తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ఇప్పుడు ఏపీ విషయంలో డైలమాలో పడిపోయింది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ ప్రెస్ మీట్ లో ఆర్బాటంగా చెప్పిన కేసీఆర్ ఆ గిఫ్ట్ ఎలా ఇవ్వాలనే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.ముందుగా...
Read More..చంద్రబాబు వ్యూహాలు ఊహాతీతం.ఎప్పుడు ఎలాంటి మ్యాజిక్ లు జిమ్మిక్కులు చేస్తారో ఎవరికీ అంతుపట్టదు.తనకున్న టెక్నాలజీ ని ఉపయోగించో లేదంటే అంతకంటే అడ్వాన్స్ గా పని చేసే తన మేధస్సుని ఉపయోగించే తిమ్మిని బమ్మి చేయడంలో ఆయనకీ ఆయనే సాటి.పార్టీలో ఒక విషయంపై...
Read More..2019 ఎన్నికల్లో ఏపీ సీఎం గా ప్రమాణస్వీకారం చేయబోయేది జగనేనా.?? కొన్నేళ్లుగా అధికారం కోసం వేచి చూస్తున్న ప్రస్తుత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , త్వరలో సీఎం కుర్చీ ఎక్కబోతున్నారా.?? చంద్రబాబు ని ఏపీ ప్రజలు గద్దె...
Read More..రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనేది ఎంత నిజమో… ఏ వ్యక్తి అయినా… ఏ పార్టీ అయినా తమ సొంత లాభాలకోసమే పనిచేస్తాయన్నది నేటి రాజకీయాలు నిరూపిస్తున్న నిజం.ఎవరినైనా.అవసరాలమేరకు వాడుకోవడం అవసరం తీరాక తొక్కేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది.ఇక...
Read More..కేంద్ర అధికార పార్టీ బీజేపీ మరోసారి అధికారం దక్కించుకోవాలని కలలు కంటోంది.అయితే.ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు నిర్వహిస్తే … బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ భారీ మెజారిటీని కోల్పోతుందని… దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిపితే హంగ్ పార్లమెంట్ వస్తుందని సర్వే తెలిపింది.ఇండియా టుడే-కార్వీ ఇన్...
Read More..ఏపీలో హోరాహోరీగా జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు తగిన విధంగా కసరత్తు మొదలుపెట్టాయి.దీనిలో భాగంగానే ప్రజలకు అనేక హామీలు ఇస్తున్నాయి.ఇక ఈ విషయంలో టీడీపీ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.అందుకే…మేనిఫెస్టో రూపకల్పనపై దృష్టి పెట్టింది.అత్యంత కీలకమైన మేనిఫెస్టో రూపొందించేందుకు టీడీపీ...
Read More..తెలంగాణ రాజకీయాల్లో కింగ్ మేకర్ గా ఉంటూ… అధికార పార్టీ టీఆర్ఎస్ ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించడమే కాకుండా మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రచారం పొందిన ఆ పార్టీ...
Read More..గత కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాఫిక్ గా మారింది వంగవీటి రాధాకృష్ణ వ్యవహారం.ఆయన వైసీపీకి ఇటీవలే రాజీనామా చేశారు.త్వరలోనే టీడీపీ గూటికి వెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు.ఈ నేపథ్యంలో మీడియా ముందుకొచ్చిన రాధా అనేక విషయాల గురించి వెల్లడించాడు.తాను వైసీపీలో...
Read More..గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉండీ లేనట్టుగా ఉంటూ… అసలు కనీసం తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా ముఖం చూపించని మెగా స్టార్ చిరంజీవి గురించి ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి సంచలన ప్రకటన చేశారు.త్వరలో ….ఏపీలో జరగనున్న ఎన్నికల్లో …...
Read More..ప్రజలు నన్ను నమ్ముతున్నా… నాయకుల నన్ను నమ్మడం లేదనే బాధ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లో ఎక్కువగా కనిపిస్తోంది.పార్టీ గెలుపు కోసం తాను నిరంతరం కష్టపడుతూ.అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ కనీస విశ్రాంతి లేకుండా శ్రమిస్తుంటే… పార్టీ నాయకులు...
Read More..దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడిని తెలుగుదేశం నాయకులు చక్కగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు.ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండటంతో వచ్చే ఎన్నికల్లో తమ రాజకీయ వారసులు రంగ ప్రవేశానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నారు.ఇప్పటికే దానికి సంబంధించి కసరత్తు...
Read More..ఎత్తులు పైఎత్తులు వేయడంలో రాజకీయ పార్టీలు బాగా ఆరితేరి పోయాయి.తమ బలం పెంచుకునేందుకు ప్రతి పార్టీ పక్క పార్టీలో ఉన్న బలమైన నాయకులను గుర్తించి వారు తమ పార్టీలోకి వచ్చేలా ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతున్నారు.ఈ నేపథ్యంలో వారికి అనేక తాయిలాలు ఆఫర్లు...
Read More..కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కొంతకాలంగా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు.ఒకవైపు ఎన్నికల వేడి ఏపీలో భగ భగ మండుతూ ఉంటే ఆయన మాత్రం మౌనంగానే ఉన్నారు.అసలు ఆయన సైలెన్స్ వెనుక ఉన్న వైలెన్స్ ఏంటి అనేది ఎవరికీ అర్ధం కావడంలేదు.ప్రస్తుతం...
Read More..ఏపీలో ప్రస్తుతం టీడీపీ జనసేన పార్టీల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది.పవన్ కళ్యాణ్ ఎన్నో సార్లు టీడీపీతో పొత్తు లేదని చెప్తున్నా సరే పదేపదే టీడీపీ నేతలు పవన్ తో పొత్తు కోసం తహతహలాడుతున్నారు.ఏ మాత్రం చిన్న అవకాసం దొరికినా సరే...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై క్రైస్తవ మత బోధకుడు కేఏ పాల్ విరుచుకుపడ్డాడు.గత కొంతకాలంగా….టీడీపీ, వైసీపీ మీద ఆరోపణలు చేస్తూ… తాను అధికారంలోకి రాబోతున్నట్టు పలు మీడియా ఛానెల్స్ లో ప్రకటిస్తున్నాడు పాల్.అయితే తాజాగా…సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్పై...
Read More..ప్రస్తుత తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా ఉన్న ఈఎస్ఎల్ నరసింహన్ స్థానంలో కొత్తగా మరొకరికి స్థానం కల్పించే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం కొత్తగా … ఓ కొత్త పేరు తెరమీదకు తీసుకొచ్చింది.ప్రస్తుత గవర్నర్ నరసింహన్ ను...
Read More..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి ముందుకు వెళ్లిన టీడీపీ కాంగ్రెస్ పార్టీలు ఏపీ ఎన్నికల్లో కూడా అదేవిధంగా కలిసి ముందుకు వెళ్తారని అంతా భావించారు.అయితే… తెలంగాణ ఎన్నికల్లో ఈ పొత్తు చిత్తవ్వడంతో… ఏపీ విషయంలో ఈ రెండు పార్టీలు డైలమాలో పడిపోయాయి.ఏపీ...
Read More..టీడీపీ – జనసేన పార్టీల మధ్య పొత్తు ఉండబోతున్నట్టు …టీడీపీ ఎంపీ టీజీ వ్యాఖ్యలపై అటు టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.పార్టీ పాలసీ విధానాలపై వ్యక్తిగత ప్రకటనలు సరికాదని, ఈ తరహా ప్రకటనలతో పార్టీ...
Read More..టీడీపీ యువ మంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ను నేతాజీ సుభాష్ చంద్రబోస్ తో పోల్చి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు సినీ నటి దివ్య వాణి.సుభాష్ చంద్రబోస్ – నారాలోకేశ్ ఇద్దరూ ఒకే రోజు పుట్టడం సంతోషకరమని దివ్యవాణి అన్నారు.పుట్టినరోజున...
Read More..టీడీపీ – జనసేన రెండు పార్టీలు ఒక వారిలోని కత్తులేనని, గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు పలికిన జనసేన ఈ ఎన్నికల్లో కూడా… ఆయా పార్టీతో కలిసే ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉందని… మొదటి నుంచీ ….వైసీపీ ఆరోపణలు గుప్పిస్తూనే ఉంది.అంతే...
Read More..నాయకులను పార్టీ అధినేతలు బెదరగొట్టడం ఒకప్పటి మాట … కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారిపోయింది.నాయకులే ఆయా పార్టీల అధినేతలను బెదరగొడుతూ… తమ డిమాండ్స్ నెరవేర్చుకుంటున్నారు.ఎందుకంటే ఇదివరకు నాయకులకు పెద్దగా ఆప్షన్స్ కనిపించేవి కాదు.కానీ ఇప్పుడు అనేక పార్టీలు పుట్టుకురావడంతో …...
Read More..టీఆర్ఎస్ – వైసీపీ పార్టీల మధ్య ఏర్పడిన స్నేహ బంధంపై అనేక రాజకీయ విమర్శలు చెలరేగుతున్నా… వైసీపీ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు.ఎన్ని విమర్శలు చెలరేగినా… టీఆర్ఎస్ సపోర్ట్ తో ఏపీలో అధికారం దక్కించుకోవాలని వైసీపీ అధినేత జగన్ చూస్తున్నాడు.ప్రస్తుత పరిస్థితుల్లో...
Read More..తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు పండుగ వాతావరణం కనిపిస్తోంది.సంక్రాతి కి ముందు ఉండాల్సిన ఈ వాతావరణం కాస్త ఆలస్యంగా పండుగ తరువాత మొదలయ్యింది.వాస్తవంగా… నామినేషన్ల ముందు అభ్యర్థులను ఖరారు చేసే అలవాటు … ఆనవాయితీని టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటి వరకు కొనసాగిస్తూ...
Read More..ఏపీ లో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ అవుతున్న అంశం ఏదైనా ఉందంటే అది కేవలం నాగబాబు ,బాలయ్య ల మధ్య జరిగిన మాటల యుద్దమనే చెప్పాలి.తన తమ్ముడిపై బాలయ్య చేసిన వ్యాఖ్యలకి గాను నాగబాబు యూట్యూబ్ ఛానెల్ లో...
