Telugu Political News

Telugu Political Breaking News(తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ) from Andhra Pradesh,Telangana State Live Updates.Telugu Political Partys News Coverage from List like TDP Party News,Congress Party,YSRCP,BJP,Janasena Party,Lok Satta Party,CPI,CPM,AIMIM,Praja Shanthi Party Live News Reports.

లగడపాటిని ఆ టీడీపీ మంత్రి ఎంత మాట అన్నాడంటే

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరో రెండు రోజులలో తెలిపోనున్నాయి.ఇక ఈ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.ఓ విధంగా చేపపలంటే ఏపీలో ప్రధాన పార్టీలైన తెలుగు దేశం, వైసీపీకి జీవన్మరణ సమస్యగా ఉంది అని చెప్పాలి.అయితే ఓ వైపు...

Read More..

ఏపీ సీ ఎస్ పై శాప్ మాజీ చైర్మన్ ఫిర్యాదు

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్రహ్మణ్యం పై డీజీపీ కి ఫిర్యాదు అందింది.ఆయన సక్రమంగా విధులు నిర్వహించడం లేదంటూ డీజీపీ ఠాకూర్ కు శాప్ మాజీ చైర్మన్ పీ ఆర్ మోహన్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన...

Read More..

ఓటు విషయం లో భార్య,భర్తల మధ్య గొడవ....భార్య ప్రాణం తీసింది!

భార్య,భర్త అన్నాక చిన్న చిన్న మనస్పర్థలు రావడం సహజం.అసలు ఆ చిన్న చిన్న గొడవలు లేకపోతె వారినసలు భార్య,భర్త అని అనుకోరు.అయితే కొన్ని కొన్ని సార్లు హద్దు దాటి గొడవపడే భార్య,భర్తల విషయంలో కొన్ని దారుణాలు కూడా చోటుచేసుకుంటాయి.అలాంటి ఘటనే ఉత్తర...

Read More..

గాడ్సే పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన హిందూ మహాసభ కార్యకర్తలు....అరెస్ట్

ఇటీవల మహాత్మా గాంధీ ని పొట్టన పెట్టుకున్న గాడ్సే కూడా దేవుడు అయిపోయాడు.గాడ్సే ఉత్తముడు అంటూ బీజేపీ పార్టీ లో మెంబర్ అయిన ప్రజ్ఞా సాధు సింగ్ వ్యాఖ్యలు ఇంకా మరువక ముందే గాడ్సే పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడం తీవ్ర...

Read More..

కాయ్ రాజా కాయ్ ! ఆఫర్లతో సిద్దమైన బెట్టింగ్ రాయుళ్లు !

పోలింగ్ తేదీ ముగిసిన దగ్గర నుంచి ఏపీలో బెట్టింగ్ ల జోరు ఊపందుకుంది.కోట్ల లో పందేలు జరిగాయి.ఆ తరువాత ఆ ఊపు కనిపించలేదు.స్పష్టంగా ఎవరికి అధికారం దక్కుతుందో తెలియకపోవడంతో బెట్టింగ్ ఊపు తగ్గడానికి కారణం అయ్యింది.ప్రస్తుతం కౌంటింగ్ తేదీ దగ్గరకు వచ్చేయడంతో...

Read More..

టీఆర్ఎస్ పరిస్థితేంటి ? కేసీఆర్ ఏం చేయబోతున్నాడు ?

తెలంగాణాలో అధికార పార్టీగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తోంది.ఈ మేరకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీల చుట్టూ తిరుగుతూ అందరిని ఏకం చేసేపనిలో పడ్డాడు.ఈ నేపథ్యంలోనే నవీన్ పట్నాయక్ ,...

Read More..

గెలుపై జగన్ కు అనుమానం ఉందా ? ఆ మీటింగ్ అందుకేనా ?

మరో రెండు రోజుల్లో ఫలితాలు వచ్చేయడం .ఎవరు అధికార పీఠం మీద కూర్చోబోతున్నారో తెలిసిపోనుంది.అయితే ఆ సమయానికి ముందే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అనే విషయం ఎగ్జిట్ పోల్స్ రూపంలో బయటకి వచ్చేసింది.ఫలితాలు ఏకపక్షమేనని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో...

Read More..

బీజేపీ వ్యూహం ఇదేనా ? కేసీఆర్ జగన్ మద్దతు వారికేనా ?

కేంద్రంలో మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వస్తుందని దాదాపు మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ తమ ఫలితాలను వెల్లడించాయి.దీంతో మరోసారి మోదీ ప్రభుత్వం కొలువుతీరడం ఖాయం అయిపోయినట్టే అని అంత భావిస్తున్నారు.కాకపోతే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్...

Read More..

బాబు చెప్పినట్లే జనాలు ఓట్లు వేసారంట! అందుకే టీడీపీ గెలుస్తుందంట

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏపీ అసెంబ్లీలో మరోసారి రాజకీయ వేడిని రాజేసాయి.ఒక్క లగడపాటి సర్వే, టీవీ 5 సర్వే తప్ప జాతీయ మీడియా సంస్థల నుంచి ఎన్నికల సర్వే సంస్థల వరకు అందరూ ఈ సారి వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పుకొచ్చారు.అది...

Read More..

ఎగ్జిట్ పోల్స్ ని అస్సలు పరిగణంలోకి తీసుకొని జనసేన! క్యాడర్ ఆలోచన ఎలా ఉందంటే

మరో ఐదు రోజులలో ఏపీలో అసెంబ్లీ ఫలితాలు వెలువడనున్నాయి.అలాగే దేశ వ్యాప్తంగా కూడా లోక్ సభ ఎన్నికలు ఫలితాలు రానున్నాయి.అయితే ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని జాతీయ మీడియా సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ద్వారా అంచనా వేసే...

Read More..

విపక్షాలు అన్నీ కూడా ఇప్పుడు గోడమీద పిల్లులే!

పార్లమెంటు ఎన్నికల పక్రియ ముగింపు దశకు చేరుకుంది.ఎన్నికలు పూర్తి అవ్వగా, కౌంటింగ్‌కు రంగం సిద్దం అయ్యింది.దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం మరో మూడు రోజుల్లో జరుగనుంది.పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి.ఎన్నికలు పూర్తి అయిన...

Read More..

ఎగ్జిట్‌ పోల్స్‌పై జేడీ లక్ష్మి నారాయణ కామెంట్స్‌

ఎన్నికలు పూర్తి అయిన నేపథ్యంలో పలు మీడియా సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను వెళ్లడించాడు.ఏపీలో పరిస్థితి అంతా కూడా అర్థం కాకుండా ఉంది.కొన్ని మీడియా సంస్థలు జగన్‌ సీఎం అంటే కొందరు మాత్రం చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం అంటున్నారు.అయితే అందరు...

Read More..

సిద్దూ పై కీలక వ్యాఖ్యలు చేసిన సాధు సింగ్

పంజాబ్ మంత్రి సాధు సింగ్ ధరంసూత్ కీలక వ్యాఖ్యలు చేశారు.పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పై పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.తన భార్య నవజ్యోత్ కౌర్ కు టికెట్ రాకపోవడానికి అమరీందర్...

Read More..

విశ్లేషణ : ఎగ్జిట్‌ పోల్స్‌ను ఎంత వరకు నమ్మవచ్చు?

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసింది.సుదీర్ఘంగా సాగిన ఎన్నికల ప్రస్థానం ముగింపు దశకు వచ్చింది.ఓట్లు పూర్తి అవ్వడంతో కౌంటింగ్‌కు అంతా రెడీ అవుతోంది.మొదటి దశ ఎన్నికలు జరిగి దాదాపు నెలన్నర అవుతుంది.అప్పటి నుండి కూడా వాటిలో ఉన్న ఫలితం ఏంటా...

Read More..

బాబు మళ్లీ సీ ఎం కాలేరట....కారణం తెలిస్తే షాకే

ఏపీ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ దగ్గర పడుతుండడం తో ఎవరి సమీకరణాలు వారి చెప్పుకుంటూ పోతున్నారు.ఒకపక్క సర్వే లలో ఆ పార్టీ విజయం సాధిస్తుంది,ఈ పార్టీ విజయం సాధిస్తుంది అంటూ భిన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే.అయితే కొన్ని సర్వే...

Read More..

'ఫెవికాల్ బాబా' అంటూ బాబు పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన విజయ సాయి రెడ్డి

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ఇటీవల కేంద్రంలో థర్డ్ ఫ్రాంట్ ఏర్పాటు చేయాలనీ,బీజేపీ కి ప్రత్యామ్న్యాయంగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటూ చంద్రబాబు నాయుడు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సంగతి...

Read More..

ఆ విషయం నమ్మొద్దు తమ్ముళ్లు ! ఏంటో ఆ ధీమా

ఏపీలో ఎగ్జిట్ పోల్స్ అన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి అనుకూలంగా తమ రిజల్ట్స్ ప్రకటించాయి.ఈ సారి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలోనే కూర్చోవాలని తేల్చేశాయి.దాదాపు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కూడా ఇదే ఫిక్స్ అయిపోయారు.కానీ ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు...

Read More..

జగన్ కు పీకే ఆ విషయం చెప్పాడా లేదా ?

వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎన్నికల ముందు ఆ పార్టీకి కలిసొచ్చేలా అనేక వ్యూహాలు రూపొందించాడు.ఎన్నో ప్లాన్లు వేశాడు.ఆ వ్యూహాలతో వైసీపీ బాగా పుంజుకుంది.పోల్ మేనేజ్మెంట్ చేయడంలో కూడా వైసీపీ గతం కంటే ఇప్పుడు బాగా మెరుగయ్యింది.ఫలితాలు కూడా ఆశాజనకంగా...

Read More..

పవన్ రాజకీయానికి దారేది ? ఆశలు గల్లంతేనా ?

రాజకీయాల్లోకి కొత్తగా రాకపోయినా జనసేన పార్టీతో సరికొత్త రాజకీయాన్ని తెరమీదకు తెచ్చేందుకు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కు ఏపీలో చేదు అనుభవం ఎదురయినట్టు ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి.అసలు కొన్ని సంస్థలయితే జనసేన ప్రస్తావనే లేకుండా ఫలితాల ప్రకటన చేశాయి.సీఎం...

Read More..

జనం నాడి అర్ధం కావడంలేదే ?

ఏపీలో ఎన్నికల ఫలితాల ప్రకటనకు ఇంకా మూడు రోజులే సమయం ఉంది.ఏఈ లోపు ఎన్నికల ఫలితాలపై ఆసక్తిని పెంచుతూ ఎగ్జిట్ పోల్స్ కూడా బయటకు వచ్చేశాయి.అయితే కొన్ని టీడీపీకి అనుకూలంగా వస్తే మరికొన్ని మాత్రం వైసీపీ ప్రభుత్వం ఏపీలో రావడం గ్యారంటీ...

Read More..

ఈసారి సర్వే తప్పితే..... లగడపాటి సంచలన నిర్ణయం!

ఈ నెల 23 న ఏపీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న సంగతి తెలిసిందే.అయితే ఈ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది.ఏ పార్టీకి విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటూ పలు సర్వేలు జరుగుతున్నాయి.అయితే ‘అన్నీ సర్వేలలో లగడపాటి సర్వే వేరయా’...

Read More..

ఏపీలో ఈ సారి అధికారం వైసీపీదే అంటున్న ఎగ్జిట్ పోల్స్

మరో ఐదు రోజుల్లో ఏపీ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.ఈ నేపథ్యంలో తుది దశ లోక్సభ ఎన్నికలు పూర్తి కావడంతో జాతీయ మీడియా సంస్థలతో పాటు కొన్ని రాజకీయ విశ్లేషణ సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ను ప్రకటించాయి.రాబోయే ఎన్నికలలో...

Read More..

ఎగ్జిట్ పోల్స్: ఫ్యాన్ జోరు ..జగన్ అనే నేను కోరిక నెరవేరుతుందా!

ఇప్పుడు తెలుగు రాష్ట్రలలో ఎక్కడ చుసిన ఎగ్జిట్ పోల్స్ గురించి చర్చ,ఎవరికి వారు తాము చేసిన సర్వే రిపోర్ట్స్ ను జనాల మీదకు వదిలేయడం స్టార్ట్ చేసారు .అంతేకాదు 23 వ తేదీన ఫలితం ఎలా ఉండబోతుంది అనే విషయం కూడా...

Read More..

మళ్లీ అధికారంలోకి ఎన్డీఏ కూటమి! ఎగ్జిట్ పోల్స్ లో సత్తా చాటిన బిజెపి

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో అధికార పార్టీ బిజెపి మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తాజాగా జాతీయ మీడియా సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్లో స్పష్టంగా తెలియజేయడం దేశవ్యాప్తంగా సంచలనం మారింది.లోక్ సభ చివరి దశ పోలింగ్ ముగియడంతో పాటు...

Read More..

లగడపాటి ఎగ్జిట్ పోల్స్ లో టీడీపీ దే హావ!

ఎగ్జిట్ పోల్స్ సందడి ఏపీలో ఈ రోజు నుంచి మొదలు కాబోతోంది.ఎవరికి వారు తాము చేసిన సర్వే రిపోర్ట్స్ ను జనాల మీదకు వదిలేయడం స్టార్ట్ చేస్తారు.అంతేకాదు 23 వ తేదీన ఫలితం ఎలా ఉండబోతుంది అనే విషయం కూడా నేడు...

Read More..

