Telugu Political News

Telugu Political Breaking News(తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ) from Andhra Pradesh,Telangana State Live Updates.Telugu Political Partys News Coverage from List like TDP Party News,Congress Party,YSRCP,BJP,Janasena Party,Lok Satta Party,CPI,CPM,AIMIM,Praja Shanthi Party Live News Reports.

అమ్మో ! జాతకం తేలిపోయే సమయం వచ్చేస్తుందే

ఏపీలో హోరాహోరీగా సాగిన ఎన్నికల యుద్ధంలో గెలుపు ఎవరిది ? అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఎప్పుడూ లేనన్ని రోజుల వెయిటింగ్ లో పెట్టేసింది ఎన్నికల కమిషన్.ఈ నెల 23 తో ఆ టెన్షన్ కాస్తా తొలిగిపోనుంది.అయితే ఆ తేదీ దగ్గరకు వచ్చే...

Read More..

పవన్ సంచలన వ్యాఖ్యలు ఆశతో వచ్చారు ఆశయంతో రాలేదంటూ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఎన్నికల ముందు ఉన్న గెలుపు కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఉన్నట్టు కనిపించడంలేదు.అందుకే పార్టీ అభ్యర్థులతో సమావేశం పెట్టి మరీ ఎన్నికల్లో గెలిచే సీట్ల గురించి నేను అస్సలు పట్టించుకోవడంలేదని, జనసేన అసలు ఆశయం సమాజంలో మార్పు...

Read More..

పరోక్షంగా పార్టీ అభ్యర్దులకి చురకలు పెట్టిన పవన్ కళ్యాణ్! కారణం అదేనా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా విజయవాడ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పార్టీ అభ్యర్ధుల నుంచి నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రభావం ఎంత వరకు ఉంది అనే విషయాలని అడిగి తెలుసుకున్నారు.తరువాత పవన్ కళ్యాణ్...

Read More..

కేసీఆర్ మాటను ఎవరూ పట్టించుకోవడంలేదా ?

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కలలుకంటున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కలలు నిజమయ్యే ఛాన్స్ కనిపించడంలేదు.ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ప్రాంతీయ పార్టీలు అన్నిటిని ఏకం చేసి కేంద్రంలో అధికారం దక్కించుకునేందుకు కేసీఆర్ కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాడు.అయితే కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా బలం పుంజుకోవడంతో...

Read More..

జనసేన గెలుపు గుర్రాలపై రెండు పార్టీల కన్ను! ఆఫర్ గట్టిగానే ఉంది

సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు ప్రకటనని సరంజామ సిద్దం అవుతుంది.అధికారులు కౌంటింగ్ కి అంతా రెడీ చేస్తున్నారు.ఇక ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయం ఎన్నడూ లేని విధంగా ఏపీలో రాజకీయ పార్టీలలో ఉత్కంట రేపుతున్నాయి.ఎవరు గెలుస్తారు అనే విషయంలో ఎప్పుడు...

Read More..

స్వామి దర్శనం కలుగదేమి ? వైసీపీ నాయకులకు విచిత్ర పరిస్థితి !

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ప్రస్తావన ఇప్పుడు పార్టీలో పెద్ద హాట్ టాపిక్ అయిపొయింది.పోలింగ్ తేదీ తరువాత నుంచి జగన్ పార్టీ నాయకులెవ్వరికి అందుబాటులో లేకుండా ఉండడం పై అనేక విమర్శలు చెలరేగుతున్నాయి.ఒక వేళ జగన్ ఫారిన్ ట్రిప్ లో...

Read More..

మోడీ బండారం బయట పెట్టిన బీజీపీ సీనియర్ నేత! అది జరిగి ఉంటే

ప్రధాని నరేంద్ర మోడీ నియంతృత్వ ధోరణి కారణంగా బీజేపీ పార్టీ సీనియర్స్ కి అతని మీద పీకల్లోతు కోపం ఉంది.పార్టీ ఎదుగుదలలో ఎంతో కృషి చేసిన సీనియర్ లని కనీసం గౌరవించకుండా వారిని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టిన మోడీ విధానాలు, ఆలోచనలని...

Read More..

స్థానిక ఎన్నికలపై జనసేనాని వ్యూహాత్మక అడుగులు

సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసిపోయింది.ఇప్పటికే ఏపీ ప్రజలు ఎవరు అధికారంలోకి రావాలి అనే విషయాన్ని డిసైడ్ చేసేసారు.ఇక రిజల్ట్ ప్రకటించడమే ఆలస్యం.అయితే ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత టీడీపీ, వైసీపీ పార్టీలు తాము గెలుస్తాం అంటే తాము గెలుస్తాం అని మీడియా...

Read More..

తల్లి కాంగ్రెస్ కి దగ్గరవుతున్న వైఎస్ ఆర్ కాంగ్రెస్! రాజకీయాలలో ఆసక్తికర చర్చ

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకి సమయం దగ్గర పడుతుంది.ఈ సారి ఎలా అయినా ఏపీలో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠం మీద తాను కూర్చుంటా అని వైసీపీ అధినేత జగన్ గట్టి నమ్మకంతో ఉన్నాడు.ఇక ఏపీ రాజకీయ వర్గాలలో, అలాగే...

Read More..

కేజ్రీ పై ఎందుకు దాడికి పాల్పడ్డానో తెలియడం లేదు

సురేష్ చౌహన్ గుర్తు ఉండే ఉంటారు.ఇటీవల ర్యాలీ లో పాల్గొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీ వాల్ పై ఒక వ్యక్తి దాడి చేసిన సంగతి తెలిసిందే.అతడే ఈ సురేష్ చౌహన్ .అయితే బెయిల్ పై బయటకు వచ్చిన చౌహన్ కేజ్రీ...

Read More..

బీజేపీ పై మరో పంచ్ వేసిన సిద్దూ....మరోసారి నోటీసులు పంపిన ఈసీ

కాంగ్రెస్ నేత,పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ భారతీయ జనతా పార్టీ పై మరో పంచ్ విసిరారు.వారంతా నల్ల బ్రిటీషర్లు అని అంటూ సిద్దూ అభివర్ణించారు.శుక్రవారం మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కి మద్దతుగా...

Read More..

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

తెలంగాణలో వరుసగా ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి.అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి.ఇక తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చింది.శాసన మండలిలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు...

Read More..

ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేయడానికి వచ్చి.... కుర్చీ కోసం కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు

కుర్చీ కోసం కాంగ్రెస్ నేతలు ఒకరు నొకరు తోసుకున్నారు.సీటు కోసం కొట్టుకున్న నేతలను చూసాం కానీ కుర్చీ కోసం కొట్టుకున్న నేతలను మాత్రం ఇప్పుడు చూడొచ్చు.కాంగ్రెస్ సీనియర్ వీ హెచ్ మరో నేత నగేష్ లు స్టేజ్ పై ఒకరినొకరు తోసుకున్న...

Read More..

కొట్టుకున్న కాంగ్రెస్‌ నేతలు

కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువగా ఉంటుందనే విషయం ప్రతి ఒక్కరికి తెల్సిన విషయమే.ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పని చేసేవారు మరియు పార్టీలో సీనియర్లతో పరిచయాలు ఉండి, అదిష్టానంకు దగ్గరగా ఉన్న వారు సమానంగా గౌరవించబడతారు.పార్టీలో సీనియారిటీకి ముందు ప్రాముఖ్యత...

Read More..

ఆ ఛానెల్‌ను టేకోవర్‌ చేసిన వైకాపా నెం.2

వైకాపాలో నెం.2 గా కొనసాగుతున్న ఎంపీ విజయసాయి రెడ్డి ఒక వైపు రాజకీయాలు చేసుకుంటూ మరో వైపు వ్యాపారాలు కూడా చేస్తున్న విషయం తెల్సిందే.వైఎస్‌ జగన్‌కు సంబంధించిన దాదాపు అన్ని వ్యాపారాలకు సంబంధించిన విషయాలు విజయసాయి రెడ్డి చూసుకుంటూ ఉంటాడు.మీడియాలో తమదైన...

Read More..

బ్రిటిష్ వారి సిద్ధాంతం ఫాలో అవుతున్న మోడీ! టైమ్స్ కథనంలో వాస్తవం ఎంత

ప్రఖ్యాత టైమ్స్ మ్యాగజైన్ లో ఓ వ్యక్తి గురించి కవర్ స్టొరీ వచ్చింది అంటే దానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అయితే అలాంటి టైమ్స్ మ్యాగజైన్ లో కూడా అప్పుడప్పుడు కొంత మందిని టార్గెట్ చేసే విధంగా...

Read More..

బాబు అలా చేస్తే ? జగన్ ఇలా చేస్తాడా ?

ఏపీలో ఉత్కంఠభరితంగా జరిగిన ఎన్నికల పోరు తెలుగుదేశం పార్టీ నాయకులకు నిద్రపట్టకుండా చేస్తోంది.పోలింగ్ సరళిని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం అయితే కనిపించడంలేదు అనే భావనలో పార్టీ క్యాడర్ ఉన్నారు.కానీ ఇదే సమయంలో ఆ పార్టీ అధినేత...

Read More..

ఏపీలో అధికారం ఎవరిదో ? గెలిస్తే ఏంటి ? ఓడితే ఏంటి ?

ఎన్నికల ఫలితాల ప్రకటనకు కౌండౌన్ స్టార్ట్ అయిపొయింది.ఇంకా రెండు వారాల్లో ఏపీలో అధికారం ఎవరికి దక్కబోతోంది అనే విషయం తేలిపోనుంది.ఎన్నికల కౌంటింగ్ తేదీ దగ్గరకు వచ్చే కొద్దీ పోటీ చేసిన అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.వారికే కాదు ఓటర్లకు కూడా టెన్షన్ పట్టుకుంది.తాము...

Read More..

టీడీపీ పై విమర్శలు చేసిన రాయపాటి వారసుడు...వైసీపీ వైపు అడుగులు

మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ లో కీలక నేతగా ఉన్న ఎంపీ రాయపాటి సాంబశివరావు 2014 లో టీడీపీ లో చేరిన సంగతి తెలిసిందే.అయితే ఆయన కుటుంబం నుంచి రాయపాటి సోదరుడు ఇప్పుడు వైసీపీ లో చేరారు అన్న వార్తలు హల్...

Read More..

టీవీ 9 గొడవలో కేసీఆర్ హస్తం ఉందా ఏంటి ?

మెరుగైన సమాజం క్యాప్షన్ తో తెలుగు మీడియాలోనే ఒక నూతన ట్రెండ్ సృష్టించి తెలుగు మీడియాలో అగ్రగామి ఛానెల్ గా వెలుగొందుతున్న tv9 లో ఇప్పుడు వివాదాలు అలుముకున్నాయి.ముఖ్యంగా ఆ ఛానెల్ సీఈఓ రవిప్రకాష్ మీద హైదరాబాద్ లో ఫోర్జరీ కేసు...

Read More..

జగన్ లిస్ట్ రెడీ ! ఆ వందమందికి ఇక చుక్కలేనా ?

వైసీపీ అధినేత జగన్ ఒక ప్రణాళిక ప్రకారం అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకునేందుకు సిద్ధం అవుతున్నాడు.తమ పార్టీనే అధికారం చేపడుతుంది అనే ధీమాలో ఉన్న ఆయన ప్రభుత్వం ఏర్పడ్డాక ఏమేమి చేయాలి ? ఎవరెవరిని టార్గెట్ చేసుకోవాలి అనే విషయాలపై ఎక్కువ ఫోకస్...

Read More..

'కారు' ఎక్కాలని జగ్గారెడ్డి డిసైడ్ అయినట్టే కదా ?

తెలంగాణాలో రాజకీయ వలసలకు ఇంకా అడ్డుకట్ట పడినట్టు కనిపించడంలేదు.తెలంగాణ లోక్ సభ ఎన్నికల ముందు కనిపించిన హడావుడి ఇప్పుడు మళ్ళీ కనిపిస్తోంది.తెలంగాణాలో విపక్షమే లేకుండా చేయాలనే ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీ విపక్ష పార్టీల నాయకులను టీఆర్ఎస్ లో చేర్చుకునే పనిలో పడింది.ఇక...

Read More..

జనసేనాని ఈ మౌనమేలనోయి ?

ఆంధ్రలో రాజకీయ మార్పు తీసుకొచ్చి సరికొత్త పరిపాలన అందించడమే లక్ష్యంగా జనసేన పార్టీ ప్రారంభించిన పవన్ కళ్యాణ్ రాజకీయంగా సక్సెస్ అయ్యాడా లేక ఫెయిల్ అయ్యాడా అనే విషయం మరో కొద్ది రోజుల్లో తేలిపోనుంది.ఈ మధ్య పార్టీ నాయకులతో ఎన్నికల ఫలితాలపై...