Read More..కొద్ది రోజులుగా ప్రతిరోజు మీడియా లో కనిపిస్తూ… ఏపీకి తానే కాబోయే సీఎం అంటూ తెగ హడావుడి చేస్తున్నాడు.క్రైస్తవ మతబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.అయితే పాల్ చెప్పే మాటలను సీరియస్ గా తీసుకునే వారికంటే… అతన్ని ఒక కమెడియన్...
Read More..ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లడం సర్వ సాధారణం.అయితే … లక్షల కొద్దీ… ఓట్లు బోగస్ గా నమోదయ్యాయి.అనే నిజం ఇప్పుడు సంచలనం రేపుతోంది.అయితే ఈ బోగస్ ఓట్ల వ్యవహారం ఆషామాషీగా కాదు… లెక్కలతో సహా బయటపెట్టారు ఓటర్ అనలిటిక్స్ అండ్ స్ట్రాటజీ...
Read More..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అనే అనుమానంతో ….రాజంపేట టిడిపి శాసనసభ్యుడు,ప్రభుత్వ విప్ మేడా మల్లిఖార్జున రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది.నియోజకవర్గ పార్టీ నేతలతో సమావేశం అయిన సందర్భంగా టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ఈ...
Read More..ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా బుట్టలో వేసుకోవాలో రాజకీయ నాయకులకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు.ఏదో ఒక రకంగా ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు నాయకులు ప్రయత్నిస్తూనే ఉంటారు.ఇప్పడు ఏపీ లో రాజకీయ పార్టీలు కూడా ఇదే పనిలో పడ్డాయి.ఎన్నికలకు మరో మూడు నెలలు...
Read More..చంద్రబాబు ప్రస్తుతం చాలా యాక్టివ్ గా పార్టీని, ప్రభుత్వాన్ని అలా ముందుకు తీసుకెళ్తున్నాడు.దూకుడు దూకుడుగా ఎన్నికల హామీలు ఇవ్వడమే కాదు… ఇప్పటి నుంచే వాటిని అమలు చేస్తూ… ప్రజల్లో మార్కులు కొట్టెయ్యడంతో పాటు ప్రత్యర్థి పార్టీలు డైలమాలో పడిపోయేలా చేస్తున్నాడు.అయితే చంద్రబాబు...
Read More..ఏపీలో తమకు తలనొప్పిగా మారడమే కాకుండా… కేంద్రం లో అధికారంలో ఉండి కూడా ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏమీ చేయలేకపోతున్నాము అనే కసితో కేంద్ర ప్రభుత్వం ఉంది.అందుకే… ఎలా అయినా టీడీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించాలని గత కొంతకాలంగా ప్రయత్నిస్తూనే...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్నటి రోజున బీజీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యన్నారాయణని పార్టీ కండువా కప్పి మరీ జనసేన పార్టీలోకి ఆహ్వానించారు.దాంతో ఇప్పుడు అందరి దృష్టి బీజేపీ పై పడింది.బీజేపీ నుంచీ ఇంకా ఎవరెవరు జనసేనలోకి...
Read More..రాజకీయాల్లో ఏదన్నా జరిగిపోవచ్చు, శత్రువులు మిత్రులు , మిత్రులు శత్రువులు అయిపోవడం పరిపాటే.అందులోనూ ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో ఇలాంటి వ్యవహారాలూ ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తుంటాయి.గత ఎన్నికల్లో టిక్కెట్లు రాకుండా ఉన్న అసంతృప్తులు ఈ సారి కూడా ఆశించి భంగ పడే...
Read More..తెలంగాణలో పంచాయతి ఎన్నికల సందడి జోరుగా ఉంది.నిన్న అంటే జనవరి 21న మొదటి దశ ఎన్నికలు పూర్తి అవ్వడంతో పాటు ఫలితాలు కూడా వచ్చేశాయి.పార్టీలతో సంబంధం ఉండని ఎన్నికలైనా కూడా ఈ ఎన్నికలు మొత్తం కూడా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల చుట్టు...
Read More..ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేనందున ఏపీ సర్కార్ ప్రజల మనసులను గెలుచుకునేందుకు అనేక తాయిలాలు ప్రకటిస్తోంది.ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా… ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.2014 నుంచి అనుమతి లేకుండా నిర్మించిన...
Read More..ఎన్నికల్లో బ్యాలెట్ పాత్రలకు బదులు ఈవీఎం మిషన్స్ ఉపయోగించడంపై ఇప్పటికీ అనేకమందికి అనేక అనుమానాలు ఉన్నాయి.అయితే ఈ అనుమానాలను మరింత పెంచేలా … 2014 ఎన్నికల్లో ఈవీఎంలను హ్యాక్ చేశారని ఓ సైబర్ నిపుణుడు సయ్యద్ సుజా ఆరోపించారు.సోమవారం ఆయన లండన్లో...
Read More..కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొట్టుకున్న ఘటనకు సంబంధించి ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటన విడుదల చేసింది.ఈగెల్టన్ రిసార్టులో మకాం చేసిన ఈ ఎమ్మెల్యేలలో ఇద్దరు గొడవపడి తన్నుకున్నారు? దీనికారణంగా… ఆనంద సింగ్ అనే ఎమ్మెల్యే ఆస్పత్రి పాలయ్యారు.మొదట...
Read More..టీఆర్ఎస్ పార్టీ తెలంగాణాలో తమకు ఎదురే లేదన్న సంగతి మరోసారి నిరూపించుకుంటోంది.ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసిన ఆ పార్టీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనూ తమ సత్తా చాటుతోంది.మొదటివిడతగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో… అత్యధిక గ్రామ పంచాయతీలను కైవసం...
Read More..సామాజిక కార్యకర్త అన్నా హజారే జనవరి 30 నుంచి నిరవధిక ఆమరణ దీక్ష చేపట్టనున్నట్టు సోమవారం ప్రకటించారు.రైతుల డిమాండ్లు, లోక్ పాల్ ఏర్పాటు కోరుతూ తన సొంత గ్రామం రాలేగావ్ సిద్ధిలో దీక్షకు కూర్చుంటానని తెలిపారు.తన డిమాండ్లను ప్రభుత్వం అమలు చేసేవరకు...
Read More..బీజేపీ సీనియర్ నాయకుడు… మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేన పార్టీలో చేరిపోయారు.జనసేనలో చేరే ఉద్దేశంతోనే ఆయన తన శాసనసభ్యత్వానికి … బీజేపీకి నిన్ననే రాజీనామా చేశారు.రాజీనామా లేఖలను శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణలకు...
Read More..విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైసీపీ అధినేత జగన్ మీద కోడి కత్తితో జరిగిన దాడి వ్యవహారం రోజుకోరకంగా ఏపీ ప్రభుత్వానికి తలనొప్పి తీసుకొస్తూనే ఉంది.ప్రస్తుతం ఈ వ్యవహారం హై కోర్ట్ లో పరిధిలో ఉంది.అయితే ఈ కేసు విచారణ ను...
Read More..సీనీ నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు.సినిమాల్లో అవకాశాలు తగ్గుముఖం పట్టగానే రాజకీయాలవైపు చూడడం సర్వ సాధారణం అయిపొయింది.ఇప్పటికే ఎంతోమంది సినీ నటులు రాజకీయాల్లో తమదైన శైలిలో దూసుకుపోతున్నారు.ఇక ఇప్పుడు అసలే ఎన్నికల సమయం కావడంతో వెండితెర మీద నుంచి రాజకీయాల్లోకి...
Read More..ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసిపి… తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ మధ్య చిగురించిన స్నేహం మరింత చిగురిస్తుందా లేక మధ్యలోనే వాడిపోతుందా అనే సందేహం ఇప్పుడు అందరిలో కలుగుతోంది.టిడిపి అధినేత చంద్రబాబు మీద ఉన్న కోపంతో కేసీఆర్ జగన్ తో దోస్తీ...
Read More..సినీ కమెడియన్ ఆలీ వెండితెర మీదే కాదు …ఇప్పుడు పొలిటికల్ తెర మీద కూడా కామెడీ పంచేస్తున్నాడు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన ఆలీ జనసేన లో చేరడం ఖాయమని ముందు నుంచి అంతా లెక్కలు వేసుకున్నారు.అయితే...
Read More..ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయంటే చాలు .రాజకీయ పార్టీలు ఎక్కడ లేని కొత్త కొత్త ఎత్తుగడలతో ముందుకు వెళ్తుంటాయి.ఏదో ఒక రకంగా ఓటర్ దేవుళ్ళను ప్రసన్నం చేసుకునే పనిలో మునిగి తేలుతుంటాయి.ఈ సమయంలోనే ఆయా సామాజిక వర్గాల మద్దతు కూడగట్టి తమ విజయానికి...
Read More..అసలే ఫ్యాక్షన్ తగాదాలతో హీటెక్కిపోయి ఉండే అనంతపురం జిల్లాలో టీడీపీకి చెందిన ఇద్దరు కీలక నాయకుల మధ్య గత కొంతకాలంగా ఏర్పడిన గ్రూపు తగాదాలు చిలికి చిలికి గాలివానలా మారాయి.తాజాగా….ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి నిప్పులు...
Read More..ప్రస్తుతం రాజకీయంగా ఎంతో కీలకం అయిన కాపు సామజిక వర్గానికి చెందిన వంగవీటి రాధాకృష్ణ తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో రాధా కు వైసీపీ కి మధ్య వ్యవహారం చెడడంతో ఆయన ఈ నిర్ణయం...
Read More..ఏపీలో సాధారణ ఎన్నికల సమయం తరుముకొస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు సైకిల్ స్పీడ్ అమాంతం పెంచేసాడు.అందుకే ఆర్ధిక భారం అని తెలిసినా … ప్రతిపక్ష పార్టీలకంటే ముందుగా ఉండాలనే ఉద్దేశంతో సరికొత్త వరాలు ఏపీ ప్రజలపై కురిపిస్తున్నాడు.ఇప్పటికే వృద్ధాప్య పింఛన్లను...