రోజా ఓడిపోతే వైసీపీ అధికారంలోకి వస్తుందా! సెంటిమెంట్ రిపీట్ అవుతుందా

ఏపీ రాజకీయాలలో సినీనటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న రోజా తరువాత రాజకీయ రంగ ప్రవేశం చేసి తనదైన గుర్తింపుని సొంతం చేసుకుంది.తెలుగుదేశం పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన రోజా ఆ పార్టీ తరుపున రెండు సార్లు ఎమ్మెల్యే...

Read More..

ఎగ్జిట్ పోల్స్ పై ఆశగా చూస్తున్న రాహుల్ గాంధీ! చంద్రబాబు మంత్రం పని చేస్తుందా

ఎగ్జిట్ పోల్స్ కి సమయం దగ్గర పడింది.ఈ ఎగ్జిట్ పోల్స్ రాజకీయాలలో ఎవరి గెలుపు ఓటములు సాశించకపోయిన రాజకీయ పార్టీలకి మాత్రం ఫలితాలు రిలీజ్ అయ్యేంత వరకు కొంత ఉత్సాహాన్ని మాత్రం ఇస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు...

Read More..

అందరి అంచనాలని జనసేనాని తారుమారు చేయబోతున్నడా

ఏపీలో మూడో ప్రత్యామ్నాయంగా తన ప్రస్తానం మొదలెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో సత్తా చాటే ప్రయత్నంలో ఉన్నారు.ఇక ఏపీలో ఈ సారి జరిగిన ఎన్నికలలో జనసేన ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది అని, పవన్ కళ్యాణ్ ఎన్నికలలో కింగ్...

Read More..

మనదే రాజ్యం ! హస్తినలో 'బాబు బాగా బిజీ'

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు.ఢిల్లీ వేదికగా దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీల నాయకులను కలుస్తూ హడావుడి చేస్తున్నాడు.రాబోయే ఎన్నికల ఫలితాల్లో ప్రాంతీయ పార్టీ లే అత్యధిక లోక్ సభ స్థానాలు దక్కించుకోబోతున్నాయని జోస్యం చెబుతూ వారిని ఆకట్టుకునే...

Read More..

లగడపాటి చెప్పింది నిజమేనా ?

ఎగ్జిట్ పోల్స్ సందడి ఏపీలో ఈ రోజు నుంచి మొదలు కాబోతోంది.ఎవరికి వారు తాము చేసిన సర్వే రిపోర్ట్స్ ను జనాల మీదకు వదిలేయడం స్టార్ట్ చేస్తారు.అంతేకాదు 23 వ తేదీన ఫలితం ఎలా ఉండబోతుంది అనే విషయం కూడా నేడు...

Read More..

లగడపాటి అంచనాలతో ఏపీలో మారిన రాజకీయ ఈక్వేషన్స్

ఏపీలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పొలిటికల్ సర్వే అంటే రాజకీయాలలో ప్రత్యేక ఆసక్తి నెలకొని ఉంటుంది.లగడపాటి సర్వే చెప్పాడంటే కచ్చితంగా అది జరుగుతుంది అనే మాట చాలా మంది బలంగా విశ్వసిస్తారు.అయితే తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికలలో లగడపాటి సర్వే...

Read More..

కమల్ మళ్లీ అదే పాట....పురాణాల్లో అసలు హిందువే లేడట

మక్కల్ నీది మయ్యం అధినేత,గ్లోబల్ స్టార్ కమల్ హాసన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యల తో వార్తల్లో నిలిచారు.ఇటీవల హిందువుల పై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అంశం ఇంకా చల్లారనే లేదు.మళ్లీ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.ప్రతి మతంలోనూ...

Read More..

కేసీఆర్‌, చంద్రబాబు, జగన్‌లు ఏకం కావాలి

ప్రస్తుతం దేశంలో నెలకొని ఉన్న పరిస్థితులు సర్దుకోవాలంటే, బాగు పడాలంటే మాత్రం తప్పని సరిగా కేసీఆర్‌, చంద్రబాబు నాయుడు మరియు జగన్‌లు కలవాలి అంటూ సీపీఐ నేత నారాయణ అన్నారు.మోడీ ఎన్నికల ఫలితాల తర్వాత మూడు నామాలే మిగిలుతాయంటూ నారాయణ పేర్కొన్నాడు.పెద్ద...

Read More..

దారుణ హత్యకు గురైన మహిళా కాంగ్రెస్ నేత....కర్ణాటక లో

కాంగ్రెస్ పార్టీ మహిళా నేత దారుణ హత్యకు గురయ్యారు.కర్ణాటక రాష్ట్రం లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.గతంలో జేడీఎస్ పార్టీ అధ్యక్షురాలి గా భాద్యతలు నిర్వహించి గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ పార్టీ నుంచి తప్పుకొని కాంగ్రెస్ పార్టీ లో...

Read More..

అందరి చూపు ఆ 'ఆక్టోపస్' మీదే !

అది అలాంటి ఇలాంటి ఆక్టోపస్ కాదు.ఎవరి జాతకం ఎలా ఉండబోతోందో ముందే చెప్పేసి అంచనాలను పెంచేస్తుంది.ఆ ఆక్టోపస్ మాటలు ఒకటి రెండు సందర్భాల్లో తప్ప మిగతా అన్నిసార్లు నిజం అవ్వడంతో ఆ ఆక్టోపస్ కి అంత క్రేజ్ ఏర్పడింది.ఇంతకీ ఆ ఆక్టోపస్...

Read More..

ఆ కారణంతోనే జగన్ సైలెంట్ అయ్యాడా ?

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి పోలింగ్ ముగిసిన దగ్గర నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు.పార్టీ నేతలకు కానీ ప్రజలకు కానీ అందుబాటులోకి రావడంలేదు.కొద్ది రోజులుగా ఫ్యామిలీతో విహారయాత్రకు వెళ్లి వచ్చాడు.ఆ తరువాత నుంచి సైలెంట్ అయ్యాడు.కానీ వైసీపీకి ప్రధాన ప్రత్యర్థి...

Read More..

ఆ విధంగా ఇన్ఫర్మేషన్ లాగేస్తున్న 'బెట్టింగ్ రాయుళ్లు'

సందట్లో సడేమియా అన్నట్టు ఎవరిపనిలో వారు నిమగ్నమై ఉన్నారు.ఒక పక్క 23 వ తేదీన తమ జాతకం ఎలా ఉండబోతుందో అన్న ఆందోళనలో పార్టీలు, అభ్యర్థులు టెన్షన్ టెన్షన్ గా ఉన్నారు.ఇదే సమయంలో బెట్టింగ్ రాయుళ్లు మాత్రం పందేలతో పల్లె నుంచి...

Read More..

జగన్ క్యాబినెట్ ఇదేనా ? వైరల్ గా మారిన పేర్ల లిస్ట్

ఆరాటం పెళ్ళికొడుకు పేరంటానికి వెళ్లినట్టుగా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కొందరు అప్పుడే జగన్ గవర్నమెంట్ వచ్చేసినట్టు, మంత్రిమండలి లిస్ట్ రెడీ అయిపోయినట్టు హడావుడి చేసేస్తున్నారు.ఇంకా ఎన్నికల ఫలితాల ప్రకటనకు వారం రోజుల సమయం కూడా లేదు.ఈలోపున అటు వైసీపీ, ఇటు...

Read More..

ప్రాంతీయ పార్టీలకి ఈ సారి జాతీయ రాజకీయాలని సాశించే అవకాశం ఉందా

దేశ రాజకీయాలలో ప్రాంతీయ పార్టీల హవా ఎప్పుడు ఉంటుంది.జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టి, యూపీఏ, ఎన్డీఎ కూటమిలుగా దేశ రాజకీయాలలో ఉన్నాయి.అయితే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ప్రాంతీయ పార్టీలే పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నాయి.కాంగ్రెస్ పార్టీ...

Read More..

హిందుత్వ వ్యతిరేక విధానాలు కమల్ రాజకీయ భవిష్యత్తుకి సమాధి అవుతాయా

విలక్షణ నటుడు కమల్ హసన్ నటుడుగా ఏ స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకున్నాడో.అదే స్థాయిలో తన వ్యక్తిత్వంతో సొసైటీలో వివాదాలతో సావాసం చేస్తూ వస్తున్నాడు.తనని తాను లౌకికవాదిగా, భౌతిక వాదిగా, దేవుడిని అస్సలు విశ్వసించని వ్యక్తిగా పరిచయం చేసుకున్న కమల్ హాసన్...

Read More..

సాద్వీని సపోర్ట్ చేయరు సరే... పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించరు

మాలెగావ్ బాంబు పేలుళ్ళలో ప్రధాన ముద్దాయి సాద్వీ ప్రజ్ఞా సింగ్ గాడ్సే దేశ భక్తుడు అని చేసిన వాఖ్యలపై దేశం మొత్తం దుమారం రేగిన సంగతి తెలిసిందే.ఇక ఆమె వివాదాస్పద వాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ యాక్షన్ కి సిద్ధం...

Read More..

ఏపీలో రీపోలింగ్ రచ్చ చేస్తున్న రీపోలింగ్ గొడవ! వైసీపీకి ఈసీ సహకరిస్తుందా

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లు తుది దశకి వచ్చేసాయి.ఈ సమయంలో ఎన్నికల సంఘం ఊహించని విధంగా ఏపీలో చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు స్థానాలలో రీపోలింగ్ జరిపించాలని నిర్ణయించింది.అయితే ఇప్పుడు ఈ రీపోలింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా రెండు ప్రధాన రాజకీయ...

Read More..

కొత్త రాజకీయాలను జనసేన చూపించింది

తాజాగా ఏపీలో జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికల్లో జనసేన ప్రభావం చాలా చూపించాం అంటూ విశాఖపట్నం పార్లమెంటు అభ్యర్థి వీవీ లక్ష్మినారాయణ అన్నారు.ఎన్నికల్లో డబ్బులు పెట్టకుండా ఎలా పాల్గొనాలి, ఎన్నికల్లో డబ్బులకు దూరంగా ఎలా ఉండాలి, ప్రజల్లోకి ఎలా వెళ్లాలి...

Read More..

ఏపీలో జనసేన సునామి అంటున్న కమెడియన్! జోక్స్ వేస్తున్న నెటిజన్స్

ఏపీ రాజకీయాలలో మూడో ప్రత్యామ్నాయంగా తనదైన శైలిలో దూసుకొచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలల్లో సంచలనంగా ఉన్నారు.జీరో బడ్జెట్ పోలిటిక్స్ అంటూ రాజకీయాలని నడుపుతున్న, జనసేనాని, సామాజిక మార్పే లక్ష్యంతో ప్రజల మధ్యకి వెళ్లి పోరాటం చేస్తున్నారు.ఆయితే ఈ...

Read More..

మోడీ లెక్కల ప్రకారం బీజేపీకి 300 సీట్లు గారంటీ అంటా

గత ఎన్నికలలో అత్యధిక స్థానాలలో విజయం సొంతం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ ఈ ఐదేళ్ళలో ఎంత ప్రజల సహనాన్ని పరీక్షించింది అని చెప్పాలి.ముఖ్యంగా మోడీ నియంతృత్వ పోకడలతో చేసిన సంస్కరణల కారణంగా ప్రజల అసహనం...

Read More..

మన్యం లో కలకలం టీడీపీ నేతలను హెచ్చరిస్తూ మావో ల లేఖ

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మావోయిస్ట్) పేరుతో టీడీపీ నేతల ను హెచ్చరిస్తూ ఒక లేఖ బయటపడింది.దీనితో అక్కడ తీవ్ర కలకలం రేగింది.మావోయిస్ట్ ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాసం పేరుతో ఆ లేఖ విడుదల అయినట్లు తెలుస్తుంది.అయితే ఆ లేఖలో టీడీపీ...

Read More..

అన్ని మతాల్లో నూ ఉగ్రవాదులు ఉన్నారు అంటూ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన కమల్

ఇటీవల సంచలన వ్యాఖ్యల తో వార్తలలో నిలిచిన మక్కల్ నీది మయ్యం అధినేత,సినీ నటుడు కమల్ హాసన్ ఇప్పుడు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.స్వతంత్ర భారతదేశం లో మొట్ట మొదటి ఉగ్రవాది హిందువే నేనంటూ కమల్ చేసిన వ్యాఖ్యలు...

Read More..

ఎన్నికల ఫలితాలే రాలేదు... అప్పుడే క్యాబినెట్ ఏంటి జగన్

ఎన్నికల ఫలితాల తర్వాత అధికారంలోకి వచ్చే పార్టీ సామాజిక సమీకరణాలు, రాజకీయ అవసరాలు బట్టి గెలిచినా ఎమ్మెల్యేలలో కొందరికి మంత్రి పదవులు ఇస్తూ ఉంటారు.ఈ సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది.ఇక మంత్రి పదవులు ఇచ్చే సమయంలో ఆశావాహులు ఎక్కువ మంది ఉన్న...

Read More..

గాడ్సే దేశ భక్తుడు అయితే గాంధీజీ ఉగ్రవాదా! మరో సారి సాద్వీ వివాదం

బీజేపీ పార్టీలో సన్యాసులు ఎక్కువైపోయి, వారు చేసే పనులు, మాట్లాడే మాటలు ఎంత దారుణంగా ఉంటున్నాయో ప్రస్తుతం దేశ రాజకీయాలలో చూస్తూ ఉన్నాం.మాలెగావ్ బాంబు పేలుళ్ళలో ఎ1 ముద్దాయిగా ఉండి కొంత కాలం శిక్ష అనుభవించి, తాజాగా నిర్దోషిగా బయటకి వచ్చి...