Read More..

భోపాల్ లో దిగ్విజయ్ గెలుపు కోసం కంప్యూటర్ బాబా పూజలు

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ గెలవాలని కంప్యూటర్ బాబా ఒక మైదానంలో పూజలు నిర్వహిస్తున్నారు.అయితే ఈ పూజల నిర్వహణకు ముందు ర్యాలీ గా మైదానంలోకి అడుగుపెట్టారు.ఈ క్రమంలో పోలీసులు కాషాయం వస్త్రం మెడలో ధరించి...

Read More..

రూ. 50 కోట్లు ఇస్తే మోడీ ని హత్య చేస్తాను అన్న మాజీ జవాన్!

బీఎస్ఎఫ్ మాజీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.ఎందుకంటే ఆయన గతంలో ఆర్మీ కి నాసిరకం భోజనం సరఫరా చేస్తున్నారు అంటూ సోషల్ మీడియా లో వీడియో పోస్ట్ చేయడం తో ఆయనను బీఎస్ఎఫ్ నుంచి వెనక్కి...

Read More..

ఆ సర్వేలో ఏముంది ? ఈ సర్వేలో ఏముంది ? లెక్కలు తేల్చేస్తున్న బాబు

టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు గెలుపు లెక్కలు వేసుకునే పనిలో బిజీ బిజీగా ఉన్నాడు.ఒక పక్క సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ ఆయా నియోజకవర్గాలకు సంబంధించి రిపోర్ట్స్ తెప్పించుకుని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూనే మరోపక్క వివిధ సర్వేలకు సంబంధించి రిపోర్ట్స్ ను బేరీజు...

Read More..

అవునవును జగన్ మావాడే కదా !

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరని ఎవరన్నారో కానీ ఇప్పుడు రాజకీయాలు చూస్తుంటే చాలా కరెక్ట్ గా అన్నారని అనిపిస్తోంది.ఎందుకంటే ఎవరెవరు ఎప్పుడెప్పుడు తిట్టుకుంటున్నారో, ఎప్పుడెప్పుడు కలుస్తున్నారో తెలియడంలేదు.నిన్నటి వరకు ఒక పార్టీని తిట్టిన నాయకుడు రాత్రికి రాత్రే...

Read More..

వారికేమి పట్టదా ? 'హ్యాండ్' ఇచ్చారన్న బాధలేదా ?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు అధిష్టానానికి కాదు ఎవరికీ అర్థంకావడంలేదు.కొంతమంది పార్టీ నాయకుల తీరు విగ్రహం పుష్టి .నైవేద్యం నష్టి అన్నట్టుగా చెప్పుకోవడానికి సీనియర్ నాయకులు తప్ప వారి వల్ల పెద్దగా పార్టీకి ఒరిగిందేమి లేదన్నట్టుగా పరిస్థితి ఉంది.ఎందుకంటే పార్టీ...

Read More..

అలా అనుకుంటే ఇలా అయ్యిందా ! అయ్యో బాబు

ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాబినెట్ మీటింగ్ పెట్టితీరుతామని, ఇందుకు సందేహం లేదని హడావుడి చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం అనుకోని షాక్ ఇస్తున్నారు.బాబు తీసుకునే ప్రతి నిర్ణయానికి ఏదో ఒకరకంగా అడ్డు పుల్ల వేస్తూ బాబు...

Read More..

ముందే కారణాలు వెదుక్కుంటున్న బాబు

ఓటమి భయంతో చంద్రబాబు నాయుడు కిందా మీద పడుతున్నాడని, మరి కొన్ని రోజుల్లో తన సీఎం పదవి పోతుందనే ఉద్దేశ్యంతో చంద్రబాబు నాయుడు హడావుడి సమీక్షలు, మంత్రి మండలి సమావేశాలు నిర్వహిస్తున్నారు అంటూ వైకాపా నాయకుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం...

Read More..

చౌకి దార్ చోర్ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు కు బేషరతుగా క్షమాపణలు చెప్పిన రాహుల్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు కు క్షమాపణలు చెప్పారు.ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ని ఉద్దేశించి ‘చౌకి దార్ చోర్’ అంటూ చేసిన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు కు తప్పుగా ఆపాదించిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానానికి బేషరతుగా క్షమాపణలు...

Read More..

రాములమ్మ విమర్శలకు నో కామెంట్స్‌

ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు జగ్గారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో రాబోతున్నది యూపీఏ కూటమి ప్రభుత్వం అని, యూపీఏ కూటమిలో టీఆర్‌ఎస్‌, తెలుగు దేశం, వైకాపాలు కూడా జత కలుస్తాయని ఈ సందర్బంగా ఆయన చెప్పుకొచ్చాడు.జగ్గారెడ్డి వ్యాఖ్యలపై విజయశాంతి తీవ్ర విమర్శలు చేసింది.ప్రస్తుతం...

Read More..

మంత్రి పదవి కోల్పోనున్న ఏపీ మంత్రి

ఏపీ మంత్రి కిడారి శ్రవణ్ పదవి ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.దానికి కారణం ఆరు నెలల్లో ఎదో చట్ట సభల్లో సభ్యుడిగా ఉండాలి.అయితే ఈ నెల 10 వ తేదీ తో శ్రవణ్ కు ఉన్న ఆరు నెలల గడువు పూర్తి...

Read More..

ఈ ముగ్గురూ 'హ్యాండ్' కలిపేస్తారా ?

కేంద్రం లో అధికారం ఎవరికి దక్కుతుందో అన్న టెన్షన్ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల నాయకులకు ఎక్కువయిపోయింది.వైసీపీ అధినేత జగన్ బీజేపీకి మద్దతుగా నిలబడతాడు అనే చర్చ జరుగుతుండగానే, కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ రాష్ట్రాలు తిరుగుతూ హడావుడి చేస్తున్నాడు.మరోపక్క టీడీపీ అధినేత...

Read More..

ఆయనొస్తాడని వీరందరికి నమ్మకం వచ్చేసిందా ?

ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు అనే ఉత్కంఠ అందరిలోనూ వ్యక్తం అవుతోంది.మారు మూల పల్లెటూరు నుంచి సిటీ జనాల వరకు ఇదే చర్చ నడుస్తోంది.ఏ పార్టీ అధికారం చేపడుతుంది, ఎవరికీ ఎన్ని సీట్లు వస్తాయి ? ఎక్కడెక్కడ మెజార్టీ ఎంత వస్తుంది...

Read More..

కేసీఆర్ ఫ్రంట్ కి పక్క రాష్ట్రం నుంచి మొదటి దెబ్బ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాలలో చక్రం తిప్పడానికి ఫెడరల్ ఫ్రంట్ అంటూ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.లోక్ సభ ఎన్నికలు ముగిసేలోపే ఫెడరల్ ఫ్రంట్ ని ఏర్పాటు చేస్తే అప్పుడు బీజేపీ, కాంగ్రెస్ యేతర కూటమితో దేశ రాజకీయాలో కీలక భూమిక...

Read More..

మేనల్లుడి దశ మారుస్తారా ? హరీష్ రావు హ్యాపీనా ?

టీఆర్ఎస్ పార్టీ పేరు చెప్తే చాలు, కేసీఆర్ ఆ తరువాత ఆయన మేనల్లుడు హరీష్ రావు పేరు గట్టిగా వినిపించేవి.తన మామ ఎలా చెప్తే అలా నడుచుకుంటూ కష్టంలోనూ, సుకంలోనూ తాను ఉన్నాను అంటూ హరీష్ రావు ముందుంటూ పార్టీలో నెంబర్...

Read More..

కేసీఆర్ శ్రమంతా వృధానా ? ఆ ప్లాన్ వర్కవుట్ అయ్యేలా లేదా ?

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకంటే ముందుగానే హడావుడి చేసాడు.అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఆయా పార్టీల మద్దతు కూడగట్టేందుకు అలుపెరగకుండా తిరిగాడు.అయితే ఆ తరువాత చోటుచేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ సైలెంట్ అయిపోయాడు.కేసీఆర్ హడావుడి అంతా ఉత్తిదే అనుకున్నారు...

Read More..

మోడీ భారతంలో సుయోధనుడు లాంటి వాడు అన్న ప్రియాంక

ఎన్నికల సంగతి పక్కన పెడితే ప్రధాన పార్టీ నేతలు ఒకరిపై నొకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.మొన్నటికి మొన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పెద్ద అవినీతి పరుడంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.అయితే ఇంకా ఆ ఆరోపణల...

Read More..

సి ఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమావేశం

ఎన్నికల కోడ్ అమలులు ఉన్నందున క్యాబినెట్ భేటీ నిర్వహణ పై సి ఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం రాష్ట్ర ఎన్నికల అధికారి ద్వివేది తో భేటీ అయ్యారు.అలానే ఈ సమావేశం లో సి ఎం కార్యదర్శి...

Read More..

హైదరాబాద్ లో కేఏ పాల్ ప్రెస్ మీట్... ఏమి మాట్లాడారంటే

ప్రజా శాంతిపార్టీ అధ్యక్షుడు కె.ఏ పాల్ ఈ రొజు ప్రేస్ మీట్ ఏర్పాటు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాపై దాడి జరిగింది అని, ఈ దాడి జరగడానికి కారణమా బాబుగారే అని పాల్ తెలిపారు.నాకు ప్రాణ హాని ఉందని 2018...

Read More..

ఆయనొస్తే : ఏపీ రాజధాని మార్చేస్తారా ?

జగన్ అధికారంలోకి వస్తే ఏపీ రాజధాని మార్చేస్తాడు.అమరావతి లో రాజధాని ఏర్పాటు చేయడం జగన్ కు అస్సలు ఇష్టం లేదు.అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అనేకసార్లు అనేక సందర్భాల్లో మాట్లాడాడు.అయితే ఇప్పుడు ఏపీలో కూడా జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతున్నట్టు అనేక...

Read More..

సీక్రెట్ గా జగన్ అంతపని చేస్తున్నాడా ?

వైసీపీ అధినేత జగన్ గురించి నిత్యం ఏదో ఒక చర్చ నిత్యం సాగుతూనే ఉంది.అందుకు తగ్గట్టుగానే జగన్ కూడా ఏదో ఒక అప్డేట్ తో ప్రజల్లో చర్చ జరిగేలా చేస్తున్నాడు.ఎన్నికల ఫలితాలకు ఇంకా చాలా సమయం ఉండడం, ఫలితాలు కూడా అనుకూలంగా...

Read More..

వివి ప్యాట్ లపై చంద్రబాబు ఎందుకంత పట్టు! అసలు కారణం భయమేనా

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల పోలింగ్ తర్వాత అదే పనిగా ఢిల్లీ వెళ్తూ ప్రాంతీయ పార్టీలతో కలిసి మాట్లాడటం, వారిని వివి ప్యాట్ స్లిప్పులు లెక్కింపుపై ఒప్పించే ప్రయత్నం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఇప్పటికే అన్ని ప్రాంతీయ పార్టీలు...

Read More..

ఆ విషయంలో స్పీడ్ పెంచిన కేసీఆర్ ! బాబు భయం అదేనా ?

బాబుకి తాను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అంటూ హడావుడి చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ వైకిరి అర్ధం కాక టీడీపీ అధినేత చంద్రబాబు తెగ హైరానా పడుతున్నాడు.ఇప్పటికే ఏపీలో జగన్ గెలుపు కోసం దాదాపు అన్నిరకాల సహాయ సహకారాలు అందించిన కేసీఆర్...

Read More..

ఆ కాపు నేత పవన్ కళ్యాణ్ సిఎం అంటున్నారుగా! ఎలా అంటే

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారిపోయారు.మర 20 రోజులలో రానున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎవరికీ అనుకూలంగా ఉంటాయి.ఎవరికీ ప్రతికూలంగా ఉంటాయి అనే విషయాలు ఓ వైపు చర్చిస్తూనే ఈ ఎన్నికలలో జనసేన సీట్...

Read More..

ఫెడరల్ ఫ్రంట్ పై మళ్ళీ కసరత్తు మొదలెట్టిన కేసీఆర్! కేంద్రంలో చక్రం తిప్పుతాడా

తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా రోజులుగా దేశ రాజకీయాలలో చక్రం తిప్పడానికి సిద్ధం అవుతున్న సంగతి అందరికి తెలిసిందే.కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ కాకుండా మూడో ప్రత్యామ్నాయంగా అన్ని ప్రాంతీయ పార్టీలని ఏకం చేసే ప్రయత్నం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.కేంద్ర...

Read More..

