Telugu Political News

Telugu Political Breaking News(తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ) from Andhra Pradesh,Telangana State Live Updates.Telugu Political Partys News Coverage from List like TDP Party News,Congress Party,YSRCP,BJP,Janasena Party,Lok Satta Party,CPI,CPM,AIMIM,Praja Shanthi Party Live News Reports.

అయితే ఎన్టీఆర్... కాదంటే బ్రహ్మాణి కావాలి అంటున్న తెలుగు తమ్ముళ్ళు

ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.ఇంత కాలం తన తెలివి తేటలతో అన్ని పార్టీలని ఆడుకున్న చంద్రబాబుకి ఇప్పుడు ప్రత్యర్ధి పార్టీల ఎత్తులు, పై ఎత్తులు అర్ధం కాక పార్టీని ఎలా కాపాడుకోవాలో అర్ధం కాక...

Read More..

ఆ విషయంలో ఫుల్ క్లారిటీ గా ఉన్న జేడీ లక్ష్మీనారాయణ

ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ పెట్టి తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్.ఎన్నికల ముందు జనసేన పార్టీ లోకి చాలామంది నేతలు వచ్చినా కూడా అందులో విశాఖపట్నం నుంచి జనసేన పార్టీ ఎంపీగా పోటీ చేసిన మాజీ...

Read More..

నోటి మాటతోనే టెండర్ పనులు అప్పగించిన మంత్రి నారాయణ!

ప్రజావేదికను తమకు కేటాయించాలి అని కోరుతూ ఏపీ మాజీ సీఎం,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కి తోలి లేఖను రాసిన సంగతి తెలిసిందే.జగన్ సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన తరువాత బాబు తోలి లేఖను సీఎం...

Read More..

హరీష్ రావు కొత్త పార్టీ పెడుతున్నాడా ? అందులో కేసీఆర్ పాత్ర ఏంటి ?

తెలంగాణాలో ఇప్పుడు చర్చంతాహరీష్ రావు చుట్టూనే జరుగుతోంది.టీఆర్ఎస్ పార్టీలో గత కొంతకాలంగా హరీష్ ప్రాధాన్యం తగ్గుతూ రావడం, ఆయనకు సరైన రాజకీయ ప్రాధాన్యం కల్పించలేదు.కనీసం పార్టీ పదవులు ఇవ్వలేదు, మంత్రి పదవి ఇవ్వలేదు.చివరికి రాత్రీ పగలు తేడా లేకుండా దగ్గరుండి మరీ...

Read More..

అప్పులపాలైన ఆ సినీ రాజకీయ ప్రముఖుడు

సినిమా రంగంలో వచ్చిన పేరు ప్రఖ్యాతులు ఉపయోగించుకుని రాజకీయాలలో గుర్తింపు సంపాదించాలని, రాజకీయ నాయకుడిగా, ప్రజలతో ఆమోదముద్ర వేయించుకుని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాష్ట్ర పరిపాలకుడిగా మారాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు.తెలుగు తమిళ రాజకీయాలలో సినిమాలకి, రాజకీయాలకు అవినాభావ...

Read More..

ఎన్ని చేసిన ఏపీలో బీజేపీకి అంత సీన్ లేదు అంటున్న విశ్లేషకులు

తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఊహించని విధంగా దారుణమైన పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది.జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ సీపీ అఖండ విజయం సొంతం చేసుకొని అధికారంలోకి వచ్చింది.దీంతో ఇప్పుడు టిడిపి పార్టీ నేతల్లో ఒక రకమైన నైరాశ్యం ఏర్పడింది.కేవలం...

Read More..

మంత్రి పదవి అడుక్కుంటున్న గోవా ఎమ్మెల్యే...కనీసం చెత్తకైనా మంత్రిని చేయండి

మీరు చదువుతుంది కరక్టే.ఎమ్మెల్యే గారు తనకు మంత్రి పదవి కావాలని గోవా సీ ఎం ప్రమోద్ సావంత్ ను కోరారట.నాకు పెద్ద పెద్ద మంత్రి పదవులు అవసరం లేదు కనీసం చెత్త కైనా నన్ను మంత్రిగా నియమించాలి అంటూ వేడుకుంటున్నారట.విషయం కేబినెట్...

Read More..

టీడీపీ పై మరోసారి ఆరోపణలు చేసిన విజయసాయిరెడ్డి

రాజ్యసభ టీడీపీ ఎంపీలు ఇటీవల బీజేపీ లో చేరిన సంగతి తెలిసిందే.ఒకపక్క నలుగురు ఎంపీలు బీజేపీ లో చేరడం తో ఇంకా ఎంతమంది ఫిరాయింపులకు పాల్పడతారో అన్న టెన్షన్ లో ఉండగా, ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పక్కా ప్లాన్...

Read More..

కాలినడకన తిరుమల వెళ్లి టీటీడీ చైర్మన్ గా భాద్యతలు చేపట్టిన వైవీ సుబ్బారెడ్డి

టీటీడీ చైర్మన్ గా వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి భాద్యతలు తీసుకున్నారు.గత ప్రభుత్వ హయాంలో ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ చైర్మన్ గా తన పదవికి రాజీనామా చేయడం తో ఆ స్థానంలో వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డిని...

Read More..

పాపం లిఫ్ట్ లో అర్ధగంట పాటు ఇరుక్కున్నతెలంగాణా మంత్రి

తెలంగాణా సీ ఎం కేసీఆర్ శుక్రవారం బృహత్కరమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఏపీ సీ ఎం జగన్, అలానే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లు కూడా హాజరయ్యారు.అయితే సీ ఎం జగన్ తో పాటు...

Read More..

అయ్యో హరీష్ ! సానుభూతి ఓ రేంజ్ లో ఉందే

తెలంగాణాలో ఇప్పుడు సానుభూతి వర్షం కురుస్తోంది.అయ్యో హరీష్ అన్నా అంటూ ఫేస్ బుక్, వాట్సాప్ లలో పోస్టింగ్స్ పెట్టేస్తున్నారు.టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ తరువాత మెయిన్ పిల్లర్ గా ఆయన మేనల్లుడు తన్నీరు హరీష్ రావు వ్యవహరించారు.అయితే ఇప్పుడు హరీష్ రావు హవా...

Read More..

ఈ కాపు నేతలంతా టీడీపీకి కాకపుట్టిస్తున్నారే ?

తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకు ప్రస్తుతం తలెత్తుతున్న పరిణామాలు అర్ధంకావడంలేదు.ఒక పక్క పార్టీ అధికారం కోల్పోవడం మరో పక్క ఆపరేషన్ ఆకర్ష్ అంటూ బీజేపీ టీడీపీ నాయకులకు వల వేయడం ఇవన్నీ గందరగోళంగా కనిపిస్తున్నాయి.ఇప్పటికే టీడీపీ కి చెందిన రాజ్యసభ సభ్యులు...

Read More..

మోదీకి జగన్ కు మధ్య బాబు పొగ పెట్టాలనుకుంటున్నాడా ?

రాజకీయ ఎత్తులు ఒక్కొక్కసారి ఎవరికి అర్ధం కావు.ప్రత్యర్థులు ఎంతటి బలవంతులు అయినా సరే వారిని రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు కాచుకుకూర్చుంటారు.అంతిమంగా కావాల్సింది ప్రత్యర్థుల పతనం తమ విజయం.ఇప్పుడు ఈ విధంగానే టీడీపీ అధినేత చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతానికి కేంద్ర అధికార...

Read More..

బాబు లేఖను పట్టించుకోని వైసీపీ సర్కార్...ప్రజా వేదిక స్వాధీనం కి ఆదేశం

అధికారం కోల్పోయిన తరువాత టీడీపీ పార్టీ పరిస్థితి మనుగడ కూడా కోల్పోయే పరిస్థితుల్లో పడిపోతుంది.రోజు రోజుకి ఆ పార్టీ కి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది.నిన్న రాజ్యసభ టీడీపీ ని బీజేపీ లో విలీనం చేయమంటూ జంప్ జిలానీ లు...

Read More..

పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి 150 కోట్లకు పైగా ఖర్చు పెట్టారంటున్న నాగబాబు

ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఏపి ప్రజల నుంచి ఊహించని షాక్ తగిలింది అనే విషయం అందరికీ తెలిసిందే.కేవలం ఏపీ మొత్తం...

Read More..

ఉపశమన చర్యలు చేపడుతున్న టిడిపి నేతలు

ఏపీ రాజకీయాలు ఊహించని విధంగా టిడిపి రాజ్యసభ సభ్యులుగా ఉన్న సిఎం రమేష్, సుజనా చౌదరి, టి జి వెంకటేష్ ఉన్నఫలంగా పార్టీ కండువా మార్చేసి బిజేపిలోకి జంప్ అయిపోయారు.ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బిజెపిలో వీరు చేరిక సంచలనంగా మారింది అని...

Read More..

ప్రపంచంలోనే పవర్ ఫుల్ లీడర్ గా నరేంద్ర మోడీ

తాజాగా దేశంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మరోసారి తన సామర్థ్యంతో ఘన విజయం సొంతం చేసుకున్న నేత ప్రధాని నరేంద్ర మోడీ.తన నాయకత్వ పటిమతో బిజెపిని ముందుండి నడిపి ఊహించని విధంగా మరోసారి దేశ ప్రజల మనసు దోచుకున్న ప్రధాని...

Read More..

రాష్ట్రపతి ప్రసంగం సమయంలో ఫోన్ చూస్తున్న రాహుల్..మండిపడుతున్న నెటిజన్లు

పార్లమెంట్ సమావేశాల సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యవహరించే తీరు ఒక్కోసారి వివాదాస్పద మౌతున్న సంగతి తెలిసిందే.గతంలో సభలో ప్రధాని నరేంద్రమోడీ ని హగ్ చేసుకోవడం వివాదాస్పదం కాగా, ఇప్పుడు తాజాగా రాహుల్ మరో వివాదంలో చిక్కుకున్నారు.పార్లమెంట్ ఉభయసభలను ఉద్దే...

Read More..

లోక్ సభ లో త్రిపుల్ తలాక్ బిల్లు...వ్యతిరేకించిన ఆ రెండు పార్టీలు

ఇటీవల పార్లమెంట్ లోక్ సభ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ బిల్లును సభలో ప్రవేశపెట్టింది.తలాఖ్ అని మూడుసార్లు చెప్పి భార్యకు విడాకులు ఇచ్చేసినట్లే అంటూ ఉన్న ముస్లిం సంప్రదాయానికి ఇక ఫుల్...

Read More..

తమిళనాడు పరిస్థితి పై జాలిపడ్డ కేరళ సర్కార్...సాయం వద్దన్న తమిళనాడు

ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో నీటి కొరత విపరీతంగా పెరిగిపోయింది.టోకెన్స్ ఇచ్చి మరి నీళ్ల ను జనాలు కొనుక్కోవాల్సిన పరిష్టితి ఏర్పడడం తో ఆ రాష్ట్రం నీటి ఎద్దడి తో బాగా అల్లాడుతోంది.రాజధాని చెన్నై కు నీటిని సరఫరా చేసే అన్ని రిజర్వాయర్లు...

Read More..

హోమం కార్యక్రమాల్లో నిమగ్నమైన కేసీఆర్ దంపతులు

తెలంగాణా లో ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజు ప్రారంభమైంది.ఈ ప్రాజెక్ట్ కారణంగా దాదాపు 12 జిల్లాల ప్రజల కు నీటిని అందించే బృహత్తర కార్యక్రమానికి తెలంగాణ సి ఎం కె చంద్రశేఖర్ రావు పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.కాళేశ్వరం...

Read More..

బుద్ధా సంచలన వ్యాఖ్యలు, పదవుల కోసం బాబు గొంతు కూడా కోస్తారు!

ఇప్పటికే తెలంగాణా లో తుడిచిపెట్టుకుపోయిన టీడీపీ పార్టీకి, ఏపీ లో కూడా అస్తమయమయ్యే పరిస్థితితులు కనిపిస్తున్నాయి.ఈ క్రమంలో రాజ్యసభ సభ్యులు బీజేపీ లో చేరడం తో ఆ పార్టీ అయోమయం లో పడింది.ఏపీ లో టీడీపీ పార్టీ పరిస్థితి ఏంటి అనేది...

Read More..

బీజేపీలోకి టీడీపీ ఎంపీలు ! బాబు హస్తం ఉందా ?

ఎట్టకేలకు టీడీపీ రాజ్యసభ ఎంపీలు నలుగురు కాషాయ కండువా కప్పేసుకున్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు కి అత్యంత సన్నిహితులుగా ఉంటూ వస్తున్నయలమంచిలి వెంకట సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్‌రావు, టీజీ వెంకటేశ్‌ మూకుమ్మడిగా బీజేపీలో చేరిపోయారు.అయితే వీరంతా బాబు సూచనా...

Read More..

జూనియర్ ఎన్టీఆర్ ను జగన్ ఇలా వాడుకోవాలనుకుంటున్నాడా ?