Read More..

టీ లో ఎమ్మెల్సీ ఎన్నికలకు బ్రేక్‌

ఇటీవలే పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలు మరియు స్థానిక సంస్థలు జరిగిన తెలంగాణలో జూన్‌లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగబోతున్నట్లుగా అంతా భావించారు.కాంగ్రెస్‌ మరియు టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఆ మూడు ఎమ్మెల్సీ స్థానాల కోసం పోటా పోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు.అందులో...

Read More..

సోనియా ఆహ్వానంని కాదు పొమ్మన్న జగన్! ఇక కాంగ్రెస్ కి దూరం అయినట్లేనా

దేశ వ్యాప్తంగా ఇప్పుడు విపక్షాలన్నీ మోడీకి వ్యతిరేకంగా కూటమి కట్టే ప్రయత్నం చేస్తున్నాయి.అదే సమయంలో మోడీ మీద ప్రాంతీయ పార్టీలకి ఉన్న వ్యతిరేకతని తనకి అనుకూలంగా చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది.దీని కోసం కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు సోనియా గాంధీ...

Read More..

లక్ష్మినారాయణ కొత్త నినాదం! ఎన్నికల మేనిఫెస్టో చట్టబద్ధం

జగన్ అవినీతి కేసుని విచారించిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మినారాయణకి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఫాలోయింగ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆ కేసు తర్వాత ఒక్కసారిగా పాపులర్ అయిన లక్ష్మినారాయణ మచ్చలేని అధికారిగా ప్రజలతో మన్ననలు అన్ధుకున్నారు.ఇక తాజాగా ఆయన...

Read More..

మేము అడిగిన చోట రీపోలింగ్‌ పెట్టరేం?

ఏపీలో ఇటీవలే పూర్తి అయిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కొన్ని చోట్ల రీపోలింగ్‌ కావాలంటై వైకాపా మరియు టీడీపీలు డిమాండ్‌ చేస్తున్నాయి.చిత్తూరు జిల్లాలో మొత్తం ఏడు పోలింగ్‌ కేంద్రాల్లో రీ పోలింగ్‌ నిర్వహించాలంటూ వైకాపా ఈసీని కోరింది.అయితే ఈసీ మాత్రం అయిదు...

Read More..

జగన్‌, కేసీఆర్‌ కలిస్తే ఏం చేయగలరు

తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం ఎంపీ స్థానాలను గెలిచి క్లీన్‌ స్వీప్‌ చేయాలని కేసీఆర్‌ పట్టుదలతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాడు.ఎన్నికలు పూర్తి అయ్యాయి, ఖచ్చితంగా మంచి ఫలితం అయితే వస్తుందని కేసీఆర్‌ నమ్మకంగా ఉన్నాడు.మరో వైపు ఏపీలో కూడా ఈసారి వైకాపాదే...

Read More..

కేసీఆర్‌తో రాజీకి ప్రాదేయపడేందుకు వెళ్లావా బాబు?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావును కలిసిన విషయం తెల్సిందే.సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు ప్రత్యేక హెలికాప్టర్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీలో చంద్రబాబు నాయుడు ల్యాండ్‌ అయ్యాడు.రామోజీ రావుతో చంద్రబాబు...

Read More..

ఎన్నికల కమీషన్‌ కాదు అది వైకాపా కమీషన్‌

తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో పూర్తిగా ఈసీ తన అధికారంను దుర్వినియోగం చేసిందని, అందరికి సమ న్యాయం చేయాల్సిన ఈసీ పూర్తిగా వైకాపా వైపుకు వ్యవహరించిందని, ఎన్నికల్లో వైకాపాకు పూర్తి మద్దతుగా నిలిచి ఏక పక్షంగా వ్యవహరించిందని తెలుగు దేశం...

Read More..

బాబు క్లారిటీ తో అభ్యర్థుల్లో పెరిగిన ధీమా ! కానీ ..?

టీడీపీ అధినేత చంద్రబాబు లో గెలుపు కాన్ఫిడెన్స్ ఉన్నట్టే కనిపిస్తున్నా తమ్ముళ్లలో మాత్రం ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడా కనిపించడంలేదు.ప్రస్తుతం అధికార పార్టెగా ఉన్నా ఫలితాల ప్రకటన తరువాత ప్రతిపక్షంలో కూర్చోవడం ఖాయం అని దాదాపు అంతా ఫిక్స్ అయిపోయారు.దీనికి తోడు సర్వే...

Read More..

సర్వేలందు నకిలీ సర్వేలు వేరయా !

ఏపీలో ఎన్నికల తంతు అందరిని టెన్షన్ పెట్టేస్తోంది.పోలింగ్ తేదీకి ఫలితాల ప్రకటనకు మధ్య ఎప్పుడూ లేనంత సమయం ఉండడంతో ఆయా పార్టీలు, అభ్యర్థులు ఎక్కడలేని టెన్షన్ లో ఉన్నారు.వీరందరిని మరింత టెన్షన్ పెట్టేలా ఏపీలో ఎన్నికల ఫలితాల పై రకరకాల విశ్లేషణలు...

Read More..

ఆర్టికల్ 321 ని ప్రయోగించి బెంగాల్ రాజకీయాల పై కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం పై కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది.మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రోడ్ షో లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.అంతేకాకుండా ఇటీవల జరిగిన ఆరో దశ ఎన్నికల సమయంలో...

Read More..

మొన్న కేజ్రీ పై... నేడు కమల్ పై!

మొన్నా మధ్య ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీ పై చెప్పు విసిరిన ఘటన గుర్తుండే ఉంటుంది.అయితే ఇప్పుడు తాజాగా గ్లోబల్ స్టార్,మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ పై చెప్పు దాడి జరిగింది.విల్లుపురంలోని ఓక రోడ్ షో లో...

Read More..

బీజేపీ కి జై కొట్టమని బాబు కి ఆయన చెప్పాడా ?

రాజకీయాల్లో లేకపోయినా రాజకీయ వ్యూహాలు రూపొందించడంలో ఆరితేరిపోయిన వ్యక్తి , మీడియా మొఘల్ ఈనాడు రామోజీరావు గురించి తెలియని వారు ఉండరు.తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ తెరవెనుక చక్రం తిప్పడంలో బాగా ఆరితేరిపోయిన ఈనాడు రామోజీరావు తో...

Read More..

ఏపీకి ఫ్యూచర్ ఛాయస్ పవన్ కళ్యాణ్ కానున్నాడా

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ముఖ్యంగా వైసీపీ, టీడీపీ పార్టీల మధ్య నడుస్తుంది.మూడో ప్రత్యామ్నాయంగా ఉన్న జనసేన పార్టీ ఈ ఎన్నికలలో ఏ మేరకు సత్తా చూపిస్తుంది అనేది ప్రస్తుతానికి ఎవరు చెప్పలేకపోతున్నారు.అయితే కచ్చితంగా ఏపీలో 2019 ఎవరు అధికారంలోకి రావాలన్న పవన్...

Read More..

ఈసీ అధికారులు పారదర్శకంగా వ్యవహరించడం లేదు అంటున్న కళా

ఈసీ అధికారులు పారదర్శకంగా వ్యవహరించడం లేదంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు తీవ్రంగా ధ్వజమెత్తారు.అడిషనల్ సీఈవో సుజాత శర్మను కలిసిన ఆయన అనంతరం మీడియా తో మాట్లాడుతూ ఈసీ అధికారుల తీరును తప్పుపట్టారు.రాష్ట్ర వ్యాప్తంగా 49 పోలింగ్ బూత్ లలో...

Read More..

కోల్ కతా లో బెడిసికొట్టిన అమిత్ షా రోడ్ షో...ఉద్రిక్తతలు!

కేంద్రం లో అధికారంలో బీజేపీ కి కోల్ కతా లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కు పచ్చగడ్డి వేస్తే భగ్గు మనే అంత శత్రుత్వం ఉంది.ఇటీవల ఫణి తుఫాన్ సమయంలో కూడా తీవ్రంగా నష్టపోయినప్పటికీ ప్రధాని మోడీ తో మాట్లాడడానికి...

Read More..

ఆ విషయం ముందే తెలిసిపోయిందా పవన్ ?

సినిమా అభిమానం వేరు , రాజకీయ అభిమానం వేరు.సినీ అభిమానులంతా రాజకీయంగా తమను అదే రేంజ్ లో అభిమానిస్తారు అంటే అది పొరపాటే.ఎందుకంటే రాజకీయాల్లో సక్సెస్ అవ్వడానికి ఎన్నో ఎన్నెన్నో అడ్డంకులను అధిగమించాలి.సామజిక సమీకరణాలు, డబ్బు, పోల్ మేనేజ్మెంట్ ఇలా ఎన్నో...

Read More..

బాబు సొంత సర్వేలో ఇలా తేలిందా ?

ఏపీ తెలుగుదేశం పార్టీ కి ఎన్నికల్లో గెలుపు ధీమా ఎక్కడా తగ్గడంలేదు.ఫ్యాన్ గాలి ప్రభంజనం గట్టిగా ఉన్నట్టే కనిపిస్తున్నా టీడీపీ మాత్రం విజయం తమదే అన్న ధీమాలో ఉంది.ఒక వైపు టీడీపీ అధికారానికి దూరం అవ్వాల్సిందే అని పార్టీ నేతలు కూడా...

Read More..

జగన్ మద్దతు బీజేపీకేనా ? 'హోదా' తో ఎర వేస్తున్నారా ?

కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియదు కానీ అప్పుడే ఆ రెండు పార్టీలు దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలకు గేలం వేసే పనిలో పడ్డాయి.ముఖ్యంగా ఎక్కువ ఎంపీ సీట్లు గెలవబోతున్నాయి అనే రిపోర్ట్స్ వచ్చిన ప్రతి పార్టీని...

Read More..

కాంగ్రెస్ కూటమిలో 'కారు'చిచ్చు !

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ ప్రాంతీయ పార్టీల చుట్టూ తిరుగుతుండడం కాంగ్రెస్ పార్టీ కూటమి పార్టీల్లో అనవసరపు ఆందోళన, మనస్పర్థలకు కారణం అవుతోంది.దీనికీ కేసీఆర్ కు ప్రత్యక్షంగా ఏ సంబంధం లేకపోయినా అసలు వివాదానికి మాత్రం కేసీఆర్ కారణం...

Read More..

వైసీపీ అనుకూలంగా వస్తున్న సర్వేలపై టెన్షన్ వద్దు అంటున్న బాబు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల కోడ్ నేపధ్యంలో ఇన్ని రోజులు క్యాబినెట్ మీటింగ్ పెట్టల్లెకపోయారు.అయితే ఎన్నికల కమిషన్ షరతులతో కూడిన పర్మిషన్ ఇవ్వడంతో క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి మంత్రులతో చర్చించారు.అయితే ఈ క్యాబినెట్ మీటింగ్ లో ప్రభుత్వ...

Read More..

మోడీ మీద మూకుమ్మడి దాడిలో ఫలితం ఎవరికి అనుకూలం

దేశ వ్యాప్తంగా ఇప్పుడు విపక్షాలన్నీ ఏకమై మోడీకి వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగరవేశారు.కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాంతీయ పార్టీల వరకు అన్ని కూడా మోడీని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.అయితే విపక్షాల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతని దీటుగా ఎదుర్కొంటూ ప్రధాని మోడీ తనదైన...

Read More..

చంద్రబాబు రాజకీయ చతురత ముందు తేలిపోయిన కేసీఆర్

ఏపీ రాజకీయాలో సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన టీడీపీ అధినేత దేశ రాజకీయాలలో కూడా అపర చానిక్యుడు అనే గుర్తింపు సొంతం చేసుకున్నాడు.ఎలాంటి సమయంలో అయిన తనకి అనుకూలంగా మార్చుకొని ఎప్పుడు ఎలాంటి రాజకీయ వ్యూహం అమలు చేస్తే ఫలితం తనకి...

Read More..

వారణాసికి నేను రాకపోవచ్చు : మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుత ఎన్నికల్లో ప్రాతినిధ్య వహిస్తున్న వారణాసి పార్లమెంటు స్థానంకు చివరి దశలో ఎన్నిక జరుగబోతుంది.మరో నాలుగు రోజుల్లో చివరి దశ ఎన్నికలు జరుగబోతున్నాయి.రెండు రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారంకు సమయం ఉంది.ఈ సమయంలో తాను వారణాసికి ఎన్నికల...

Read More..

కమల్‌పై ఢిల్లీ కోర్టులో కేసు

హిందూ ఉగ్రవాదం గురించి మాట్లాడి విమర్శలపాలైన కమల్‌ హాసన్‌ పై కేసు కూడా నమోదు అయ్యింది.అంతా అనుకుంటున్నట్లుగానే పలు పోలీస్‌ స్టేషన్‌లలో మరియు కోర్టుల్లో బీజేపీకి చెందిన వారు మరియు కమల్‌ వ్యతిరేక వర్గీయులు పెద్ద ఎత్తున కేసులు పెడుతున్నారు.ఈ కేసులతో...

Read More..

కేవలం దైవదర్శనాల కోసం కేసీఆర్ వచ్చారు.... థర్డ్ ఫ్రంట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన స్టాలిన్

తెలంగాణ సి ఎం కేసీఆర్ సోమవారం చెన్నై లో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తో భేటీ అయి చర్చించిన సంగతి తెలిసిందే.అయితే నిన్న కేసీఆర్ తో భేటీ అయిన తరువాత మంగళవారం స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.భాజపా,కాంగ్రెస్ లేకుండా మూడో కూటమి...