ప్రకాష్ రాజ్ రాజకీయం తమిళ జనాలకి కోపం తెప్పించింది! ఎందుకంటే

లోక్ సభ ఎన్నికలలో బెంగుళూరు లో స్వాతంత్ర్య అభ్యర్ధిలో స్టార్ నటుడు ప్రకాష్ రాజ్ పోటీ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.బెంగుళూరులో అతని గెలుపు మాట ఏమో కాని ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ తరుపునకి మద్దతుగా...

Read More..

పవన్ కళ్యాణ్ సిఎం అంటున్న హైపర్ ఆది! మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటో

తాజాగా ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో మూడో ప్రత్యామ్నాయంగా తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఊహించని విధంగా ఎన్నికల ప్రచారంలో జోరు చూపించాడు.అయితే ఈ ఎన్నికలలో జనసేన ప్రభావం ఎ స్థాయిలో ఉంటుంది అనే...

Read More..

రాజీవ్ పెద్ద అవినీతి పరుడు అంటూ మోడీ వ్యాఖ్యలు...ఈసీ కి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్

ఎన్నికల ప్రచారంలో భాగంగా నేతలు ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వ్యాఖ్యలు చేస్తున్నారు.మొన్నటివరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు ఒకరిపై నొకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో యూపీ లోని ప్రతాప్ గఢ్ బస్తీ లోని...

Read More..

కేంద్రంలో ఏర్పడేది సంకీర్ణ ప్రభుత్వమే అని జోస్యం చెప్పిన ప్రకాష్ రాజ్

ఈ సారి కేంద్రంలో ఏడ్పడబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనని సినీ నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు.ఇటీవల బీజేపీ పార్టీ పై,ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యంగా నటుడు ప్రకాష్ రాజ్ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.కర్ణాటక లో ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ దారుణ...

Read More..

కాంగ్రెస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇన్ని ఇబ్బందులుపడుతున్నారా ?

పార్టీ ఫిరాయింపులు అనేవి ఇప్పుడు మనం కొత్తగా చుస్తున్నావేమి కాదు.చాలా కాలంగా దేశవ్యాప్తంగా అధికార పార్టీలోకి విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు జంప్ చేయడం, దానికి తగిన ప్రతిఫలం దక్కించుకోవడం షరామామూలే అయిపొయింది.ఏ పార్టీ నుంచి గెలిస్తే ఏంటి ప్రజల అవసరాలు తీర్చడం,...

Read More..

కేంద్ర మంత్రి పదవులపై జగన్ ఆలోచన ఇదేనా ?

ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఏపీలోని 25 పార్లమెంట్ సీట్లలో దాదాపు 17 సీట్లు వైసీపీ ఖాతలో పడడం గ్యారంటీ అని బలంగా నమ్ముతున్న ఆ పార్టీ అధినేత జగన్ కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న తమ మద్దతు...

Read More..

పాపం ! కేటీఆర్ అలా ఫీల్ అవుతున్నాడా ?

గత టీఆర్ఎస్ ప్రభుత్వం లో అన్నీ తానై వ్యవహరించి, మంత్రిగా, షాడో ముఖ్యమంత్రిగా చక్రం తిప్పిన కేసీఆర్ వారసుడు కేటీఆర్ హావ ప్రస్తుత ప్రభుత్వంలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తోంది.మొదటి నుంచి కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు కు కేటీఆర్ కు మధ్య...

Read More..

ఎంతపని చేశారు ? ఎవరు వారు ? ఆ వెన్నుపోటు వీరులు ?

చేయాల్సిందంతా చేశాం, చెప్పాల్సిందంతా చెప్పాం, అయినా ఎక్కడో తేడా కొట్టింది.మెజార్టీ మీద లెక్కలు వేసుకోవాల్సిన మనం అసలు గెలుస్తామా లేదా అనే సందేహంలో కొట్టుమిట్టాడాల్సి వస్తోంది.ఇలా జరగడానికి కారణం ఏంటి ? పోనీ పార్టీ తరపున ఏమైనా లోపాలు చేశామా అంటే...

Read More..

నేడు ఐదో విడత పోలింగ్! దేశ వ్యాప్తంగా భారీ ఏర్పాట్లు

దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘంగా జరుగుతున్నా ఇండియా సార్వత్రిక ఎన్నికలు ఐదో విడతకి రంగం సిద్ధం అయ్యింది.ఐదో విడత ఎన్నికల పోలింగ్ ఇప్పటికే ఆయా కేంద్రాలలో మొదలైంది.ఇప్పటివరకు నాలుగు దశల్లో 373 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్‌ ముగిసిన సంగతి...

Read More..

ఏపీలో రీపోలింగ్! మూడంచెల భద్రత ఏర్పాట్లు

ఏపీలో రీ పోలింగ్ కి రంగం సిద్ధం అయ్యింది.గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో మొత్తం ఐదు కేంద్రాలలో రీపోలింగ్ సోమవారం జరగనుంది.ఇక ఈ పోలింగ్ పై ఎన్నికల కమిషన్ ప్రత్యేక ద్రుష్టి పెట్టింది.రీపోలింగ్ కి ఇప్పటికే రంగం సిద్ధం చేసిన ఎన్నికల...

Read More..

సంచలన వ్యాఖ్యలు చేసిన మనీశ్ సిపోడియా

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిపోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీ వాల్ ని చంపేయాలని చూస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం విశేషం.శనివారం ఢిల్లీ లోని మోతీ నగర్ లో ఎన్నికల ప్రచారం...

Read More..

నాకే వెన్నుపోటు పొడుస్తారా ? ఎవ్వరినీ వదలనంటున్న బాబు !

నన్నే నమ్మించి మోసం చేస్తారా ? పార్టీని చేజేతులా మీరే పాడు చేసి ఇప్పుడు తెగ కష్టపడిపోయినట్టు బిల్డప్ ఇస్తున్నారు.ఎవరు ఏమి చేశారో నా దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది.ఎవరినీ వదిలిపెట్టను అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నాయకుల మీద...

Read More..

జనసేన దుస్థితికి కారణం వారేనా ?

ఏపీలో జనసేన పార్టీకి , ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు.ఇప్పటివరకు ఏ హీరోకి లేనంత స్థాయిలో అభిమానులు పవన్ కి ఉన్నారు.ఇక పవన్ రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా వారంతా పవన్...

Read More..

'పవర్' ఊరికే రాదు : సర్వం సిద్ధం చేసుకుంటున్న పార్టీలు

‘ పవర్’ ఊరికే రాదు ! పవర్ రావాలంటే ఎన్నో ఎత్తులు వెయ్యాలయ్యాలి, ఎన్నో కుయుక్తులు పన్నాలి.డబ్బు మంచినీళ్లలా ఖర్చుపెట్టాలి.ఎన్నో సమీకరణాలు మార్చాలి.ఇవన్నీ చేసినా లక్ అనేది కలిసిరావాలి.అప్పుడు ‘పవర్’ చేతికి అందుతుంది.అప్పుడే ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టుగా రాజకీయ...

Read More..

కేజ్రీవాల్ కి మరో సారి చెంపదెబ్బలు! మరీ ఇంత దారుణమా

దేశ రాజధాని అయిన ఢిల్లీకి ముఖ్యమంత్రి, ఎలాంటి సినీ, రాజకీయ నేపధ్యం లేకుండా సామాజిక ఉద్యమవేత్తగా రాజకీయ పార్టీ పెట్టి తక్కువ సమయంలో దేశ రాజకీయాలలో తనదైన ముద్ర వేసి ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న వ్యక్తి ఆమ్...

Read More..

లోక్ సభ ఎన్నికల బరిలో ఆప్ పార్టీ నుంచి తొలిసారిగా ట్రాన్స్ జెండర్

లోక్ సభ ఎన్నికల బరిలో తొలిసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ట్రాన్స్ జెండర్ దిగారు.ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ నియోజకవర్గం నుంచి ట్రాన్స్ జెండర్ భవానీ నాథ్ వాల్మీకీ పోటీ చేస్తున్నట్లు తెలుస్తుంది.ఈ సందర్భంగా భవాని మాట్లాడుతూ రాజకీయాల్లోకి రావాలని...

Read More..

హ్యాపీ రిసార్ట్ లో సమీక్ష సమావేశం నిర్వహించిన బాబు

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు.ఈ నేపధ్యంలో పార్టీకి చెందిన పలువురులు నేతలతో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరపనున్నట్లు తెలుస్తుంది.ఈ క్రమంలోనే మంగళగిరి లోని హ్యాపీ రిసార్ట్స్ లో ఈ రోజు బాబు...

Read More..

టీడీపీ ఏజెంట్స్ అంతపని చేశారా ? బాబు ఆగ్రహానికి కారణం అదేనా ?

తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎన్నికల్లో పోలింగ్ సరళి మీద కసరత్తు చేస్తోంది.ఎన్నికల్లో ఎంతవరకు ఆయా వర్గాల ఓటు బ్యాంక్ ను ప్రభావితం చేసింది అనే విషయం మీద మేధో మథనం స్టార్ట్ చేసింది.నియోజకవర్గాల వారీగా టీడీపీకి పడ్డ ఓట్ల శాతాన్నిఅంచనా వేస్తోంది.ఈ...

Read More..

మోడీ పై మండిపడ్డ రాహుల్

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ పై మండిపడ్డారు.మోడీ కి ఓటమి భయం పట్టుకుంది.ఈ సారి ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఓటమి పాలవ్వడం ఖాయం అని ఆయన జోస్యం చెప్పారు.అంతేకాకుండా మోడీ పై ప్రజలలో...

Read More..

ఆ లెక్కల్లో జగన్ సక్సెస్ అయ్యాడా ?

రాజకీయాల్లో ప్రభావం చూపించే అంశాలు డబ్బు, కులం.ఈ రెండు లేకుండా రాజకీయం చేయడం చాలా కష్టం అన్న విషయం రాజకీయ పార్టీలకు తెలియనిది కాదు.అందుకే ఈ రెండు లెక్కలు పక్కాగా వేసుకుని మరీ అభ్యర్థులను రంగంలోకి దింపుతుంటాయి.ఒక పార్టీలో ఉన్న వ్యక్తులు...

Read More..

కాంగ్రెస్ గాలి తీసేసిన ప్రధాని నరేంద్ర మోడీ

దేశ వ్యాప్తంగా జరుగుతున్నా సార్వత్రిక ఎన్నికలు నాలుగో దశకి వచ్చేసాయి.ఇప్పటికే చాలా రాష్ట్రాలలో ఎన్నికలు పూర్తి కాగా త్వరలో నాలుగో దశలో మరికొన్ని స్థానాలలో ఎలక్షన్స్ జరగనున్నాయి.ఇదిలా ఉంటే ఈ ఎన్నికలలో రెండో సారి ప్రధాని పీఠం మీద కూర్చోవడానికి రెడీ...

Read More..

ఆయన్ను సాగనంపే వరకు బాబు ఊరుకునేలా లేడే ?

పరిపాలనలో రాజకీయ నాయకుల ప్రాధాన్యం ఈమేరకు ఉంటుందో అదే రేంజ్ లో అధికారుల పాత్ర కూడా ఉంటుంది.ఇందులో ఎవరెక్కువ ఎవరు తక్కువ అనే పంతాలకు పోకుండా రైలు పట్టాలు వలె పరిపాలనలో కలిసి వెళ్ళిపోవాలి.సాధారణంగా ఈ విధంగానే ఎక్కడైనా జరుగుతూ వస్తుంది.అయితే...

Read More..

కేసీఆర్ మౌనం వెనుక జగన్ ? అందుకేనా ఇదంతా !

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవాలని బలంగా కోరుకుంటున్న ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని అందరికి తెలుసు.ఏపీ ఎన్నికల సందర్భంగా జగన్ ఎన్ని రకాల సహాయ సహకారాలు చేయాలో అన్ని రకాలుగా సహాయపడ్డాడు.ఒకరకంగా...

Read More..

ఫణి తుఫాన్ ప్రభావం తో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం

ఉత్తరాంధ్ర పై ఫణి తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ ఫణి తుఫాన్ కారణంగా శ్రీకాకుళం,విశాఖపట్నం,విజయనగరం జిల్లాల్లో ఎన్నికల కోడ్ ను మినహాయిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...

Read More..

టీడీపీ పార్టీలో ముసలం మొదలైందంటున్న శ్రీకాంత్ రెడ్డి

టీడీపీ పార్టీలో ముసలం మొదలైంది అంటూ వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.శుక్రవారం నాడు ఆయన మీడియా తో మాట్లాడుతూ టీడీపీ పార్టీలో ముసలం మొదలైంది.ఈ నేపథ్యంలో ఆ పార్టీకి బైబై చెప్పేందుకు ఒక గ్రూప్ సిద్ధమైంది అంటూ ఆయన...