Read More..గత కొంతకాలంగా వైసీపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న విజయవాడ రాజకీయం ఎట్టకేలకు రాజీయేనామాతో ముగిసింది.విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో అలక పాన్పు మీద కూర్చున్న వంగవీటి రాధాకృష్ణ ఎట్టకేలకు ఆ పార్టీకి రాజీనామా చేసేసారు.ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ...
Read More..సినీ కమెడియన్ ఆలీ రాజకీయ అడుగులపై ఇంకా అనుమానాలు వీడడంలేదు.ఆయన వైసీపీ, టీడీపీ, జనసేన ఇలా అన్ని పార్టీల అధినేతలతోనూ … భేటీ అవుతూ… అందరికీ ట్విస్ట్ ఇస్తూనే ఉన్నాడు.అసలు ఆయన ఏ పార్టీలో చేరబోతున్నాడు అనే విషయం లో ఇంకా...
Read More..సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు.మహేష్ చిన్నాన్న ఘట్టమనేని ఆదిశేషగిరిరావు టీడీపీలో చేరేందుకు అన్నిరకాల ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.ఇటీవలే వైసీపీకి రాజీనామ చేసిన ఆయన ఫిబ్రవరి 7, 8 తేదీల్లో టీడీపీలో చేరేందుకు ముహూర్తం పెట్టుకున్నట్టు తెలుస్తోంది.సినీ నటుడు కృష్ణ అభిమాన సంఘాలతో ఆదిశేషగిరిరావుకు...
Read More..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఇప్పుడో కొత్త టెన్షన్ పట్టుకుంది.ఏదో ఒకరకంగా ఈ ఎన్నికల్లో గట్టెక్కాలని … మళ్ళీ తమ అధికార పీఠం దక్కించుకోవాలని విరామమే లేకుండా బాగా కష్టపడుతున్నాడు.అందుకే అందివచ్చిన ప్రతి అంశాన్ని తమ పార్టీ గెలుపు కోసం వాడేసుకునే...
Read More..ఏపీ రాజకీయాలు ప్రస్తుతం గందరగోళంగా కనిపిస్తున్నాయి.ఎన్నికలకు ఇంకా సమయం ఎంతో లేకపోవడంతో… రాజకీయ పార్టీలు కంగారు కంగారుగా కనిపిస్తున్నాయి.ఈ సమయంలోనే… రాజకీయ పార్టీల మధ్య పొత్తుల ఎత్తులు నడుస్తున్నాయి.వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఉన్న రాజకీయ పార్టీలు ఎవరితో అయినా కలిసిపోయి...
Read More..త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ టీడీపీని గెలిపించి మళ్ళీ తన మావయ్య చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రి చేయాలనీ నందమూరి నట వారసుడు తారకరత్న ఆశాభావం వ్యచేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని తారకరత్న ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు...
Read More..ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల నోటికి అడ్డూ … అదుపు ఉండదు.ముందూ… వెనుకా ఆలోచించకుండా … ఇష్టమొచ్చినట్టు హామీలు ఇవ్వడం… అసలు తాము ఏమి మాట్లాడుతున్నామో… ఏం చేస్తున్నామో ఏం మాట్లాడుతున్నామో మర్చిపోయి ఇష్టమొచ్చినట్టు హామీలు గుప్పించడం ఒక్క రాజకీయ నాయకులకు...
Read More..ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ – తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ మధ్య ఏర్పడిన రాజకీయ స్నేహబంధం పై ఇప్పటికే తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెడుతుండగా….ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు జగన్ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.అయితే… ఇది రాజకీయాలకు...
Read More..విశాఖ ఎయిర్పోర్ట్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో ఎన్ ఐ ఏ దర్యాప్తు స్పీడ్ పెంచింది.ఈ కేసులో 10 మంది వైసీపీ నేతలను ప్రశ్నించింది.విశాఖలోని వైసీపీ నేత మళ్ళ విజయప్రసాద్ ఇంట్లో నేతలను ప్రశ్నించారు.జగన్ పై దాడి...
Read More..టీడీపీ కి కంచుకోటలా ఉన్న గోదావరి జిల్లాల్లో ఒకటైన పశ్చిమ గోదావరి జిల్లా లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి.ఈ జిల్లాలో ఉన్న అన్ని స్థానాల్లో టీడీపీ క్లిన్ స్వీప్ చేసేసింది.తాడేపల్లిగూడెంలో టీడీపీ – బీజేపీ పొత్తులో భాగంగా అక్కడ బీజేపీ...
Read More..తెలంగాణ లో ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ తమ ప్రత్యర్థి పార్టీల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.ఆ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ ఉన్నా… ప్రత్యర్థి పార్టీల్లోని ఎమ్మెల్యే లకు గేలం వెయ్యడం … ఏదో ఒకరకంగా వారిని పార్టీలోకి తీసుకొచ్చి తమకు ఎదురే లేకుండా...
Read More..రాజకీయాలు చేయాలంటే చంద్రబాబు ఆ తరువాతే ఎవరన్నా అనుకునే పరిస్థితి గతంలో ఉండేది అయితే చంద్రబాబు పదవి ఇవ్వకుంటే పార్టీ పెట్టి తెలంగాణా సాధించి , ఏకంగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎవరితో పొత్తు లేకుండా గెలిచిన కేసీఆర్ ఇప్పుడు తెలుగు...
Read More..ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘవీరా రెడ్డి రాజకీయ పయనం ఎటు.? పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా .? కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉందని భావిస్తున్నారా.? అసలు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ .? ఎక్కడ నుంచి...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో రాజకీయాలని వాయిదా పద్దతుల్లో వేడెక్కిస్తున్నారు.ఒక్క సారిగా బాంబ్ బ్లాస్ట్ చేసేస్తే కిక్కు ఉండదు అనుకున్నాడో ఏమో కాని.ఏపీలో కాకలు తీరిన సీనియర్ పార్టీల అధినేతలకి విడతల వారీగా చుక్కలు చూపిస్తున్నాడు.అయితే పవన్ ధాటికి ఎక్కువగా...
Read More..తెలంగాణ లో ఏపీ సీఎం చేసిన తప్పే ఇప్పడు ఏపీలో తెలంగాణ సీఎం చేస్తున్నాడా …? అసలు ఆ రెండు విషయాలకు పొంతన ఎక్కడ కుదిరింది.? ఈ ఇద్దరు చంద్రులు చేసిన… చేయబోతున్న తప్పులు ఏంటి.? అనే విషయం గురించి ఒకసారి...
Read More..సాధారణ ఎన్నికల కోసం అన్ని పార్టీలు ఆశగా ఎదురుచూపులు చూస్తున్నాయి.ఇప్పటికే ప్రజాక్షేత్రం లో తమ బలం మరింత పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమ వ్యూహాలకు పదునుపెట్టాయి.అయితే మరోవైపు సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదల తేదీలపై కేంద్ర ఎన్నికల...
Read More..తెలంగాణాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.మొత్తం 4135 గ్రామాల్లో ఎన్నికల ఎన్నికలకు నోటిఫికేషన్ రాగా… 788 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.మూడో విడతలో 5 గ్రామాల్లో ఒక్క నామినేషన్ కూడా రాలేదు.3342 గ్రామాల్లో జరిగే ఎన్నికల్లో 10, 668...
Read More..తెలంగాణ సీఎల్పీ లీడర్ గా మల్లు భట్టి విక్రమార్కను నియమిస్తూ…AICC అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారు.దీనికి సంబంధించి లెటర్ కూడా విడుదలైంది.సీఎల్పీ ఎంపిక బాధ్యతను రాహుల్ కు అప్పగిస్తూ.గురువారం రాష్ట్ర కాంగ్రెస్ మీటింగ్ లో నిర్ణయం తీసుకన్నారు నేతలు. దీనిపై...
Read More..జనసేన పార్టీలోకి చేరికలు ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది.ఏపీలో రాజకీయ ప్రత్యామ్న్యాయం కోసం చూస్తున్నవారు… ప్రస్తుతం తాము ఉన్న పార్టీ లో గెలుపు అవకాశాలు లేకపోవడంతో ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.ఈ కోవలోనే… బీజేపీ ఎమ్మెల్యే ఒకరు జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధం...
Read More..టీఆర్ఎస్ పార్టీ వేస్తున్న ఒక్కో ఎత్తుగడ సత్పలితాలు ఇస్తున్నాయి.తమకు ప్రత్యర్థులే లేకుండా చేసుకోవాలని చూస్తున్న కారు పార్టీ … తమ ప్రత్యర్థులపై సామ, దాన, దండోపాయాలను ఉపయోగించి మరీ … తమ ప్రత్యర్థులందరికి గులాబీ కండువా కప్పేస్తోంది.ఈ క్రమంలోనే… గజ్వేల్ ప్రతాప్...
Read More..విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైసీపీ అధినేత జగన్ పై కోడి కత్తి తో జరిగిన దాడి వ్యవవహారం ఒక పట్టాన కొలిక్కి వచ్చేలా కనిపించడంలేదు.ప్రస్తుతం ఈ కేసు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోంది.అయితే ఈ కేసులో ఏపీ...
Read More..తెలంగాణ ఆంధ్రాల మధ్య ఇప్పుడు గిఫ్ట్ మ్యాటర్ ఎక్కువ అవుతోంది.ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో తన మీద ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేసి … తన ఇగో హర్ట్ చేసినందుకు ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే…కేసీఆర్ ఇవ్వబోయే గిఫ్ట్ ఏంటా...
Read More..గత కొంతకాలంగా టిఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో వివిధ పార్టీలకు చెందిన కీలక నాయకులను కారు ఎక్కించేందుకు తగిన వ్యూహరచన చేస్తోంది.బలమైన నాయకులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా ప్రతిపక్ష పార్టీల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయాలని చూస్తోంది.ఇప్పటికే తెలంగాణలో కొత్తగా గెలిచిన...