Read More..

పెను దుమారం సృష్టిస్తున్న కమల్ వ్యాఖ్యలు... నాలుక కోయాలి అంటూ తీవ్రంగా స్పందించిన నేత

ఎం ఎం ఎం పార్టీ అధినేత,గ్లోబల్ స్టార్ కమల్ హాసన్ హిందువుల పై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం సృష్టిస్తున్నాయి.స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి ఉగ్రవాది హిందువే నంటూ నాధూరాం గాడ్సే ని ఉద్దేశిస్తూ కమల్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.అయితే...

Read More..

క్యాబినెట్ మీటింగ్ అందుకోసమేనా ? వైసీపీ ఆరోపణల్లో నిజం ఉందా ?

ఎట్టి పరిస్థితుల్లోనైనా క్యాబినెట్ మీటింగ్ పెట్టి తీరాల్సిందే అంటూ పంతం పట్టిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చివరకి ఆ పంతం నెగ్గించుకున్నాడు.ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా అనుమతి తెచ్చుకున్నాడు.మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది.మంత్రివర్గ...

Read More..

జగన్ ఏపీ ముఖ్యమంత్రి అయితే.. ఆయన జీతం ఎంత తీసుకుంటాడో తెలుసా?

వచ్చే ఎన్నికల ఫలితాలు వైఎస్సార్సీపీ పార్టీకి అనుకూలంగా రాబోతున్నాయని ఊహాగానాలు విపరీతంగా వినిపిస్తున్నాయి.దీనితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కి సీఎం అవ్వడం ఖాయం అంటూ ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహం తో...

Read More..

కేసీఆర్ మద్దతు కాంగ్రెస్ పార్టీకేనా ? స్టాలిన్ ఏం చెప్పాడు ?

జాతీయ రాజకీయాల్లో ఏదో చేసేద్దామని అన్ని రాష్ట్రాలు తిరుగుతూ, అన్ని ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు కేసీఆర్ పర్యటనలు చేస్తున్నాడు.ప్రాంతీయ పార్టీలన్నీ ఫెడరల్ ఫ్రంట్ లో చేరాల్సిందిగా అభ్యర్దిస్తున్నాడు.అయితే కేంద్రంలో కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉండడంతో...

Read More..

రావాలి జగన్.. కావాలి జగన్ అంటున్న కాంగ్రెస్ ?

రాజకీయాల్లో ఎప్పుడు ఎవరితో విరోధం పడుతుందో, ఎవరితో స్నేహం అవసరం అవుతుందో ఎవరూ చెప్పలేరు.తమ తమ రాజకీయ అవసరాల కోసం అపటి వరకు దుమ్మెత్తిపోసుకున్న పార్టీలే ఆ తరువాత స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అంటూ పాటలు పాడుకుంటూ ఉంటాయి.ఇదంతా రొటీన్...

Read More..

బాబు ఫోకస్ అంతా ఆ విషయం మీదే !

ఏదైనా పని పట్టుకుంటే అది కాస్తా పూర్తి అయ్యే వరకు వదిలిపెట్టకుండా అదే పనిలో నిమగ్నయ్యే టీడీపీ అధినేత చంద్రబాబు కు ప్రస్తుత ఎన్నికల ఫీవర్ గట్టిగా పట్టుకుంది.అందుకే తన ఫోకస్ మొత్తం దానిమీదే పెట్టి మారే విషయం మీద శ్రద్ద...

Read More..

ప్రజారాజ్యం ప్రతీకారం పవన్ కళ్యాణ్ జనసేనతో తీర్చుకుంటాడా!

ఏపీలో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా తనదైన గుర్తింపుతో దూసుకుపోతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలలో కీలక స్థానాలు సొంతం చేసుకొని ప్రభుత్వ ఏర్పాటులో భాగం అవుతామని, జనసేన మద్దతు లేకుండా ఎ ఒక్క పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం...

Read More..

ఏపీ కేబినెట్ భేటీ పై ఇంకా కొనసాగుతున్న సస్పెన్స్

ఏపీ కేబినెట్ భేటీ పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది.ఇప్పటివరకు కూడా ఈసీ నుంచి ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి అనుమతి రాకపోవడం తో ఇప్పుడు ఈ అంశం మరోసారి చర్చనీయంశంగా మారింది.మరోపక్క ఏపీ సి ఎం చంద్రబాబు తో సి ఎస్ ఎల్వీ...

Read More..

స్టాలిన్‌, కేసీఆర్‌ భేటీ వల్ల ఏమైనా ఉపయోగమా?

ఒక వైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీజేపీయేతర కూటమి కోసం బలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.ఇందుకోసం ఈయన కాంగ్రెస్‌తో జత కట్టిన విషయం తెల్సిందే.పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జి మరియు ఇంకా పలువురు సౌత్‌, నార్త్‌ నేతలతో చంద్రబాబు వరుస భేటీలు...

Read More..

ఓటు వేయలేక పోయినందుకు డిగ్గీ రాజా పశ్చాతాపం

దేశ వ్యాప్తంగా ఓటింగ్‌ శాతంను పెంచేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఎన్నికల కమీషన్‌ కోట్లు ఖర్చు పెట్టి స్టార్స్‌తో ప్రచారం చేయించారు.అయినా కూడా ఓటింగ్‌ పర్సంటేజ్‌ అంతంత మాత్రంగానే ఉంది.సామాన్యుల మాట ఏమో కాని, ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకోకుంటే వారి...

Read More..

ఇండియాలో తొలి టెర్రరిస్ట్‌ హిందువే

ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్లీంల ఓట్లను ఆకర్షించేందుకు హిందువులపై విమర్శలు, హిందువుల ఓట్లను ఆకర్షించేందుకు ముస్లీంలను విమర్శించడం చాలా కామన్‌గా కనిపిస్తుంది.ఇది ఎన్నికల నియమావళికి విరుద్దం అయినా కూడా ఏ ఒక్కరు కూడా తగ్గడం లేదు.ప్రతి చోట ఏదో ఒక ప్రాంతంలో...

Read More..

టీడీపీ కి 30 సీట్లు కూడా రావు

తెలుగు దేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైకాపా నెం.2 అయిన విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు.చంద్రబాబు నాయుడు ఓటమి భయంతో చేస్తున్న పనులు, చెబుతున్న మాటలు పిట్టల దొర మాటల మాదిరిగా ఉన్నాయని, ఆయన మాటలు తుపాకి...

Read More..

వైసీపీలో ఈ విధంగా జరుగుతోందా ?

ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే ఇన్ని నాళ్లు దాచిన హృదయం ఎగసి ఎగసి పోతుంటే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి అంటూ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తో పాటు ఆ పార్టీ నాయకులు లోలోపల తమ...

Read More..

అమ్మో ! జాతకం తేలిపోయే సమయం వచ్చేస్తుందే

ఏపీలో హోరాహోరీగా సాగిన ఎన్నికల యుద్ధంలో గెలుపు ఎవరిది ? అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఎప్పుడూ లేనన్ని రోజుల వెయిటింగ్ లో పెట్టేసింది ఎన్నికల కమిషన్.ఈ నెల 23 తో ఆ టెన్షన్ కాస్తా తొలిగిపోనుంది.అయితే ఆ తేదీ దగ్గరకు వచ్చే...

Read More..

పవన్ సంచలన వ్యాఖ్యలు ఆశతో వచ్చారు ఆశయంతో రాలేదంటూ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఎన్నికల ముందు ఉన్న గెలుపు కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఉన్నట్టు కనిపించడంలేదు.అందుకే పార్టీ అభ్యర్థులతో సమావేశం పెట్టి మరీ ఎన్నికల్లో గెలిచే సీట్ల గురించి నేను అస్సలు పట్టించుకోవడంలేదని, జనసేన అసలు ఆశయం సమాజంలో మార్పు...

Read More..

పరోక్షంగా పార్టీ అభ్యర్దులకి చురకలు పెట్టిన పవన్ కళ్యాణ్! కారణం అదేనా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా విజయవాడ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పార్టీ అభ్యర్ధుల నుంచి నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రభావం ఎంత వరకు ఉంది అనే విషయాలని అడిగి తెలుసుకున్నారు.తరువాత పవన్ కళ్యాణ్...

Read More..

కేసీఆర్ మాటను ఎవరూ పట్టించుకోవడంలేదా ?

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కలలుకంటున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కలలు నిజమయ్యే ఛాన్స్ కనిపించడంలేదు.ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ప్రాంతీయ పార్టీలు అన్నిటిని ఏకం చేసి కేంద్రంలో అధికారం దక్కించుకునేందుకు కేసీఆర్ కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాడు.అయితే కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా బలం పుంజుకోవడంతో...

Read More..

జనసేన గెలుపు గుర్రాలపై రెండు పార్టీల కన్ను! ఆఫర్ గట్టిగానే ఉంది

సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు ప్రకటనని సరంజామ సిద్దం అవుతుంది.అధికారులు కౌంటింగ్ కి అంతా రెడీ చేస్తున్నారు.ఇక ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయం ఎన్నడూ లేని విధంగా ఏపీలో రాజకీయ పార్టీలలో ఉత్కంట రేపుతున్నాయి.ఎవరు గెలుస్తారు అనే విషయంలో ఎప్పుడు...

Read More..

స్వామి దర్శనం కలుగదేమి ? వైసీపీ నాయకులకు విచిత్ర పరిస్థితి !

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ప్రస్తావన ఇప్పుడు పార్టీలో పెద్ద హాట్ టాపిక్ అయిపొయింది.పోలింగ్ తేదీ తరువాత నుంచి జగన్ పార్టీ నాయకులెవ్వరికి అందుబాటులో లేకుండా ఉండడం పై అనేక విమర్శలు చెలరేగుతున్నాయి.ఒక వేళ జగన్ ఫారిన్ ట్రిప్ లో...

Read More..

మోడీ బండారం బయట పెట్టిన బీజీపీ సీనియర్ నేత! అది జరిగి ఉంటే

ప్రధాని నరేంద్ర మోడీ నియంతృత్వ ధోరణి కారణంగా బీజేపీ పార్టీ సీనియర్స్ కి అతని మీద పీకల్లోతు కోపం ఉంది.పార్టీ ఎదుగుదలలో ఎంతో కృషి చేసిన సీనియర్ లని కనీసం గౌరవించకుండా వారిని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టిన మోడీ విధానాలు, ఆలోచనలని...

Read More..

స్థానిక ఎన్నికలపై జనసేనాని వ్యూహాత్మక అడుగులు

సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసిపోయింది.ఇప్పటికే ఏపీ ప్రజలు ఎవరు అధికారంలోకి రావాలి అనే విషయాన్ని డిసైడ్ చేసేసారు.ఇక రిజల్ట్ ప్రకటించడమే ఆలస్యం.అయితే ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత టీడీపీ, వైసీపీ పార్టీలు తాము గెలుస్తాం అంటే తాము గెలుస్తాం అని మీడియా...

Read More..

తల్లి కాంగ్రెస్ కి దగ్గరవుతున్న వైఎస్ ఆర్ కాంగ్రెస్! రాజకీయాలలో ఆసక్తికర చర్చ

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకి సమయం దగ్గర పడుతుంది.ఈ సారి ఎలా అయినా ఏపీలో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠం మీద తాను కూర్చుంటా అని వైసీపీ అధినేత జగన్ గట్టి నమ్మకంతో ఉన్నాడు.ఇక ఏపీ రాజకీయ వర్గాలలో, అలాగే...

Read More..

కేజ్రీ పై ఎందుకు దాడికి పాల్పడ్డానో తెలియడం లేదు

సురేష్ చౌహన్ గుర్తు ఉండే ఉంటారు.ఇటీవల ర్యాలీ లో పాల్గొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీ వాల్ పై ఒక వ్యక్తి దాడి చేసిన సంగతి తెలిసిందే.అతడే ఈ సురేష్ చౌహన్ .అయితే బెయిల్ పై బయటకు వచ్చిన చౌహన్ కేజ్రీ...

Read More..

బీజేపీ పై మరో పంచ్ వేసిన సిద్దూ....మరోసారి నోటీసులు పంపిన ఈసీ

కాంగ్రెస్ నేత,పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ భారతీయ జనతా పార్టీ పై మరో పంచ్ విసిరారు.వారంతా నల్ల బ్రిటీషర్లు అని అంటూ సిద్దూ అభివర్ణించారు.శుక్రవారం మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కి మద్దతుగా...

Read More..

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

తెలంగాణలో వరుసగా ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి.అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి.ఇక తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చింది.శాసన మండలిలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు...

Read More..

ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేయడానికి వచ్చి.... కుర్చీ కోసం కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు

కుర్చీ కోసం కాంగ్రెస్ నేతలు ఒకరు నొకరు తోసుకున్నారు.సీటు కోసం కొట్టుకున్న నేతలను చూసాం కానీ కుర్చీ కోసం కొట్టుకున్న నేతలను మాత్రం ఇప్పుడు చూడొచ్చు.కాంగ్రెస్ సీనియర్ వీ హెచ్ మరో నేత నగేష్ లు స్టేజ్ పై ఒకరినొకరు తోసుకున్న...

Read More..

కొట్టుకున్న కాంగ్రెస్‌ నేతలు

కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువగా ఉంటుందనే విషయం ప్రతి ఒక్కరికి తెల్సిన విషయమే.ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పని చేసేవారు మరియు పార్టీలో సీనియర్లతో పరిచయాలు ఉండి, అదిష్టానంకు దగ్గరగా ఉన్న వారు సమానంగా గౌరవించబడతారు.పార్టీలో సీనియారిటీకి ముందు ప్రాముఖ్యత...