Read More..

తెలంగాణా ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన కోమటి రెడ్డి

తెలంగాణా ప్రభుత్వం,టీఆర్ఎస్ పార్టీ పై కాంగ్రెస్ సీనియర్ నేత కోమటి రెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు.ఇటీవల ఇంటర్ ఫలితాలలో విఫలమైనామంటూ 23 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య కు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో కోమటి రెడ్డి టీఆర్ఎస్...

Read More..

నోరు జారిన జేసీపై కేసు నమోదు

మన దేశంలో బలమైన రాజ్యాంగం ఉంది.ఆ రాజ్యాంగకు లోబడే ఎన్నికలు జరగాలి, పాలన సాగాలి.రాజ్యాంగం లోని ప్రతి నియమ నిబంధనను తప్పకుండా పాటించాల్సిందే.ఒకవేళ పాటించకుంటే శిక్షార్హులు అవుతారు.ఎన్నికల్లో పోటీకి ఇంత ఖర్చు అంటూ రాజ్యాంగంలో ఉంది.అయితే అంతకు మించి ప్రతి ఒక్కరు...

Read More..

ప్రధాని నరేంద్ర మోడీ పై పోటీకి నామినేషన్‌ వేసిన తెలుగు యువకుడు

దేశ ప్రధాని నరేంద్ర మోడీ రెండవ సారి కూడా అధికారం దక్కించుకునేందుకు శథవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు.గతంలో వచ్చిన స్థాయిలో మోడీకి సీట్లు వస్తాయా రావా అనే విషయమై చర్చ జరుగుతున్న ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు మాత్రం మోడీ పోటీ...

Read More..

బాబు కి ఆ భయం ! వారిపై 'సీక్రెట్' నిఘా ?

గెలుపు పై ప్రతి పార్టీకి ధీమా ఉంది.అలాగే ప్రతి పార్టీకి అనుమానం కూడా ఉంది.అదే సమయంలో హంగ్ వస్తుందన్న ఆందోళన కూడా ఉంది.అందుకే ప్రతి పార్టీ తమ తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాయి.వైసీపీ అధికారంలోకి వస్తుందన్న సర్వేలను చూసి బాబు...

Read More..

కష్టమంతా వారిదేనా ? జగన్ వారిని గుర్తించాడా ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అనే భావనలో ఉంది.గత ఎన్నికల్లో దొర్లిన అనేక తప్పులు ఈసారి మళ్ళీ రిపీట్ అవ్వకుండా జగన్ జాగ్రత్తపడ్డాడు.గత ఎన్నికాల్లోనే వైసీపీకి దక్కాల్సిన అధికారం తృటిలో తప్పుకుంది అనే భావన అందరిలోనూ ఉంది.మనమే గెలుస్తాం...

Read More..

జనసేనలో అలకలు, అగ్రహాలు ! పార్టీ వీడిన కీలక నేత

జనసేన పార్టీలో అప్పుడే లొల్లి మొదలయినట్టు తెలుస్తోంది.ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ? పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనే లెక్కలు తేలకముందే కొంతమంది కీలక నాయకులు పార్టీకి గుడ్ బాయ్ చెప్పి వెళ్లిపోవడం పార్టీలో కలకలం రేపుతోంది.దీనంతటికి కారణం పార్టీలో...

Read More..

అంత తొందర ఎందుకు ? వైసీపీ నాయకులకు క్లాస్ పీకిన జగన్

ఎన్నికల ఫలితాలు ఇంకా రాలేదు, ఏపీలో అధికారం ఎవరికి దక్కుతుందో తెలియదు, అసలు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో కూడా స్పష్టంగా చెప్పే పరిస్థితి లేదు.అయినా అప్పుడు తాము అధికారంలోకి వచ్చేసినట్టు, కీలకమైన పదవుల్లో తమను కూర్చోబెట్టిసినట్టు వైసీపీ నాయకులు,...

Read More..

నల్లత్రాచు ను పట్టుకున్న ప్రియాంక

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నల్ల త్రాచు ను పట్టుకున్న ఘటన యూపీ లో చోటుచేసుకుంది.యూపీ లోని రాయ్ బరేలి లో ప్రచారం కోసం అని వెళ్లిన ప్రియాంక అక్కడ పాములు పెట్టె వారితో మాట్లాడి వారు కష్ట...

Read More..

అలాంటి చిల్లర రాజకీయాలు జనసేన చేయలేదు

ఏపీలో ఎన్నికలు పూర్తి అయ్యి మూడు వారాలు కావస్తుంది.మెల్ల మెల్లగా రాజకీయ వేడి తగ్గుతుంది.అయితే ఫలితాల సమయంకు పరిస్థితి ఎలా ఉంటుందనే విషయమై ఎవరు ఊహించలేక పోతున్నారు.అయితే ఎవరి నమ్మకం వారిది అన్నట్లుగా అంచనాలు వేసుకుంటున్నారు. తాజాగా నరసాపురం నుండి వచ్చిన...

Read More..

స్వల్ప అస్వస్థత కు గురైన భట్టి విక్రమార్క

సిఎల్ఫీ నేత,కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది.వడదెబ్బ కారణంగా ఆయన అస్వస్థతకు గురవ్వడం తో ఖమ్మంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది.ఆయన గత నాలుగు రోజులుగా ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే...

Read More..

జనసేన అస్సలు తగ్గడం లేదే ! ఐదు ఎంపీ సీట్లు ఇంకా ? We

ఏపీలో అధికారం ఎవరికీ దక్కబోతోంది ? టీడీపీనా, వైసీపీనా అంటూ లెక్కలు బయటకి వస్తున్న తరుణంలో జనసేన పార్టీని ఎవరూ పరిగణలోకి తీసుకోవడమే లేదు.కొన్ని కొన్ని సర్వేలు టీడీపీ అధికారంలో రాబోతుంది అని చెబుతుండగా మరికొన్ని సర్వేలు మాత్రం వైసీపీ అధికారం...

Read More..

ఆయన చెప్పినట్టు చేస్తారా ? ఏం తమాషా చేస్తున్నారా ?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు ఎక్కడలేని కోపం పొంగుకొచ్చేస్తోంది.రాజకీయాల్లో అందరికంటే సీనియర్ ని, ప్రస్తుత ముఖ్యమంత్రిని తన మాటే ఇప్పుడు ఏపీ అధికారులు వినడంలేదు అన్న విషయాన్ని బాబు జీర్ణించుకోలేకపోతున్నాడు.ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యవహారం బాబుకి మింగుడుపడడంలేదు.ఆయన...

Read More..

వైసీపీ అధినేతకు ఏమైంది ? ఇంత సైలెంట్ అయ్యాడేంటి ?

ఒకవైపు చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు వరుస వరుసగా సమీక్షలు చేస్తూ, ఎన్నికల సంఘం, చీఫ్ సెక్రటరీ తదితరుల మీద ఆరోపణలు చేస్తూ, మరో పక్క జాతీయ రాజకీయాల వైపు ఇంకో అడుగు వేస్తూ మొత్తానికి చేయాల్సిన హడావుడి అంతా చేసేస్తున్నాడు.ఈ...

Read More..

టీడీపీ ఆశలపై జనం 'పసుపు కుంకుమ' జల్లేశారా ?

తెలుగుదేశం పార్టీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంపై పోస్టుమార్టం చేస్తోంది.రెండు రోజులుగా నియోజకవర్గాల వారీగా వివరాలు సేకరించి ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ చేస్తున్న అధినేత చంద్రబాబు తమకు ఏ పథకాలు మైలేజ్ తీసుకొచ్చాయి ? ఏ కారణాలతో టీడీపీకి...

Read More..

నెహ్రుని హంతకుడుగా అభివర్ణించిన ప్రధాని మోడీ

ప్రస్తుతం దేశం యావత్తు సార్వత్రిక ఎన్నికల మూడ్ లో ఉంది.ఇక అధికార, ప్రతిపక్షాలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయాలలో హీట్ పెంచుతున్నారు.బీజేపీ పార్టీని, ప్రధాని మోడీని ఎలా అయిన అధికారంకి దూరం చేయాలనే గట్టి పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ...

Read More..

రాహుల్..! నువ్వు భారతీయుడివేనా ?

కాంగ్రెస్ యువరాజు, ఎన్నికల ఫలితాలు అనుకూలిస్తే కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీకి ఇప్పుడు ఓ చిక్కొచ్చి పడింది.అసలు రాహుల్ నువ్వు భారతీయుడివేనా అంటూ కేంద్ర హోమ్ శాఖ నోటీసులు జరీ చేయడం కలకలం రేపుతోంది.రాహుల్ మీరు భారతీయుడా లేక బ్రిటన్ పౌరుడా...

Read More..

విడ్డూరం : మోడీ తరపున ప్రచారం చేస్తుందని కుక్కను అరెస్ట్‌ చేసిన పోలీసులు, బెయిల్‌కు నిరాకరణ

దేశ వ్యాప్తంగా పార్లమెంటుకు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెల్సిందే.ఎన్నికల సమయంలో అనేక చిత్ర విచిత్రాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి.ఎంతో మందిని పోలీసులు అనుమానంతో అరెస్ట్‌ చేయడంతో పాటు, వందల కోట్ల డబ్బును పోలీసులు పట్టుకున్నారు.ఇంకా కొన్ని ఏరియాల్లో వింత సంఘటనలు...

Read More..

ఆ 'లెక్కలు' తేల్చే పనిలో పడ్డ బాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి గెలుపు మీద ధీమా ఎక్కువగా కనిపిస్తోంది.ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం అంటూ పదే పదే చెబుతున్న బాబు అందుకు తగ్గట్టుగా కసరత్తు చేయడం ఇప్పుడు పార్టీలో చర్చగా మారింది.ఏపీలోని ప్రతి నియోజకవర్గం నుంచి...

Read More..

టీడీపీకి పవన్ మరీ ఇంత పెద్ద దెబ్బేసాడా ?

అధికారం తమకు దక్కకుండా పోతుందే అన్న బాధ టీడీపీ నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.ఇప్పుడు అధికారం దూరం అయితే మరో ఐదేళ్లపాటు అష్టకష్టాలు పడాల్సిందేనని, అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమని ఇప్పటి నుంచే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.ఇప్పుడు టీడీపీ నాయకులు ఏ...

Read More..

మంత్రి గారి మీటింగా ? అయితే ఏంటి ?

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు పాత ప్రభుత్వానికే అధికారం ఉంటుంది.కాకపోతే ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం మాత్రమే.అయితే గత కొద్ది రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబు కి చీఫ్ సెక్రటరీ ఎల్వీ ప్రసాద్ కి మధ్య పెద్ద యుద్ధమే...

Read More..

ఎస్ పి వై రెడ్డి కన్నుమూత..జనసేన పార్టీలో విషాదం!

నంద్యాల ఎంపీ ఎస్ పి వై రెడ్డి (69) మంగళవారం రాత్రి 9:30 ప్రాంతంలో మరణించారు.ఈయన గతకొంతకాలంగా కిడ్నీ,హృద్రోగ సమస్యలతో బాధపడుతున్నారు.ఈ నెల 3 వ తారీఖు నుంచి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.అప్పటి నుంచి...

Read More..

మా కొత్త నిర్ణయాలు... నరేష్‌ ప్యానల్‌పై ప్రశంసలు

పలు వివాదాల మద్య మా కొత్త మండలి కొలువైన విషయం తెల్సిందే.కొన్ని రోజుల క్రితం జరిగిన మా అధ్యక్ష ఎన్నికల్లో శివాజీ రాజా ప్యానల్‌పై సీనియర్‌ నటుడు నరేష్‌ ప్యానల్‌ గెలుపొందిన విషయం తెల్సిందే.నరేష్‌పై చాలా మంది నమ్మకాలు పెట్టుకున్నారు.శివాజీ రాజా...

Read More..

వారసుల 'పొలిటికల్ వార్' టీడీపీకి గుబులు పుట్టిస్తుందే !

అన్ని పార్టీలకంటే తెలుగుదేశం పార్టీలో వారసుల హవా మొదటి నుంచి కాస్త ఎక్కువగా కనిపిస్తూ ఉంది.ఇక ఎన్నికల్లో టికెట్ల కోసం వారసులు , వారి తండ్రులు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.ఏది ఏమైనా తమ వారసులకు టికెట్లు ఇవ్వాల్సిందే, లేకపోతే...

Read More..

జనసేన కాన్ఫిడెన్స్ మరీ ఓవర్ అవుతోందా ?