Read More..రిటర్న్ గిఫ్ట్… రిటర్న్ గిఫ్ట్ అంటూ…హడావుడి చేస్తున్న తెలంగాణా అధికార పార్టీ టీఆర్ఎస్.ఆ గిఫ్ట్ ఏపీ సీఎం చంద్రబాబు కి ఇచ్చేవరకు నిద్రపోయేలా కనిపించడంలేదు.బాబు కూడా టీఆర్ఎస్ ఇచ్చే ఆ గిఫ్ట్ ఎఫెక్ట్ ఎంత వరకూ ఉంటుందో అన్న ఆందోళనలో కూడా…...
Read More..జగన్ కోడి కత్తి ఘటన ఎంతటి సంచలనం సృష్టించిందో వేరే చెప్పనవసరంలేదు.కత్తితో పొడిచినోడు , గాయంతో మంచం పాలై కోలుకున్న జగన్ ఇద్దరూ బాగానే ఉన్నారు.కాని మధ్యలో నలుగుతోంది మాత్రం టీడీపీనే ఎందుకంటే ఆసమయంలో చంద్రబాబు నాయుడు , ఆయన నేతలు,...
Read More..ఏపీలో ఎన్నికల కోలాహలం మొదలయ్యింది.ఆ పార్టీ నేత ఈ పార్టీ నేతలని, వీళ్ళు వాళ్ళని బండ బూతులు తిట్టుకునే సమయం వచ్చేసింది.కీలక సమయాలలో సైతం పార్టీకి అండగా ఉండాల్సిన వారు సైతం పార్టీకి వెన్ను పోట్లు పొడిచి బురద జల్లి బయటకి...
Read More..ఎన్నికల సమయం దగ్గరికి వచ్చింది అంటే చాలు గోపి (గోడ మీద పిల్లులు)ల సందడి ఎక్కువగా కనిపిస్తుంది ఈ పార్టీ నుంచి ఆ పార్టీ లోకి… ఆ పార్టీ నుంచి ఈ పార్టీ లోకి ఎక్కడ సీటు దొరికితే అక్కడికి నాయకులు...
Read More..జనసేన కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టింది.మొదటిసారి ఎన్నికల బరిలోకి వెళ్లబోతోంది.అయితే తాము రాజకీయాలకు కొత్త అయినా… కొత్త తరహాలో రాజకీయం చేస్తాను అని ఆ పార్టీ అధినేత పవన్ చెప్పుకుంటూ వస్తున్నాడు.అందుకే ఇప్పటివరకు ఉన్న పార్టీలకు కాస్త భిన్నంగా పార్టీని నడపాలని చూస్తున్నాడు.అంతే...
Read More..తెలంగాణలో రెండో అసెంబ్లీ గురువారం ప్రారంభం అయ్యింది.బుధవారం ప్రొటెం స్పీకర్గా చార్మినార్ ఎమ్మెల్యే, ఎంఐఎం సభ్యుడు ముంతాజ్ అహ్మద్ ఖాన్తో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు.ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించిన వెంటనే అసెంబ్లీ వాయిదా పడింది.119 సభ్యులకుగానూ...
Read More..ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు దూకుడుగా ముందుకు వెళ్తుండడంతో ఈ రేసులో వెనుకబడ్డామనే ఆలోచనలో ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు కొంచెం దూకుడు పెంచింది.దీనిలో భాగంగానే… జిల్లాల వారీచేస్తోంగా పార్టీని పటిష్టం చేయడంపై దృష్టిసారించిన పవన్ వివిధ కమిటీలను ఎంపిక చేసే...
Read More..ఏపీ పర్యటన లో ఉన్న తెలంగాణ మాజీ మంత్రి టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ అధినేత చంద్ర బాబు మీద విరుచుకుపడ్డారు.టీడీపీ ని ఏపీలో ఓడించేందుకు తామంతా కృషి చేస్తామని తలసాని చెప్పడం పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం...
Read More..టీఆర్ఎస్ అధినేత ఓ సరికొత్త వ్యూహాంతో ముందుకు వెళ్తున్నాడు.రాజకీయంగా తనకు శత్రువులు లేకుండా చేసుకుంటూ… తమకు బద్ద శత్రువులుగా ఉన్న ముఖ్యమైన నాయకులందరిని టీఆర్ఎస్ లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.దీనిలో భాగంగానే… కాంగ్రెస్నేత ఒంటేరు ప్రతాప్రెడ్డి చేరుతున్నారన్న వార్త తెలుగు రాష్ట్రాల్లో...
Read More..ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా గోపాలకృష్ణ ద్వివేది నియమితులయ్యారు.కేంద్ర ఎన్నికల సంఘానికి ద్వివేది పేరును రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసింది.ప్రస్తుత ఎన్నికల ప్రధానాధికారిగా ఆర్పీ సిసోడియాను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అన్ని శాఖలు సహకరిస్తే ఎన్నికల ప్రక్రియ...
Read More..ఏపీలో ఇప్పుడు నడుస్తున్న చర్చ అంతా వైసీపీకి తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ మద్దతు పలకడం గురించే.చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాకుండా చేసేందుకు జగన్ సర్వ శక్తులు ఒడ్డుతున్నాడు.ఈ క్రమంలోనే చంద్రబాబు కి బద్ద శత్రువుగా ఉన్న టీఆర్ఎస్ అధినేత...
Read More..తెలంగాణలో తమకు ఎదురైన లేదన్నట్టుగా మెజారిటీ స్థాయిలో సీట్లను గెలుచుకుంది టిఆర్ఎస్ పార్టీ.దీంతో మరో ఐదేళ్లు కూడా తమకు బలమైన ప్రతిపక్షం లేకుండా చూసుకోవాలని చూస్తోంది.ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల్లో గెలిచిన ప్రత్యర్థి పార్టీలకు చెందిన బలమైన నాయకులను ఎక్కించే పనికి...
Read More..తెలంగాణ సీఎం కేసీఆర్.ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఒక పట్టాన వదిలేలా కనిపించడం లేదు.తన కోపం కసి అంత తీర్చుకునేలా ప్లాన్ వేసుకుంటున్నాడు.ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ప్రధాన ప్రత్యర్థి అయిన జగన్ కు సపోర్ట్ చేయడం ద్వారా బాబును ఇరుకున పెట్టాలని...
Read More..సీబీఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ రాజకీయ ప్రస్థానం కు సంబంధించి ప్రజల్లో ఇంకా సస్పెన్స్ వీడడంలేదు.ఆయన జనసేన.టీడీపీ.లోక్ సత్తా.బీజేపీ పార్టీల్లో చేరబోతున్నారు అంటూ… పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.ఈ పార్టీల్లో ఏదో ఒక పార్టీలో ఆయన చేరడం ఖాయం అని...
Read More..క్రైస్తవ మత ప్రబోధకుడిగా బాగా పాపులర్ అయిన కేఏ పాల్ ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకుడిగా… మారిపోయి బోలెడంత కామెడీ పండిస్తున్నాడు.ఆయన గత ఎన్నికల ముందు ప్రజా రాజ్యం పార్టీ పేరుతో పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఒక్క...
Read More..ఎప్పుడూ ఎదుటువారి మీద విరుచుకుపడుతుంతో… ఎంతటి హోదాలో ఉన్నవారినైనా… ఎటువంటి మొహమాటం లేకుండా… తిట్ల దండకం అందుకోవడంలో ఎప్పుడూ ముందు ఉంటారు… అనంతపురం పొలిటికల్ ఫైర్ బ్రాండ్ బ్రదర్స్ జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర రెడ్డి .అంతెందుకు వారి దూకుడికి చంద్రబాబు...
Read More..కేంద్ర మాజీ మంత్రి …బీజేపీ నాయకురాలు దగ్గుపాటి పురందేశ్వరి బీజేపీని వీడి వైసీపీలో చేరబోతున్నారు అనే వార్తల నేపథ్యంలో … ఆమె పార్టీ వీడకుండా ఉండేందుకు బీజేపీ ఆమెకు ఓ కీలక పదవిని కట్టబెట్టింది.ఆమె ప్రస్తుతం బీజేపీలో కీలక నాయకురాలిగా ఉన్నారు.అయితే...
Read More..నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ పేరు ఇప్పుడు ఏపీ రాజకీయ పార్టీల్లో కలవరం పుట్టిస్తోంది.వైసీపీ అధినేత జగన్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో కోడి కత్తితో శ్రీనివాసరావు అనే యువకుడు దాడి చేయడం కలకలం రేపింది.ఈ వ్యవవహారం వెనుక టీడీపీ...
Read More..వైసీపీ అధినేత జగన్ రాజకీయ అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయి…? ఆయన వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం ఏ విధమైన వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాడు…? ఆ వ్యూహాల్లో భాగాంగా… ఎవరెవరి మద్దతు తీసుకోబోతున్నాడు.? ఎవరెవరిని తొక్కబోతున్నాడు…? ఇంకా ఏ విధమైన స్టెప్స్ తీసుకోబోతున్నాడు...
Read More..తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి వస్తే ఆ కూటమిలో కీలకంగా ఉన్న తెలుగుదేశం పార్టీ… ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పెత్తనం చేస్తాడని… మీకు తెలంగాణ వారు కావాలా… లేక ఆంధ్ర వారి పెత్తనం కావాలా.అంటూ టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో...
Read More..ఏపీలో మరి కొద్ది నెలల్లో జరగబోయే ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే ఉత్కంఠ ప్రజల్లో చాలా ఎక్కువగా ఉంది.ఎందుకంటే మూడు ప్రధాన పార్టీలైన వైసిపి, టిడిపి, జనసేన ఎవరికి వారు గెలుపు తమదే అన్నట్లుగా …అనేక సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ ముందుకు...
Read More..తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు వేలు పెట్టడంపై తీవ్రంగా స్పందించిన ఆ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.బాబును వదిలి పెట్టే ప్రశ్నలేదని, మా రాష్ట్రంలో వేలు పెట్టినప్పుడు మేం కూడా ఏపీ...
Read More..తెలుగురాష్ట్రాల్లోనే కాకుండా… దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోడి కత్తి తో జగన్ మీద జరిగిన దాడి వ్యవహారం పెద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ… చివరాఖరికి కోర్టు మెట్లు ఎక్కడం… అక్కడి నుంచి ఎన్ ఐ...