Read More..

ఆ ఛానెల్‌ను టేకోవర్‌ చేసిన వైకాపా నెం.2

వైకాపాలో నెం.2 గా కొనసాగుతున్న ఎంపీ విజయసాయి రెడ్డి ఒక వైపు రాజకీయాలు చేసుకుంటూ మరో వైపు వ్యాపారాలు కూడా చేస్తున్న విషయం తెల్సిందే.వైఎస్‌ జగన్‌కు సంబంధించిన దాదాపు అన్ని వ్యాపారాలకు సంబంధించిన విషయాలు విజయసాయి రెడ్డి చూసుకుంటూ ఉంటాడు.మీడియాలో తమదైన...

Read More..

బ్రిటిష్ వారి సిద్ధాంతం ఫాలో అవుతున్న మోడీ! టైమ్స్ కథనంలో వాస్తవం ఎంత

ప్రఖ్యాత టైమ్స్ మ్యాగజైన్ లో ఓ వ్యక్తి గురించి కవర్ స్టొరీ వచ్చింది అంటే దానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అయితే అలాంటి టైమ్స్ మ్యాగజైన్ లో కూడా అప్పుడప్పుడు కొంత మందిని టార్గెట్ చేసే విధంగా...

Read More..

బాబు అలా చేస్తే ? జగన్ ఇలా చేస్తాడా ?

ఏపీలో ఉత్కంఠభరితంగా జరిగిన ఎన్నికల పోరు తెలుగుదేశం పార్టీ నాయకులకు నిద్రపట్టకుండా చేస్తోంది.పోలింగ్ సరళిని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం అయితే కనిపించడంలేదు అనే భావనలో పార్టీ క్యాడర్ ఉన్నారు.కానీ ఇదే సమయంలో ఆ పార్టీ అధినేత...

Read More..

ఏపీలో అధికారం ఎవరిదో ? గెలిస్తే ఏంటి ? ఓడితే ఏంటి ?

ఎన్నికల ఫలితాల ప్రకటనకు కౌండౌన్ స్టార్ట్ అయిపొయింది.ఇంకా రెండు వారాల్లో ఏపీలో అధికారం ఎవరికి దక్కబోతోంది అనే విషయం తేలిపోనుంది.ఎన్నికల కౌంటింగ్ తేదీ దగ్గరకు వచ్చే కొద్దీ పోటీ చేసిన అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.వారికే కాదు ఓటర్లకు కూడా టెన్షన్ పట్టుకుంది.తాము...

Read More..

టీడీపీ పై విమర్శలు చేసిన రాయపాటి వారసుడు...వైసీపీ వైపు అడుగులు

మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ లో కీలక నేతగా ఉన్న ఎంపీ రాయపాటి సాంబశివరావు 2014 లో టీడీపీ లో చేరిన సంగతి తెలిసిందే.అయితే ఆయన కుటుంబం నుంచి రాయపాటి సోదరుడు ఇప్పుడు వైసీపీ లో చేరారు అన్న వార్తలు హల్...

Read More..

టీవీ 9 గొడవలో కేసీఆర్ హస్తం ఉందా ఏంటి ?

మెరుగైన సమాజం క్యాప్షన్ తో తెలుగు మీడియాలోనే ఒక నూతన ట్రెండ్ సృష్టించి తెలుగు మీడియాలో అగ్రగామి ఛానెల్ గా వెలుగొందుతున్న tv9 లో ఇప్పుడు వివాదాలు అలుముకున్నాయి.ముఖ్యంగా ఆ ఛానెల్ సీఈఓ రవిప్రకాష్ మీద హైదరాబాద్ లో ఫోర్జరీ కేసు...

Read More..

జగన్ లిస్ట్ రెడీ ! ఆ వందమందికి ఇక చుక్కలేనా ?

వైసీపీ అధినేత జగన్ ఒక ప్రణాళిక ప్రకారం అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకునేందుకు సిద్ధం అవుతున్నాడు.తమ పార్టీనే అధికారం చేపడుతుంది అనే ధీమాలో ఉన్న ఆయన ప్రభుత్వం ఏర్పడ్డాక ఏమేమి చేయాలి ? ఎవరెవరిని టార్గెట్ చేసుకోవాలి అనే విషయాలపై ఎక్కువ ఫోకస్...

Read More..

'కారు' ఎక్కాలని జగ్గారెడ్డి డిసైడ్ అయినట్టే కదా ?

తెలంగాణాలో రాజకీయ వలసలకు ఇంకా అడ్డుకట్ట పడినట్టు కనిపించడంలేదు.తెలంగాణ లోక్ సభ ఎన్నికల ముందు కనిపించిన హడావుడి ఇప్పుడు మళ్ళీ కనిపిస్తోంది.తెలంగాణాలో విపక్షమే లేకుండా చేయాలనే ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీ విపక్ష పార్టీల నాయకులను టీఆర్ఎస్ లో చేర్చుకునే పనిలో పడింది.ఇక...

Read More..

జనసేనాని ఈ మౌనమేలనోయి ?

ఆంధ్రలో రాజకీయ మార్పు తీసుకొచ్చి సరికొత్త పరిపాలన అందించడమే లక్ష్యంగా జనసేన పార్టీ ప్రారంభించిన పవన్ కళ్యాణ్ రాజకీయంగా సక్సెస్ అయ్యాడా లేక ఫెయిల్ అయ్యాడా అనే విషయం మరో కొద్ది రోజుల్లో తేలిపోనుంది.ఈ మధ్య పార్టీ నాయకులతో ఎన్నికల ఫలితాలపై...

Read More..

భోపాల్ లో దిగ్విజయ్ గెలుపు కోసం కంప్యూటర్ బాబా పూజలు

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ గెలవాలని కంప్యూటర్ బాబా ఒక మైదానంలో పూజలు నిర్వహిస్తున్నారు.అయితే ఈ పూజల నిర్వహణకు ముందు ర్యాలీ గా మైదానంలోకి అడుగుపెట్టారు.ఈ క్రమంలో పోలీసులు కాషాయం వస్త్రం మెడలో ధరించి...

Read More..

రూ. 50 కోట్లు ఇస్తే మోడీ ని హత్య చేస్తాను అన్న మాజీ జవాన్!

బీఎస్ఎఫ్ మాజీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.ఎందుకంటే ఆయన గతంలో ఆర్మీ కి నాసిరకం భోజనం సరఫరా చేస్తున్నారు అంటూ సోషల్ మీడియా లో వీడియో పోస్ట్ చేయడం తో ఆయనను బీఎస్ఎఫ్ నుంచి వెనక్కి...

Read More..

ఆ సర్వేలో ఏముంది ? ఈ సర్వేలో ఏముంది ? లెక్కలు తేల్చేస్తున్న బాబు

టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు గెలుపు లెక్కలు వేసుకునే పనిలో బిజీ బిజీగా ఉన్నాడు.ఒక పక్క సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ ఆయా నియోజకవర్గాలకు సంబంధించి రిపోర్ట్స్ తెప్పించుకుని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూనే మరోపక్క వివిధ సర్వేలకు సంబంధించి రిపోర్ట్స్ ను బేరీజు...

Read More..

అవునవును జగన్ మావాడే కదా !

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరని ఎవరన్నారో కానీ ఇప్పుడు రాజకీయాలు చూస్తుంటే చాలా కరెక్ట్ గా అన్నారని అనిపిస్తోంది.ఎందుకంటే ఎవరెవరు ఎప్పుడెప్పుడు తిట్టుకుంటున్నారో, ఎప్పుడెప్పుడు కలుస్తున్నారో తెలియడంలేదు.నిన్నటి వరకు ఒక పార్టీని తిట్టిన నాయకుడు రాత్రికి రాత్రే...

Read More..

వారికేమి పట్టదా ? 'హ్యాండ్' ఇచ్చారన్న బాధలేదా ?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు అధిష్టానానికి కాదు ఎవరికీ అర్థంకావడంలేదు.కొంతమంది పార్టీ నాయకుల తీరు విగ్రహం పుష్టి .నైవేద్యం నష్టి అన్నట్టుగా చెప్పుకోవడానికి సీనియర్ నాయకులు తప్ప వారి వల్ల పెద్దగా పార్టీకి ఒరిగిందేమి లేదన్నట్టుగా పరిస్థితి ఉంది.ఎందుకంటే పార్టీ...

Read More..

అలా అనుకుంటే ఇలా అయ్యిందా ! అయ్యో బాబు

ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాబినెట్ మీటింగ్ పెట్టితీరుతామని, ఇందుకు సందేహం లేదని హడావుడి చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం అనుకోని షాక్ ఇస్తున్నారు.బాబు తీసుకునే ప్రతి నిర్ణయానికి ఏదో ఒకరకంగా అడ్డు పుల్ల వేస్తూ బాబు...

Read More..

ముందే కారణాలు వెదుక్కుంటున్న బాబు

ఓటమి భయంతో చంద్రబాబు నాయుడు కిందా మీద పడుతున్నాడని, మరి కొన్ని రోజుల్లో తన సీఎం పదవి పోతుందనే ఉద్దేశ్యంతో చంద్రబాబు నాయుడు హడావుడి సమీక్షలు, మంత్రి మండలి సమావేశాలు నిర్వహిస్తున్నారు అంటూ వైకాపా నాయకుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం...

Read More..

చౌకి దార్ చోర్ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు కు బేషరతుగా క్షమాపణలు చెప్పిన రాహుల్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు కు క్షమాపణలు చెప్పారు.ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ని ఉద్దేశించి ‘చౌకి దార్ చోర్’ అంటూ చేసిన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు కు తప్పుగా ఆపాదించిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానానికి బేషరతుగా క్షమాపణలు...

Read More..

రాములమ్మ విమర్శలకు నో కామెంట్స్‌

ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు జగ్గారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో రాబోతున్నది యూపీఏ కూటమి ప్రభుత్వం అని, యూపీఏ కూటమిలో టీఆర్‌ఎస్‌, తెలుగు దేశం, వైకాపాలు కూడా జత కలుస్తాయని ఈ సందర్బంగా ఆయన చెప్పుకొచ్చాడు.జగ్గారెడ్డి వ్యాఖ్యలపై విజయశాంతి తీవ్ర విమర్శలు చేసింది.ప్రస్తుతం...

Read More..

మంత్రి పదవి కోల్పోనున్న ఏపీ మంత్రి

ఏపీ మంత్రి కిడారి శ్రవణ్ పదవి ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.దానికి కారణం ఆరు నెలల్లో ఎదో చట్ట సభల్లో సభ్యుడిగా ఉండాలి.అయితే ఈ నెల 10 వ తేదీ తో శ్రవణ్ కు ఉన్న ఆరు నెలల గడువు పూర్తి...

Read More..

ఈ ముగ్గురూ 'హ్యాండ్' కలిపేస్తారా ?

కేంద్రం లో అధికారం ఎవరికి దక్కుతుందో అన్న టెన్షన్ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల నాయకులకు ఎక్కువయిపోయింది.వైసీపీ అధినేత జగన్ బీజేపీకి మద్దతుగా నిలబడతాడు అనే చర్చ జరుగుతుండగానే, కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ రాష్ట్రాలు తిరుగుతూ హడావుడి చేస్తున్నాడు.మరోపక్క టీడీపీ అధినేత...

Read More..

ఆయనొస్తాడని వీరందరికి నమ్మకం వచ్చేసిందా ?

ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు అనే ఉత్కంఠ అందరిలోనూ వ్యక్తం అవుతోంది.మారు మూల పల్లెటూరు నుంచి సిటీ జనాల వరకు ఇదే చర్చ నడుస్తోంది.ఏ పార్టీ అధికారం చేపడుతుంది, ఎవరికీ ఎన్ని సీట్లు వస్తాయి ? ఎక్కడెక్కడ మెజార్టీ ఎంత వస్తుంది...

Read More..

కేసీఆర్ ఫ్రంట్ కి పక్క రాష్ట్రం నుంచి మొదటి దెబ్బ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాలలో చక్రం తిప్పడానికి ఫెడరల్ ఫ్రంట్ అంటూ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.లోక్ సభ ఎన్నికలు ముగిసేలోపే ఫెడరల్ ఫ్రంట్ ని ఏర్పాటు చేస్తే అప్పుడు బీజేపీ, కాంగ్రెస్ యేతర కూటమితో దేశ రాజకీయాలో కీలక భూమిక...

Read More..

మేనల్లుడి దశ మారుస్తారా ? హరీష్ రావు హ్యాపీనా ?

టీఆర్ఎస్ పార్టీ పేరు చెప్తే చాలు, కేసీఆర్ ఆ తరువాత ఆయన మేనల్లుడు హరీష్ రావు పేరు గట్టిగా వినిపించేవి.తన మామ ఎలా చెప్తే అలా నడుచుకుంటూ కష్టంలోనూ, సుకంలోనూ తాను ఉన్నాను అంటూ హరీష్ రావు ముందుంటూ పార్టీలో నెంబర్...

Read More..

కేసీఆర్ శ్రమంతా వృధానా ? ఆ ప్లాన్ వర్కవుట్ అయ్యేలా లేదా ?

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకంటే ముందుగానే హడావుడి చేసాడు.అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఆయా పార్టీల మద్దతు కూడగట్టేందుకు అలుపెరగకుండా తిరిగాడు.అయితే ఆ తరువాత చోటుచేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ సైలెంట్ అయిపోయాడు.కేసీఆర్ హడావుడి అంతా ఉత్తిదే అనుకున్నారు...