ఏపీలో తెలుగుదేశం పార్టీకి కష్టకాలం నడుస్తుండడం, చంద్రబాబు వయస్సు మీరడంతో బాబు తరువాత పార్టీని లీడ్ చేసి ముందుకు నడిపించే నాయకుల కోసం కింది స్థాయి నాయకులు ఎదురుచూపులు చూస్తున్నారు.ఈ క్రమంలో అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పేరు మారుమోగింది.టీడీపీ పూర్తి బాధ్యతలు...

Read More..

జగన్ మీద అసంతృప్తి ఈ రేంజ్ లో ఉందా ?

ఏపీలో కొత్తగా కొలువుతీరిన వైసీపీ ప్రభుత్వం పై అప్పుడే అసంతృప్తి జ్వాలలు పెరిగిపోతున్నాయి.అయితే ఈ అసంతృప్తులన్నీ సొంత పార్టీ నేతల నుంచే కావడంతో అధిష్టానం కక్కలేక మింగలేక అన్నట్టుగా ఈ వ్యవహారాలన్నీ బయటకి రాకుండా జాగ్రత్త పడుతుంది.ఇంతకీ పార్టీలో నాయకులు అసంతృప్తి...

Read More..

వై ఎస్ వివేకానంద రెడ్డి విషయంలో...సిట్ బృందాన్ని మార్చిన ఏపీ సర్కార్

ఎన్నికల కు కొద్దీ రోజుల ముందు అనగా మార్చి 15 న మాజీ సీ ఎం,దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ఏపీ నూతన సి ఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వై ఎస్ వివేకానంద...

Read More..

వరుసగా గన్ మెన్ లను వెనక్కి పంపుతున్న టీడీపీ నేతలు

ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం ఏపీ నూతన సీ ఎం జగన్ మాజీ ఎమ్మెల్యే లకు,మంత్రులకు కేటాయించిన గన్ మెన్ లను కుదించాలి అని అనుకోవడం ఇలా ఈ ఘటన నేపథ్యంలో కొందరు టీడీపీ నేతలు తమకు...

Read More..

కమలం గూటికి టీడీపీ రాజ్యసభ సభ్యులు ?

తెలుగుదేశం పార్టీ అంటే పీకల్లోతు కోపం పెంచుకున్న బీజేపీ అగ్ర నాయకత్వం ఏపీ లో ఆ పార్టీకి మనుగడ లేకుండా చేయాలని చూస్తోంది.దీనిలో భాగంగానే ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ పధకానికి తెరతీయాలని చూస్తోంది.ఇప్పటికే టీడీపీకి చెందిన ఆరుగురు రాజ్యసభ సభ్యులు,ఓ ఐదుగురు...

Read More..

నోరు అదుపులోలేక పోవడం తో వేటుకు గురైన కాంగ్రెస్ నేత

నోరు అదుపులో లేకపోతే ఎంత నష్టం కలుగుతుందో ప్రతి ఒక్కరికీ తెలుసు.అందులోనూ రాజకీయ నేతలు నోటిని తమ అదుపులో ఉంచుకోక పొతే పరిణామాలు ఎదుర్కోవాల్సిందే.సరిగ్గా కర్ణాటక లో ఒక కాంగ్రెస్ నేతకు నోటి దూల కారణంగా పార్టీ వేటుకు గురయ్యారు.కర్ణాటక కాంగ్రెస్...

Read More..

కోడెల కుటుంబంపై కేసులు ! టీడీపీ పట్టించుకోదా ?

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ రావు, ఆయన కుమారుడు, కుమార్తె మీద కేసులు నమోదయ్యాయి.ఇంకా అనేకమంది తాము కూడా బాధితులమే అంటూ అనేకమంది పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు.వారి ఫిర్యాదుల...

Read More..

17 వ లోక్ సభ స్పీకర్ గా ఎంపీ ఓం బిర్లా ఎన్నిక

17 వ లోక్ సభ స్పీకర్ గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికైనట్లు తెలుస్తుంది.గత కొద్దీ రోజులుగా లోక్ సభ స్పీకర్ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారు అంటూ వచ్చిన వార్తలకు తెరదించుతూ ఓం బిర్లా పేరును ఖరారు చేసింది.ఓం...

Read More..

ఈ బ్రదర్స్ లొల్లి ఇంకా తేలేలా లేదేమి ?

తెలంగాణాలో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ లొల్లి ఇప్పట్లో సర్దుమణిగేలా కనిపించడంలేదు.అన్న ఒక పార్టీ తరుపున ఒకంతా పుచ్చుకుంటే తమ్ముడు మరో పార్టీ తరపున ఒకంతా పుచ్చుకుని రాజకీయం చేస్తున్నాడు.అయితే ఈ బ్రదర్స్ ఇద్దరూ కలిసి ఆడుతున్న పొలిటికల్ డ్రామా ఇది అంటున్నవారు...

Read More..

విదేశీ పర్యటనలో బాబు...అఖిలపక్ష సమావేశానికి గైర్హాజర్

ఏపీ మాజీ సీ ఎం చంద్రబాబు నాయుడు కుటుంబం తో విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తుంది.ఎన్నికల ఫలితాలు విడుదల అయిన తరువాతే ఈ పర్యటన ఉండాల్సి ఉండగా, ఓటమి పై విశ్లేషణలు చేసుకుంటూ ఇప్పటివరకు పొడిగించుకున్నారు.ఎన్నికల సమయంలో బిజీ షెడ్యూల్...

Read More..

'పరిటాల' ఫ్యామిలీ పార్టీ మారాలనుకుంటుందా ?

తెలుగుదేశం పార్టీలో ‘పరిటాల’ కుటుంబానికి ఉన్న గుర్తింపే వేరు.మొదటి నుంచి టీడీపీతో పరిటాల రవి అనుబంధం కొనసాగిస్తూ వచ్చారు.ఆయన హత్య అనంతరం ఆ కుటుంబాన్ని టీడీపీ కూడా బాగానే ఆదరించింది.రాప్తాడు నుంచి 2014 ఎన్నికల్లో గెలిచిన పరిటాల సునీతకు మంత్రి పదవి...

Read More..

కొత్త పార్టీ స్థాపించి కొద్ది రోజుల్లోనే బీజేపీలోకి! మాజీ ఎంపీ సంచలనం

తెలుగు రాష్ట్రాల నుంచి ఈ మధ్యకాలంలో బీజేపీలోకి వెళ్ళే వారి నేతల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది.బీజేపీ పార్టీ కూడా తెలుగు రాష్ట్రాలలో బలంగా పార్టీని విస్తరించడానికి గట్టి కసరత్తు చేస్తుంది.అందులో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలని టార్గెట్ చేసిన...

Read More..

రహస్య సర్వేలతో కేసీఆర్ బెంబేలెత్తిస్తున్నాడా ?

తెలంగాణాలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.ఇప్పట్లో ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు.దాదాపు నాలుగున్నరేళ్ళపాటు నిరాటంకంగా పరిపాలన మీద దృష్టిపెట్టవచ్చు.కానీ ఇప్పుడు కేసీఆర్ ఆ విషయాలకంటే మరేదో విషయాల గురించి ఎక్కువ తెలుసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.అందుకే ఇప్పుడు రహస్యంగా ఎమ్యెల్యేలు, మంత్రుల...

Read More..

జగన్ నిర్ణయాలు మంత్రులకు నచ్చడంలేదా ?

ఏపీలో అధికారం దక్కించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, మంత్రి మండలి ఏర్పాటులో కూడా సామజిక సమీకరణాల లెక్కలు పక్కాగా వేసుకుని మరీ మంత్రి మండలి ఏర్పాటు చేసింది.ఈ లెక్కల్లో జగన్ చూపించిన లాజిక్ అందరి ప్రశంసలు అందుకుంది.జగన్ కు అత్యంత సన్నిహితులను...

Read More..

ఆ క్రెడిట్ హరీష్ కు దక్కకుండా అడ్డుపడుతుంది ఎవరు ?

అభివృద్ధిలో ఎంతవేగంగా తెలంగాణాని పరుగులు పెట్టించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతగా కృషి చేస్తున్నాడో అంతే స్థాయిలో విమర్శలు కూడా మూటగట్టుకుంటున్నాడు.ముఖ్యంగా పార్టీని అధికారంలోకి తీసుకు రావడంలో తీవ్రంగా కృషి చేసిన వ్యక్తులను పక్కన పెట్టడం పార్టీలో నాయకులకు రుచించడంలేదు.ఇక విషయంలోకి...

Read More..

ఇదేంటి తమ్ముళ్లూ : టి.టీడీపీ ఇక లేనట్టేనా ?

ఏపీలో అధికారం పోగుట్టుకున్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.ముఖ్యంగా తెలంగాణ లో తెలుగుదేశం పార్టీని నడిపించే నాయకుడు లేక దిక్కుతోచని స్థితిలో తెలంగాణ తమ్ముళ్లు పక్క చూపు చూస్తున్నారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ప్రభావం...

Read More..

ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఆ రకంగా పోల్చిన సిపిఐ నారాయణ

రాజకీయాలలో ఫిరాయింపులు ఈ మధ్యకాలంలో సర్వసాధారణం అయిపోయాయి.ఎన్నికల్లో ఒక పార్టీ తరఫున గెలిచి తర్వాత అధికారంలో ఉన్న పార్టీలోకి చాలామంది నేతలు తమ స్వలాభం కోసం వెళ్ళిపోతున్నారు.దానికి వాళ్ళు నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికార పార్టీ లోకి వెళ్తున్నట్లు కథలు చెబుతున్నారు.అయితే...

Read More..

కోమటిరెడ్డి బ్రదర్స్ పై సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత వీ హెచ్

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల బీజేపీ లో చేరుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హెచ్ సంచలన ఆరోపణలు చేశారు.కేవలం కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీ లోకి వెళుతున్నారని, ఆయన...

Read More..

ఏపీ కి వచ్చిన కేసీఆర్

తెలంగాణ సిఎం కేసీఆర్ ఏపీ కి బయలుదేరి వచ్చారు.సోమవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యెక్ విమానంలో బయలుదేరి వచ్చిన సీ ఎం కేసీఆర్ ముందుగా విజయవాడ లోని కనక దుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా వేదపండితులు,ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో...

Read More..

జంపింగ్ జిలానీలు ఎవరో బాబు కి తెలిసిపోయిందా ?

గత కొద్దీ రోజులుగా ఏపీ రాజకీయాల్లో అలజడి సృష్టిస్తున్న అంశం ఏదైనా ఉందా అంటే అది టీడీపీకి చెందిన సుమారు పదిమంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైసీపీలోకి జంపింగ్ చేయాలనీ చుస్తున్నారనే విషయమే.అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జగన్ బాబు ని ఉద్దేశించి...

Read More..

సీ ఎం జగన్ కాన్వాయ్ లో మార్పులు...కొత్తగా 6 బ్లాక్ ఫార్చ్యూనర్స్

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వాహనాల్లో మార్పు చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది.ఆయన కాన్వాయ్ లో కొత్తగా 6 నలుపు రంగు ఫార్చ్యూనర్ వాహనాలను ఏర్పాటు చేసినట్లు సీఎం భద్రతా అధికారులు వెల్లడించారు.AP39 PA 2345 నెంబర్‎తో కొత్త వాహన శ్రేణి ఉంటుందని...

Read More..

మోడీ రెండోసారి ప్రధాని అయిన తరువాత తోలి సారిగా నిర్వహించనున్న పార్లమెంట్ సమావేశాలు

కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో రెండోసారి NDA ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తొలిసారిగా పార్లమెంట్ సమావేశాలు మొదలు కానున్నాయి.తోలి రెండు రోజులలో ప్రొటెం స్పీకర్ గా ఎన్నికైన బీజేపీ సీనియర్ ఎంపీ వీరేంద్ర కుమార్, కొత్త ఎంపీ...

Read More..

అన్న అటు.. తమ్ముడు ఇటు ! ఇదో కొత్త ప్లానా బ్రదర్

రాజకీయ నాయకుల తెలివితేటలు సామాన్యులు ఎవరికీ అర్ధం కావు.వారు ఏమి చేసినా దానికి ఒక ప్రణాళిక, వ్యూహం ఉంటుంది.రాబోయే రోజుల్లో తమ రాజకీయ భవిష్యత్తుకి ఏ మాత్రం ఢోకా లేకుండా చూసుకుంటారు.ఇవన్నీ షరా మామూలే అయిపోయాయి.ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను చూసుకుంటే కాంగ్రెస్...

Read More..

టిడిపి నీడ నుంచి బయటపడడానికి పవన్ కళ్యాణ్ ప్రణాళిక

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజా రాజకీయ ప్రణాళికలతో భవిష్యత్ కార్యాచరణ సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది.తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైన ఓటమి బాధ నుంచి బయటపడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ఓటమికి కారణాలను ఇప్పటికే విశ్లేషించినట్లు సమాచారం.జిల్లాల...

Read More..

జూనియర్ ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్ రెడ్డి

తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఊహించని విధంగా ఘోర పరాజయాన్ని చవిచూసింది.వైసీపీ అధికారంలోకి రావడంతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు పార్టీ ఓటమి పై సుదీర్ఘంగా చర్చింస్తున్నారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సంధి అవస్థలో ఉంది.ప్రస్తుతం...

Read More..