ఏపీలో ఎన్నికలు ముగిసినా రాజకీయ చర్చలకు ముగింపు మాత్రం రావడంలేదు.ఏ పార్టీకి ఆ పార్టీ గెలుపు తమదంటే తమదని చెబుతూ మెజార్టీ సీట్లు తామే సాధించబోతున్నాము అంటూ ప్రగల్బాలు పలుకుతున్నాయి.వైసీపీ అధికారంలోకి రాబోతుంది అంటూ అనేక సర్వే సంస్థలు కోడై కూశాయి.టీడీపీ...

Read More..

బాబు తీరుతో రాహుల్ గుర్రు ! కారణం ఇదే !

టీడీపీ అధినేత చంద్రబాబు కి ఒక్కొక్కరుగా అంతా దూరం అయ్యేలా కనిపిస్తున్నారు.శత్రువుల సంఖ్యను రోజు రోజుకి పెంచేసుకుంటున్న బాబు తీరు ఇప్పుడు పార్టీలో కూడా చర్చనీయాంశం అవుతోంది.ఇప్పటికే ఎన్డీయేకు దూరం అయ్యి మోదీ మీద విమర్శలు చేసి బాబు చాలానే నష్టపోయాడు,...

Read More..

వర్మ ప్రెస్ మీట్ వెనుక అంత 'చిచ్చు' ఉందా ?

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏది చేసినా , ఏది తీసినా అది మాత్రం ఏదో ఒక సంచలనం రేపుతోంది.వర్మ ఏరి కోరి మరీ వివాదాస్పదమైన సున్నితమైన అంశాలను ఎంచుకుని మరీ సినిమాలు తీస్తూ కాంట్రవర్సీ చేస్తుంటాడు.ఆ విధంగానే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’...

Read More..

బాబు అసలు భయం అదేనా ? కోర్టుల చుట్టూ తిరగక తప్పదా ?

ఓడలు బళ్లు, బళ్లు ఓడలు అవ్వడం అంటే ఏంటో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి బాగా తెలిసొచ్చినట్టుంది.వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి జైలు పక్షి అని, ప్రతి శుక్రవారం కోర్టులో హాజరు వేసుకుంటాడని, అవినీతి కేసుల్లో ముద్దాయిని ఇలా అనేక...

Read More..

కొత్త ప్రభుత్వానికి అన్ని చిక్కులేనా ? బాబు ఆ విధంగా ముందుకుపోయాడా ?

పాత ప్రభుత్వానికి రోజులు ముగిసిపోతున్నాయి.కొత్త ప్రభుత్వం ఏపీలో కొలువు తీరేందుకు అన్నిరకాల ఏర్పాట్లు చేసుకుంటోంది.అయితే ఇప్పుడిప్పుడే ఆర్థిక లోటు గురించి చర్చ మొదలయ్యి కొత్త ప్రభుత్వానికి వెన్నులో వణుకుపుట్టించే విధంగా కనిపిస్తోంది.దీనంతటికీ కారణం సరిగ్గా ఎన్నికల ముందు ఏపీ సీఎం చంద్రబాబు...

Read More..

పవన్ వద్దు.. వైసీపీ అభ్యర్థులే ముద్దు ! ఇదేంటి బాబు ?

అధికారం అనే దర్పం అంత తేలిగ్గా వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు.పదవిలో ఉన్న మజా అదేమరి.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు అలాగే అధికారానికి దూరం అయ్యేందుకు ఏ మాత్రం ఇష్టపడడంలేదు సరికదా, మీకు ఫలానా అధికారం లేదు అని ఆ...

Read More..

ఆయన చేసిన తప్పేంటి ? ఏపీలో సినీ పొలిటికల్ వార్ !

ఇప్పుడు ఏపీ లో ఏ పొలిటికల్ అప్డేట్ అయినా ఇప్పుడు హాట్ హాట్ గానే కనిపిస్తోంది.పోలింగ్ తేదీ ముగిసిన దగ్గర నుంచి ఏదో ఒక పొలిటికల్ ఇష్యుతో రాజకీయ రచ్చ జరుగుతోంది.ఏపీలో అసలు ప్ర‌జాస్వామ్యం ఉందా ? అంటూ అధికార టీడీపీ...

Read More..

లగడపాటి సర్వే అసలు లెక్కేంటి! టీడీపీ గెలవబోతుంది అని చెప్పినట్లే కదా

ఎన్నికలలో కచ్చితమైన సర్వేలతో రాజకీయాలకి అతీతంగా ఎప్పుడు హాట్ టాపిక్ అయ్యే వ్యక్తి లగడపాటి రాజగోపాల్.తెలంగాణా ఎన్నికల ముందు వరకు లగడపాటి సర్వే అంటే కచ్చితంగా అది వాస్తవం అవుతుంది అని అందరూ నమ్మేవారు.అయితే తెలంగాణ ఎన్నికలలో లగడపాటి సర్వేకి విరుద్ధంగా...

Read More..

నాకు అది .. నీకు ఇది ! అప్పుడే పంపకాలు మొదలెట్టేశారే !

రాజకీయ నాయకుల్లో అందరూ ప్రజాసేవే పరమార్ధంగా పనిచేస్తారంటే పొరపాటే.పదవులు, ఆదాయ వనరులు ఇలా అన్నిటిలో లాభపడాలని చూస్తుంటారు.ఎప్పటి నుంచో ప్రతిపక్షంలోనే కూర్చుని ఖర్చే తప్ప ఆదాయం లేకుండా గెంతుకొచ్చిన వైసీపీ నాయకులు కొందరు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రాబోతోంది అనే సంకేతాలు...

Read More..

ఆ విషయం చెప్పండమ్మా : కేసీఆర్ కు ఐటీ నోటీసులు ! ఆ ఎమ్యెల్యేలకు కూడా

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది.ఇప్పటికే ఏపీలో టీడీపీ నాయకులే టార్గెట్ గా ఐటీ శాఖ దాడుల మీద దాడులు నిర్వహించి కలకలం రేపిన సంగతి తెలిసిందే.తాజాగా ఇప్పుడు...

Read More..

అటా ? ఇటా ? ఎటు దూకుదాం ! జనసేన లో ఒకటే కన్ఫ్యూజన్ ?

ఏం ఎన్నికలో ఏంటో కానీ అందరిని ఒకటే టెన్షన్ , కన్ఫ్యూజన్ కి గురిచేస్తున్నాయి.ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనే టెన్షన్ సామాన్య జనం నుంచి బడా నాయకుల వరకు ఎవరికీ అంతు చిక్కడంలేదు.అసలు ఏపీలో టీడీపీ, వైసీపీ లలో స్పష్టంగా అధికారంలోకి...

Read More..

బాబుకి ఝలక్ ఇవ్వనున్న సొంత జిల్లా...???

ఏపీలో ఎన్నికలు ముగిసిపోయాయి ఫలితాలు ఎప్పుడెప్పుడా అంటూ తీవ్ర ఉత్ఖంటతో పార్టీల నేతలు, ప్రజలు ఎదురు చూపులు చూస్తున్నారు.మరో పక్క వైసీపీ పార్టీ తమదే అధికారం అనే ధీమా తో ఉంటూ టీడీపీ పై మాటల యుద్దమే చేస్తోంది.ప్రతీ చోటా మాదే...

Read More..

టి.కాంగ్రెస్ కు ట్రీట్మెంట్ ? మార్పు తప్పదా ?

ఇప్పటికే ఏపీలో చతికిలపడ్డ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనూ అదే పరిస్థితిలో ఉండడంతో హై కమాండ్ పూర్తిస్థాయిలో దృష్టిపెట్టింది.ఇప్పటివరకు చూసి చూడనట్టు వదిలేశామని ఇక ఇలాగే వదిలేస్తే చేతులు కాలడం ఖాయం అనే నిర్ణయానికి వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని చూస్తోంది.అందులో భాగంగానే...

Read More..

బాబుకి వారు టచ్ లో లేరా ? ఇదేదో అనుమానంగా ఉందే ?

ఏంటో ఎన్నికల ముందు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంపింగ్ చేసేవారు ఎక్కువగా కనిపిస్తుంటారు.పోలింగ్ అయిపోయాక ఆ సందడి పెద్దగా కనిపించదు.కాకపోతే ప్రత్యర్థి పార్టీలను బలహీనం చేసేందుకు ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్యెల్యేలను ఇంకో పార్టీలో చేర్చుకుంటూ ఉంటారు.ప్రస్తుతానికైతే...

Read More..

జగన్ అనే నేను: అలా ముహూర్తం ఫిక్స్ చేయడానికి కారణం ఇదేనా ?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను ఏపీ ముఖ్యమంత్రిగా … ఇదే ప్రసంగాన్ని చదవాలని వైసీపీ అధినేత ఎప్పటి నుంచో కలలుకంటున్నాడు.ఆ కల సాకారం చేసుకునేందుకు అనేక కష్టనష్టాలను ఎదుర్కుంటూ మొండిగా ముందుకు వెళ్ళాడు.ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగిపోయాయి.ఫలితాల కోసమే...

Read More..

పాపం వీరి బాధ ఎవరూ పట్టించుకోరా ? ఇంత కన్ఫ్యూజ్ చేస్తారా ?

ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ అధికారం చేపడుతుంది అనే విషయంలో స్పష్టమైన క్లారిటీ ఎవరికీ రావడంలేదు.ఎందుకంటే గ్రౌండ్ లెవల్లో రిపోర్ట్ ఎలా ఉన్నా పైకి మాత్రం తామే అధికారంలోకి రాబోతున్నాము అనే ధీమాను ప్రతి పార్టీ వ్యక్తం చేస్తూ కింది...

Read More..

'రాజకీయ చిలక' పలుకులు : జనసేన గెలిచే సీట్లు ఇవేనట !

రాజకీయ జోస్యం చెప్పడంలో ఎప్పుడూ ముందుండే ఆంధ్ర ఆక్టోఫస్ లగడపాటి రాజగోపాల్ ఏపీ ఎన్నికల్లో కూడా తన సర్వే ఫలితాలను కొద్ది కొద్దిగా లీకులు ఇస్తున్నాడు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలల్లో లగడపాటి జోస్యం ఫలించకపోగా ఆయన బెట్టింగ్ రాయుళ్ల కోసమే తప్పుడు సర్వే...

Read More..

టీడీపీకి దెబ్బేసింది వారేనా ? నిజమేనా ?

టీడీపీ పరిస్థితి ఎందుకు ఇలా అయ్యింది ? అధినేత చంద్రబాబు మదిలో ప్రతి క్షణం మెదులుతున్న ప్రశ్న ఇదే.దీనికి కారణం ఏంటి ? ఎవరి తప్పిదం వల్ల ఇలా జరిగింది ? ఏపీని బాగానే అభివృద్ధి చేసాం ! ఎప్పుడూ లేనంత...

Read More..

మంత్రి పదవులపై జగన్ కొత్త ప్లాన్ ? ఇలా అయితే వారికి ఇబ్బందే

ఆలూ లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అనే సామెత ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది.ఇంకా ఎన్నికల ఫలితాలు రాలేదు కానీ అప్పుడు తమకు మంత్రి పదవి కావాలంటే తమకు మంత్రి పదవి కావాలంటూ ఆశావాహులు జగన్...

Read More..

'జెర్సీ' సూపర్‌ హిట్‌.. ఇంకా ఆందోళనలోనే బయ్యర్లు

నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ చిత్రం వారం రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.భారీ అంచనాల నడుమ రూపొందిన జెర్సీ చిత్రం విడుదలైన తర్వాత విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.సినిమాకు మొదటి నుండి కూడా మంచి టాక్‌ ఉన్న కారణంగా మొదటి రోజు...

Read More..

ఏపీలో రాష్ట్రపతి పాలనకు రంగం సిద్ధమయ్యిందా ?

ఏపీలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది ? ఏ ప్రభుత్వం వస్తే పరిపాలన మెరుగ్గా ఉంటుంది ఇలా అనేక విషయాల గురించి అటు నాయకులు ఇటు ప్రజలు టెన్షన్ పడుతుంటే కేంద్రం మాత్రం మరోలా ఆలోచిస్తోంది.మరో 25 రోజుల్లో ఏపీలో కొత్త...

Read More..

టీఆర్ఎస్ పరువు పోయిందా ? ప్రభుత్వం పై ఈ ఆగ్రహ జ్వాలలేంటి ?

ఎప్పుడూ క్లిన్ ఇమేజ్ తో ఎదురు వారికి నీతులు చెప్పడమే తప్ప చెప్పించుకోవడం తమకు చేతకాదు అన్న నైజం లో ఉండే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వరంలో ఇప్పుడు తేడా కనబడుతోంది.గతంలో కంటే ఇప్పుడు తెలంగాణ లో పరిపాలన బాగుంటుంది అని...