Read More..

మోడీ భారతంలో సుయోధనుడు లాంటి వాడు అన్న ప్రియాంక

ఎన్నికల సంగతి పక్కన పెడితే ప్రధాన పార్టీ నేతలు ఒకరిపై నొకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.మొన్నటికి మొన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పెద్ద అవినీతి పరుడంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.అయితే ఇంకా ఆ ఆరోపణల...

Read More..

సి ఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమావేశం

ఎన్నికల కోడ్ అమలులు ఉన్నందున క్యాబినెట్ భేటీ నిర్వహణ పై సి ఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం రాష్ట్ర ఎన్నికల అధికారి ద్వివేది తో భేటీ అయ్యారు.అలానే ఈ సమావేశం లో సి ఎం కార్యదర్శి...

Read More..

హైదరాబాద్ లో కేఏ పాల్ ప్రెస్ మీట్... ఏమి మాట్లాడారంటే

ప్రజా శాంతిపార్టీ అధ్యక్షుడు కె.ఏ పాల్ ఈ రొజు ప్రేస్ మీట్ ఏర్పాటు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాపై దాడి జరిగింది అని, ఈ దాడి జరగడానికి కారణమా బాబుగారే అని పాల్ తెలిపారు.నాకు ప్రాణ హాని ఉందని 2018...

Read More..

ఆయనొస్తే : ఏపీ రాజధాని మార్చేస్తారా ?

జగన్ అధికారంలోకి వస్తే ఏపీ రాజధాని మార్చేస్తాడు.అమరావతి లో రాజధాని ఏర్పాటు చేయడం జగన్ కు అస్సలు ఇష్టం లేదు.అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అనేకసార్లు అనేక సందర్భాల్లో మాట్లాడాడు.అయితే ఇప్పుడు ఏపీలో కూడా జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతున్నట్టు అనేక...

Read More..

సీక్రెట్ గా జగన్ అంతపని చేస్తున్నాడా ?

వైసీపీ అధినేత జగన్ గురించి నిత్యం ఏదో ఒక చర్చ నిత్యం సాగుతూనే ఉంది.అందుకు తగ్గట్టుగానే జగన్ కూడా ఏదో ఒక అప్డేట్ తో ప్రజల్లో చర్చ జరిగేలా చేస్తున్నాడు.ఎన్నికల ఫలితాలకు ఇంకా చాలా సమయం ఉండడం, ఫలితాలు కూడా అనుకూలంగా...

Read More..

వివి ప్యాట్ లపై చంద్రబాబు ఎందుకంత పట్టు! అసలు కారణం భయమేనా

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల పోలింగ్ తర్వాత అదే పనిగా ఢిల్లీ వెళ్తూ ప్రాంతీయ పార్టీలతో కలిసి మాట్లాడటం, వారిని వివి ప్యాట్ స్లిప్పులు లెక్కింపుపై ఒప్పించే ప్రయత్నం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఇప్పటికే అన్ని ప్రాంతీయ పార్టీలు...

Read More..

ఆ విషయంలో స్పీడ్ పెంచిన కేసీఆర్ ! బాబు భయం అదేనా ?

బాబుకి తాను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అంటూ హడావుడి చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ వైకిరి అర్ధం కాక టీడీపీ అధినేత చంద్రబాబు తెగ హైరానా పడుతున్నాడు.ఇప్పటికే ఏపీలో జగన్ గెలుపు కోసం దాదాపు అన్నిరకాల సహాయ సహకారాలు అందించిన కేసీఆర్...

Read More..

ఆ కాపు నేత పవన్ కళ్యాణ్ సిఎం అంటున్నారుగా! ఎలా అంటే

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారిపోయారు.మర 20 రోజులలో రానున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎవరికీ అనుకూలంగా ఉంటాయి.ఎవరికీ ప్రతికూలంగా ఉంటాయి అనే విషయాలు ఓ వైపు చర్చిస్తూనే ఈ ఎన్నికలలో జనసేన సీట్...

Read More..

ఫెడరల్ ఫ్రంట్ పై మళ్ళీ కసరత్తు మొదలెట్టిన కేసీఆర్! కేంద్రంలో చక్రం తిప్పుతాడా

తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా రోజులుగా దేశ రాజకీయాలలో చక్రం తిప్పడానికి సిద్ధం అవుతున్న సంగతి అందరికి తెలిసిందే.కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ కాకుండా మూడో ప్రత్యామ్నాయంగా అన్ని ప్రాంతీయ పార్టీలని ఏకం చేసే ప్రయత్నం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.కేంద్ర...

Read More..

ప్రకాష్ రాజ్ రాజకీయం తమిళ జనాలకి కోపం తెప్పించింది! ఎందుకంటే

లోక్ సభ ఎన్నికలలో బెంగుళూరు లో స్వాతంత్ర్య అభ్యర్ధిలో స్టార్ నటుడు ప్రకాష్ రాజ్ పోటీ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.బెంగుళూరులో అతని గెలుపు మాట ఏమో కాని ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ తరుపునకి మద్దతుగా...

Read More..

పవన్ కళ్యాణ్ సిఎం అంటున్న హైపర్ ఆది! మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటో

తాజాగా ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో మూడో ప్రత్యామ్నాయంగా తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఊహించని విధంగా ఎన్నికల ప్రచారంలో జోరు చూపించాడు.అయితే ఈ ఎన్నికలలో జనసేన ప్రభావం ఎ స్థాయిలో ఉంటుంది అనే...

Read More..

రాజీవ్ పెద్ద అవినీతి పరుడు అంటూ మోడీ వ్యాఖ్యలు...ఈసీ కి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్

ఎన్నికల ప్రచారంలో భాగంగా నేతలు ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వ్యాఖ్యలు చేస్తున్నారు.మొన్నటివరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు ఒకరిపై నొకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో యూపీ లోని ప్రతాప్ గఢ్ బస్తీ లోని...

Read More..

కేంద్రంలో ఏర్పడేది సంకీర్ణ ప్రభుత్వమే అని జోస్యం చెప్పిన ప్రకాష్ రాజ్

ఈ సారి కేంద్రంలో ఏడ్పడబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనని సినీ నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు.ఇటీవల బీజేపీ పార్టీ పై,ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యంగా నటుడు ప్రకాష్ రాజ్ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.కర్ణాటక లో ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ దారుణ...

Read More..

కాంగ్రెస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇన్ని ఇబ్బందులుపడుతున్నారా ?

పార్టీ ఫిరాయింపులు అనేవి ఇప్పుడు మనం కొత్తగా చుస్తున్నావేమి కాదు.చాలా కాలంగా దేశవ్యాప్తంగా అధికార పార్టీలోకి విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు జంప్ చేయడం, దానికి తగిన ప్రతిఫలం దక్కించుకోవడం షరామామూలే అయిపొయింది.ఏ పార్టీ నుంచి గెలిస్తే ఏంటి ప్రజల అవసరాలు తీర్చడం,...

Read More..

కేంద్ర మంత్రి పదవులపై జగన్ ఆలోచన ఇదేనా ?

ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఏపీలోని 25 పార్లమెంట్ సీట్లలో దాదాపు 17 సీట్లు వైసీపీ ఖాతలో పడడం గ్యారంటీ అని బలంగా నమ్ముతున్న ఆ పార్టీ అధినేత జగన్ కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న తమ మద్దతు...

Read More..

పాపం ! కేటీఆర్ అలా ఫీల్ అవుతున్నాడా ?

గత టీఆర్ఎస్ ప్రభుత్వం లో అన్నీ తానై వ్యవహరించి, మంత్రిగా, షాడో ముఖ్యమంత్రిగా చక్రం తిప్పిన కేసీఆర్ వారసుడు కేటీఆర్ హావ ప్రస్తుత ప్రభుత్వంలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తోంది.మొదటి నుంచి కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు కు కేటీఆర్ కు మధ్య...

Read More..

ఎంతపని చేశారు ? ఎవరు వారు ? ఆ వెన్నుపోటు వీరులు ?

చేయాల్సిందంతా చేశాం, చెప్పాల్సిందంతా చెప్పాం, అయినా ఎక్కడో తేడా కొట్టింది.మెజార్టీ మీద లెక్కలు వేసుకోవాల్సిన మనం అసలు గెలుస్తామా లేదా అనే సందేహంలో కొట్టుమిట్టాడాల్సి వస్తోంది.ఇలా జరగడానికి కారణం ఏంటి ? పోనీ పార్టీ తరపున ఏమైనా లోపాలు చేశామా అంటే...

Read More..

నేడు ఐదో విడత పోలింగ్! దేశ వ్యాప్తంగా భారీ ఏర్పాట్లు

దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘంగా జరుగుతున్నా ఇండియా సార్వత్రిక ఎన్నికలు ఐదో విడతకి రంగం సిద్ధం అయ్యింది.ఐదో విడత ఎన్నికల పోలింగ్ ఇప్పటికే ఆయా కేంద్రాలలో మొదలైంది.ఇప్పటివరకు నాలుగు దశల్లో 373 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్‌ ముగిసిన సంగతి...

Read More..

ఏపీలో రీపోలింగ్! మూడంచెల భద్రత ఏర్పాట్లు

ఏపీలో రీ పోలింగ్ కి రంగం సిద్ధం అయ్యింది.గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో మొత్తం ఐదు కేంద్రాలలో రీపోలింగ్ సోమవారం జరగనుంది.ఇక ఈ పోలింగ్ పై ఎన్నికల కమిషన్ ప్రత్యేక ద్రుష్టి పెట్టింది.రీపోలింగ్ కి ఇప్పటికే రంగం సిద్ధం చేసిన ఎన్నికల...

Read More..

సంచలన వ్యాఖ్యలు చేసిన మనీశ్ సిపోడియా

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిపోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీ వాల్ ని చంపేయాలని చూస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం విశేషం.శనివారం ఢిల్లీ లోని మోతీ నగర్ లో ఎన్నికల ప్రచారం...

Read More..

నాకే వెన్నుపోటు పొడుస్తారా ? ఎవ్వరినీ వదలనంటున్న బాబు !

నన్నే నమ్మించి మోసం చేస్తారా ? పార్టీని చేజేతులా మీరే పాడు చేసి ఇప్పుడు తెగ కష్టపడిపోయినట్టు బిల్డప్ ఇస్తున్నారు.ఎవరు ఏమి చేశారో నా దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది.ఎవరినీ వదిలిపెట్టను అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నాయకుల మీద...

Read More..

జనసేన దుస్థితికి కారణం వారేనా ?

ఏపీలో జనసేన పార్టీకి , ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు.ఇప్పటివరకు ఏ హీరోకి లేనంత స్థాయిలో అభిమానులు పవన్ కి ఉన్నారు.ఇక పవన్ రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా వారంతా పవన్...

Read More..

'పవర్' ఊరికే రాదు : సర్వం సిద్ధం చేసుకుంటున్న పార్టీలు

‘ పవర్’ ఊరికే రాదు ! పవర్ రావాలంటే ఎన్నో ఎత్తులు వెయ్యాలయ్యాలి, ఎన్నో కుయుక్తులు పన్నాలి.డబ్బు మంచినీళ్లలా ఖర్చుపెట్టాలి.ఎన్నో సమీకరణాలు మార్చాలి.ఇవన్నీ చేసినా లక్ అనేది కలిసిరావాలి.అప్పుడు ‘పవర్’ చేతికి అందుతుంది.అప్పుడే ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టుగా రాజకీయ...

Read More..

కేజ్రీవాల్ కి మరో సారి చెంపదెబ్బలు! మరీ ఇంత దారుణమా

దేశ రాజధాని అయిన ఢిల్లీకి ముఖ్యమంత్రి, ఎలాంటి సినీ, రాజకీయ నేపధ్యం లేకుండా సామాజిక ఉద్యమవేత్తగా రాజకీయ పార్టీ పెట్టి తక్కువ సమయంలో దేశ రాజకీయాలలో తనదైన ముద్ర వేసి ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న వ్యక్తి ఆమ్...

Read More..

లోక్ సభ ఎన్నికల బరిలో ఆప్ పార్టీ నుంచి తొలిసారిగా ట్రాన్స్ జెండర్

లోక్ సభ ఎన్నికల బరిలో తొలిసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ట్రాన్స్ జెండర్ దిగారు.ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ నియోజకవర్గం నుంచి ట్రాన్స్ జెండర్ భవానీ నాథ్ వాల్మీకీ పోటీ చేస్తున్నట్లు తెలుస్తుంది.ఈ సందర్భంగా భవాని మాట్లాడుతూ రాజకీయాల్లోకి రావాలని...

Read More..

హ్యాపీ రిసార్ట్ లో సమీక్ష సమావేశం నిర్వహించిన బాబు

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు.ఈ నేపధ్యంలో పార్టీకి చెందిన పలువురులు నేతలతో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరపనున్నట్లు తెలుస్తుంది.ఈ క్రమంలోనే మంగళగిరి లోని హ్యాపీ రిసార్ట్స్ లో ఈ రోజు బాబు...

Read More..

టీడీపీ ఏజెంట్స్ అంతపని చేశారా ? బాబు ఆగ్రహానికి కారణం అదేనా ?

తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎన్నికల్లో పోలింగ్ సరళి మీద కసరత్తు చేస్తోంది.ఎన్నికల్లో ఎంతవరకు ఆయా వర్గాల ఓటు బ్యాంక్ ను ప్రభావితం చేసింది అనే విషయం మీద మేధో మథనం స్టార్ట్ చేసింది.నియోజకవర్గాల వారీగా టీడీపీకి పడ్డ ఓట్ల శాతాన్నిఅంచనా వేస్తోంది.ఈ...