జగన్ పరిపాలనపై నోరు జారిన ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీ వాణి

రాజకీయాలలో నాయకులు ఎవరైనా మాట్లాడితే కాస్త చూసుకొని మాట్లాడాలి.మాట్లాడేటప్పుడు ఏమైనా తేడా వస్తే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేయడం మాట్లాడుతారు.గతంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్ కూడా రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు తడబడుతూ చాలాసార్లు విమర్శలు ఎదుర్కొన్నారు.చంద్రబాబు సైతం...

Read More..

జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం

ఏపీ సి ఎం గా వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తరువాత నిదానంగా ఒక్కొక్క అంశంపై దృష్టి పెడుతూ ఒక్కొక్కటిగా పావులు కదుపుతున్నారు.ఇప్పటికే ఏపీ మాజీ సి ఎం చంద్రబాబు కు కల్పించిన భద్రతను తగ్గించిన సంగతి తెలిసిందే.చంద్రబాబుకు...

Read More..

రేవంత్ కు కీలక పదవి దక్కబోతోందా ?

మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా అయిపొయింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.తెలంగాణలో అధికారం దక్కించుకోవాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసింది.అయినా ఫలితం కనిపించలేదు.ఆ తరువాత అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ గెలిచిన కాంగ్రెస్ ఎమ్యెల్యేలను...

Read More..

కమలం గూటికి మాజీ జేడీ ? జనసేనకు ఝలక్ తప్పదా ?

సమర్ధవంతమైన పోలీస్ అధికారిగా, నిజాయితీపరుడిగా తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.మైనింగ్ కింగ్ గాలి జనార్దనరెడ్డి నుంచి జగన్ కేసుల వరకు లక్ష్మి నారాయణ సీబీఐ అధికారిగా తనదైన స్టయిల్లో పనిచేసుకుంటూ ముందుకు వెళ్లారు.ఆ తరువాత...

Read More..

నీతి అయోగ్ సమావేశంలో ప్రత్యేక హోదాపై గళం విప్పిన జగన్

ఏపీముఖ్యమంత్రి హోదాలో మొదటి సారి కేంద్రంలో నీతి అయోగ్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని కీలకంగా ప్రస్తావించారు.ఏపీకి ప్రత్యేక హోదా ఎంత అవసరమో కేంద్రంలో అధికార పార్టీ బీజేపీకి గుర్తు చేసారు.విభజన సమయంలో ఏపీకి తీవ్ర...

Read More..

బిజెపిలో చేరడం పై క్లారిటీ ఇచ్చిన కోమటిరెడ్డి! త్వరలో అధికారికంగా కన్ఫర్మ్

తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీ నామ రూపాలు లేకుండా కొట్టుకుపోయింది.ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా రాకపోయినా ఓ మోస్తారు సీట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం లేకపోవడం, ఆ పార్టీని ముందుండి నడిపించే సరైన లీడర్స్ లేక ఎవరికి...

Read More..

పవన్ కళ్యాణ్ ఓటమి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రోజా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా జరిగిన ఎన్నికల్లో ఊహించని విధంగా దారుణమైన పరాభవాన్ని ఎదుర్కొన్నారు.తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోవడమే కాకుండా కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క స్థానానికి మాత్రమే జనసేన పార్టీ పరిమితం కావడం ఏపీ రాజకీయాల్లో...

Read More..

నీతి ఆయోగ్ కు ఆ ముగ్గురు సీ ఎం లు దూరం

ఇటీవల సార్వత్రిక ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే.అయితే ఈ ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి ఎన్డీయే కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని స్థాపించింది.ఈ క్రమంలో నరేంద్ర మోడ్ రెండోసారి ప్రధాని గా ప్రమాణ స్వీకారం కూడా చేశారు.అయితే ఆయన రెండో సారి ప్రధాని...

Read More..

ప్రతిపక్ష నేతపై దాడి చేస్తే పర్లేదు కానీ..తనిఖీ చేస్తే అవమానమా

ఏపీ లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీ,టీడీపీ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.అయితే ఇప్పుడు చోటుచేసుకున్న తాజా ఉదంతం తో మరోసారి నేతల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి.గన్నవరం నుంచి హైదరాబాద్ వెళుతున్న సమయంలో గన్నవరం...

Read More..

మొత్తానికి టీడీపీ నుంచి వైసీపీలోకి జంపింగ్ లు తప్పవన్నమాట

తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.సాధారణంగా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి మిగతా పార్టీలకు చెందిన నాయకులు క్యూ కడుతుంటారు.ఆయా పార్టీలు కూడా ఇలా వలస వచ్చే వారికి పెద్ద పీత వేస్తూ...

Read More..

టి. కాంగ్రెస్ లో 'జగన్ రాజకీయం' ఏంటి

ఏపీ అధికార పార్టీ వైసీపీ, తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ మధ్య స్నేహం కొనసాగుతోంది.ఒకరికి ఒకరు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించుకుంటూనే రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని ఆలోచనలో ఉన్నారు.ఇంతవరకు బాగానే ఉన్నా కొత్తగా ఏపీలో సీఎంగా...

Read More..

తొలిసారి నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్న జగన్...ప్రత్యేక హోదా సంగతేంటో

ఏపీ సి ఎం జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగున్న నీతి ఆయోగ్ సమావేశం లో పాల్గొననున్నారు.ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో ఈ సమావేశం జరగనుంది.ఈ సమావేశానికి ఏపీ సీ ఎం జగన్ తో పాటు...

Read More..

ఓటమి పై హైకోర్టును ఆశ్రయించిన బోండా ఉమా

టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తనపై 25 ఓట్ల మెజారిటీ తో వైకాపా అభ్యర్థి మల్లాది విష్ణు గెలుపొందడం పై ఆయన హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.తమ...

Read More..

బాబు కు ఘోర అవమానం..గన్నవరం ఎయిర్ పోర్ట్ లో బాబు చెక్ చేసి పంపిన సిబ్బంది

పదవి లో ఉన్నంత వరకే ఎవరికైనా పవర్ అన్న విషయం తాజా ఘటన తో తేటతెల్లమైంది.ఇప్పటికే దెబ్బ మీద దెబ్బ తో తెగ సతమతమౌతున్న ఏపీ మాజీ సీ ఎం నారా చంద్రబాబు నాయుడు కు గన్నవరం ఎయిర్ పోర్ట్ లో...

Read More..

టీడీపీ పార్టీ ఓటమికి వంద కారణాలు అంటున్న పార్టీ నేతలు

తాజాగా జరిగిన ఎన్నికల్లో గత అధికార పార్టీ టిడిపి సంక్షేమ పథకాలు, ప్రజాకర్షక విధానాలతో పాటు అమరావతి రాజధానిగా ఏర్పాటు చేసి అభివృద్ధికి బాటలు వేయడం, అలాగే పరిశ్రమలకు ఐటీ కంపెనీలకు ఏపీని కేంద్ర బిందువుగా మార్చాలని ప్రయత్నం చేయడంలో చంద్రబాబు...

Read More..

జనసేనకి కీలకంగా మారనున్న టిడిపి భవిష్యత్తు

ఏపీ రాజకీయాల్లో తాజా ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభంజనం సృష్టించింది.ఎవరు ఊహించని విధంగా రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో కైవసం చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఇక మూడో ప్రత్యామ్నాయంగా వచ్చి ఎన్నికల్లో కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని అనుకున్న జనసేన పార్టీ ఊహించని విధంగా...

Read More..

మరో సమస్య...బాబుకు వ్యతిరేకంగా హైకోర్టు లో పిటీషన్

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కు అధికారం దూరమవ్వడం తో ఒకదాని తరువాత మరొకటి సమస్యలు వచ్చి పడుతూనే ఉన్నాయి.ఒకపక్క అసెంబ్లీ లో అధికార పార్టీ ని ఎదుర్కోవడానికి నానా తిప్పలు పడుతుంటే ఇప్పుడు ఆయన కు...

Read More..

చంద్రబాబు చూపంతా ఇప్పుడు ఆయనపైనేనట!

ఏపీ మాజీ సి ఎం చంద్రబాబు నాయుడు చూపంతా కూడా ఇప్పుడు ఆయన పైనేనట.ఇంతకీ ఆయన ఎవరు అని అనుకుంటున్నారా.ఆయనే ఒకప్పుడు బీహార్ లో నితీష్ కుమార్ కు అధికారాన్ని అందించి,ఇప్పుడు ఏపీ లో వైసీపీ పార్టీ కి విజయాన్ని అందించిన...

Read More..

మన్మోహన్ ఇక రాజకీయాలకు దూరం కానున్నారా!

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక రాజకీయాలకు దూరం అవ్వనున్నారు అన్న చర్చ విపరీతంగా జరుగుతుంది.దీనికి కారణం నిన్నటి తో ఆయన రాజ్యసభ సభ్యత్వం పూర్తి అవ్వడమే.ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై ఆయన పదవి కాలం జూన్ 13 వ తేదీ...

Read More..

రాజన్న బడిబాట కార్యక్రమంలో పాల్గొని అక్షరాలు దిద్దించిన సీఎం

ఏపీ లోని తాడేపల్లి మండలం పెనుమాక లో ఏపీ సి ఎం జగన్మోహన్ రెడ్డి రాజన్న బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు.పెనుమాక లోని వందేమాతరం హైస్కూల్ లో విద్యార్థులకు జరిగే సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు.చిన్నారుల్ని తన ఒడిలో కూర్చొబెట్టుకొని పలకా...

Read More..

కిషన్ రెడ్డి ని చంపేస్తామంటూ బెదిరింపులు...సైబర్ పోలీసులకు ఫిర్యాదు

కేంద్ర హోం సహాయక మంత్రిగా కిషన్ రెడ్డి ఇటీవల భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.అయితే కిషన్ రెడ్డిని చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలుస్తుంది.దీనితో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.గత నెల 20న ఇంటర్‌నెట్‌ వాయిస్‌కాల్స్‌ ద్వారా కొందరు...

Read More..

స్పీడ్ పెంచుతున్న కమలం ! రేవంత్ 'హ్యాండ్' ఇచ్చేస్తాడా ?

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమకు బలం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో బలపడాలనే ఆలోచనలో ఉంది.అందుకే పార్టీ బలహీనంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలపై దృష్టిపెట్టింది.దీనిలో భాగంగానే వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో బాగా బలపడి ఆ రాష్ట్రంలో కూడా పార్టీని అధికారంలోకి...

Read More..

వైసీపీ మంత్రులను భయపెడుతున్న మాజీ మంత్రి లోకేష్

అదేంటి అధికారంలో ఉన్న వైసీపీ మంత్రులను మాజీ మంత్రి,టీడీపీ అధినేత కుమారుడు నారా లోకేష్ భయపెట్టడం ఏంటి అని అనుకుంటున్నారా, విషయం ఉందండీ.అదేంటంటే ఏపీ సచివాలయంలో మంత్రులకు చాంబర్స్ ని కేటాయించారు.ఇటీవల మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 25 మందికి సచివాయలం...

Read More..

వారి అలకను జగన్ ఇలా తీరుస్తున్నాడా

వారంతా పార్టీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు.మొదటి నుంచి పార్టీ అధినేత వెన్నంటే ఉన్నారు.అధికార పార్టీ నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.అయినా ఎప్పుడూ అధినేత మాట జవదాటలేదు.దాదాపు తొమ్మిదేళ్ల పాటు అధికార పార్టీలతో పోరాడాడుతూనే ప్రజల మద్దతు భారీగా కూడగట్టారు.ఇంకేముంది పార్టీ...

Read More..

వైసీపీతో టచ్ లో ఉంది ఎవరబ్బా ? నిఘా పెట్టిన బాబు ?

మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అయిపొయింది ఏపీలో టీడీపీ పని.ఇప్పటికే అతి తక్కువ స్థానాల్లో గెలుపొందేమే అన్న బాధ ఆ పార్టీ అధినేత చంద్రబాబు లో ఎక్కువ కనిపిస్తోంది.తనతో పాటు గెలిచిన 22 మందితో ఈ ఐదేళ్లు ఏదోలా నెట్టుకొద్దామంటే...

Read More..

ఆ ఒక్క విషయంలో తండ్రిని ఫాలో అవ్వని జగన్!

నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా బాద్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి వైఎస్ జగన్ ఆశయాల సాధనే లక్ష్యంగా పరిపాలన సాగిస్తా అని చెప్పుకొచ్చారు.అందుకు తగ్గట్లుగా సామాన్యుడుకి పట్టం కట్టే విధంగా పథకాల రూపకల్పన చేసి, ప్రతి ఇంట్లో...

Read More..

రైతులకి అది జరగదని తేల్చేసిన వైసీపీ! ఇక ఆశలు వదులుకోవాల్సిందే

తాజా ఎన్నికలలో వైసీపీ భారీ ఆధిక్యం సొంతం చేసుకొని ఏపీలో అధికారంలోకి వచ్చింది.ఎవరు ఊహించని విధంగా అంచనాలు తారుమారు చేస్తూ అద్బుతమైన విజయాన్ని అందుకున్న వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత నుంచి తన నవరత్నాలు అమలు చేయడం...