Read More..ఎన్నికల ముహూర్తం ముంచుకుని వచ్చేస్తుండడంతో అన్ని రాజకీయ పార్టీలు హైరానా పడుతున్నాయి.అందుకే… ఎక్కడ బలం ఉందో ఎక్కడ బలహీనతలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.బలం ఉన్న చోట మరింత బలం పెరిగేలా… బలహీనంగా ఉన్న చోట పుంజుకునేలా తగిన ప్రణాళికలు వేసుకుంటున్నాయి.ఈ...
Read More..సోషల్మీడియాలో తనపై, తన కుటుంబ సభ్యులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారు.తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్మీడియాలో పోస్టులు పెట్టడం...
Read More..సీనీ హీరో ప్రభాస్ – షర్మిల మధ్య ఏదో బంధం ఉందని అనేక వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ వార్తలను కొంతమంది ఉద్దేశపూర్వకంగానే… తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ… వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్...
Read More..ఏపీలో తెలుగుదేశం పార్టీ… కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లబోతున్నట్టు గత కొంతకాలంగా … వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయా పార్టీలకు చెందిన కింది స్థాయి నాయకులు అందుకు సిద్దమయిపోయారు.అయితే ఈ విషయంలో స్పష్టమైన క్లారిటీ మాత్రం కనిపించలేదజు.దీంతో అసలు...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అన్ని వ్యవవస్థల్లో పేరుకుపోయిన అవినీతిని రూపుమాపేందుకు జనసేనకు మీరంతా ఓటు వేయాలని ఆయన కోరారు.మీరు ఓటు వేస్తే గొంతు కోసి ఇవ్వడానికైనా తాను...
Read More..వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిల తాజాగా మరోసారి వార్తల్లోకెక్కారు.గతంలో ఆమెకు .సినీ హీరో ప్రభాస్ కు మధ్య ఏదో సంబంధం ఉంది అంటూ … అనేక పుకారాలు వచ్చిన నేపథ్యంలో అది కాస్తా… రాజకీయ రంగు పులుముకుంది.ఆ దుమారం జరిగి...
Read More..రాంగోపాల్ వర్మ అంటే… వివాదాలకు కేరాఫ్ అడ్రస్.వివాదం ఎక్కడైనా జరిగితే… అక్కడకి వెళ్లడం కాదు… తానే వివాదం సృష్టించి దాని ద్వారా మరింత వివాదం సృష్టించడం వర్మ సైల్.అయితే ఈ మధ్య తరుచు రాజకీయ కామెంట్స్ చేయడం ద్వారా మరింతగా వెలుగులోకి...
Read More..ఏపీ ఎన్నికల్లో ప్రధానంగా … తలపడబోయే మూడు పార్టీలు అయిన వైసీపీ … టీడీపీ, జనసేన వీటిల్లో ఏ పార్టీ అధికారం లోకి వస్తుందో అన్న ఉతకంత నెలకొంది.ఈ విషయంలో మరింత టెన్షన్ పెట్టేలా … తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్...
Read More..ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో ఏపీ లోని రాజకీయ పార్టీలు హడావుడి మొదలుపెట్టేశాయి.సాధారణ ఎన్నికలు సాధారణ ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో… తెలంగాణలో కేసీఆర్ అనుసరించిన రాజకీయ వ్యూహాన్ని ఇక్కడ కూడా అమలు చేసేందుకు… టిడిపి, వైసిపి పార్టీలు...
Read More..యూపీ లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి.వచ్చే ఎన్నికల తరువాత యూపీ నుంచే ప్రధాన మంత్రి అభ్యర్థి ఉండాలని ఎస్పీ.బీఎస్పీ పార్టీలు భావిస్తున్నాయి.మరోపక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, రాహుల్ గాందీని ప్రధానిని చేయాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తుంటే…యుపిలో ఎస్పి, బిఎస్పి...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన రాజకీయ డైలాగులకు మరింత పదును పెట్టాడు.తన ప్రత్యర్థులను గురించి ప్రస్తుత రాజకీయాల గురించి హాట్ హాట్ గా మాట్లాడారు.తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని అంటూనే…పోరాటానికి నేను సిద్ధం.మీరు సిద్ధమేనా అని జనసేన అధినేత...
Read More..విపక్ష నేత ,వైఎస్ ఆర్ కాంగ్రస్ అదినేత జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసు నిందితుడు జలపల్లి శ్రీనివాసరావును రహస్య ప్రదేశానికి తరలించాలని ఎన్.ఐ.ఎ.అధికారులు భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.హైకోర్టు ఆదేశాల మేరకు ఈ విచారణ చేపట్టిన ఎన్.ఐ.ఎ.ఆదివారం నిందితుడి...
Read More..మహేష్ బాబు చెప్పిన ఈ డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది.… ఆ విధంగానే ఎవరిని ఫాలో అయ్యామన్నది కాదు .అధికారం దక్కిన్నామా లేదా అనే సూత్రాన్ని ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాటించేందుకు సిద్ధం అయ్యాడు.దీనిలో భాగంగానే తెలంగాణలో తనకు...
Read More..తెలంగాణలో తిరుగులేని అధికారం దక్కించుకున్న టిఆర్ఎస్ పార్టీ దూకుడుగా ముందుకు వెళుతోంది.మరో ఐదేళ్ల పాటు తమకు ఎదురు లేకపోవడంతో ఉన్న కొంతమంది ప్రత్యర్థులను కూడా తమ దారికి తెచ్చుకుని… ఆ తర్వాత ఎన్నికల్లో కూడా తమకు తిరిగే లేకుండా ఏకచత్రాధిపత్యం సాధించేందుకు...
Read More..ఏపీలో తాము చేసినన్ని సంక్షేమ కార్యక్రమాలను మిగులు బడ్జెట్ రాష్ట్రమైన తెలంగాణలో సీఎం కేసీఆర్ చేయగలరా ? అని ఛాలెంజ్ విసిరారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.అమరావతిలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.ఏపీలో రైతులకు, డ్వాక్రా సంఘాలకు, పింఛన్...
Read More..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగి …ఫలితాలు వెలువడి సరిగా నెల రోజులు దాటింది.అయితే… ఇప్పుడు ఆ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయంటూ… తెలంగాణ జనసమితి ( టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపణలు చేస్తున్నారు.అంతే కాదు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్...
Read More..వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు వరాల జల్లులు ప్రకటిస్తూ… వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.వైసీపీ కూడా ఎన్నికల ముందు పెద్ద ఎత్తుగా సంక్షేమ పథకాలు ప్రకటించే ఉద్దేశంలో ఉండడంతో ముందే మేల్కొన్న బాబు ఒక్కో...
Read More..ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లాల వారీగా ఓటర్ల వివరాలను ఎన్నికల కమిషన్ శనివారం ప్రకటించింది.ఆ వివరాల ప్రకారం ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091 కోట్లుగా వెల్లడించింది.వారిలో పురుషులు 1,83,24,588 కోట్లు, మహిళా ఓటర్లు 1,86,04,742 కోట్ల మంది ఉన్నారు.అలాగే...
Read More..ఇటీవల పాదయాత్ర చేసుకుని శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చారపురం భారీ బహిరంగ సభలో మాట్లాడిన వైసీపీ అధినేత జగన్ అనేక హామీలు… సంక్షేమ పథకాలు ప్రకటించారు.అయితే ఈ వీటిపై టీడీపీ కౌంటర్ కూడా వేసింది.ఈ మేరకు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్యెల్యేలతో...
Read More..రాజకీయ నాయకులకు సంబంధించి ఎప్పుడూ… ఏదో ఒక టాఫిక్ వైరల్ అవుతూనే ఉంటాయి.ఆ కథలు కథనాల వెనుక నిజమెంత అని ఆలోచించేవారు తక్కువ.ఒక్కోసారి అసత్య కథనాలే వారి రాజకీయ భవిష్యత్తుని తలకిందులు చేయడమే కాదు… వారిమీద సొంత పార్టీ నేతలే అనుమానం...
Read More..డబ్బు చుట్టూ రాజకీయం … రాజకీయం చుట్టూ డబ్బు తిరగడం ప్రస్తుత పరిస్థితుల్లో మాములు విషయమే.డబ్బు లేకుండా రాజకీయాల్లో రాణించాలంటే చాలా కష్టం.అసలు అసాధ్యం అనే చెప్పాలి.రాజకీయ పార్టీలు కూడా ఆర్ధిక స్థితిమంతులు ప్రోత్సహించేందుకు ఎప్పుడూ… ప్రాధాన్యం ఇస్తుంటాయి.పార్టీ టికెట్లు కేటాయింపు...
Read More..తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గుడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది.మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఘోరాతి గోరంగా ఓడిపోవడంతో ఆ పార్టీ మనుగడ పై నీలి నీడలు కమ్ముకున్నాయి.పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అంతా ఓటమి చవిచూడడంతో పార్టీని ముందుండి నడిపించే వారు కరువయ్యారు.అది...
Read More..జనసేన వైసిపి మధ్య రాజకీయ వైరం గురించి కంటే ఆ రెండు పార్టీల మధ్య ఏర్పడబోయే పొత్తు గురించి చర్చ గత కొంతకాలంగా జరుగుతోంది.ఇప్పటికే ఈ రెండు పార్టీలకు సంబంధించిన కీలక నాయకులు పొత్తుల కోసం పలు దఫాలుగా చర్చలు జరిపారు.అయితే...
Read More..కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీలో బాగా బలపడాలని చూస్తోంది.ఇక్కడ పార్టీ ఉన్నా… లేనట్టుగానే ఉండడంతో ఏదో ఒకటి చేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని తాజాగా… రాష్ట్రానికి హోదా ఇవ్వకపోతే తాను రాష్ట్రంలో అడుగుపెట్టబోనని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘవీరా...
Read More..త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్త కొత్త వరాలు ఇచ్చేందుకు అధికార టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.ఫిభ్రవరి చివరిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో ప్రజల మనసులు గెలవాలని ప్రయత్నిస్తోంది.దీనిలో భాగంగానే ….సంక్రాత్రి కానుకగా పింఛన్లు రూ.వెయ్యి నుంచి రూ.2వేలకు పెంచుతూ...