Read More..

మోడీ పై మండిపడ్డ రాహుల్

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ పై మండిపడ్డారు.మోడీ కి ఓటమి భయం పట్టుకుంది.ఈ సారి ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఓటమి పాలవ్వడం ఖాయం అని ఆయన జోస్యం చెప్పారు.అంతేకాకుండా మోడీ పై ప్రజలలో...

Read More..

ఆ లెక్కల్లో జగన్ సక్సెస్ అయ్యాడా ?

రాజకీయాల్లో ప్రభావం చూపించే అంశాలు డబ్బు, కులం.ఈ రెండు లేకుండా రాజకీయం చేయడం చాలా కష్టం అన్న విషయం రాజకీయ పార్టీలకు తెలియనిది కాదు.అందుకే ఈ రెండు లెక్కలు పక్కాగా వేసుకుని మరీ అభ్యర్థులను రంగంలోకి దింపుతుంటాయి.ఒక పార్టీలో ఉన్న వ్యక్తులు...

Read More..

కాంగ్రెస్ గాలి తీసేసిన ప్రధాని నరేంద్ర మోడీ

దేశ వ్యాప్తంగా జరుగుతున్నా సార్వత్రిక ఎన్నికలు నాలుగో దశకి వచ్చేసాయి.ఇప్పటికే చాలా రాష్ట్రాలలో ఎన్నికలు పూర్తి కాగా త్వరలో నాలుగో దశలో మరికొన్ని స్థానాలలో ఎలక్షన్స్ జరగనున్నాయి.ఇదిలా ఉంటే ఈ ఎన్నికలలో రెండో సారి ప్రధాని పీఠం మీద కూర్చోవడానికి రెడీ...

Read More..

ఆయన్ను సాగనంపే వరకు బాబు ఊరుకునేలా లేడే ?

పరిపాలనలో రాజకీయ నాయకుల ప్రాధాన్యం ఈమేరకు ఉంటుందో అదే రేంజ్ లో అధికారుల పాత్ర కూడా ఉంటుంది.ఇందులో ఎవరెక్కువ ఎవరు తక్కువ అనే పంతాలకు పోకుండా రైలు పట్టాలు వలె పరిపాలనలో కలిసి వెళ్ళిపోవాలి.సాధారణంగా ఈ విధంగానే ఎక్కడైనా జరుగుతూ వస్తుంది.అయితే...

Read More..

కేసీఆర్ మౌనం వెనుక జగన్ ? అందుకేనా ఇదంతా !

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవాలని బలంగా కోరుకుంటున్న ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని అందరికి తెలుసు.ఏపీ ఎన్నికల సందర్భంగా జగన్ ఎన్ని రకాల సహాయ సహకారాలు చేయాలో అన్ని రకాలుగా సహాయపడ్డాడు.ఒకరకంగా...

Read More..

ఫణి తుఫాన్ ప్రభావం తో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం

ఉత్తరాంధ్ర పై ఫణి తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ ఫణి తుఫాన్ కారణంగా శ్రీకాకుళం,విశాఖపట్నం,విజయనగరం జిల్లాల్లో ఎన్నికల కోడ్ ను మినహాయిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...

Read More..

టీడీపీ పార్టీలో ముసలం మొదలైందంటున్న శ్రీకాంత్ రెడ్డి

టీడీపీ పార్టీలో ముసలం మొదలైంది అంటూ వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.శుక్రవారం నాడు ఆయన మీడియా తో మాట్లాడుతూ టీడీపీ పార్టీలో ముసలం మొదలైంది.ఈ నేపథ్యంలో ఆ పార్టీకి బైబై చెప్పేందుకు ఒక గ్రూప్ సిద్ధమైంది అంటూ ఆయన...

Read More..

తెలంగాణా ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన కోమటి రెడ్డి

తెలంగాణా ప్రభుత్వం,టీఆర్ఎస్ పార్టీ పై కాంగ్రెస్ సీనియర్ నేత కోమటి రెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు.ఇటీవల ఇంటర్ ఫలితాలలో విఫలమైనామంటూ 23 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య కు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో కోమటి రెడ్డి టీఆర్ఎస్...

Read More..

నోరు జారిన జేసీపై కేసు నమోదు

మన దేశంలో బలమైన రాజ్యాంగం ఉంది.ఆ రాజ్యాంగకు లోబడే ఎన్నికలు జరగాలి, పాలన సాగాలి.రాజ్యాంగం లోని ప్రతి నియమ నిబంధనను తప్పకుండా పాటించాల్సిందే.ఒకవేళ పాటించకుంటే శిక్షార్హులు అవుతారు.ఎన్నికల్లో పోటీకి ఇంత ఖర్చు అంటూ రాజ్యాంగంలో ఉంది.అయితే అంతకు మించి ప్రతి ఒక్కరు...

Read More..

ప్రధాని నరేంద్ర మోడీ పై పోటీకి నామినేషన్‌ వేసిన తెలుగు యువకుడు

దేశ ప్రధాని నరేంద్ర మోడీ రెండవ సారి కూడా అధికారం దక్కించుకునేందుకు శథవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు.గతంలో వచ్చిన స్థాయిలో మోడీకి సీట్లు వస్తాయా రావా అనే విషయమై చర్చ జరుగుతున్న ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు మాత్రం మోడీ పోటీ...

Read More..

బాబు కి ఆ భయం ! వారిపై 'సీక్రెట్' నిఘా ?

గెలుపు పై ప్రతి పార్టీకి ధీమా ఉంది.అలాగే ప్రతి పార్టీకి అనుమానం కూడా ఉంది.అదే సమయంలో హంగ్ వస్తుందన్న ఆందోళన కూడా ఉంది.అందుకే ప్రతి పార్టీ తమ తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాయి.వైసీపీ అధికారంలోకి వస్తుందన్న సర్వేలను చూసి బాబు...

Read More..

కష్టమంతా వారిదేనా ? జగన్ వారిని గుర్తించాడా ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అనే భావనలో ఉంది.గత ఎన్నికల్లో దొర్లిన అనేక తప్పులు ఈసారి మళ్ళీ రిపీట్ అవ్వకుండా జగన్ జాగ్రత్తపడ్డాడు.గత ఎన్నికాల్లోనే వైసీపీకి దక్కాల్సిన అధికారం తృటిలో తప్పుకుంది అనే భావన అందరిలోనూ ఉంది.మనమే గెలుస్తాం...

Read More..

జనసేనలో అలకలు, అగ్రహాలు ! పార్టీ వీడిన కీలక నేత

జనసేన పార్టీలో అప్పుడే లొల్లి మొదలయినట్టు తెలుస్తోంది.ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ? పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనే లెక్కలు తేలకముందే కొంతమంది కీలక నాయకులు పార్టీకి గుడ్ బాయ్ చెప్పి వెళ్లిపోవడం పార్టీలో కలకలం రేపుతోంది.దీనంతటికి కారణం పార్టీలో...

Read More..

అంత తొందర ఎందుకు ? వైసీపీ నాయకులకు క్లాస్ పీకిన జగన్

ఎన్నికల ఫలితాలు ఇంకా రాలేదు, ఏపీలో అధికారం ఎవరికి దక్కుతుందో తెలియదు, అసలు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో కూడా స్పష్టంగా చెప్పే పరిస్థితి లేదు.అయినా అప్పుడు తాము అధికారంలోకి వచ్చేసినట్టు, కీలకమైన పదవుల్లో తమను కూర్చోబెట్టిసినట్టు వైసీపీ నాయకులు,...

Read More..

నల్లత్రాచు ను పట్టుకున్న ప్రియాంక

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నల్ల త్రాచు ను పట్టుకున్న ఘటన యూపీ లో చోటుచేసుకుంది.యూపీ లోని రాయ్ బరేలి లో ప్రచారం కోసం అని వెళ్లిన ప్రియాంక అక్కడ పాములు పెట్టె వారితో మాట్లాడి వారు కష్ట...

Read More..

అలాంటి చిల్లర రాజకీయాలు జనసేన చేయలేదు

ఏపీలో ఎన్నికలు పూర్తి అయ్యి మూడు వారాలు కావస్తుంది.మెల్ల మెల్లగా రాజకీయ వేడి తగ్గుతుంది.అయితే ఫలితాల సమయంకు పరిస్థితి ఎలా ఉంటుందనే విషయమై ఎవరు ఊహించలేక పోతున్నారు.అయితే ఎవరి నమ్మకం వారిది అన్నట్లుగా అంచనాలు వేసుకుంటున్నారు. తాజాగా నరసాపురం నుండి వచ్చిన...

Read More..

స్వల్ప అస్వస్థత కు గురైన భట్టి విక్రమార్క

సిఎల్ఫీ నేత,కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది.వడదెబ్బ కారణంగా ఆయన అస్వస్థతకు గురవ్వడం తో ఖమ్మంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది.ఆయన గత నాలుగు రోజులుగా ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే...

Read More..

జనసేన అస్సలు తగ్గడం లేదే ! ఐదు ఎంపీ సీట్లు ఇంకా ? We

ఏపీలో అధికారం ఎవరికీ దక్కబోతోంది ? టీడీపీనా, వైసీపీనా అంటూ లెక్కలు బయటకి వస్తున్న తరుణంలో జనసేన పార్టీని ఎవరూ పరిగణలోకి తీసుకోవడమే లేదు.కొన్ని కొన్ని సర్వేలు టీడీపీ అధికారంలో రాబోతుంది అని చెబుతుండగా మరికొన్ని సర్వేలు మాత్రం వైసీపీ అధికారం...

Read More..

ఆయన చెప్పినట్టు చేస్తారా ? ఏం తమాషా చేస్తున్నారా ?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు ఎక్కడలేని కోపం పొంగుకొచ్చేస్తోంది.రాజకీయాల్లో అందరికంటే సీనియర్ ని, ప్రస్తుత ముఖ్యమంత్రిని తన మాటే ఇప్పుడు ఏపీ అధికారులు వినడంలేదు అన్న విషయాన్ని బాబు జీర్ణించుకోలేకపోతున్నాడు.ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యవహారం బాబుకి మింగుడుపడడంలేదు.ఆయన...

Read More..

వైసీపీ అధినేతకు ఏమైంది ? ఇంత సైలెంట్ అయ్యాడేంటి ?

ఒకవైపు చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు వరుస వరుసగా సమీక్షలు చేస్తూ, ఎన్నికల సంఘం, చీఫ్ సెక్రటరీ తదితరుల మీద ఆరోపణలు చేస్తూ, మరో పక్క జాతీయ రాజకీయాల వైపు ఇంకో అడుగు వేస్తూ మొత్తానికి చేయాల్సిన హడావుడి అంతా చేసేస్తున్నాడు.ఈ...

Read More..

టీడీపీ ఆశలపై జనం 'పసుపు కుంకుమ' జల్లేశారా ?

తెలుగుదేశం పార్టీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంపై పోస్టుమార్టం చేస్తోంది.రెండు రోజులుగా నియోజకవర్గాల వారీగా వివరాలు సేకరించి ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ చేస్తున్న అధినేత చంద్రబాబు తమకు ఏ పథకాలు మైలేజ్ తీసుకొచ్చాయి ? ఏ కారణాలతో టీడీపీకి...

Read More..

నెహ్రుని హంతకుడుగా అభివర్ణించిన ప్రధాని మోడీ

ప్రస్తుతం దేశం యావత్తు సార్వత్రిక ఎన్నికల మూడ్ లో ఉంది.ఇక అధికార, ప్రతిపక్షాలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయాలలో హీట్ పెంచుతున్నారు.బీజేపీ పార్టీని, ప్రధాని మోడీని ఎలా అయిన అధికారంకి దూరం చేయాలనే గట్టి పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ...

Read More..

రాహుల్..! నువ్వు భారతీయుడివేనా ?

కాంగ్రెస్ యువరాజు, ఎన్నికల ఫలితాలు అనుకూలిస్తే కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీకి ఇప్పుడు ఓ చిక్కొచ్చి పడింది.అసలు రాహుల్ నువ్వు భారతీయుడివేనా అంటూ కేంద్ర హోమ్ శాఖ నోటీసులు జరీ చేయడం కలకలం రేపుతోంది.రాహుల్ మీరు భారతీయుడా లేక బ్రిటన్ పౌరుడా...

Read More..

విడ్డూరం : మోడీ తరపున ప్రచారం చేస్తుందని కుక్కను అరెస్ట్‌ చేసిన పోలీసులు, బెయిల్‌కు నిరాకరణ

దేశ వ్యాప్తంగా పార్లమెంటుకు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెల్సిందే.ఎన్నికల సమయంలో అనేక చిత్ర విచిత్రాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి.ఎంతో మందిని పోలీసులు అనుమానంతో అరెస్ట్‌ చేయడంతో పాటు, వందల కోట్ల డబ్బును పోలీసులు పట్టుకున్నారు.ఇంకా కొన్ని ఏరియాల్లో వింత సంఘటనలు...

Read More..

ఆ 'లెక్కలు' తేల్చే పనిలో పడ్డ బాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి గెలుపు మీద ధీమా ఎక్కువగా కనిపిస్తోంది.ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం అంటూ పదే పదే చెబుతున్న బాబు అందుకు తగ్గట్టుగా కసరత్తు చేయడం ఇప్పుడు పార్టీలో చర్చగా మారింది.ఏపీలోని ప్రతి నియోజకవర్గం నుంచి...