Read More..

ప్రారంభమైన రెండో రోజు సభ...ఏపీ స్పీకర్ గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవ ఎన్నిక

రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఈ నేపథ్యంలో ఏపీ స్పీకర్ గా వైసీపీ నేత తమ్మినేని సీతారాం ను సభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది.ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తమ్మినేని కి మంత్రిగా కూడా మంచి అనుభవం ఉంది.తొలుత టీడీపీ పార్టీ నుంచి...

Read More..

టార్గెట్ బాబు : ఈ విషయంలో ఇద్దరిదీ ఒకటే మాట ఒకటే బాట !

టీడీపీ అధినేత చంద్రబాబు కి ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తోంది.ఏపీలో అధికారం కోల్పోవడమే కాకుండా తనకు రాజకీయ బద్ద విరోధులుగా ఉన్నవారంతా ఇప్పడు అధికారంలో ఉండడం, వారంతా తననే టార్గెట్ చేసుకుని అన్ని వ్యవహారాల మీద ఏంక్వైరీలు చేయించడం బాబు కి...

Read More..

ఈ విషయంలో జగన్ కు ముందు నుయ్యి వెనుక గోయ్యేనా ?

ఒక్కోసారి కొన్ని కొన్ని సమస్యలకు పరిష్కారం దొరకడం కష్టం అవుతుంది.మరికొన్నింటికి పరిష్కారం దొరికినా క్లారిటీ లేకుండా ఇబ్బంది పెట్టేస్తుంటుంది.ఇప్పుడు అదే పరిస్థితి కొత్త ముఖ్యమంత్రి జగన్ విషయంలోనూ ఎదురయ్యి ఇరుకునే పెట్టేలా కనిపిస్తోంది.ఎన్నో తలకు మించిన హామీలు ఇచ్చి ప్రజల అభిమానాన్ని...

Read More..

వెస్ట్ బెంగాల్ లో రాష్ట్రపతి పాలన, మమత సర్కార్ కు ఫుల్ స్టాప్ పడనుందా

వెస్ట్ బెంగాల్ లో ఇక మమత సర్కార్ లేనట్టేనా.రాష్ట్రపతి పాలన విధించనున్నారా అని ప్రశ్నిస్తే నిజమే అన్నట్లు వార్తలు వస్తున్నాయి.అక్కడ హింస రోజు రోజుకి పెరుగుతున్న కారణంగా ఆర్టికల్ 356ని ప్రయోగించే పరిస్థితి వస్తుందని దీనితో అక్కడ రాష్ట్రపతి పాలన తప్పదంటూ...

Read More..

వీళ్ల 'స్టార్' జగన్ మారుస్తాడా ?

ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో సినిమా స్టార్ ల సందడి ఎక్కువగా ఉండేది.టీడీపీకి సంబంధించి ఏ కార్యక్రమం అయినా, ఎన్నికల ప్రచారం అయినా పెద్ద సంఖ్యలో సినిమా ఫీల్డ్ కి సంబందించినవారు వాలిపోతుండేవారు.టీడీపీని స్థాపించిందే సినిమా రంగంలో ఎవర్ గ్రీన్ గా నిలిచినా...

Read More..

రోజాకి అద్భుతమైన ఆఫర్ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్

ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన వైసిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలనలో తన పంథా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు.ఇక క్యాబినెట్ ఏర్పాట్లు కూడా సామాజిక వర్గాల...

Read More..

రావెల కిషోర్ బాబు పార్టీ వీడటంపై జనసేన కార్యకర్తల అభిప్రాయం ఎలా ఉందంటే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త మార్పు తీసుకురావాలనే ప్రయత్నంలో జనసేన పార్టీ ఏర్పాటు చేసి తనదైన శైలిలో ప్రజల్లోకి దూసుకొచ్చారు.పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అతని రాజకీయ భవిష్యత్తుకి పునాదులు వేసింది.అయితే తాజా ఎన్నికల్లో జనసేన పార్టీ...

Read More..

కార్పొరేట్ విద్యాసంస్థల కి మొదటి దెబ్బ కొట్టిన జగన్

దేశంలో ఎక్కడాలేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో లో విద్యా వ్యవస్థను పూర్తిగా కార్పొరేట్ విద్యాసంస్థలు కబ్జా చేసేసాయి అని చెప్పాలి.రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యా ప్రమాణాలను పూర్తిగా తుంగలో తొక్కేసి మార్కులు, ర్యాంకులే లక్ష్యంగా విద్యార్థుల మీద...

Read More..

జగన్ ను కలిసిన ఆ ఒక్క ఎమ్మెల్యే కారణం!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ సమావేశాలకు హాజరయ్యారు.ఈ క్రమంలో తొలుత ప్రొటెం స్పీకర్ ఏపీ మంత్రుల చేత,ఎమ్మెల్యేల చేత మరోసారి ప్రమాణ స్వీకారం...

Read More..

వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదా...అయితే ఇక జైలుకే!

ఇటీవల భార్య,భర్తలు ఇద్దరూ ఉద్యోగాలో మరేదైనా కారణమో కావొచ్చు వృద్ధ తల్లిదండ్రులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు.ఒకప్పుడు చిన్న పిల్లల సంరక్షణ కోసం మాత్రమే కనిపించే ఆశ్రమాలు, ఇప్పుడు వృద్ధుల సంరక్షణ కోసం కూడా ఎక్కడ పడితే అక్కడ వెలిసిపోయాయి.దీనితో సమయం లేని...

Read More..

మరోసారి పేస్ బుక్ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేసిన నాని

గత కొద్దీ రోజులుగా టీడీపీ పై అసంతృప్తి తో ఉన్న నేత కేశినేని నాని మరోసారి పేస్ బుక్ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇటీవల శ్రీ శ్రీ వ్యాఖ్యలు పోస్ట్ చేసి వార్తలలో నిలిచిన నాని ఇప్పుడు తాజాగా మరోసారి సంచలన...

Read More..

ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు...తొలిసారి ప్రతిపక్షనేతగా బాబు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి.ఈ క్రమంలో తొలిసారిగా అసెంబ్లీ లో ప్రతిపక్ష నేతగా మాజీ సి ఎం చంద్రబాబు నాయుడు అడుగుపెట్టారు.గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ 151 సీట్ల లో భారీ మెజారిటీ తో గెలుపొంది నవాంధ్ర...

Read More..

ఆ హామీల అమలు ఎలా ? కేసీఆర్ కి నిద్రపట్టడంలేదే ?

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు చూస్తే అసలు ఇవి అమలు సాధ్యమేనా ? ఆ హామీల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తీసుకు వస్తారు ? అసలు ఏ ధైర్యంతో ఇటువంటి హామీలు ఇస్తున్నారు అనే సందేహం సామాన్యుల్లో కూడా...

Read More..

వైసీపీని ఎదుర్కొనేదెలా ? టీడీపీ కి క్లారిటీ రాలేదా ?

ఓడలు బళ్ళు .బళ్ళు ఓడలు అవ్వడం అంటే ఏంటో ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు కి బాగా తెలిసొచ్చినట్టు ఉంది.ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పొంది కేవలం 23 స్థానాలకే టీడీపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది.అదీ కాకుండా మొన్నటివరకు తాను ఏలిన సింహాసనంపై...

Read More..

విజవాడ వచ్చిన రోజా...మంత్రి పదవి దక్కకపోవడం పై సానుకూలంగా స్పందించారు

చిన్న తేడా వస్తే తన మాటలతో విరుచుకుపడే వైసీపీ ఎమ్మెల్యే రోజా తనకు మంత్రి పదవి రాకపోవడం పై సానుకూలంగా స్పందించారు.ఇటీవల ఏపీ క్యాబినెట్ కూర్పు జరిగిన సంగతి తెలిసిందే.అయితే ఈ కూర్పు లో వైసీపీ ఎమ్మెల్యే రోజా కు తప్పకుండా...

Read More..

సీ ఎం పీఠాన్ని తలా రెండున్నరేళ్లు పంచుకోనున్న ఆ రెండు పార్టీలు

ఇటీవల ఏపీ క్యాబినెట్ మంత్రుల పదవులు రెండున్నరేళ్లే ఉంటాయని, మరో రెండున్నరేళ్లు వేరేవారికి అవకాశం ఇస్తామని సి ఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఈ విధానం కొత్తగా ఉందని,అందరినీ తృప్తి పరచడం లో జగన్ అడుగులు వేస్తున్నారని అనుకున్నారు...

Read More..

కేసీఆర్ కి కౌంటర్ ఇచ్చిన రాములమ్మ! జగన్ చూసి నేర్చుకోవాలని సలహా

కాంగ్రెస్ పార్టీ మహిళా నేతగా తెలంగాణ రాజకీయాలలో తన ఉనికి చాటుకుంటున్న రాములమ్మ గతంలో తల్లి తెలంగాణ పార్టీ పెట్టి ఎన్నికల బరిలో నిలబడింది.అయితే రాములమ్మ తెలంగాణలో కీలక నేతగా ఎదగడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్న ఇప్పటి వరకు విజయం అందుకోలేకపోయింది.దీనికి...

Read More..

కాంగ్రెస్ పార్టీని నడపలేనని చేతులెత్తేసిన రాహుల్ గాంధీ! అధ్యక్ష బాద్యతలు మరో సీనియర్ నేతకి

దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రస్తానం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ తన ప్రస్తానం కొనసాగిస్తూ వస్తుంది.ఇక కాంగ్రెస్ పార్టీ అంటే నెహ్రు కుటుంబం కనిపిస్తుంది.ఆ కుటుంబ వారసులె పార్టీని నడిపిస్తూ వస్తున్నారు.ఇక ఆ కుటుంబం నుంచే ఎక్కువగా...

Read More..

టీడీపీలో కీలక మార్పులు ? ఆ భయం వెంటాడుతోందా ?

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉండడం, సామజిక సమీకరణాల లెక్కల్లో జగన్ తెలివిగా వ్యవహరించడం అన్ని విధాలా ఆ పార్టీకి బాగా కలిసి రావడంతో తెలుగుదేశం పార్టీలో అంతర్మధనం మొదలయ్యింది.ఎవరూ వేలెత్తి చూపని విధంగా కీలక పదవులను బడుగు...

Read More..

టీఆర్ఎస్ లో కాంగ్రెస్ శాసన సభా పక్షం విలీనం పై హైకోర్టు లో విచారణ

ఇటీవల తెలంగాణా లో టీఆర్ఎస్ శాసన సభా పక్షంలో కాంగ్రెస్ శాసన సభా పక్షాన్ని విలీనం చేసిన సంగతి తెలిసిందే.ఆ రాష్ట్రంలో ఉన్న 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడం తో కాంగ్రెస్ శాసన సభా పక్షాన్ని విలీనం...

Read More..

పవన్ 'పవర్' పాలిటిక్స్ ఇలా ఉండబోతున్నాయా ?

ఎన్నికల ముందు ఉండాల్సిన, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఎన్నికలు అయిపోయిన తరువాత ఆలోచిస్తోంది జనసేన పార్టీ.పార్టీ ఎందుకు ఇంత ఘోరంగా ఓటమి చెందిందో అర్ధంకాని విషయంగా మారిపోయింది.సినిమా అభిమానం వేరు, రాజకీయ అభిమానం వేరు అనే విషయం కూడా పవన్ కు...

Read More..

అప్పుడే కేసీఆర్ ను ఇబ్బంది పెట్టేస్తున్న జగన్ ?

ఏపీలో జగన్ ప్రభుత్వం రావాలని బలంగా కోరుకున్న వారిలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒకరు.వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించారు.ఒకరకంగా చెప్పాలంటే జగన్ వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంత కష్టపడ్డాడో అంతే కష్టం తెర వెనుక కేసీఆర్...

Read More..

పార్టీ మారారో లేదో అప్పుడే మొదలెట్టేశారు

రాజకీయ నేత అంటేనే పది నాలుకలు ఉండేవాడు అని అర్ధం.ఎందుకంటే ఎప్పుడు ఏ పార్టీ కండువా కప్పుకుంటే ఆ పార్టీ కి అనుకూలంగా మాట్లాడడం రాజకీయ నేత నైజం.సరిగ్గా ఇదే పద్దతి పాటిస్తున్నారు మాజీ జనసేన నేత రావెల కిషోర్ బాబు.ఇటీవల...

Read More..

పవన్ కళ్యాణ్ ని ఇమేజ్ కోటరీలో బంధించేసిన ఆ నలుగురు

తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో మొదటి స్థానంలో ఉన్న స్టార్ హీరో పవన్ కళ్యాణ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పవన్ కళ్యాణ్ మాస్ ఫాలోయింగ్ ఒకప్పటి మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్ ని మించిపోయింది.పవన్ కళ్యాణ్ ఐడియాలజీ,...

Read More..

మంత్రులకు నేరుగా వార్నింగ్ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్

ఏపీలో తాజా ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా తనదైన పంథాలో దూసుకుపోతున్నారు.తను హామీ ఇచ్చిన నవరత్నాలను వరుసగా అమలు చేసుకుంటూ, మరోవైపు ఇచ్చిన హామీల మేరకు వాటిని కూడా రాజ్యాంగ...