Read More..సినీ నటుడు ప్రకాష్ రాజ్ గత కొంతకాలంగా రాజకీయాల్లోకి రావాలని తెగ ఆరాటపడిపోతున్నాడు.ఆ ప్లాన్ తోనే వివాదాస్పద అంశాల మీద స్పందిస్తూ… వార్తల్లో నిలుస్తున్నాడు.తాను వచ్చే ఎన్నికల్లో ఎంపీ గా పోటీ చేయబోతున్నాను అని కూడా అయన ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే...
Read More..గత కొద్దిరోజుగా పర్యాటక మంత్రి భూమా అఖిల ప్రియ టీడీపీలో ఇమడలేకపోతున్నారు… ఆమె పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తూనే ఉన్నాయి.అంతే కాకుండా… ఆమె జనసేన పార్టీలోకి జంప్ చేయడం ఖాయమే అన్నట్టుగా కధనాలు కూడా...
Read More..తెలంగాణలో మరోసారి అధికారం దక్కించుకున్న టిఆర్ఎస్ పార్టీ వరుస వరుసగా వస్తున్న ఎన్నికలను ఎదుర్కోవడానికి సమయం అంతా కేటాయిస్తోంది.ఇప్పటికే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.అలాగే సహకార ఎన్నికలు కూడా నిర్వహించబోతున్నారు. ఇవన్నీ చాలవన్నట్టు సరిగ్గా ఇదే సమయంలో శాసన మండలి ఎన్నికలు...
Read More..జనసేన లో ఇప్పుడు ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది.ఏపీలో ఆ పార్టీకి బలమైన క్యాడర్… పవన్ గాలి ఉన్నా… బలమైన నాయకులు మాత్రం ఆయా నియోజకవర్గాల్లో కనిపించడం లేదు.ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో జనసేన బలమైన ప్రత్యర్థుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది....
Read More..రాజకీయ పార్టీలు అన్నాక విమర్శలు … ప్రతి విమర్శలు ఉండడం కామన్.ఒకరిని తక్కువ చేయడానికి మరొకరు హాట్ హాట్ గా ఘాటు పంచ్ లు వేస్తూ… రాజకీయం వేడెక్కిస్తుంటారు.ఈ విధంగా వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు గుప్పించడానికి బాబు వైసీపీ...
Read More..రాజకీయ పార్టీల మధ్య పోరు ఎప్పుడూ .రసవత్తరంగానే ఉంటుంది.ప్రత్యర్థి పార్టీ ఒకటి చేస్తే … తాము రెండు చేయాలని చూస్తూ ఉంటాయి.ఇక ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న సమయంలో అయితే ఇక ఆ సంగతుల గురించి ఇక చెప్పక్కర్లు.పోటీ పడి మరీ...
Read More..రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటు బ్యాంకు పెంచుకుని మరోసారి అధికారంలోకి వచ్చేందుకు మోదీ సర్కార్ వేసిన ఎత్తుగడ ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది.దేశంలోని అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10శాతం రిజర్వేషన్లు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ...
Read More..జనం నోట్లలో బాగా నానడం ద్వారా ఈ ఎన్నికల్లో సులువుగా గెలుపొందవచ్చు అనే ఆలోచనతో.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దుందూకుగా.ముందుకు వెళ్తున్నారు.దీని కారణంగానే.తనకు రాజకీయ ప్రత్యర్థులు అనుకున్న వారందరిని టార్గెట్ గా చేసుకుని వారి మీద సంచలన ఆరోపణనలు చేస్తున్నాడు.ఈ సందర్భంగా…మాజీ...
Read More..సీబీఐ అడిషనల్ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు ను సీబీఐ డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగిస్తూ.హైపవర్ నియామక కమిటీ జారీ చేసింది.తమ నుంచి మళ్ళీ ఆదేశాలు ఇచ్చే వరకు నాగేశ్వరరావు సీబీఐ డైరెక్టర్ విధులు నిర్వర్తిస్తారని పేర్కొంది.సీబీఐ డైరెక్టర్ గా ఉన్న ఆలోక్ కుమార్...
Read More..సిబిఐ డైరెక్టర్ పదవి నుంచి అలోక్ వర్మను తొలగిస్తూ హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకున్నది.సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఆయన నిన్న (బుధవారం) బాధ్యతలు స్వీకరించారు.ఆయన సిబిఐ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన 24 గంటల్లోపే అలోక్ను హైపవర్ కమిటీ తొలగించింది.ఫైర్ సర్వీసెస్ డీజీగా...
Read More..వైసీపీ అధినేత జగన్ దాదాపు ఏడాదిపాటు సుదీర్ఘ పాదయాత్ర చేపట్టాడు.ఈ యాత్రలో మూడొంతులకుపైగా నియోజకవర్గాలను టచ్ చేస్తూ… జగన్ యాత్ర చేసాడు.పులివెందులలో మొదలు పెట్టిన యాత్ర …శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు సాగింది.ఈ యాత్రలో జగన్ ప్రభుత్వం మీద అనేక విమర్శలు...
Read More..వైసీపీ అధినేత జగన్ మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.జగన్లా చంపేయండి, చింపేయండని తానెప్పుడూ ఎప్పుడూ మాట్లాడలేదని… .‘నేను ఏ విమర్శ చేసినా ఆదర్శవంతమైన భాషనే ఉపయోగించానని’ స్పష్టం చేశారు.కడప జిల్లా నేతలతో పవన్ కళ్యాణ్ సమీక్ష...
Read More..ఏపీలో వైసీపీ టీడీపీ జనసేన పార్టీలు ఒకదానికొకటి పోటీలు పడుతున్నాయి.గెలుపు గుర్రం ఎక్కేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాయి.ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ… రాజకీయ రణరంగంలో ముందుకు వెళ్లేందుకు కత్తులు దూసుకుంటున్నాయి. అందుకే తమ బలం ను నమ్ముకునే కంటే… తమ ప్రత్యర్థుల...
Read More..రాయలసీమ జిల్లాకు చెందిన ఓ మంత్రిగారు వైసీపీ నుంచి ఎమ్యెల్యేగా గెలిచి టీడీపీ ఆపరేషన్ ఆకర్షలో భాగంగా… ఆ పార్టీలో చేరి మంత్రి అయ్యారు.అయితే అధికార పార్టీలో ఆమెకు ప్రాధాన్యం కలిగిన శాఖే దక్కినా… ఆమె నిత్యం అసంతృప్తికి గురవ్వుతూ… అలక...
Read More..ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తున్న సమయంలో ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు జన్మభూమి కమిటీల పేరుతో తెలుగుదేశం పార్టీ ఓ కార్యక్రమం రూపొందించింది.అయితే ఇదంతా పార్టీకి బాగా కలిసి వస్తుంది అని టీడీపీ భావించగా… అది కాస్తా రివర్స్ అటాక్ ఇస్తున్నట్టు...
Read More..జనసేన ! ఈ పేరు కానీ ఈ పార్టీ అధినేత గాని ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు హాట్ టాఫిక్.అసలు పోటీలోనే ఉండదు అనే స్థాయి నుంచి ప్రధాన పోటీదారు అనే స్థాయికి జనసేన ఎదిగింది.రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యం గా...
Read More..ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితులు అందరికి తెలిసినవే.జగన్ , బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీలు ఒకవైపు ఉంటే సింహం సింగిల్ గా నిలిచుంది అన్నట్టుగా బాబు ఒక వైపు ఉన్నారు.ఆ మూడు పార్టీలు టీడీపీ ని ,అధినేత చంద్రబాబు ని...
Read More..రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఖాళీగా ఉన్న వివిధ విభాగాల్లో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.పోస్టుల వివరాలు. జూనియర్ ఇంజినీర్ (సివిల్/ ఎలక్ట్రికల్): 23 పోస్టులు అర్హత: 65 శాతం మార్కులతో డిప్లొమా (సివిల్/ ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్)...
Read More..వైసీపీ అధినేత జగన్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడి కేసు అనేక మలుపులు తిరుగుతోంది.అనేక మలుపుల మధ్య ఈ కేసు హాయ్ కోర్టు కి చేరడం…అక్కడి నుంచి ఎన్ ఐ ఏ కు చేరడం… జరిగిపోయింది.అయితే ఎన్...
Read More..గత కొద్ది రోజులుగా….సినీ కమెడియన్ అలీ ప్రస్తావన తరుచూ వార్తల్లోకి వస్తుంది.ఆయన ఏ పార్టీలోనూ చేరకుండా అందరిని సస్పెన్స్ కి గురి చేస్తూ….అన్ని రాజకీయ పార్టీల నేతలను కలుస్తూ… అందరిని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు.మొన్నామధ్య వైసీపీ అధినేతను కలవగా … ఆ తరువాత...
Read More..వైసీపీ అధినేత జగన్ సుదీర్ఘ కాలం చేపట్టిన పాదయాత్ర ముగింపు దశకు చేరుకున్న సందర్భంగా… శ్రీకాకుళం జిల్లా … ఇచ్ఛాపురం లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో జగన్ మాట్లాడారు.ఈ సందర్భంగా అనేక హామీలను ఆయన ప్రకటించారు.25 జిల్లాలతో కొత్త...
Read More..ఏపీ అధికార పార్టీ తెలుగుదేశాన్ని… ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మీద రాజకీయ కక్ష తీర్చుకునే పనిలో పడింది వైసీపీ.తెలుదేశం పార్టీని చులకన చేసి లబ్ది పొందేందుకు ప్రస్తుతం వైసీపీ అనేక రకాలుగా ప్రయత్నిస్తోంది.ఇప్పటికే ” నిన్ను నమ్మం బాబూ అంటూ...
Read More..టీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడిగా మాత్రమే కాకుండా… మామకి తగ్గ మేనల్లుడిగా తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకెళ్తున్న హరీష్ రావు కి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఎటువంటి స్థానం ఉంది అనేది కొంతకాలంగా అందరికీ పెద్ద...