Read More..

టీడీపీకి పవన్ మరీ ఇంత పెద్ద దెబ్బేసాడా ?

అధికారం తమకు దక్కకుండా పోతుందే అన్న బాధ టీడీపీ నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.ఇప్పుడు అధికారం దూరం అయితే మరో ఐదేళ్లపాటు అష్టకష్టాలు పడాల్సిందేనని, అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమని ఇప్పటి నుంచే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.ఇప్పుడు టీడీపీ నాయకులు ఏ...

Read More..

మంత్రి గారి మీటింగా ? అయితే ఏంటి ?

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు పాత ప్రభుత్వానికే అధికారం ఉంటుంది.కాకపోతే ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం మాత్రమే.అయితే గత కొద్ది రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబు కి చీఫ్ సెక్రటరీ ఎల్వీ ప్రసాద్ కి మధ్య పెద్ద యుద్ధమే...

Read More..

ఎస్ పి వై రెడ్డి కన్నుమూత..జనసేన పార్టీలో విషాదం!

నంద్యాల ఎంపీ ఎస్ పి వై రెడ్డి (69) మంగళవారం రాత్రి 9:30 ప్రాంతంలో మరణించారు.ఈయన గతకొంతకాలంగా కిడ్నీ,హృద్రోగ సమస్యలతో బాధపడుతున్నారు.ఈ నెల 3 వ తారీఖు నుంచి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.అప్పటి నుంచి...

Read More..

మా కొత్త నిర్ణయాలు... నరేష్‌ ప్యానల్‌పై ప్రశంసలు

పలు వివాదాల మద్య మా కొత్త మండలి కొలువైన విషయం తెల్సిందే.కొన్ని రోజుల క్రితం జరిగిన మా అధ్యక్ష ఎన్నికల్లో శివాజీ రాజా ప్యానల్‌పై సీనియర్‌ నటుడు నరేష్‌ ప్యానల్‌ గెలుపొందిన విషయం తెల్సిందే.నరేష్‌పై చాలా మంది నమ్మకాలు పెట్టుకున్నారు.శివాజీ రాజా...

Read More..

వారసుల 'పొలిటికల్ వార్' టీడీపీకి గుబులు పుట్టిస్తుందే !

అన్ని పార్టీలకంటే తెలుగుదేశం పార్టీలో వారసుల హవా మొదటి నుంచి కాస్త ఎక్కువగా కనిపిస్తూ ఉంది.ఇక ఎన్నికల్లో టికెట్ల కోసం వారసులు , వారి తండ్రులు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.ఏది ఏమైనా తమ వారసులకు టికెట్లు ఇవ్వాల్సిందే, లేకపోతే...

Read More..

జనసేన కాన్ఫిడెన్స్ మరీ ఓవర్ అవుతోందా ?

ఏపీలో ఎన్నికలు ముగిసినా రాజకీయ చర్చలకు ముగింపు మాత్రం రావడంలేదు.ఏ పార్టీకి ఆ పార్టీ గెలుపు తమదంటే తమదని చెబుతూ మెజార్టీ సీట్లు తామే సాధించబోతున్నాము అంటూ ప్రగల్బాలు పలుకుతున్నాయి.వైసీపీ అధికారంలోకి రాబోతుంది అంటూ అనేక సర్వే సంస్థలు కోడై కూశాయి.టీడీపీ...

Read More..

బాబు తీరుతో రాహుల్ గుర్రు ! కారణం ఇదే !

టీడీపీ అధినేత చంద్రబాబు కి ఒక్కొక్కరుగా అంతా దూరం అయ్యేలా కనిపిస్తున్నారు.శత్రువుల సంఖ్యను రోజు రోజుకి పెంచేసుకుంటున్న బాబు తీరు ఇప్పుడు పార్టీలో కూడా చర్చనీయాంశం అవుతోంది.ఇప్పటికే ఎన్డీయేకు దూరం అయ్యి మోదీ మీద విమర్శలు చేసి బాబు చాలానే నష్టపోయాడు,...

Read More..

వర్మ ప్రెస్ మీట్ వెనుక అంత 'చిచ్చు' ఉందా ?

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏది చేసినా , ఏది తీసినా అది మాత్రం ఏదో ఒక సంచలనం రేపుతోంది.వర్మ ఏరి కోరి మరీ వివాదాస్పదమైన సున్నితమైన అంశాలను ఎంచుకుని మరీ సినిమాలు తీస్తూ కాంట్రవర్సీ చేస్తుంటాడు.ఆ విధంగానే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’...

Read More..

బాబు అసలు భయం అదేనా ? కోర్టుల చుట్టూ తిరగక తప్పదా ?

ఓడలు బళ్లు, బళ్లు ఓడలు అవ్వడం అంటే ఏంటో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి బాగా తెలిసొచ్చినట్టుంది.వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి జైలు పక్షి అని, ప్రతి శుక్రవారం కోర్టులో హాజరు వేసుకుంటాడని, అవినీతి కేసుల్లో ముద్దాయిని ఇలా అనేక...

Read More..

కొత్త ప్రభుత్వానికి అన్ని చిక్కులేనా ? బాబు ఆ విధంగా ముందుకుపోయాడా ?

పాత ప్రభుత్వానికి రోజులు ముగిసిపోతున్నాయి.కొత్త ప్రభుత్వం ఏపీలో కొలువు తీరేందుకు అన్నిరకాల ఏర్పాట్లు చేసుకుంటోంది.అయితే ఇప్పుడిప్పుడే ఆర్థిక లోటు గురించి చర్చ మొదలయ్యి కొత్త ప్రభుత్వానికి వెన్నులో వణుకుపుట్టించే విధంగా కనిపిస్తోంది.దీనంతటికీ కారణం సరిగ్గా ఎన్నికల ముందు ఏపీ సీఎం చంద్రబాబు...

Read More..

పవన్ వద్దు.. వైసీపీ అభ్యర్థులే ముద్దు ! ఇదేంటి బాబు ?

అధికారం అనే దర్పం అంత తేలిగ్గా వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు.పదవిలో ఉన్న మజా అదేమరి.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు అలాగే అధికారానికి దూరం అయ్యేందుకు ఏ మాత్రం ఇష్టపడడంలేదు సరికదా, మీకు ఫలానా అధికారం లేదు అని ఆ...

Read More..

ఆయన చేసిన తప్పేంటి ? ఏపీలో సినీ పొలిటికల్ వార్ !

ఇప్పుడు ఏపీ లో ఏ పొలిటికల్ అప్డేట్ అయినా ఇప్పుడు హాట్ హాట్ గానే కనిపిస్తోంది.పోలింగ్ తేదీ ముగిసిన దగ్గర నుంచి ఏదో ఒక పొలిటికల్ ఇష్యుతో రాజకీయ రచ్చ జరుగుతోంది.ఏపీలో అసలు ప్ర‌జాస్వామ్యం ఉందా ? అంటూ అధికార టీడీపీ...

Read More..

లగడపాటి సర్వే అసలు లెక్కేంటి! టీడీపీ గెలవబోతుంది అని చెప్పినట్లే కదా

ఎన్నికలలో కచ్చితమైన సర్వేలతో రాజకీయాలకి అతీతంగా ఎప్పుడు హాట్ టాపిక్ అయ్యే వ్యక్తి లగడపాటి రాజగోపాల్.తెలంగాణా ఎన్నికల ముందు వరకు లగడపాటి సర్వే అంటే కచ్చితంగా అది వాస్తవం అవుతుంది అని అందరూ నమ్మేవారు.అయితే తెలంగాణ ఎన్నికలలో లగడపాటి సర్వేకి విరుద్ధంగా...

Read More..

నాకు అది .. నీకు ఇది ! అప్పుడే పంపకాలు మొదలెట్టేశారే !

రాజకీయ నాయకుల్లో అందరూ ప్రజాసేవే పరమార్ధంగా పనిచేస్తారంటే పొరపాటే.పదవులు, ఆదాయ వనరులు ఇలా అన్నిటిలో లాభపడాలని చూస్తుంటారు.ఎప్పటి నుంచో ప్రతిపక్షంలోనే కూర్చుని ఖర్చే తప్ప ఆదాయం లేకుండా గెంతుకొచ్చిన వైసీపీ నాయకులు కొందరు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రాబోతోంది అనే సంకేతాలు...

Read More..

ఆ విషయం చెప్పండమ్మా : కేసీఆర్ కు ఐటీ నోటీసులు ! ఆ ఎమ్యెల్యేలకు కూడా

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది.ఇప్పటికే ఏపీలో టీడీపీ నాయకులే టార్గెట్ గా ఐటీ శాఖ దాడుల మీద దాడులు నిర్వహించి కలకలం రేపిన సంగతి తెలిసిందే.తాజాగా ఇప్పుడు...

Read More..

అటా ? ఇటా ? ఎటు దూకుదాం ! జనసేన లో ఒకటే కన్ఫ్యూజన్ ?

ఏం ఎన్నికలో ఏంటో కానీ అందరిని ఒకటే టెన్షన్ , కన్ఫ్యూజన్ కి గురిచేస్తున్నాయి.ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనే టెన్షన్ సామాన్య జనం నుంచి బడా నాయకుల వరకు ఎవరికీ అంతు చిక్కడంలేదు.అసలు ఏపీలో టీడీపీ, వైసీపీ లలో స్పష్టంగా అధికారంలోకి...

Read More..

బాబుకి ఝలక్ ఇవ్వనున్న సొంత జిల్లా...???

ఏపీలో ఎన్నికలు ముగిసిపోయాయి ఫలితాలు ఎప్పుడెప్పుడా అంటూ తీవ్ర ఉత్ఖంటతో పార్టీల నేతలు, ప్రజలు ఎదురు చూపులు చూస్తున్నారు.మరో పక్క వైసీపీ పార్టీ తమదే అధికారం అనే ధీమా తో ఉంటూ టీడీపీ పై మాటల యుద్దమే చేస్తోంది.ప్రతీ చోటా మాదే...

Read More..

టి.కాంగ్రెస్ కు ట్రీట్మెంట్ ? మార్పు తప్పదా ?

ఇప్పటికే ఏపీలో చతికిలపడ్డ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనూ అదే పరిస్థితిలో ఉండడంతో హై కమాండ్ పూర్తిస్థాయిలో దృష్టిపెట్టింది.ఇప్పటివరకు చూసి చూడనట్టు వదిలేశామని ఇక ఇలాగే వదిలేస్తే చేతులు కాలడం ఖాయం అనే నిర్ణయానికి వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని చూస్తోంది.అందులో భాగంగానే...

Read More..

బాబుకి వారు టచ్ లో లేరా ? ఇదేదో అనుమానంగా ఉందే ?

ఏంటో ఎన్నికల ముందు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంపింగ్ చేసేవారు ఎక్కువగా కనిపిస్తుంటారు.పోలింగ్ అయిపోయాక ఆ సందడి పెద్దగా కనిపించదు.కాకపోతే ప్రత్యర్థి పార్టీలను బలహీనం చేసేందుకు ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్యెల్యేలను ఇంకో పార్టీలో చేర్చుకుంటూ ఉంటారు.ప్రస్తుతానికైతే...

Read More..

జగన్ అనే నేను: అలా ముహూర్తం ఫిక్స్ చేయడానికి కారణం ఇదేనా ?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను ఏపీ ముఖ్యమంత్రిగా … ఇదే ప్రసంగాన్ని చదవాలని వైసీపీ అధినేత ఎప్పటి నుంచో కలలుకంటున్నాడు.ఆ కల సాకారం చేసుకునేందుకు అనేక కష్టనష్టాలను ఎదుర్కుంటూ మొండిగా ముందుకు వెళ్ళాడు.ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగిపోయాయి.ఫలితాల కోసమే...

Read More..

పాపం వీరి బాధ ఎవరూ పట్టించుకోరా ? ఇంత కన్ఫ్యూజ్ చేస్తారా ?

ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ అధికారం చేపడుతుంది అనే విషయంలో స్పష్టమైన క్లారిటీ ఎవరికీ రావడంలేదు.ఎందుకంటే గ్రౌండ్ లెవల్లో రిపోర్ట్ ఎలా ఉన్నా పైకి మాత్రం తామే అధికారంలోకి రాబోతున్నాము అనే ధీమాను ప్రతి పార్టీ వ్యక్తం చేస్తూ కింది...

Read More..

'రాజకీయ చిలక' పలుకులు : జనసేన గెలిచే సీట్లు ఇవేనట !

రాజకీయ జోస్యం చెప్పడంలో ఎప్పుడూ ముందుండే ఆంధ్ర ఆక్టోఫస్ లగడపాటి రాజగోపాల్ ఏపీ ఎన్నికల్లో కూడా తన సర్వే ఫలితాలను కొద్ది కొద్దిగా లీకులు ఇస్తున్నాడు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలల్లో లగడపాటి జోస్యం ఫలించకపోగా ఆయన బెట్టింగ్ రాయుళ్ల కోసమే తప్పుడు సర్వే...

Read More..

టీడీపీకి దెబ్బేసింది వారేనా ? నిజమేనా ?

టీడీపీ పరిస్థితి ఎందుకు ఇలా అయ్యింది ? అధినేత చంద్రబాబు మదిలో ప్రతి క్షణం మెదులుతున్న ప్రశ్న ఇదే.దీనికి కారణం ఏంటి ? ఎవరి తప్పిదం వల్ల ఇలా జరిగింది ? ఏపీని బాగానే అభివృద్ధి చేసాం ! ఎప్పుడూ లేనంత...

Read More..