Read More..

తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా చిన్నమ్మ సుష్మా స్వరాజ్ రానుందా

తెలుగు రాష్ట్రాలలో బీజేపీ తన వ్యూహాలని అమలు చేయడం మొదలు పెట్టిందా అంటే అవుననే మాట వినిపిస్తుంది.సౌత్ ఇండియాలో ఒక్క కర్ణాటక తప్ప ఎక్కడ కూడా బీజేపీ పార్టీకి ప్రజల మద్దతు లేదు.నార్త్ ఇండియాలో బలం నిరూపించుకుంటూ మళ్ళీ అధికారంలోకి వచ్చిన...

Read More..

ఏపీలో కాంగ్రెస్ ని బ్రతికించే బాద్యత బాబుకి అప్పగించిన రాహుల్

ఏపీలో 40 ఏళ్ళ రాజకీయ ప్రస్తానంలో తెలుగు దేశం పార్టీ అధినేతగా ఆ పార్టీని ముందుండి నడిపించడమే కాకుండా హైదరాబాద్ మహానగరంపై ప్రపంచ ద్రుష్టి పడేలా చేయడంలో కీలక పాత్ర పోషించిన నేత చంద్రబాబు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి రెండు సార్లు, నవ్యాంధ్ర...

Read More..

తన స్వార్ధం కోసమే పార్టీ మారినట్లు ఒప్పుకున్న రావెల కిషోర్ బాబు

ఏపీ రాజకీయాలలో జనసేన పార్టీ స్థాపించి తమ ఇమేజ్ తో రాజకీయాలలో ప్రభావం చూపించాలని ప్రయత్నం చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తాజా ఎన్నికలలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.ఎన్నికలలో కేవలం ఒక్క స్థానంకి జనసేన పరిమితం అయిపొయింది.ఇదిలా ఉంటే...

Read More..

'షా' తో గవర్నర్ నరసింహన్ భేటీ.... కారణం అదేనా

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తరువాత ఇప్పుడు ప్రధానంగా చర్చకు దారి తీసుతున్న అంశం.తెలుగు రాష్ట్రాల గవర్నర్ మారనున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే వీటిపై స్పష్టమైన సమాచారం లేదు కానీ ఈ వార్తలకు తోడు ఇప్పుడు తాజాగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్...

Read More..

'మోరే' లో ఎమ్మెల్యేల నిర్వాకం, స్థానిక యువతులతో అసభ్యకర నృత్యాలు

అధికారం చేతిలో ఉంటె ఏదైనా చెయ్యొచ్చు అన్న ధీమా నేతలలో పెరిగిపోయింది.ఇటీవల నేతల ఆగడాలకు సంబంధించి ఎన్ని వీడియో లు బయటకొస్తున్నా కూడా ఎవరూ కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఎవరి పనిలో వారు ఉంటున్నారు.తాజాగా బీహార్ ఎమ్మెల్యే ల సెల్ఫీ డాన్సులకు...

Read More..

స్థానికేతరులు రాజకీయాలు చేయనవసరం లేదంటూ కమల్,రజనీ లపై మండిపడ్డ నటుడు

సినిమాలు వేరు రాజకీయాలు వేరు అన్న విషయం తెలిసిందే.సినీ జీవితం పరంగా ఎందరినో అభిమానిస్తూ ఉంటారు.కానీ రాజకీయాలలోకి వచ్చే సరికి తమ అభిమాన నటుడు అయినా కానీ ప్రజలు ఒక పట్టాన ఒప్పుకోలేరు.తమిళ చిత్ర పరిశ్రమలో తలైవా గా పేరున్న రజనీ...

Read More..

కోడెల కు మరో దెబ్బ కొడుకే కాదు కూతురిపై కూడా కేసు నమోదు

ఏపీ మాజీ స్పీకర్,టీడీపీ సీనియర్ నేత కోడెల శివ ప్రసాద్ పై మరో దెబ్బ పడింది.ఇప్పటికే కొడుకు శివ రామకృష్ణ పై చీటింగ్ కేసు నమోదు కాగా,త్వరలో అరెస్ట్ కు కూడా అంతా సిద్ధం అని వార్తలు వస్తున్నా సంగతి తెలిసిందే.అయితే...

Read More..

జనసేనను దెబ్బకొట్టింది అదేనా ? అయినా మార్పులేదా ?

రాజకీయాల్లో కావాల్సింది ఆవేశం కాదు ఆలోచన.ఈ చిన్న క్లారిటీ తెలుసుకోలేకనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను దెబ్బతినడంతో పాటు పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు కూడా దెబ్బతినడానికి కారణం అయ్యారు.ఎన్నికల ఫలితాలు జనసేనను తీవ్ర నిరాశ కలిగించాయి.స్వయంగా పవన్...

Read More..

జగన్ ఆ మరకలు చెరిపెయ్యాలనుకుంటున్నాడా ?

వైసీపీ అధినేత జగన్ పై అనేక నిందలు ఉన్నాయి.జగన్ లక్షకోట్ల దొంగ, జైలుపక్షి, అవినీతిపరుడు అని అయన మీద రాజకీయ ప్రత్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.జనాల్లోకి కూడా లక్ష కోట్లు అనే అంశం బాగా వెళ్ళిపోయింది.ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీకి...

Read More..

స్పెషల్ స్టేటస్ పై జగన్ స్పెషల్ రిక్వెస్ట్ చేయలేదా ?

ఏపీకి ప్రత్యేక హోదా ! ఇదే అంశంపై రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి వైసీపీ అధినేత జగన్ సీరియస్ గానే పోరాటం చేసాడు.ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ అనేక దీక్షలు పార్టీ తరపున చేపట్టారు.ఢిల్లీకి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసుకుని మరీ...

Read More..

వైఎస్ జగన్ అభ్యర్ధనని ప్రధాని వినే పరిస్థితి ఉందా! అదే జరిగితే జగన వ్యూహం ఏంటి

లోక్ సభలో భారీ విజయాన్ని సొంతం చేసుకొని మళ్ళీ బీజేపీ అధికారంలోకి రావడంతో మోడీ ప్రధానిగా రెండో సారి బాద్యతలు తీసుకున్నారు.ఇక ప్రధానిగా బాద్యతలు తీసుకున్న తర్వాత మళ్ళీ మోడీ తిరుపతికి వచ్చారు.ఇక తిరుపతి పర్యటనలో ఏపీ సిఏం జగన్ మోడీని...

Read More..

ఆ వార్తల్లో నిజం లేదని చెప్పిన జనసేన కీలక నేత! పవన్ కళ్యాణ్ తోనే ఉంటా అని ప్రకటన

ఏపీ రాజకీయాలలో మూడో ప్రత్యామ్నాయంగా ఎంట్రీ ఇచ్చి తనదైన ముద్ర వేసిన జనసేన అధినేత జగన్ ఊహించని విధంగా తాజా ఎన్నికలలో ఓటమి పాలయ్యాడు.కేవలం ఒక్క సీటుకి పరిమితం అయిపోయి ఊహించని దెబ్బ తిన్నాడు.దీంతో ఇప్పుడు జనసేన పార్టీ లో పవన్...

Read More..

పవన్ కోసం అక్కడ 150 కోట్లు ఖర్చు చేశారా ?

జనసేన పార్టీలో ఓటమి బాధ ఎక్కువగా కనిపిస్తోంది.ఎంతో చరిష్మా ఉన్న పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి కేవలం ఒక్కటంటే ఒక్క సీటు దక్కడం ఇప్పటికీ అధినేత పవన్ తో పార్టీ పార్టీ నేతలు ఎవరికీ మింగుడుపడడంలేదు.అందుకే అసలు మనం ఎందుకు...

Read More..

అయ్యో ! రోజాను ఎవరూ పట్టించుకోవడంలేదా ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బద్ద రాజకీయ విరోధి అయిన టీడీపీ మీద విరుచుకుపడాలన్నా, బాబు మీద ఆయన కుమారుడు లోకేష్ మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయాలన్నా ముందుగా గుర్తుకు వచ్చే పేరు నగరి ఎమ్యెల్యే రోజా.వైసీపీలో కీలక నాయకురాలిగా ఉంటూ టీడీపీకి...

Read More..

ఆమ్మో ఆగస్ట్ : కలవరపెడుతున్న బాబు

తెలుగుదేశం పార్టీకి ఆగస్ట్ నెల అస్సలు అచ్చిరాదు.ఎందుకంటే రెండు సార్లు ఆగస్ట్ నెలలో సంక్షోభానికి గురయ్యి నాయకత్వం మార్పు జరిగింది.అందుకే తెలుగుదేశం పార్టీకి ఆగష్ట్ అంటే భయం.ఏదో ఒక సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం ఏదో ఒక కుదుపు ఆ ఆ...

Read More..

మాల్దీవుల అధ్యక్షుడికి మోడీ ఇచ్చిన బహుమతి ఏంటంటే....

భారత ప్రధాని నరేంద్ర మోడీ శనివారం మాల్దీవుల పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.కేరళ లోని గురువయూర్ ని దర్శించుకొని తులాభారం ఇచ్చిన మోడీ అనంతరం అక్కడి బీజేపీ పార్టీ నేతలు పెట్టిన అభినందన సభలో పాల్గొన్న మోడీ అనంతరం మాల్దీవులకు వెళ్లారు.ఈ...

Read More..

చంద్రబాబుకి టెన్షన్ పెంచుతున్న జగన్ పరిపాలన! పార్టీ భవిష్యత్తుపై సుదీర్ఘ ఆలోచన

తాజా ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాద్యతలు తీసుకున్న తర్వాత పరిపాలనలో మొదటి రోజు నుంచి తనంధైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు.ఇక క్యాబినెట్ ఏర్పాటుకి మున్నదే కీలకమైన నిర్ణయాలు తీసుకొని గాడి తప్పిన పరిపాలనని దారిలో...

Read More..

సంస్థాగత నిర్మాణం పై దృష్టి పెట్టిన జనసేనాని

ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసే ప్రయత్నంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఊహించని విధంగా తాజా ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నాడు.అయితే ఎన్నికల్లో ఓడిపోయిన కూడా ఏకంగా 20 లక్షల వరకు ఓట్లను తెచ్చుకొని పరవాలేదనిపించుకున్నాడు.ఏపీ...

Read More..

జగన్ రియల్ హీరో అంటున్న రెబల్ స్టార్

టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నాడు.గతంలో బిజెపి పార్టీ తో పాటు అనంతరం ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన కృష్ణంరాజు చాలా కాలంగా రాజకీయాలను నుంచి దూరంగా ఉన్నాడు.ఆ మధ్య కాలంలో కృష్ణంరాజు వైసీపీలో...

Read More..

గురువాయూర్ లోని శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించుకున్న మోడీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు మాల్దీవుల పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో నిన్న రాత్రే మోడీ కోచి కి వెళ్లారు.ఈరోజు ఉదయం కోచి నుంచి నేవి ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో త్రిశూర్ చేరుకుని,అనంతరం అక్కడ...

Read More..

జనసేన పార్టీకి రాజీనామా చేసిన రావెల కిషోర్ బాబు

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల లో జనసేన పార్టీ పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే.ఆ పార్టీ ఓటమి తో ఒక్కొక్కరు గా అందరూ బయటకు వెళ్ళిపోతున్నట్లు తెలుస్తుంది.మొన్న జరిగిన సమీక్ష కు నాదెండ్ల మనోహర్,జేడీ లక్ష్మి నారాయణ గారు హాజరు కాకపోవడం...

Read More..

బాబుపై సీబీ'ఐ' ! ఆ భయంతోనే ...?

ఏపీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రస్థానం గందరగోళంగా కనిపిస్తోంది.ముఖ్యంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు లో ఎక్కడలేని ఆందోళన కనిపిస్తోంది.దీనికి కారణం కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీ, తెలంగాణాలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఇకపై తనకు...

Read More..

రోజాకు జగన్ ఆఫర్ నచ్చలేదా ?

వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవుల చిచ్చు మెల్లి మెల్లిగా రాజుకుంటోంది.తమకు తప్పకుండా మంత్రి పదవులు దక్కుతాయని ఆశపడ్డవారు చివరికి ఆ పదవులు దక్కకపోవడంతో ఢీలా పడ్డారు.జగన్ క్యాబినెట్ లో ఎవరికి మంత్రి పదవి దక్కినా దక్కకపోయినా వైసీపీ ఫైర్ బ్రాండ్...

Read More..

జగన్ అలా ఎందుకు చేశాడు ? మాట తప్పినట్టేనా ?

కొత్త ముఖ్యమంత్రి జగన్ తన మంత్రి మండలిని దాదాపు ఫైనల్ చేసేశాడు.మొదటి నుంచి మంత్రి పదవి ఫలానా వారికి ఖాయం అనుకున్న వారెవరికీ ఇందులో చోటు దక్కలేదు.అంతే కాదు ఎన్నికల ప్రచారంలో ఈయన్ను మీరు గెలిపిస్తే ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తాను...

Read More..