Read More..అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఇప్పుడు ఎన్నికల ఫీవర్ పెరిగిపోయింది.ఒక పార్టీ నుంచి మరో పార్టీ ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.అధికార టిడిపి జనవరిలోనే అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధం అవుతుంటే… దానికి కౌంటర్ గా వైసీపీ అధినేత జగన్ కూడా...
Read More..ఇది బ్రేకింగ్ న్యూస్ అనుకోవాలా.?? చంద్రబాబు కి షాకింగ్ న్యూస్ అనుకోవాలో.?? రెండూ కాక ఊహాజనితమైన వార్త అనుకోవాలో అంతుబట్టడంలేదు.కాని మొత్తానికి ఇప్పుడు రాజకీయ వర్గాలలో మాత్రం సుహాసిని కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు అనే వార్త మాత్రం హల్చల్...
Read More..ఒకవైపు ఎన్నికల యుద్ధంలో అధికారం అనే సింహాసనాన్ని అందుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు జగన్.ప్రస్తుతానికి ఏపీలో వైసీపీ గాలి గట్టిగానే వీస్తోంది అని గ్రామస్థాయి నుంచీ పెద్ద చర్చే జరుగుతోంది.అయితే…ఇటువంటి అనుకూల వాతావరణంలో ఆ పార్టీకి చెందిన ఓ కీలక నేత పార్టీకి...
Read More..తెలంగాణాలో ఫలితాలు వెలువడిన దగ్గర నుంచీ… టీడీపీకి చెందిన సత్తుపల్లి ఎమ్యెల్యే సండ్ర వీరయ్య.అశ్వారావుపేట ఎమ్యెల్యే మచ్చా నాగేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీలో చేరిపోతున్నారు అనే ప్రచారం జోరుగా సాగింది.అయితే ప్రచారాన్ని సండ్ర వీరయ్య మొహమాటంగా ఖండించగా… మచ్చా నాగేశ్వరరావు మాత్రం గట్టిగానే...
Read More..ఎన్నికలు సమయం ముంచుకొస్తున్న సమయంలో కేంద్ర అధికార పార్టీ హడావుడిగా ప్రకటించిన ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకి లోక్ సభ ఆమోదం తెలిపింది.రాజ్యాంగ సవరణ (124) బిల్లు 2019పై నాలుగున్నర గంటల పాటు సాగిన సుదీర్ఘ చర్చ...
Read More..సినీ కమెడియన్ ఆలీ రాజకీయ అడుగులు ఎటువైపు పడుతున్నాయో ఎవరికీ అర్ధం కావడం లేదు.జనసేన అధినేత పవన్ కళ్యాన్ కి అత్యంత అప్తుడిగా ముద్రపడ్డ ఆలీ జనసేన పార్టీలో చేరతారని అంతా అనుకున్నా… ఆయన మాత్రం ఆ పార్టీలో చేరలేదు.అయితే ఎన్నికల...
Read More..విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మీద కోడి కత్తితో జరిగిన దాడి వ్యవహారం తీవ్ర రాజకీయ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.అయితే ఈ కేసుకు అనేక మలుపులు.ట్విస్ట్ ల మధ్య కోర్టు పరిధిలోకి వెళ్లడం.కోర్టు...
Read More..ఏపీలో ప్రస్తుతం సంక్రాంతి సందడి ఎలా ఉన్నా రాజకీయ సమంతను సందడి మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తుంది .ఏ నలుగురు కలిసి మాట్లాడుకున్నా … ఆ చర్చ అంతా….ప్రస్తుత రాజకీయ అంశాలకు సంబంధించి ఉంటోంది.మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు ఉండడంతో… ఈ...
Read More..ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొత్త కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సరికొత్త ఆలోచనలతో ఎవరికీ అందని రీతిలో కొత్త ఎత్తులు వేస్తున్నాడు. అందుకే… గత ఎన్నికల్లో అమలు...
Read More..వైసీపీ అధినేత జగన్ వ్యక్తిత్వం గురించి రాష్ట్ర రాజకీయాల్లో రకరకాలా కథనాలు ప్రచారంలో ఉన్నాయి.ఆయన అహంకారి అని… మొండి వాడు అని … తాను చెప్పిందే తప్ప ఎవరు ఏమి చెప్పినా వినిపించుకోడని … తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు...
Read More..తెలంగాణ సీఎం కేసీఆర్ కు తెలివితేటలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి.ఇప్పుడు అసలే గెలుపు జోష్ మీద ఉన్న కేసీఆర్ మంత్రి మండలి ఏర్పాటు మీద మాత్రం ఆశావాహులను ఊరిస్తూ… ఉబ్బిస్తూ ఉన్నాడు.ఎన్నికల ఫలితాలు వచ్చి చాలా రోజులే అయినా ఇంకా...
Read More..ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు ప్రజలకి మాత్రం వీనుల విందుగా, వినసొంపుగా ఉన్నాయి.ఎన్నికలు దగ్గర పడుతున్న సమయం కావడం, అందులోనూ సంక్రాంతి సమయం కావడంతో టీవీలలో ఎంటర్టైన్మెంట్స్ కార్యక్రమాల మాట ఏమో కానీ రాజకీయ నేతల మాటల నుంచీ వచ్చే...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.పార్టీ ముఖ్యులతో సుదీర్ఘ చర్చలు జరిపిన తరువాత పవన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారని, ఇప్పటి వరకూ చేపట్టిన ప్రజా పోరాట యాత్రకి త్వరలో బ్రేక్ ఇవ్వనున్నాడని తెలుస్తోంది.జిల్లాల్లో ఇటీవలి వరకు ఆయన...
Read More..లోక్సభ ఎన్నికల్లో అగ్రవర్ణ పేదలను తమ వైపు తిప్పుకునేందుకు మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఆర్ధికంగా వెనకబడిన అగ్రవర్ణాల ప్రజలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మోడీ క్యాబినెట్ నిర్ణయించింది.8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి రిజర్వేషన్ వర్తింపు చేయాలనే ఆలోచనతో...
Read More..తమిళనాడు మంత్రి బాలకృష్ణరెడ్డికి ముచ్చటగా మూడేళ్లు జైలు శిక్ష పడింది.1998లో హోసూర్ లో బస్సుపై రాళ్లదాడికి పాల్పడిన కేసులో తమిళనాడు మంత్రి బాలకృష్ణ శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం నేడు (సోమవారం) తీర్పును వెల్లడించింది.అయితే … ప్రభుత్వ ఆస్తుల తీవ్రనష్టం కలిగించినందుకు...
Read More..ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు… క్రైస్తవ మత బోధకుడు కేఏ పాల్ ఈ మధ్య తరుచూ … వార్తల్లోకి ఎక్కుతున్నాడు.గత ఎన్నికల్లో పార్టీ పెట్టడమే కాకుండా … మెజార్టీ సీట్లలో అభ్యర్థులను పోటీకి దింపి బొక్క బోర్లా పడ్డాడు.అయినా …ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో...
Read More..రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ టీఆర్ఎస్లో చేరారు.సోమవారం సాయంత్రం తెలంగాణ భవన్లో.టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు.చందర్కు గులాబీ కండువా కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానం పలికారు.ఎమ్మెల్యేతో పాటూ పలువురు అనుచరులు కూడా టీఆర్ఎస్ పార్టీ లో...
Read More..ఓటుకు నోటు కేసుకు ముందు వరకూ స్టీఫెన్సన్ అంటే చాలా తక్కువ మందికే తెలుసు.ఆ కేసుతో ఈ ఆంగ్లో-ఇండియన్ పేరు దేశమంతా చర్చనీయాంశం అయ్యింది.ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు రేవంత్రెడ్డి ఈయనకు లంచం అవ్వబోయి ఏసీబీ అధికారులకు దొరికిపోయారు.ఐతే రేవంత్ రెడ్డి...
Read More..తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది అంటే అది కేవలం గోదావరి జిల్లాల గొప్పదనమే అంటూ తరుచూ టీడీపీ నేతలు చెప్పుకుంటూ ఉంటారు.టీడీపీకి కంచుకోటల్లా ఈ రెండు జిల్లాలు ఉన్నాయి.ఇక్కడ ఏ పార్టీ కి మెజార్టీ సీట్లు వస్తే… ఆ పార్టీనే...
Read More..ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించి రాజకీయ నాయకుడు అవ్వాలని తహతహలాడుతున్నాడు సినీ కమెడియన్ ఆలీ.అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అత్యంత ఆప్తుడుగా ఉన్న ఆయన వైసీపీ అధినేత జగన్ ని కలవడం పెద్ద చర్చకే దారితీసింది.ఆయన వైసీపీలో చేరిపోతున్నాడు అంటూ…...
Read More..వైసీపీ అధినేత జగన్ రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికార పీఠం దక్కించుకోవడానికి పక్క రాష్ట్రాల్లో అమలైన సక్సెస్ ఫుల్ వ్యూహాలను ఎటువంటి మొహమాటాలు లేకుండా ఇక్కడా అమలు చేసి విజయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు తహతహలాడుతున్నాడు.ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారారానికి...
Read More..2019 ఎన్నికలు ఏపీలో పెను సంచలనం సృష్టించడం ఖాయం.ఎందుకంటే ఏపీలో ఎన్నడూ లేనట్లుగా త్రిముఖ పోరు జరగడం.ఆపోరు కూడా కులరాజకీయాల ఆధారంగా జరగనుండటంతో ఈ ఎన్నికలపై నేతల్లో, ప్రజలలో ఎంతో ఆసక్తి నెలకొంది.వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒంటరిగానే పోటీ చేస్తాడు...
Read More..ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో పార్టీల అధినేతలు తమ వ్యాఖ్యలకి తగ్గట్టుగా స్పీడు పెంచుతున్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే వైసీపీ, టీడీపీ లపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతుండగా.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పవన్ పై ప్రేమని...
