రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో బుధవారం ఆలయ ఓపెన్ స్లాబ్ లో హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం ప్రారంభమైంది.ఈ లెక్కింపు కార్యక్రమాన్ని ఈవో కృష్ణ ప్రసాద్( E o Krishna Prasad ) క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
సీసీ కెమెరాలు పోలీస్ పటిష్ట భద్రత నడుమ హుండీ ఆదాయం లెక్కింపు చేస్తున్నట్లు ఈవో కృష్ణ ప్రసాద్ తెలిపారు.హుండీ లెక్కింపు చేస్తున్నట్లు వెల్లడించారు.