జగన్ క్యాబినెట్ కు సర్వం సిద్ధం... ప్రమాణస్వీకారానికి సిద్దమౌతున్న 25 మంది మంత్రులు

ఏపీ సి ఎం జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ నిర్మాణానికి అన్నీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.ఈ రోజు ఉదయం 11:49 నిమిషాలకు 25 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఈ క్రమంలో ఈ రోజు ఉదయం 8 గంటల 34 నిమిషాలకు జగన్ సచివాలయానికి...

Read More..

జగన్ అలా అనడంతో లబోదిబో అంటున్న ఎమ్మెల్యేలు !

వైసీపీ అధినేత జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.మొత్తం అన్ని శాఖలను ప్రక్షాళన చేస్తున్న జగన్ అదే సమయంలో పార్టీ నాయకుల్లో కూడా మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు.తొమ్మిదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి అనేక సంక్షోభాలను ఎదుర్కొంది.ఈ దశలో పార్టీ కోసం ఎంతో...

Read More..

ఉప ముఖ్యమంత్రిగా అవకాశం సొంతం చేసుకున్న పుష్ప శ్రీ వాణి

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా తన క్యాబినెట్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు.జగన్ క్యాబినెట్ లో కీలకమైన మంత్రిత్వ శాఖలని సామాజిక వర్గాల ప్రాతిపదికగా అందరికీ న్యాయం చేసేలా జగన్ కేటాయించారు.ఇక శనివారం జగన్ క్యాబినెట్ లో మంత్రులు ప్రమాణ...

Read More..

స్వతంత్ర ఎంపీ గానే కొనసాగుతా అంటున్న నటి

బీజేపీ లో నటి,మాండ్యా ఎంపీ సుమలత చేరుతారు అంటూ గత కొద్దీ రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు ఆ పార్టీ కి షాకిస్తూ బీజేపీ పార్టీ లో చేరడం లేదని తేల్చి చెప్పారు.ఈ సారి జరిగిన ఎన్నికల్లో సుమలత...

Read More..

పాలనలో తనదైన ముద్ర వేస్తున్న జగన్....ఐదుగురు డిప్యూటీ సీ ఎం లు

ఏపీ సీ ఎం గా జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి కూడా తనదైన ముద్ర వేసుకుంటూ పాలన కొనసాగిస్తున్నారు.తొలుత ఆయన పాలన పై పలువురు అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ ఎప్పటికప్పుడు అధికారులతో చర్చలు జరిపి వెను వెంటనే నిర్ణయాలు తీసుకుంటూ...

Read More..

మోడీ యానిమేషన్ యోగా వీడియో...వైరల్

మన దైనందిన జీవితంలో యోగా అనేది అవసరం.ఎందుకంటే రోజూ ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ యోగా అనేది అటు మానసిక ఉల్లాసానికి,అలానే శారీరక దృఢత్వానికి చాలా మేలు చేస్తుంది.అందుకే ప్రతి ఒక్కరూ యోగా చేయాలని నిర్ణయించుకుంటున్నారు కూడా.అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు...

Read More..

దిక్కుతోచని స్థితిలో బీజేపీ...డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికో

కేంద్రంలో అతి భారీ మెజారిటీ తో ప్రభుత్వాన్ని స్థాపించిన బీజేపీ పార్టీ కి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవి కి ఎవరిని ఎన్నుకోవాలి అన్న దానిపై తర్జన భర్జన పడుతుంది.డిప్యూటీ స్పీకర్ పదవి తమకు కావాలంటే తమకు కావాలని అటు శివసేన,...

Read More..

జగన్ అప్పుడే ఈ ముద్ర వేయించేసుకున్నాడా ?

జగన్ కన్ను ఎప్పుడూ సీఎం కుర్చీ మీదే.ఆయన ఎప్పుడూ కుర్చీ కుర్చీ అంటూ కలవరిస్తూ ఉంటాడు.ఆయనకు ఏం అనుభవం ఉందని సీఎం కుర్చీ కట్టబెట్టాలి ? ఏపీ అభివృద్ధిలో పయనించాలంటే అనుభవం కలిగిన నాయకుడు కావాలి అది ఒక్క చంద్రబాబు మాత్రమే.అంటూ...

Read More..

మంత్రివర్గ ఏర్పాటుపై జగన్ చేస్తున్న కసరత్తు ఏంటి ?

పదేళ్ళపాటు ఎదురుచూపుల అనంతరం ఎట్టకేలకు వైసీపీ తిరుగులేని మెజార్టీతో అధికారాన్ని వైసీపీ దక్కించుకుంది.ఈ క్రమంలో పార్టీ కోసం ఎంతో మంది నాయకులు ఎన్నో త్యాగాలు చేశారు.అనేక కేసుల్లో ఇరుక్కున్నారు.అయినా అధికార పార్టీ మీద రాజీలేని పోరాటం చేశారు.ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చేసింది.అప్పట్లో...

Read More..

జనసేన నుంచి వారు సైడైపోయినట్టేనా ?

రోజు రోజుకి జనసేన రాజకీయ భవిష్యత్తుపై నీలిమేఘాలు కమ్ముకుంటున్నాయి.ఈ ఎన్నికల్లో సాక్షాత్తు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓటమి చెందడం, ఆ పార్టీకి ఒక్క సీటే దక్కడం ఇవన్నీ పార్టీ నాయకులకు మింగుడుపడడంలేదు.ఇక ఎన్నికలు ముగిసిననాటి...

Read More..

జనసేనని సంచలన నిర్ణయం! త్వరలో పత్రిక ఏర్పాటు

ఏపీ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయంగా తనదైన ముద్ర వేసేందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు.అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో ఊహించని విధంగా జనసేన పార్టీకి ప్రజల నుంచి ఎలాంటి మద్దతు...

Read More..

జగన్ నెక్స్ట్ టార్గెట్ టీడీపీ లో అవినీతి భాగోతాలే

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్ కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలనలో తన పంథా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెబుతున్నారు.ఏపీలో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అనుమతి ఇవ్వడంతో పాటు, ఐఏఎస్, ఐపీఎస్ లను ఉన్నపళంగా భారీ ఎత్తున...

Read More..

రేపే జగన్ క్యాబినెట్ కీలక ప్రకటన! మంత్రి పదవుల కోసం ఆశావాహులు ఎదురుచూపు

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇప్పటికే తన నవరత్నాలని అమలు చేయడం మొదలు పెట్టి మొదటి సంతకం వృద్ధాప్య పించన్ పెంపు మీద పెట్టాడు.అనంతరం కీలక బిల్లులతో ఐఎఎస్, ఐపీఎస్ ల బదిలీ...

Read More..

యువకుడిని నెట్టేసిన హర్యానా సి ఎం ఖట్టర్

ఒక యువకుడి పై హర్యానా సి ఎం మనోహర్ లాల్ ఖట్టర్ చేయి చేసుకున్నారు.సెల్ఫీ తీసుకోవడానికి వచ్చిన ఒక యువ కార్యకర్త పై సి ఎం ఖట్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేయి చేసుకున్నారు.హర్యానా లోని కర్నాల్ లో ఈ ఘటన...

Read More..

కేశినేని నాని పేస్ బుక్ లో శ్రీశ్రీ వాక్యాలు...విషయం ఏంటో!

”పోరాడితే పోయేదేమి లేదు.బానిస సంకెళ్ళు తప్ప…” అన్న శ్రీశ్రీ మాటలు అందరికీ గుర్తు ఉండే ఉంటుంది.ఇప్పుడు ఈ వాక్యం గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నారా.గత కొద్దీ రోజులుగా బెజవాడ పార్లమెంట్ సభ్యులు, టీడీపీ సీనియర్ నేత కేశినేని నాని తెలుగుదేశం...

Read More..

జగన్ వ్యవహారశైలిపై అధికారుల్లో ఇదే చర్చ !

ఏపీ సీఎంగా వారం రోజులు పూర్తి చేసుకున్న వైసీపీ అధినేత జగన్ వ్యవహారశైలిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది.సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి జగన్ ఆయా శాఖల అధికారులతో నిత్యం సమీక్షలు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు.ఏయే శాఖల్లో పనులు...

Read More..

ఆ పార్టీ ఎక్కువ ఊహించుకుంటుందా ? అంత సీన్ ఉందా ?

రాజకీయాల్లో ఎప్పుడూ ఒకేరకమైన పరిస్థితులు ఉండవు.ఒక పార్టీని చీదరించిన జనాలే ఆ తరువాత వారికి పట్టం కట్టడం మనం అనేక సందర్భాల్లో చూసాం.ఇప్పుడు ఆ పరిస్థితి తమకూ వచ్చిందని తెలంగాణ బీజేపీ నాయకులు బలంగా నమ్ముతున్నారు.ఎందుకంటే 2019లోక్ సభ ఎన్నికల్లో 4...

Read More..

నెక్స్ట్ ఏంటి ? జనసేన ఫ్యూచర్ ఏంటి ?

అత్యంత వేగంగా బులెట్ ట్రైన్ లా దూసుకొచ్చిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎంత స్పీడ్ గా రాజకీయాల్లో చక్రం తిప్పాలని వచ్చిందో అంతే స్పీడ్ గా చాగేడు ఫలితాలను చవిచూసి చతికల బడింది.రాజకీయాల్లో మార్పు తీసుకొస్తా అని పవన్ చెప్పిన...

Read More..

టీటీడీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డిని నియమించిన ముఖ్యమంత్రి జగన్

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా సమీకరణాలు అన్ని మారిపోయాయి.టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో నామినేటెడ్ పదవులు దక్కించుకున్న చాలా మంది ఇప్పుడు తమ పదవులకి వరుసగా రాజీనామాలు చేస్తూ వస్తున్నారు.అయితే టీటీడీ పాలక మండలి విషయంలో కాస్తా రచ్చ...

Read More..

సారధి లేని బీజేపీకి వలసలు సాధ్యమా! రాజకీయలలో కొత్త సమీకరణలు

ఏపీ రాజకీయాల్లో ఇప్పటివరకు రెండు పార్టీల సంస్కృతి నడుస్తూ వస్తుంది.గతంలో కాంగ్రెస్ టిడిపి మధ్య ప్రధాన పోటీ ఉంటే ఇప్పుడు అది కాస్త వైయస్సార్సీపి తెలుగుదేశం మధ్యకు వచ్చి చేరింది.అలాగే తెలుగు ప్రజలు ఏదో ఒక్క పార్టీకి మాత్రమే ఎన్నికల్లో పూర్తి...

Read More..

మోహన్‌ బాబు ఔను అనలేదు... కాదనలేదు

కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు మూడు దశాబ్దాల క్రితమే రాజకీయాల్లోకి వెళ్లాడు.ఎన్టీఆర్‌ ఆహ్వానం మేరకు రాజకీయాల్లో అప్పుడు క్రియాశీలకంగా వ్యవహరించాడు.అయితే ఎన్టీఆర్‌ మరణం తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరం అయ్యి సినిమాలకే పూర్తి సమయం కేటాయించాడు.మళ్లీ ఇన్నాళ్లకు మొన్నటి ఎన్నికల సమయంలో జగన్‌కు...

Read More..

ఆర్ధిక రాజధానిగా విశాఖపట్నం! జగన్ ఆలోచనలో రెండో రాజధాని

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకొని తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు.మరో వైపు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి మంత్రివర్గాన్ని కూడా ఖరారు చేసి పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరిపాలనని మొదలు...

Read More..

ముద్రగడకి కాపు కార్పోరేషన్ పదవి ఆఫర్ చేసిన జగన్? త్వరలో వైసీపీలోకి

ఏపీలో కాపు ఉద్యమనేతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నాయకుడు ముద్రగడ పద్మనాభం.కాపులకి రిజర్వేషన్ కల్పించాలని, బీసీలలో చేర్చాలని గత ప్రభుత్వ హయాంలో ముద్రగడ చేసిన ఉద్యమం హిసాత్మకంగా మారి, ఓ రైలు దగ్ధం అయిన సంగతి తెలిసిందే.ఇక ఆ...

Read More..

జనసేన విధేయులు ఎంత మందో తెలిసే సమయం వచ్చిందా

ఏపీలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగే ప్రయత్నంలో జనసేన పార్టీ పెట్టి రాజకీయాలలో తనదైన ముద్ర వేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేసారు.ఎన్నికలకి ముందు ప్రజలలోకి విస్తృతంగా వెళ్లి పార్టీని ప్రజలకి చేరువ చేసే ప్రయత్నం చేసారు.దీంతో తాజా జరిగిన ఎన్నికలలో కచ్చితంగా...

Read More..

అయ్యో అయ్యయ్యో ! అంతా సర్దేసుకుంటున్నారే ?

ఏపీలో కొత్త రాజకీయం చేసేందుకు ఇంతా స్పీడ్ గా రాజకీయాల్లోకి వచ్చిందో చేదు ఫలితాలతో అంతే స్పీడ్ గా ఆ పార్టీ అడుగులు వెనక్కి పడిపోతున్నాయి.సినీ గ్లామర్ రాజకీయాలకు వర్తించదు అనే విషయాన్ని మరోసారి గుర్తుచేస్తూ జనసేన పార్టీ ప్రస్థానం సాగుతోంది.ఎన్నికల...

Read More..