Read More..

'పవర్' పాలిటిక్స్ : ఏపీలో ముదిరిన ఆధిపత్య పోరు

రాజకీయం అంటే ఆ మజానే వేరు.తమకున్న విశిష్ట అధికారాలతో తాము చెప్పిందే వేదం అన్నట్టుగా పరిపాలన చేస్తూ ఉంటారు.రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే అధికారులు పనిచేస్తూ జీ హుజూర్ అనే పరిస్థితిలో ఉంటారు.ఎక్కడికెళ్లినా ప్రత్యేకమైన ప్రోటోకాల్ ఉంటుంది.ఇలా చెప్పుకుంటూ వెళ్తే రాజకీయాల మీద...

Read More..

పవన్ కళ్యాణ్ కి ఆ నేత షాక్ ఇస్తారా...???

ఏపీలో సీఎం పీఠం దక్కేది ఎవరికో తెలియడానికి ఇంకా నెలరోజుల సమయం ఉంది.ఇప్పటికే పలు సర్వేలు సైతం జగన్ సీఎం అవ్వడం పక్కా అని తేల్చేశాయి.చంద్రబాబు ప్రతిపక్ష నేతగా కూర్చోవడం ఖాయమని తేలడంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు మారిపోయాయి.ఇక జనసేన పరిస్థితి...

Read More..

వివి ప్యాట్ లెక్కింపుపై కోర్ట్ కి ఎక్కిన చంద్రబాబు! 21 పార్టీలని ఒప్పించాడు

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికలు జోరు కొనసాగుతుంది.ఇప్పటికే మూడు దశల పోలింగ్ పూర్తయిపోయింది.ఇక ఈ ఎన్నికల లో అన్ని పార్టీలు తమ సత్తా చాటే ప్రయ్యత్నం చేస్తున్నాయి.ఇక ఈవీఏంల పనితీరుపై ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా విమర్శలు చేస్తున్నాయి.పదేళ్ళుగా ఈవీఏంల ద్వారానే ఎన్నికల...

Read More..

వారు 'హ్యాండ్' ఇస్తారని తెలిసినా బాబు వదలడంలేదే ?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏమి చేసినా అందులో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుందని తెలుగు తమ్ముళ్లు ఎక్కువగా నమ్ముతుంటారు.బాబు ఏది చేసినా లోక కళ్యాణం కోసమే అన్నట్టుగా భ్రమింపచేయడంలో ఆయన సిద్ధహస్తుడు.బీజేపీతో పొత్తు చారిత్రాత్రమక అవసరం అంటూ ఆయన పాలన...

Read More..

టీడీపీలో వారసుల రాజకీయం! గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయంటే

ఈ సారి ఏపీలో అధికార పార్టీ టీడీపీ నుంచి రాజకీయ వారసులు ఎక్కువ సంఖ్యలో అరంగేట్రం చేసారు.కుటుంబ రాజకీయ వారసత్వం కొనసాగించడానికి ఆసక్తి చూపిస్తూ ప్రజాక్షేత్రంలోకి దిగారు.అయితే కుటుంబానికి ఉన్న రాజకీయ నేపధ్యం.ప్రజలలో పలుకుబడి వారికి భాగా కలిసి వస్తుందనే నమ్మకంతో...

Read More..

వైసీపీని జనసేన 'గోదాట్లో' ముంచడం ఖాయమేనా ?

ఈ ఎన్నికల్లో విజయం తమనే వరించబోతోంది అన్న ధీమాలో ఉన్న వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు జనసేన పార్టీ కంటిమీద కునుకే లేకుండా చేస్తోంది.జనసేన గెలిచే సీట్లు అంతంతమాత్రంగానే ఉన్నా ఆ పార్టీ ప్రభావం , ఆ పార్టీ చీల్చే ఓట్లు...

Read More..

టీఆర్ఎస్ కు 'స్థానికం'గా ఎదురుదెబ్బ తప్పదా ?

తెలంగాణాలో అధికార పార్టీ హవాకు అడ్డుకట్టే లేదు అన్నట్టుగా పరిస్థితి ఉంది.అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని సత్తా చాటిన టీఆర్ఎస్ అదే దూకుడు కొనసాగిస్తూ తెలంగాణాలో విపక్షం అనేది లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తోంది.దీనిలో భాగంగా ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్యెల్యేలను కారెక్కిస్తూ ప్రతిపక్షాలను...

Read More..

ఆ 'లెక్క' తేల్చండి ! అభ్యర్థులను భయపెడుతున్న ఈసీ

ఏపీలో పోలింగ్ ముగిసిపోయింది.ప్రధాన పార్టీలన్నీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ ముందుకు వెళ్లాయి.ఆ తంతు కాస్తా ఏప్రియల్ 11 వ తేదీతో ముగిసిపోయింది.ఇప్పుడు మే 23 వ తేదీ ఎప్పుడు వస్తుందా...

Read More..

ఐఏఎస్ ల దెబ్బ చంద్రన్నకి ఈ సారి గట్టిగా తగులుతుందా!

ఏపీ రాజకీయాలలో కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ జోక్యంపై పదే పదే విమర్శలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం ఏపీ చీఫ్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై పదే పదే విమర్శలు చీస్తున్నారు.జగన్ అవినీతి కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి సిఎస్ గా...

Read More..

చంద్రబాబు గారి జాతీయ రాజకీయం వెనుక అసలు కథ ఇదే

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా దేశ రాజకీయాలపై ద్రుష్టి పెట్టి ఏకంగా ప్రధాని మోడీని గద్దె దించాలనే గట్టి పట్టుదలతో ప్రయత్నం చేస్తున్నాడు.ఇందులో భాగంగా తనని ఏ మాత్రం పట్టించుకోని నార్త్ ఇండియా వెళ్లి...

Read More..

ముగిసిన మూడో దశ పోలింగ్

లోక్ సభ ఎన్నికలలో భాగంగా బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మినహా మిగిలిన రాష్ట్రాలలో జరిగిన మూడో దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి.అక్కడక్కడ చెదురు మదురు సంఘటనలు మినహా అన్ని చోట్ల సక్రమంగా పోలింగ్ జరిగినట్లు సీనియర్ డిప్యూటి ఎలక్షన్ కమిషనర్ ఉమేష్‌...

Read More..

ఈ గజిబిజి పాలిటిక్స్ జనసేనకు అర్ధం కావడంలేదా ?

పాలిటిక్స్ అంటేనే గజిబిజి గందరగోళం ! రకరకాల మనుషులు రకరకాల ఎత్తుగడలు, వెన్నుపోట్లు, అలకలు ఇవన్నీ నిత్యం చూడాల్సిన అంశాలే.రాజకీయాలంటే పైకి కనిపిస్తున్నంత ఈజీగా అయితే ఉండవు.జనం నాడి ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో ఎవరికీ అంతుపట్టదు.ఈ విషయం ఇప్పుడు ఏపీ...

Read More..

మొత్తం మీరే చేశారు ! వారిపై బాబు ఆగ్రహం ?

ఏపీని ఎన్నిరకాలుగా అభివృద్ధి చేయాలో అన్నిరకాలుగా అభివృద్ధి చేశాం ! ఆర్థికంగా ఎంత లోటు బడ్జెట్ ఉన్నా అనేక ప్రజాసంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలు ఎక్కడా ఇబ్బందిపడకుండా చూసుకున్నాం.ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయనంత స్థాయిలో ఏపీని అభివృద్ధి చేస్తే, ఇప్పుడు...

Read More..

గెలుపుపై ఎవరికీ నమ్మకం లేదా ? అందుకేనా ఈ జాగ్రత్తలు ?

హోరాహోరీగా సాగిన ఏపీ ఎన్నికల్లో గెలుపు పై ప్రతి పార్టీ పైకి ధీమా వ్యక్తం చేస్తూనే , అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నాయి.పార్టీ శ్రేణులకు ధైర్యం నూరిపోయడానికి మెజార్టీ సీట్లు మనకే వస్తాయంటూ పదే పదే ప్రకటనలు చేస్తున్నాయి.ఏ పార్టీకి కూడా...

Read More..

జెడ్పీ ఎన్నికలలో ఏకగ్రీవం టీఆర్ఎస్ వ్యూహం! కాంగ్రెస్ ఆ అవకాశం ఇస్తుందా

జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకి రంగం సిద్ధం అయ్యింది.నామినేషన్ల ప్రక్రియ షురూ అయ్యింది.ఇక టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే జిలా, మండల పరిషత్ ఎన్నికలపై పూర్తి స్థాయిలో ద్రుష్టి సారించడంతో పాటు ఇప్పటికే టీఆర్ఎస్ జెడ్పీ, ఎంపీ చైర్ పర్శన్ లని ఫైనల్...

Read More..

తెలంగాణాలో కాంగ్రెస్ కి మరో ఎదురుదెబ్బ ! త్వరలో టీఆర్ఎస్ గూటికి గండ్ర!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేసి, ఆ పార్టీ శాశనసభ పక్షంని టీఆర్ఎస్ లో విలీనం చేసుకోవాలనే కేసీఆర్ టార్గెట్ కి దగ్గర అవుతున్నారు.కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే పదిమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరేందుకు రెడీ అవగా, మరో...

Read More..

ఎన్నికల బరిలో బాక్సర్ విజేందర్! కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ

ఇప్పటికే చాలా మంది క్రీడాకారులు, సినీ ప్రముఖులు రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి తమ ఐడెంటిటీ చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.రీసెంట్ గా గౌతం గంబీర్ బీజేపీ పార్టీలో చేరారు.చాలా మంది క్రీడాకారులు జాతీయ పార్టీలలో కీలక నేతలుగా చలామణి అవుతున్నారు.ఇదిలా ఉంటే తాజాగా...

Read More..

పవన్ సైలెంట్ అయిపోయినట్టేనా ? కారణం అదేనా ?

ఏపీ రాజకీయాల్లోకి ఎంత దూకుడుగా వచ్చాడో ఎన్నికలయ్యాక అంతకంటే స్పీడ్ గా సైలెంట్ అయిపోయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ఏపీ రాజకీయాల్లో నిత్యం చర్చ నడుస్తూనే ఉంది.అసలు తాను అధికారం రాజకీయాల్లోకి రాలేదని, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు...

Read More..

జనసేన ఎఫెక్ట్ టీడీపీకి తగిలిందా ? లెక్కలు వేస్తున్న బాబు

ఏపీలో జరిగిన ముక్కోణపు ఎన్నికల పోటీలో గెలుపు ఎవరి పక్షాన ఉంది అనే డైలమా ప్రతి పార్టీలో ఉన్నా, అధికారం మాదంటే మాది అంటూ వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు లెక్కలతో సహా చెబుతున్నాయి.కానీ ఓటరు తీర్పు మాత్రం తెలిసేది మే...

Read More..

టీఆర్ఎస్ లోకి వలసలు ! కేసీఆర్ అసలు ప్లాన్ ఇదా ?

తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి ఉదృతంగా సాగిన నాయకుల వలసలపై పెద్ద ఎత్తున చర్చ నడించింది.ఇతర పార్టీల్లో కీలమైన నాయకులు అనుకున్న వారందరిని కారెక్కించడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యాడు.ఇక తెలంగాణాలో టీఆర్ఎస్ అధికారంలోకి కూడా వచ్చేసింది.కొత్త ప్రభుత్వం ఏర్పడిన...

Read More..

చేతులెత్తేసిన జనసేనాని..సూక్తులు చెప్తున్నాడే...!!!

ఎన్నికలు అవ్వగానే ఓటింగ్ సరళిని బట్టి ఏ పార్టీకి ఆ పార్టీ తాము గెలుస్తామా, ఓడిపోతామా అనే పిక్చర్ క్లియర్ కట్ గా అర్థమవుతుంది.అయినా సరే మా గెలుపు తధ్యం అనే వ్యాఖ్యలు చేస్తారు ఇవన్నీ సహజమే.కానీ ఎన్నికలు అయిన సమయం...

Read More..

మంగళగిరిలో 15 వేల మెజారిటీ..ఎవరికో తెలుసా..???

ఏపీలో ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయోనని అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు.ఎన్నికలు రావడం , పోలింగ్ జరగడం, వైసీపీ అధికారంలోకి వస్తుందని విశ్లేషకులు, కొన్ని సర్వే సంస్థలు చెప్పడం అందరికి తెలిసిన విషయమే.అయితే ఇప్పుడు అందరి చూపు ఏపీలో హాట్ సీట్...

Read More..