Read More..ఏపీ రాజకీయల్లో చంద్రబాబు విలన్, తాను హీరోని అన్నారు.హీరోను కాబట్టే అందరూ తనను ఇష్టపడుతున్నారని చెప్పారు.తాను ఎన్నికలకు ముందు ఏ పార్టీకీ మద్దతివ్వబోనని.ఎన్నికల తరువాత కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరిచిన పార్టీ ప్రత్యేక హోదాపై సంతకం పెడితే దానికి మద్దతిస్తానని చెప్పారు.అది బీజేపీ...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబు మీద ఉన్న కోపాన్ని ఇప్పటివరకు పరోక్షంగా వ్యక్తం చేస్తూ వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు డైరెక్ట్ గా రంగంలోకి దిగిపోయారు.ఏపీలో ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తుండడంతో టీడీపీని ఎలా అయినా దెబ్బ కొట్టాలని మోదీ కంకణం...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అత్యంత ఆప్తుడు సినీ కమెడియన్ ఆలీ మీద గత కొద్దీ రోజులుగా అనేక రకాల వార్తలు వస్తున్నాయి.ఆయన పవన్ కళ్యాణ్ కి హ్యాండ్ ఇచ్చి వైసీపీలో చేరబోతున్నాడు అంటూ… రక రకాలా కథనాలు వస్తూనే...
Read More..మన ప్రధాని నరేంద్ర మోదికి ఇప్పటికే ఒకసారి పెళ్లి అయిపొయింది.జశోదాబెన్ అనే ఆమెను… 1968లో పెళ్లైంది.అనంతరం మూడేళ్లకు వారు విడిపోయారు.జశోదా ఉపాధ్యాయురాలిగా స్థిరపడిపోగా, మోదీ రాజకీయాల్లో రాణిస్తూ అంచెలంచెలుగా ఎదిగి ప్రధాని అయ్యారు.అయితే తన వివాహం గురించి కానీ, భార్య గురించి...
Read More..వైసీపీ అధినేత జగన్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో కోడి కత్తి తో చేసిన దాడి దేశవ్యాప్తంగా… సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఇటీవలే ఆ కేసును హైకోర్ట్ ఆదేశాల మేరకు ఎన్ ఐ ఏ కు అప్పగించిన సంగతి తెలిసిందే.అయితే...
Read More..కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ లో ఉన్న సర్వే అసెంబ్లీ ఎన్నికలలో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు.కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ పిసిసి అద్యక్షుడు...
Read More..ప్రతి పనికి సర్వేల మీదే ఆధారపడుతూ… పార్టీని , ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కి ఇప్పుడు ఆ సర్వేలే కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.ఇప్పటికే రానున్న ఎన్నికల్లో గెలుపు అవకాశాల ఏమేరకు ఉన్నాయి అనే విషయంపై...
Read More..బాలయ్య అంటే నాకు ఎవరో తెలియదు అని … నాకు తెలిసిన బాలయ్య మంచి కమెడియన్ అని నాగబాబు ఆ మధ్య హీరో బాలకృష్ణ గురించి పంచ్ వేశారు.ఆ పంచ్ నుంచి తేరుకునేలోపే … సోషల్ మీడియా లో వరుస వరుస...
Read More..తెలంగాణ లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడకుండా ఏర్పడిన మహాకూటమి కాంగ్రెస్ పాలిట శాపం అయ్యిందని… ముఖ్యంగా అందులో ఉన్న తెలుగుదేశం పార్టీ వల్ల కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని విధంగా దెబ్బతింది అని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు బహిరంగంగా విమర్శించడం రాజకీయ సంచలనం...
Read More..క్రైస్తవ మత బోధకుడిగా … ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన డాక్టర్ కేఏ పాల్ గురించి అందరికి తెలిసి కదా.ఆయన పుట్టి పెరిగింది అంతా ఏపీలోనే.ఆయన పేరు తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో.ప్రపంచ శాంతి కోసం ప్రపంచ...
Read More..ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ పై కేంద్రం ఇప్పుడు కక్షసాధింపు చర్యలకు దిగినట్టుగా కనిపిస్తోంది.వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమే ధ్యేయంగా సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన సమాజ్వాదీ (బీఎస్సీ) పార్టీల మధ్య ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే యూపీలో సీబీఐ...
Read More..మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఓ మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్నాడు.ఈ సందర్భంగా తన బాబాయి పవన్ కల్యాణ్ అడగాలే కానీ ఏం చేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నాను అంటూ… చెప్పుకొచ్చాడు.‘పవన్...
Read More..తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన ఎమ్యెల్యేలంతా ఎప్పుడా.ఎప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది.చాలా రోజుల సమయం తరువాత … తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి.ఈ నెల పదిహేడున కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.అలాగే… 18 న స్పీకర్ ఎన్నిక జరుగుతుంది.మజ్లిస్...
Read More..ఇటీవల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలిసిన ప్రకాష్ రాజ్ తాను ఎంపీ గా పోటీ చేయబోతున్నాను అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఎక్కడ నుంచి ఆయన పోటీ చేయబోతున్నాడు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.తాజాగా… ఆయన తాను...
Read More..ఏపీలో టీడీపీ- బీజేపీ మధ్య యుద్ధం తారా స్థాయికి చేరింది.నిన్న కాకినాడ పర్యటనలో చంద్రబాబు కాన్వాయ్ ని బీజేపీ నేతలు అడ్డుకోవడం….బాబు వారిమీద ఆగ్రహం వ్యక్తం చేయడం ఇదంతా పెద్ద సంచలనం అయిపొయింది.అయితే నిన్నటితో ఆ గొడవ ముగిసిపోయింది ఆనుకుంటున్న సమయంలో...
Read More..తెలంగాణాలో మరోసారి అధికారం దక్కడంతో…టీఆర్ఎస్ పార్టీ లో ఎక్కడలేని ఉత్సాహం కనిపిస్తోంది.ఇక మరో ఏడేళ్ల వరకు తమకు తిరుగే లేని మెజార్టీ రావడం టీఆర్ఎస్ లో ఆ ధీమా కనిపించడానికి కారణం.తెలంగాణాలో నాలుగు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడినా….తమను...
Read More..రాజకీయాలందు ఏపీ రాజకీయాలు వేరయా అన్నట్టు ఇప్పుడు ఇక్కడ రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.ఒక పార్టీ వేసే ఎత్తులను చిత్తూ చేస్తూ… ఎత్తుకు పై ఎత్తులు వేసేలా రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు తమ రాజకీయ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు.అలా ఉండకపోతే… ప్రస్తుత రాజకీయాల్లో...
Read More..కేంద్రం – ఏపీ ప్రభుత్వాల మధ్య ఇప్పటికే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.ఒకరిని ఒకరు విమర్శలు చేసుకుంటూ నిత్యం వేడి రగుల్చుతూనే ఉన్నారు.ఈ నేపథ్యంలో అనుకోకుండా విశాఖ ఎయిర్ పోర్ట్ లో జగన్ మీద కోడి కత్తితో దాడి జరగడంతో...
Read More..ఏపీలో ఆసక్తి రేపుతున్న ఏకైక అంశం కాపుల ఓట్లు ఎవరికి పడనున్నాయి.?? ఏపార్టీకి కాపులు పట్టం కట్టనున్నారు…?? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచింది ప్రస్తుత రాజకీయ పరిస్తితులల్లో.ఏ పార్టీకి పార్టీ కి తగ్గట్టుగా కుల సమీకరణాలు ఉన్నాయి.తెలుగు దేశానికి...
Read More..ఏపీలో ఎన్నికలకి ఇంకా ఐదు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది.పోరు లో ముందు నిలిచే ప్రధాన పార్టీలు తమ వ్యూహాలతో సిద్దమయ్యారు.బహిరంగంగా ప్రకటించకపోయినా సరే ఇప్పటికే దాదాపు నియోజకవర్గాల వారిగా అభ్యర్ధుల లిస్టు సిద్దం అయ్యిపోయింది.ఎవరికి వారు ఇప్పటికే తమ...
Read More..బీజేపీ నాయకురాలు దగ్గుపాటి పురందరేశ్వరి రాజకీయ ప్రస్థానం పై ఇప్పుడు నీలి నీడలు అలుముకున్నాయి.వారసుడి పొలిటికల్ ఎంట్రీ కోసం ఆమె రాజకీయ త్యాగం చేసేందుకు కూడా వెనుకాడడం లేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి.హితేష్ కి నారా లోకేష్ కి మధ్య మంచి...
Read More..జగన్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో కోడి కత్తి తో జరిగిన దాడిపై అనేక టిస్ట్ ల అనంతరం తాజాగా హై కోర్ట్ ఈ కేసుని ఎన్ఐఏ కు అప్పగించిన సంగతి తెలిసిందే.అయితే దీనిపై వైసీపీ హర్షం వ్యక్తం చేయగా...
Read More..తెలంగాణాలో ఎన్నికల ఫలితాలు వెలువడి చాలా రోజులే అయినా … ఇప్పటివరకు మంత్రివర్గ విస్తరణపై కేసీఆర్ సీరియస్ గా దృష్టిపెట్టలేదు.సీఎంగా కేసీఆర్, హోం మినిష్టర్ గా మహమ్ముద్ ఆలీ ప్రమాణ స్వీకారం చేశారు.మిగతా మంత్రి మండలిని ఏర్పాటు చేయడానికి అనుకూలమైన మంచిరోజులు...
Read More..తెలంగాణాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో 47 శాతం ఓట్లు టీఆర్ఎస్ ఖాతాలో పెద్దాయన్ని… ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.ట్రక్కు గుర్తుతో సుమారు 2 లక్షల ఓట్లు టీఆర్ఎస్ కు దూరమయ్యాయని.లేకపోతే … 50శాతం ఓట్లు కూడా వచ్చేవి కాదన్నారు.తాజాగా...
Read More..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులో ఇప్పుడు ఎక్కడ లేని కోపం పెరిగిపోయింది.చీటికీ మాటికీ అందరి మీద చిరాకు పడుతూ కనిపిస్తున్నారు.తాజాగా ఈ రోజు ఓ బీజేపీ మహిళా నాయకురాలి మీద బాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం వైరల్ గా మారింది.ఆ నాయకురాలిని...
Read More..