జగన్ మార్క్ పాలన స్టార్ట్ అయినట్టేనా ?

మాట తప్పని మడమ తిప్పని నాయకుడిగా చెప్పుకుని వైసీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ గురించి ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది.ఎన్నో కష్ట నష్టాలు ఓర్చి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన జగన్ అందుకోసం గట్టిగానే కష్టపడ్డాడు.ఎన్నికల్లో గెలిచేందుకు కూడా అనేక...

Read More..

విప్ పదవిని తిరస్కరించిన నాని...కారణం!

టీడీపీ నేత కేశినేని నాని టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి గట్టి షాక్ ఇచ్చారు.లోక్ సభ లో పార్టీ విప్ గా నియమించిన బాబుకు ధన్యవాదాలు తెలిపి పదవి స్వీకరించడానికి సిద్ధంగా లేనని చెప్పి తప్పుకున్నారు.అంతేకాకుండా అంత పెద్ద...

Read More..

వివాదాస్పద ట్వీట్ చేసిన కేంద్రమంత్రి... హెచ్చరించిన షా

హిందుత్వ భావజాలం కలిసిన బీజేపీ నేత,కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కి కేంద్ర హోం మంత్రి అమిత్ షా గట్టి వార్ణింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.మొన్నటి కి మొన్న హోం శాఖ సహాయక మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలపై...

Read More..

దెబ్బపడింది .. రూటు మారింది ! లైన్లో పడ్డ గులాబీ కారు

మరక మంచిదే గా అనే ఓ వాణిజ్య ప్రకటన లో ఉన్నట్టుగా ఇప్పుడు దెబ్బ మార్పు కోసమే అని టీఆర్ఎస్ ను ఉద్దేశించి డైలాగులు వస్తున్నాయి.తెలంగాణాలో అడ్డు, అదుపూ లేదన్నట్టుగా టీఆర్ఎస్ కారు దూకుడుగా ముందుకు దూసుకుపోయింది.అయితే ఆ దూకుడుకి తెలంగాణ...

Read More..

బాబు పరువు తీసిన...“తెలంగాణా వెలుగు”..

ఏపీ ఎన్నికల్లో ఘోరమైన వైఫ్యలం చవిచూసిన చంద్రబాబు నాయుడికి రోజుకో విధంగా షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి.జగన్ సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన రోజునే బాబు హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై బెల్టు తీస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.అంతేకాదు ఆ...

Read More..

కరుణించు స్వామి ! ఆ ఫలితాలతో పెరిగిన పొలిటికల్ డిమాండ్

ఒక వైపు తెలంగాణ సీఎం, మరోవైపు ఏపీ సీఎం ! ఈ ఇద్దరూ ముఖ్యమంత్రులు అయ్యారంటే కారణం ఆ స్వామీజీనే.ఆ స్వామిజి ఆశీస్సులు ఉంటే చాలు రాజకీయ దశ మారుతుంది అనే నమ్మకం ఇప్పుడు ఎక్కువైయిపోయింది.ఇంతకీ ఆ స్వామి ఎవరో కాదు...

Read More..

పార్లమెంటరీ నేతగా విజయ సాయి రెడ్డి...లోక్ సభ కు మిథున్ రెడ్డి... దాదాపు ఖరారు

ఇటీవల ఏపీ లో ప్రభుత్వాన్ని ఏర్పరచిన వైసీపీ పార్టీ ఇప్పుడిప్పుడే నేతలను ఎన్నుకుంటుంది.పార్లమెంట్ లో తమ పార్టీ కి న్యాయకత్వం వహించే భాద్యతలు ఎవరికీ అప్పగించాలా అని ఆలోచించి మొత్తానికి ఆ భాద్యతలను అందుకోనున్న నేతలను ఏపీ సి ఎం వై...

Read More..

పవన్ ఫ్రస్టేషన్ లో ఉన్నాడా ? వీరందరి భవిష్యత్తు ఏంటి ?

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ అపజయాన్ని చవిచూసిన జనసేన పార్టీ భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలో పడింది.కేవలం ఒక్క సీటుకే పరిమితం అయిపోయిన ఆ పార్టీలో అధ్యక్షుడిగా ఉన్న పవన్ సైతం ఓటమి చెందండం ఆ పార్టీ కార్యకర్తలు ఎవరికీ మింగుడుపడడంలేదు.ఎన్నికలు...

Read More..

హరీష్ రావు ప్రాధాన్యత పెరగబోతోందా ?

టీఆర్ఎస్ పార్టీలో ఒకప్పుడు నెంబర్ టూ స్థానంలో కొనసాగిన కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు క్రమక్రమంగా ప్రాధాన్యత కోల్పోయారు.ఆయన్ను పొమ్మనలేక పొగపెట్టినట్టుగా కేసీఆర్ ఆయనకు ప్రాధాన్యత తగ్గించారు.అంతే కాదు తన కుమారుడు కేటీఆర్ కు తిరుగులేని రాజకీయ భవిష్యత్తు అందించేందుకు కేసీఆర్...

Read More..

మహాకూటమి మూణ్ణాళ్ళ ముచ్చటేనా....కూటమి నుంచి మాయావతి ఔట్!

కేంద్రంలో బీజేపీ కి ప్రత్యామ్న్యాయంగా పార్టీ ఏర్పడాలి అంటూ కొన్ని పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు ఆ మహాకూటమి మూణ్ణాళ్ళ ముచ్చటగానే మిగిలేలా కనిపిస్తుంది.మొన్నటివరకు మహాకూటమి లో ఉన్న బీఎస్పీ పార్టీ ఇప్పుడు ఒంటరిగానే పోటీ చేయాలన్న...

Read More..

అమరావతి పై జ'గన్' గురి ! బాబు బుక్కవుతాడా ?

ఏపీ రాజధాని అమరావతి పై మొదటి నుంచి ఏదో ఒక రకమైన వార్త చెలరేగుతూనే ఉంది.జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి అమరావతి మీద అనేక ప్రచారాలు జరిగాయి.రాజధాని అమరావతిలో కాకుండా ప్రకాశం జిల్లా దొనకొండలో ఏర్పాటు చేసేందుకు...

Read More..

జేసీ దివాకర్ రెడ్డి సంచలన నిర్ణయం! రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన

రాయలసీమ అ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నాయకుడు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.కాంగ్రెస్ పార్టీలో తరపున ఎంపీ గా చేసిన జేసీ దివాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశం...

Read More..

పక్క పార్టీ పై ప్రసంశలు కురిపించాడు...చివరికి...

రాజకీయ నేతలు అంటేనే సొంత పార్టీపై భజన చేయాలి, ఇతర పార్టీలపై ఆరోపణలు చేయాలి.వీటిలో ఏ తేడా వచ్చినా కూడా దాని ఫలితం వేరేలా ఉంటుంది.రాజకీయాల్లో ఉండి ఈ విషయం తెలియకుండా ఎవరైనా ఉంటారా.కానీ కేరళ లో మాత్రం ఒక కాంగ్రెస్...

Read More..

మహిళలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న కేజ్రీ వాల్

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క సీటు కూడా దక్కించుకొని సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడిప్పుడే ఆ ఓటమి నుంచి బయటకు వస్తున్న ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో అరవింద్ కేజ్రీవాల్ మహిళలకు...

Read More..

'ఒడిశా మోడీ' జీవితం వివాదాస్పదమే...మత ఘర్షణల్లో పాలుపంచుకున్నారు

ఇటీవల కేంద్రం లో నరేంద్ర మోడీ ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచిన సంగతి తెలిసిందే.ఈ సారి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయాన్ని అందుకోవడం తో గతనెల 30 వ తేదీన మోడీ తో పాటు మోడీ క్యాబినెట్ మంత్రులు కూడా...

Read More..

కేబుల్ వ్యాపారం అడ్డుపెట్టుకొని కోడెల కుమారుడి భారీ మోసం...ఎప్పుడైనా అరెస్ట్ కు రంగం సిద్ధం

అధికారంలో ఉన్నప్పటికీ,అధికారం లేనప్పుడు పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలలో కనిపిస్తుంది.ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర ఓటమిని మూటగట్టుకోవడమే కాకుండా అధికారంలో ఉన్నప్పుడు పదవిని అడ్డం పెట్టుకొని అక్రమాలకు పాల్పడ్డ వారు పరుగులు...

Read More..

డీఎండీకే అధినేత విజయ కాంత్ కు ఈసీ షాక్...పార్టీ ప్రాంతీయ హోదా రద్దు

నటుడు,డీఎండీకే అధినేత విజయ కాంత్ కు గట్టి షాక్ తగిలింది.ఆయన స్థాపించిన డీఎండీకే పార్టీ ప్రాంతీయ హోదాను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటన ద్వారా తెలిపింది.ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ తో పొత్తుపెట్టుకుని ఎన్నికల్లో...

Read More..

మంత్రులను టెన్షన్ పెడుతున్న కేసీఆర్ నిర్ణయం !

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులను టెన్షన్ పెట్టే నిర్ణయం తీసుకోబోతున్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు ఆరు నెలలు కావొస్తున్నా ఇప్పటికీ పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు.దీనికి కారణం ఏంటి అంటే అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి...

Read More..

అనవసర ఖర్చులపై దృష్టి పెట్టిన జగన్

ఏపీ నూతన ముఖ్యమంత్రిగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ముందుగా అభివృద్ధి పనులు పక్కన పెట్టి, రాష్ట్రంలో పెరిగిన అనోసరమైన ఖర్చులపై దృష్టి పెట్టారు.ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఏపీ ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించడానికి...

Read More..

వీరందరూ రేసులో ఉన్నారా ? అదృష్టం ఎవరిని వరించేనో ?

మంత్రివర్గ ఏర్పాటు జగన్ కు పెద్ద సవాల్ గా మారే అవకాశం కనిపిస్తోంది.వైఎస్ కుటుంబానికి వీర విధేయులుగా ఉంటూ వచ్చిన వారు ఇప్పుడు తమకు తప్పకుండా అవకాశం దక్కుతుందనే ఆలోచనతో ఉన్నారు.అయితే జగన్ మాత్రం సామజిక సమీకరణాల లెక్కలు చూసుకుని మరీ...

Read More..

మంత్రివర్గ ఏర్పాటుపై జగన్ తీసుకుంటున్న జాగ్రత్తలు ఇవేనా ?

ఏపీ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రి మండలి ఏర్పాటుపై సీరియస్ గానే దృష్టిసారించారు.ఇప్పటికే ఏ జిల్లా నుంచి ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే విషయంలో జగన్ పక్కా క్లారిటీతో ఉన్నాడు.ఇక గెలిచిన వారిలో మంత్రి పదవులు ఆశించేవారు సంఖ్య కూడా...

Read More..

టీడీపీని టార్గెట్ చేసిన బీజేపీ! పార్టీలో కీలక నేతలకి గాలం

ఏపీలో వైసీపీ ప్రభంజనంలో టీడీపీ పార్టీ కేవలం 24 సీట్లకి పరిమితం అయిపోయింది.ఓ విధంగా చెప్పాలంటే టీడీపీ పార్టీకి అప్పట్లో తండ్రి గట్టి షాక్ ఇస్తే.మళ్ళీ పదేళ్ళ 15 ఏళ్ల తర్వాత కొడుకు జగన్ మరింత గట్టిగా షాక్ ఇచ్చాడు.ఓ విధంగా...

Read More..

దూకుడు పెంచిన యోగి...మరో కీలక నిర్ణయం

కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడం తో యూపీ సీ ఎం యోగి ఆదిత్యనాథ్ తన దూకుడు పెంచాడు.ఇప్పటికే అనేక విషయాల్లో తన దూకుడుని ప్రదర్శించిన సి ఎం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకొని వార్తల్లో నిలిచారు.ఇకపై జరగనున్న కీలకమైన...

Read More..

వారికి మంచి రోజులు వచ్చేసినట్టేనా ?

వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ పదేళ్ళపాటు అధికారం కోసం ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంది.ఆర్ధికంగానూ తీవ్రమైన సంక్షోభాలను చూసింది.పార్టీ కోసం కష్టపడ్డ వారందరూ అనేక కేసుల్లో ఇరుక్కున్నారు.అయినా పార్టీ మీద అభిమానంతో వీటన్నిటిని ఎదుర్కొన్నారు.అయితే ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది.దీని వెనుక పార్టీ...

Read More..

టీడీపీని ఇలా ఇరుకునపెట్టేందుకే జగన్ అలా చేయబోతున్నాడా ?

కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ అధినేత జగన్ చాలా కాన్ఫిడెన్స్ గా కనిపిస్తున్నాడు.ఇప్పటివరకు తన మీద పడ్డ అవినీతి మరకలు తన పాలనలో ఎక్కడా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.అంతే కాదు ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అనే భావన...

Read More..

ఏపీతో అప్పుడు కయ్యం... ఇప్పుడు వియ్యం! తెలుగు రాష్ట్రాల కోసం ఇద్దరు సిఎంలు

రెండు తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల వేడి ముగిసిపోయింది.అక్కడ టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాగా, ఏపీలో కొత్త పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఇక ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో దోస్తీకి తెరతీయడం ద్వారా రెండు రాష్ట్రాల...