బండ్ల గణేష్ కి జ్ఞానోదయం అయ్యింది! అందుకే రాజకీయాలకి దూరం అని ప్రకటన

తెలంగాణలో ఎన్నికల ముందు రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన సినీ నిర్మాత బండ్ల గణేష్.తన అతి తెలివిని ఇండస్ట్రీలో లానే రాజకీయాలలో కూడా చూపించే ప్రయత్నం చేసాడు.ఎన్నికల ముందు మీడియాకి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపుపై...

Read More..

ఓడిస్సాలో తెలుగు ఓటర్లని ఆకట్టుకోవడానికి బీజేపీ అభ్యర్ధి కొత్త ఎత్తులు

లోక సభ ఎన్నికలు హడావిడి దేశం అంతా ఇప్పుడు మంచి ఆసక్తికరంగా ఉంది.ఇక ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్ధులు ప్రజలని ఆకర్షించడానికి ఎలాంటి జిమ్మిక్కులు చేస్తూ ఉంటారో సోషల్ మీడియాలో తెలిసిపోతూ ఉంటుంది.ఒక్కో అభ్యర్ధి ప్రజలని ఆకట్టుకోవడానికి ఒక్కో పంథా ఎంచుకుంటాడు.ఇప్పుడు...

Read More..

ప్రియాంకా పోటీపై రాహుల్ నిర్ణయమే ఫైనల్! ఆమె డిసైడ్ చేసేసింది

లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్ధి రాహుల్ గాంధీకి తోడుగా అతనిని గెలిపించి ప్రధాని చేయాలనే లక్యం‌ తో చెల్లి ప్రియాంకా వాద్రా కూడా రాజకీయ ప్రస్తానం మొదలెట్టింది.ఎఐసిసి ప్రధాన కార్యదర్శిగా బాద్యతలు తీసుకొని కాంగ్రెస్ గెలుపు కోసం...

Read More..

గెలుపుపై ఆశలు వదులుకున్న జనసేనాని! కింగ్ మేకర్ గా అయ్యేందుకే

తాజాగా జరిగిన ఎన్నికలలో అధికార, ప్రతిపక్ష పార్టీలకి కంటి మీద కునుకు లేకుండా చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత కొంత విరామం తీసుకొని తాజాగా మళ్ళీ మీడియా ముందుకి వచ్చాడు.ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్ధులతో సమీక్ష సమావేశం...

Read More..

పాకిస్తాన్ ని పొగిడి భారత్ ని తిట్టిన కాంగ్రెస్ సీనియర్ నేత! ఆర్మీకి అవమానం

సరిహద్దులో పాకిస్తాన్ ఎప్పటికప్పుడు ఒప్పందాలు అతిక్రమించి భారత్ పై కాల్పులు జరుపుతూ ఆర్మీ, ప్రజల ప్రాణాలు పోవడానికి కారణం అవుతుంది.మరో వైపు టెర్రరిస్ట్ లని పెంచి పోషిస్తూ, వారిని ఇండియాపైకి పంపిస్తూ కుట్రలు చేస్తుంది.ఇక పాకిస్తాన్ కుట్రపూరిత వ్యక్తిత్వం గురించి ప్రపంచం...

Read More..

ఆర్జీవి పరువు తీసిన ఊర్మిళ! అతనెవరో కూడా తెలియదు

ఊర్మిళా అంటే తెలుగు ప్రేక్షకుల పెద్దగా తెలియకపోవచ్చు కాని ఆర్జీవి రంగీలా అంటే మాత్రం అందరికి వెంటనే గుర్తుకొస్తుంది.రామ్ గోపాల్ వర్మ సినిమాలతో సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా సూపర్ క్రేజ్ సొంతం చేసుకొని గ్లామర్ హీరోయిన్ గా...

Read More..

అధికారంలోకి వస్తే ముందు మోడీ అంతు చూస్తా! రాహుల్ సంచలన వాఖ్యలు

దేశం అంతా ఇప్పుడు లోక్ సభ ఎన్నికల వైపు చూస్తుంది.అధికార పార్టీ బీజేపీని ఎలా అయినా ఈ సారి గద్దె దించి తాను ప్రధాని పీఠం మీద కూర్చోవాలని రాహుల్ గాంధీ కలలు కంటున్నారు.ఇంతకాలం రాజకీయాలలో పప్పు అనే ముద్రతో కొంత...

Read More..

బాబు 'రహస్యం' తో ఇబ్బందిపడుతున్న అధికారులు ?

ఏపీలో ఎన్నికలు అయిపోయాయి.ఇక మిగిలింది రిజల్ట్స్ రావడం ఒక్కటే మిగిలి ఉంది.ఈ లోపున జరగాల్సిన గొడవంతా జరిగిపోతూనే ఉంది.అసలు మీరు సమీక్షలు, సమావేశాలు నిర్వహించే అధికారం లేదు అంటూ బాబు ని ప్రశ్నిస్తోంది వైసీపీ.అయితే మా ప్రభుత్వానికి ఇంకా చాలా రోజులు...

Read More..

తెలంగాణ గెడ్డ మీద జనసేన జెండా ఎగరబోతుందా! పవన్ కళ్యాణ్ ప్రణాళిక

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకి రంగం సిద్ధం అయ్యింది.ప్రధాన పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలలో గెలవడం ద్వారా బలం నిరూపించుకోవాలనే లక్ష్యంతో ఉన్నాయి.మరో వైపు అధికార పార్టీ టీఆర్ఎస్ స్థానిక సంస్థలు అన్ని గెలిచి క్లీన్ స్వీప్ చేయడం ద్వారా ఏకచత్రాధిపత్యం...

Read More..

టీడీపీకి దెబ్బేసింది వారసులేనా ?

తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు తీవ్రంగా చర్చ జరుగుతున్న అంశం ఏదైనా ఉందా అంటే అది టీడీపీ ఈ ఎన్నికల్లో ఎందుకు వెనకబడింది అనే విషయమే.టీడీపీ అధినాయకుడి కూడా ఈ విషయం నిద్ర పట్టనీయడంలేదు.విభజన కష్టాల్లో ఉన్న ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి...

Read More..

లక్ష్మీనారాయణకు వైసీపీ ఆఫర్ అందిందా ? ఆ తరువాత ఏమైందంటే ?

కొద్ది రోజులుగా వైసీపీ – జనసేన పార్టీలో కీలక వ్యక్తులుగా ఉంటున్న విజయసాయిరెడ్డి , సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మధ్య ట్విట్టర్ వేదిక గా రాజకీయ యుద్ధం జరుగుతోంది.ఆ యుద్ధం మరింత ముదిరి ఒకరి లెక్కలు మరొకరు సరిచూసుకుంటున్నారు.ఇప్పుడు వైసీపీ...

Read More..

ఏపీలో 'హంగ్' తప్పదా ? జనసేన కి అంత నమ్మకం ఏంటో ?

ఏపీలో పదుల సంఖ్యలో సీట్లు సాధించే అంతా స్టామినా లేకపోయినా జనసేన పార్టీ ప్రభావం మాత్రం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.జనసేన పార్టీ ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీ పార్టీల ఓటు బ్యాంకు ను మాత్రం బాగా ప్రభావితం చేసిందనే చెప్పుకోవాలి.జనసేన...

Read More..

జగన్ సొంత సర్వేలో ఇలా తేలిందా ? ఓహో

ఎదో చిన్నా చితకా గొడవలు తప్ప ఏపీలో ఎన్నికలయితే ప్రశాంతంగా జరిగినట్టే చెప్పుకోవాలి.ఆ ఎన్నికల రిజల్ట్ మాత్రం దగ్గర్లో కాకుండా దూరంగా జరిపేసారు అనే బాధ అన్ని పార్టీల్లో ఉంది.ఎందుకంటే అప్పటివరకు ఆ టెన్షన్ భరించడం ఎవరికీ సాధ్యం కావడంలేదు.అందుకే ఎన్నికల...

Read More..

జిల్లా చైర్మన్ లని ఫైనల్ చేస్తున్న కేసీఆర్! ఎన్నికలకి ముందే గెలుపుపై ధీమా

తెలంగాణలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యాయి.ఇక త్వరలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకి రంగం సిద్ధం అయ్యింది.ఈ సారి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండటం వలన, అలాగే ప్రధాన ప్రత్యర్ధి అయిన కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చే...

Read More..

పవన్ కళ్యాణ్, బాబు మధ్య బంధం మళ్ళీ చిగురిస్తుందా! రాజగురువు సాక్షిగా ఒకటిగా

ఎన్నికల ముందు ఏపీ రాజకీయాలు ఎంత సంచలనంగా మారాయో అందరికి తెలిసిందే.గత ఎన్నికలలో టీడీపీకి సపోర్ట్ చేసి తరువాత బయటకి వచ్చి అధికార పార్టీ టీడీపీ మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ మీద దారుణ వాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ ని...

Read More..

ఈ ఎన్నికల్లో ఆ గ్లామర్ పనిచేయలేదా ?

తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సినీ తారలు ప్రచారానికి వాలిపోతుంటారు.ఆయా పార్టీలు , అభ్యర్థుల తరుపున వకాంతా పుచ్చుకుంటారు.భారీ భారీ సినీ డైలాగులు చెప్తూ అభిమానులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.అంతిమంగా తాము ప్రచారం చేసిన అభ్యర్థి గెలిచేలా శతవిధాలా ప్రయత్నిస్తుంటారు.రాజకీయ పార్టీలు...

Read More..

చంద్రబాబు ని ఫాలో అవుతున్న జనసైనికులు

జనసేన పార్టీ ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తుంది.రికార్డులు తిరగరాస్తుంది.అంటూ మొదట్లో సోషల్ మీడియాలో హల్చల్ చేసిన జనసైనికులు ఒక్కసారిగా తమ వాయిస్ మార్చుకున్నారు.తానొక పక్కా పొలిటీషియన్ అని అందుకు తానేమి తీసిపోనని అతి తక్కువ కాలంలో ప్రూఫ్ చేసుకున్న పవన్ కళ్యాణ్...

Read More..

జనసేన - వైసీపీ ట్వీట్ వార్ సరే! ఎవరి లెక్క నిజం అవుతుంది

ఏపీలో సార్వత్రిక ఎన్నికల అద్యయనం ముగిసిపోయింది.ఇక రాజకీయ పార్టీలు ఎన్నికలలో ప్రజల తీర్పుని తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ ఈ ఎన్నికలలో ప్రజా తీర్పు తమకే అనుకూలంగా ఉంటుంది అని ఎన్నో నమ్మకాలు పెట్టుకుంది.ఇక అధికార పార్టీ వైసీపీ కూడా...

Read More..

హార్దిక్ తన స్వార్ధం కోసం ఏమైనా చేస్తాడు అంటున్న అతను! అందుకే కొట్టానని ప్రకటన

గుజరాత్ లోని కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పటీదార్ ఉద్యమ నేత కాంగ్రెస్ నాయకుడు హార్దిక్ పటేల్ ని సభలో ప్రసంగిస్తూ ఉండగా ఓ వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి అతనిని లాగి పెట్టి కొట్టాడు.ఆ తరువాత కాంగ్రెస్...

Read More..

లంచగొండి ఓటర్ పై సుప్రీం కోర్ట్ విచారణ! ఇకపై శిక్షలు తప్పవా

ఇండియాలో ఎన్నికలు అంటే డబ్బు ప్రవాహం ఉండాల్సిందే.లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే రాజకీయ నాయకులు ప్రజలకి డబ్బులు పంచడానికి కోట్ల రూపాయిలు సిద్ధం చేసుకోవాల్సిందే.పార్టీ అభ్యర్ధులు డబ్బులు ఇస్తామని ఇవ్వకపోతే వేరొక పార్టీకి ఓటేయడానికి ఓటర్స్ ఏ మాత్రం...

Read More..

తెలంగాణలో కాంగ్రెస్ జెండా పీకేయడమేనా ! టీఆర్ఎస్ దెబ్బకి కాంగ్రెస్ భూస్థాపితం

తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పై మొదలెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ అంకం తుది దశకి వస్తుంది.తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ తరుపున మొత్తం 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు.అయితే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరుపున...

Read More..

ఏపీలోనే ఇలా ఎందుకు జరిగిందబ్బా ? బాబు ని వేధిస్తున్న ప్రశ్న

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల నిర్వహణ తీరుని తప్పుపడుతూ, ఈవీఎం లలో మోసాలు జరుగుతున్నాయి అంటూ దేశమంతా తిరుగుతూ అల్లరి అల్లరి చేస్తున్నాడు.ఈవీఎం లలో ప్రొగ్రమింగ్ మార్చేశారని, అసలు పెద్ద పెద్ద దేశాల్లో కూడా బ్యాలెట్ పేపర్ వినియోగిస్తుంటే ఈ...

Read More..