Read More..

వివాదాస్పదమైన కిషన్ రెడ్డి వ్యాఖ్యలు...మందలించిన షా

ఇటీవల నరేంద్ర మోడీ క్యాబినెట్ లో కిషన్ రెడ్డి కి సహాయక మంత్రిగా చోటు దక్కిన సంగతి తెలిసిందే.కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా కిషన్ రెడ్డి కి అవకాశం ఇచ్చారు.అయితే సహాయ మంత్రి అయ్యారో లేదో అప్పుడే కిషన్ రెడ్డి వార్తలలో నిలిచారు.హైదరాబాద్...

Read More..

సుష్మా స్వరాజ్ ని మంత్రి పదవికి దూరం చేసిన మోడీ! కారణాలు వెతికే పనిలో బీజేపీ

గత ప్రభుత్వ హయాంలో విదేశాంగ మంత్రిగా సమర్దవంతంగా బాద్యతలు నిర్వహించి ప్రజల చేత విశేషంగా మన్ననలు అందుకున్న నాయకురాలు సుష్మా స్వరాజ్.ప్రజలకి ఎలాంటి సమస్యలు ఉండి తనని ట్విట్టర్ ద్వారా సంప్రదించిన నేరుగా వాటి పరిష్కారం కోసం కృషి చేస్తూ బాధితులకి...

Read More..

తన మార్క్ చూపించే ప్రయత్నంలో జగన్! సిబిఐపై నిషేధం జీవో రద్దు

ముఖ్యమంత్రిగా పరిపాలన మొదలెట్టిన జగన్ ఆరంభంలోనే తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు.టీడీపీ ప్రభుత్వం హయంలో మొదలెట్టిన ప్రాజెక్ట్ టెండర్ లని రద్దు చేస్తూ అన్ని పెండింగ్ లో పెట్టేసాడు.ఏపీలో నిధుల కొరత కారణంగా ఇప్పట్లో వాటిని మొదలెట్టే అవకాశం లేదనే...

Read More..

మమతకు మతిస్థిమితం లేదు అని వ్యాఖ్యానించిన బీజేపీ నేత

ఇటీవల కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి,పశ్చిమ బెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఏర్పడ్డాయి.ఇటీవల అక్కడ జరిగిన ఎన్నికల సమయంలో కూడా పలు ఘర్షణలు చోటుచేసుకోవడం తో అటు బీజేపీ నేతలు,ఇటు...

Read More..

పార్టీ ని బలోపేతం చేసే పనిలో జనసేనాని పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ పెట్టి ప్రజల్లో మార్పు తీసుకురావాలని ప్రయత్నించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశలు అడియాశలు అయ్యాయి.రాష్ట్ర రాజకీయాలలో మార్పు చోటుచేసుకోవాలని పవన్ తపనకు గండిపడినట్లు అయ్యింది.ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ కేవలం ఒక్కసీటును మాత్రమే నెగ్గించుకున్న...

Read More..

ఎన్డీయే తో కలవనున్న వైసీపీ....వివరణ ఇచ్చిన కన్నా

ఏపీ లో కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ ఎన్డీయే లో చేరుతుంది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే.మోడీ,జగన్ కలిసిపోయినట్లే జగన్ ఎన్డీయే పక్షాన చేరిపోయినట్లే అన్నట్లు వస్తున్నా వార్తల పై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి...

Read More..

బాబు ఇల్లు కూల్చేస్తారా ? జగన్ దూకుడు స్టార్ట్ అయ్యిందా

రాజకీయ వైరుద్ధ్యాలు చిత్ర విచిత్రం గా ఉంటాయి.అధికారంలో ఉన్నవారు తమ ప్రత్యర్థులను ఎన్ని రకాలుగా ఇబ్బందిపెట్టాలో అన్నిరకాలుగా ఇబ్బందులు పెడతారు.ఆ తరువాత ఆ ప్రత్యర్థులే అధికారంలోకి వస్తే తమను ఇబ్బందిపెట్టిన వారిని అన్నిరకాలుగా ఇబ్బందులు పెడతారు.ఇవన్నీ రొటీన్ గా జరిగేవే.ప్రస్తుతం ఏపీలో...

Read More..

జగన్ ఆ లిస్ట్ సిద్ధం చేశాడా ? వారు వీరేనా ?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేసాడు.ఇక మిగిలింది తన మంత్రివర్గ సహచరులే.కొత్తగా మంత్రిమండలి ఎంపిక కోసం జగన్ అనేక సామాజిక, ప్రాంతీయ సమీకరణాల లెక్కలు వేసుకుని మరీ తన విధేయులుగా ఉండేవారిని ఎంపిక చేసుకుంటున్నాడు.ఇప్పటికే తనకు...

Read More..

ఏపీని జగన్ ఇలా విభజించబోతున్నాడా ?

ఏపీలో అప్పుడే అనేక సంస్కరణలు మొదలయిపోయాయి.ఏపీ మొత్తం పట్టు సాధించి వైఎస్సార్ మార్క్ పాలనను అందించేందుకు జగన్ కసరత్తు చేస్తున్నాడు.అందులో భాగంగానే పూర్తిగా తన మాట వినే నమ్మకమైన అధికారులను కీలక విభాగాల్లో నియమిస్తూ .గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన అధికార్లను...

Read More..

రక్షణ మంత్రిగా భాద్యతలు స్వీకరించిన రాజ్ నాథ్ సింగ్

కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా రాజ్ నాథ్ సింగ్ ఈ రోజే భాద్యతలు స్వీకరించారు.ఇటీవల కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ నెల 30 న భారత ప్రధానిగా రెండో సారి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేశారు.ఈ...

Read More..

రాజీనామా చేయనున్న ఉత్తమ్....ఎందుకంటే

కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తుంది.దీనికి కారణం ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ నుంచి ఎంపీ పదవికి పోటీ చేసిన ఉత్తమ్ కుమార్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆయన తన...

Read More..

విశాఖలో భూకుంభకోణంపై ముఖ్యమంత్రి జగన్ దృష్టి! ఆ మంత్రికి చిక్కులు తప్పవా

ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ బాద్యతలు తీసుకున్న తర్వాత పరిపాలనలో పూర్తిగా తన మార్క్ చూపించడానికి సిద్ధం అవుతున్నాడు.ఇందులో భాగంగా ఇప్పటికే టీడీపీ అనుకూలమైన ఉద్యోగులని ఒక్కొక్కరిని తప్పించి, ఆ స్థానాలలో తనకి అనుకూలమైన వారిని నియమించుకుంటూ వస్తున్నాడు.ఇప్పటికే డీజీపీని...

Read More..

కులాల ప్రస్తావన తెచ్చి రెచ్చగొడుతున్న ఆర్జీవి

ఎన్టీఆర్ జీవితంలో కీలక ఘట్టాల ఆధారంగా తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ విషయంలో అడ్డు పడిన తెలుగు దేశం పార్టీ మీద, అలాగే శ్రీ రెడ్డి ఇష్యూలో మెగా ఫ్యామిలీ ఆర్జీవి మీద చేసిన వాఖ్యాల మీద ఇప్పుడు రామ్...

Read More..

విశాఖ నుంచే పవన్ భవిష్యత్ రాజకీయాలు మొదలు పెడుతున్నాడా

ఏపీ రాజకీయాలలో సరికొత్త మార్పుని తీసుకొస్తా అంటూ, డబ్బులు లేని రాజకీయాన్ని నడిపిస్తా అని, మూడో ప్రత్యామ్నాయ శక్తిగా తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి తాజా ఎన్నికలలో ప్రజలు భారీ ఓటమి అందించారు.కేవలం...

Read More..

మోడీని మెప్పించి కేంద్ర మంత్రి పదవి అందుకున్న సారంగి గురించే కచ్చితంగా తెలుసుకోవాలి

దేశంలో విపక్షాలు అన్ని మోడీని వ్యతిరేకిస్తున్న అతను తన ప్రభుత్వంలో ప్రజలలో మంచి గుర్తింపు ఉన్న వారికి, తెలివైన వారుగా ముద్ర వేసుకున్నవారికి మంత్రి వర్గంలో అవకాశాలు ఇస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు.రాజకీయాలు అంటే ఎంత సేపు దోచుకోవడం, దాచుకోవడం అనే...

Read More..

ఆర్ధిక మంత్రిగా నిర్మలా సీతారామన్! ఇందిరా గాంధీ తర్వాత ఈమెనే

ప్రధానిగా నరేంద్ర మోడీ రెండో సారి పదవిని చేపట్టి ఇప్పటికే 54 మందితో తన క్యాబినెట్ ని కూడా ప్రకటించేసాడు.అతి పెద్ద క్యాబినెట్ ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ అందులో కీలక పదవిని మన తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్...

Read More..

ప్రమాణ స్వీకారానికి సైకిల్ పై వచ్చిన ఇద్దరు ఎంపీలు

గురువారం ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ తో సహా పలువురు బీజేపీ నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.వేలాది మంది అతిరధ మహారథుల ముందు,విదేశీ అధినేతల సమక్షంలో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం...

Read More..

విశ్లేషణ : రోజాకు మంత్రి పదవి కష్టమే

నవ్యాంద్ర ప్రదేశ్‌ రెండవ సీఎంగా జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాడు.నిన్న కేవలం జగన్‌ మోహన్‌ రెడ్డి ఒక్కడే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.ఆయన కాకుండా కొందరు మంత్రులతో కూడా ప్రమాణ స్వీకారం చేయిస్తారని ప్రచారం జరిగింది.కాని మంత్రి వర్గ...

Read More..

ముహూర్తం బాగాలేదని వెళ్లని జగన్‌.. సోషల్‌ మీడియాలో విమర్శలు

ప్రత్యేక ఏపీకి రెండవ సీఎంగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెల్సిందే.ఏ ముఖ్యమంత్రి అయినా కూడా పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సచ్చివాలయంకు వెళ్లి పదవి బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది.అక్కడ రాష్ట్రంకు సంబంధించిన సమస్యలు,...

Read More..

జగన్ పై అభిమానం....ఏకంగా ఒంటిపై ఫ్యాన్ బిగించుకున్నాడు

వైసీపీ అధినేత వై ఎస్ జగన్ గురువారం ఏపీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.ఈ ప్రమాణ స్వీకారమహోత్సవానికి పదమూడు జిల్లాల వైఎస్‌ అభిమానూలు భారీగా విజయవాడ తరలి వచ్చారు.వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నుంచి జగన్‌మోహన్‌రెడ్డి వరకు ఆ కుటుంబానికి...

Read More..

కాంగ్రెస్ కీలక నిర్ణయం..నెలపాటు మీడియా కు దూరంగా కాంగ్రెస్ నేతలు

సార్వత్రిక ఎన్నికల్లో విజయం పై మంచి ధీమా తో ఉన్న కాంగ్రెస్ పార్టీ కి కోలుకోలేని దెబ్బ పడిన సంగతి తెలిసిందే.అనూహ్యంగా 300 లకు పైగా సీట్లతో బీజేపీ పార్టీ విజయం సాధించడం తో కాంగ్రెస్ ఘోర పరాజయాన్నీ చవిచూడడమే కాకుండా...

Read More..

పాపం... బాబు పరిస్థితి ఏంటో అర్ధం కావడం లేదు!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు అర్ధం కావడం లేదు.ఎన్నికల్లో ఓటమి పాలైన తరువాత బాబు పరిస్థితి రోజు రోజుకు మరింత దయనీయంగా మారుతుంది.ఈవీఎం లలో లోపాలు ఉన్నాయి అంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు...

Read More..

అయ్యో జగన్ మొత్తం మార్చేస్తున్నాడే !

వైసీపీ అధినేత జగన్ అప్పుడే తన ‘మార్క్’ రాజకీయాన్ని మొదలుపెట్టేశాడు.ఏపీ పాలనలో సరికొత్త అధ్యాయాన్ని చుపిస్తాని చెప్పిన జగన్ అందుకు తగ్గట్టుగానే తన టీమ్ ను రెడీ చేసుకుంటున్నాడు.దీనికి నిదర్శనంగా అన్నట్టు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే కీలక విభాగాలను పర్యవేక్షిస్తున్న...

Read More..

జగన్ కి జై కొట్టబోతున్న వైఎస్ ఆత్మ ?

ఏపీలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం .నిన్న జగన్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడం ఇవన్నీ ఆ పార్టీలో జోష్ నింపుతున్నాయి.గత అసెంబ్లీ ఎన్నకల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని అంతా అనుకున్నారు.కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ప్రతిపక్షలోనే కూర్చోవాల్సి వచ్చింది.జగన్...

Read More..

ప్రధానితో పాటు ఏకంగా 54 మంది క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణం! ఏపీకి నో ప్లేస్

భారత ప్రధానిగా బీజేపీ పార్టీ నుంచి రెండో సారి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేసారు.ఇక ఇప్పటికే దేశ రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన మోడీకి దేశ ప్రజలు మరిసారి పట్టం కట్టి రారాజుగా ఉండాలని భారీ మెజారిటీతో గెలిపించారు.దీంతో గతంలో మాదిరిగానే...

Read More..