వైసీపీ గ్రౌండ్ రిపోర్ట్ ఇదేనా ? భారీగా అంచనాలు పెంచేసిందా ?

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గెలుపు ధీమా ఎక్కువగా కనిపిస్తోంది.కింది స్థాయి కార్యకర్త నుంచి జగన్ వరకు అంతా తమదే అధికారం అన్న ధీమా కనిపిస్తోంది.దీనంతటికి కారణం ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువగా పోల్ అవ్వడమే అని తెలుస్తోంది.వైసీపీ కూడా ఏపీలోని...

Read More..

ఆ టికెట్ కోసం బాలయ్య కుటుంబంలో అంత గొడవ జరిగిందా ?

రాజకీయం రాజకీయమే , కుటుంబ బంధాలు కుటుంబ బంధాలే.రెండు ఒకే గాటిన కట్టడం కుదరదు.ఇవి రెండు వేరు వేరు.ఈ రెండు దారులు కలిస్తే ఆ కుటుంబంలో విబేధాలు తప్పవు.ఈ విషయం అనేక సందర్భాల్లో రుజువు అయ్యింది.ఇప్పుడు చంద్రబాబు, బాలయ్య కుటుంబాల్లో ఇటువంటి...

Read More..

మోడీ పరిపాలన భారత్ లో పత్రికా స్వేచ్చ హరించిపోయింది అంటున్న ఆ నివేదిక

ప్రతీకా స్వేచ్చ ఎక్కువగా ఉండే దేశాల జాబితాలో ఒకప్పుడు ఇండియా టాప్ లో ఉండేది.జర్నలిస్ట్ పేపర్ లో ఒక వార్త రాస్తే అధికారుల నుంచి నాయకుల వరకు అందరూ భయపడే వారు.అలాగే వార్తకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు.అదే సమయంలో జర్నలిస్ట్ లపై...

Read More..

రాహుల్ కౌంటర్ కి ఆ మోడీ పరువునష్టం దావా!

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీని టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెడుతున్న రాహుల్ గాంధీ, కొన్ని సందర్భాలలో శ్రుతిమించి చేస్తున్న విమర్శలు మళ్ళీ అతని మెడకి చుట్టుకుంటున్నాయి.ఆ మధ్య మోడీని చౌకీదార్ గా రాహుల్ గాంధీ విమర్శ చేసాడు.ఇప్పుడు బీజేపీ...

Read More..

జీవీఎల్ కి ఘోర అవమానం! మీడియా సమావేశంలో చెప్పు దెబ్బలు

బీజేపీ రాజ్యసభ సభ్యుడుగా ఉన్న ఏపీ బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు గత కొంత కాలంగా ఏపీ రాజకీయాలలో ఎక్కువగా ప్రచారంలో కనిపిస్తునన్నాడు.బీజేపీ పార్టీ వాయిస్ ని మీడియాలో వినిపిస్తూ, అలాగే ఏపీలో ఆ పార్టీపై జరుగుతున్నా దుష్ప్రచారం అడ్డుకోవడానికి ఎప్పటికప్పుడు...

Read More..

టఫ్ ఫైట్ తప్పదా ? అయితే వారిని లాగేద్దాం

పోలింగ్ పూర్తయినా ఎన్నికల ఫలితాల కోసం ఇంతకాలం వెయిట్ చేయడం బహుశా దేశ ఎన్నికల చరిత్రలో ఇది రెండో సారెమో.ఏపీలో ఫలితాల ప్రకటన వచ్చే మే 23 వ తేదీ కోసం అంతా ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూస్తున్నారు.స్పష్టంగా ఎవరికీ విజయం...

Read More..

బాబోయ్ బాబు ! ప్రచారానికి రావొద్దు అంటూ..?

ఏపీలో ఎన్నికలు ముగిసిపోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు కొంచెం రిలీఫ్ అయ్యాడు.ఈవీఎం లలో అవకతవకలు జరిగాయి అంటూ హడావుడి చేసిన బాబు ఆ తరువాత బీజేపీని టార్గెట్ చేసుకుంటూ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోకి దిగిపోయాడు.మొన్నటివరకు ఏపీలో వైసీపీ ‘నిన్ను నమ్మం బాబు’,...

Read More..

పవన్ చీల్చేసాడుగా : ఆ దెబ్బతో టీడీపీ దెబ్బైపోయిందా ?

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టాడు.తన రాజకీయం అంతా రాజకీయాల కోసం కాదని, ప్రజలకోసం అంటూ పవన్ చెప్పుకొచ్చాడు.ఆ తరువాత సీఎం అవుతా ఏపీ రాజకీయలను మలుపు తిప్పుతా అంటూ పవన్ గట్టిగా ప్రసంగాలు...

Read More..

పవన్ కళ్యాణ్ కి నిద్రలేకుండా చేస్తున్న....ప్రశ్న...?

ఏపీలో ఎన్నికల హడావిడి అంతా అయిపొయింది.ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో పోలింగ్ జరిగిందని ఈ సారి టీడీపీ అధికారం చేజార్చుకోవడం తధ్యం అంటూ విశ్లేషకులు తమ అభిప్రాయాలని వ్యక్తం చేస్తుంటే.టీడీపీ నేతలు సైతం ఇది నిజమే అన్నట్టుగా విషాద వదనాలతో మీడియాకి...

Read More..

మీరు ఓటు ఎవరికి వేసారు! బెట్టింగ్ ముఠాల నయా ప్లాన్!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిపోయిన.ఇంకా ప్రజలపై రాజకీయ నాయకులు పెత్తనం మాత్రం పోలేదు.మరోవైపు రాజకీయాలలో నేతలపై బెట్టింగ్ లు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి.ముఖ్యంగా ప్రధాన నాయకులు, కచ్చితంగా గెలుస్తారని అనుకున్న వారిపైనా, అంచనాలకి అందని నేతల మీద బెట్టింగ్ ముఠాలు జోరుగా...

Read More..

ఇమ్రాన్ పంచ్ కి మోడీ లాస్ట్ మార్క్ పంచ్! ఇరకాటంలో కాంగ్రెస్!

ప్రస్తుతం దేశంలో లోక్ సభ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి.బీజేపీ పార్టీకి, రాహుల్ గాంధీ గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ప్రధాని మోడీ నాయకత్వంపై విమర్శలు చేస్తూ ఐదేళ్ళ కాలంలో ప్రభుత్వ వైఫల్యాలు, దేశంలో శాంతిభద్రతలు, అలాగే హిందువుల ముసుగులో జరిగిన దాడులని...

Read More..

అమలాపురం టికెట్ కోసమే టీడీపీలో చేరానని ఒప్పుకున్న హర్ష కుమార్!

రాజకీయాలలో ఎప్పటికప్పుడు కండువాలు మార్చేసే నాయకులు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు.వారి అవసరాల కోసం పార్టీ కండువా మార్చేసి కార్యకర్తల అభిప్రాయం మేరకు ఆ పార్టీలో చేరానని, నియోజక వర్గ అభివృద్ధి కోసమే చేరా అని, అలాగే తమ ప్రాంతంలో...

Read More..

టీటీడీ బంగారాన్ని కూడా వదలని ఎన్నికల సంఘం! భారీగా స్వాదీనం

తమిళనాడు రాజకీయాలలో డబ్బు ప్రవాహం ఎ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తాజాగా వెల్లూరు నియోజకవర్గంలో లోక్ సభ ఎన్నికలని కూడా ఎలక్షన్ కమిషన్ రద్దు చేసింది.భారీగా డబ్బు బయటపడటంతో ఈ నిర్ణయం తీసుకుంది.ఇదిలా ఉంటే తాజాగా ఎన్నికల సందర్భంగా...

Read More..

అధికార, ప్రతిపక్షాలని భయపెడుతున్న క్రాస్ ఓటింగ్! జనసేన దెబ్బ గట్టిగా తగులుతుందా

ఏపీలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరికి వారు తమ గెలుపుపై బయటికి మాటలు చెబుతున్న లోపల మాత్రం చాలా టెన్షన్ పడుతున్నారని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.ఏపీలో ప్రజలు ఓట్లు ఎ ప్రాతిపాదిక మీద వేసారు.ఓటింగ్ ఈ...

Read More..

మోడీ వలలో చిక్కుకుంటున్న రాహుల్ గాంధీ

దేశ రాజకీయాలలో ఇప్పుడు అత్యంత తెలివైన, సమర్ధవంతమైన రాజకీయ నాయకుడు అంటే కచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీ గురించి చెప్పాలి.విపక్షాల విమర్శలని సైతం తనకి అనుకూలంగా మార్చుకొని ఎన్నికలలో లబ్ది పొందడం మోడీకి మాత్రమే సాధ్యం అవుతుంది.ఇక ప్రభుత్వ పరంగా దేశ...

Read More..

ఆ ముగ్గురి మూడ్ ఈ విధంగా ఉందా ?

ఎట్టకేలకు ఏపీలో ఎన్నికల తంతు విజయవంతంగా ముగిసింది.ఈవీఎం లోపాలు, ఢిల్లీ లో ధర్నాలు, పోలింగ్ బూత్ ల దగ్గర గలాటా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యేలే ఎదురయినా పోలింగ్ ఘట్టం మాత్రం ముగిసిపోయింది.ఇక మే 23 వ తేదీన ఫలితాల...

Read More..

టీఆర్ఎస్ లో ఆ గోల ఎక్కువయ్యిందా ?

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ పైకి మేడిపండులా కనిపిస్తున్నా లోపల మాత్రం ఎన్నో ఎన్నెన్నో అంతర్యుద్ధాలు ఆ పార్టీలో చోటు చేసుకుంటున్నాయి.ముఖ్యంగా ఆ పార్టీలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది.ఈ గ్రూపు తగాదాలు ముదిరి ఎక్కడికి దారితీస్తోయో...

Read More..

మంగళగిరిలో పరిస్థితి ఏంటో ? సర్వేలు చేయిస్తున్న లోకేష్ ?

ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు కాని ఆ పార్టీలో కీలక నాయకులుగా చెప్పుకుంటున్న వారందరికి ఈ ఎన్నికల్లో చేదు ఫలితాలు తప్పవనే సంకేతాలు మాత్రం వస్తున్నాయి.ఏపీలో కొన్ని కొన్ని కీలకమైన నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటో తెలియక అన్ని అన్ని...

Read More..

నోటికి పని చెబుతున్న విజయసాయి రెడ్డి! పరువునష్టంకి సిద్ధమైన వెంకటేశ్వరరావు

వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఎన్నికల తర్వాత కూడా తమ మాటల దాడిలో ఎ మాత్రం మార్పు లేకుండా అదే పనిగా అందరి మీద బురదజల్లే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.టీడీపీ ప్రభుత్వంలో పని చేసిన అధికారులని లక్ష్యంగా చేసుకొని మాటల దాడి...

Read More..

వెల్లూరులో ఎన్నికలు రద్దు! అంతా డబ్బు మాయ

ఎన్నికల సంఘం చరిత్రలో లోక్ సభ ఎన్నికలు నిర్వహిస్తూ ఒక నియోజక వర్గం ఎలక్షన్ ని పూర్తిగా రద్దు చేయడం ఇప్పటి వరకు జరగలేదు.అయితే ఈ సార్వత్రిక ఎన్నికలలో అన్ని పార్టీలు ప్రజలని ప్రలోభాలకి గురి చేసి లబ్ది పొందాలని ఎంతగా...

Read More..

హీరో యష్ పై సంచలన వాఖ్యలు చేసిన కుమారస్వామి

కర్ణాటకలో లోక్ సభ ఎన్నికల వేడి రాజుకుంది.ఇక కర్ణాటక సిఎం కుమారస్వామి తన కొడుకుని ఎలా అయిన ఎంపీ చేయాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు.అందుకు తన కొడుకు నిఖిల్ ని మాండ్యా నియోజకవర్గంలో సుమలత మీద పోటీకి దించాడు.అయితే ఆ నియోజకవర్గంలో...

Read More..

ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్! కారణం అదే

ఏప్రిల్ 11న ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికలలో అక్కడక్కడ చెదురు మదురు సంఘటనలు మినహా చాలా చోట్ల ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి.ఇక ఈ ఎన్నికలలో వైసీపీ, టీడీపీ పార్టీలు చాలా చోట్ల అక్రమాలకి తెరతీసినట్లు ఆరోపణలు వచ్చాయి.అలాగే...

Read More..

'క్రాస్ ఓటింగ్' అంత భయపెడుతోందా ?

ఎన్నికల్లో ప్రతీ చిన్న అంశమూ పెద్దగా రాజకీయ పార్టీలను భయపెడుతుంటాయి.పోలింగ్ అనంతరం ఓటర్ నాడి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటాయి.అయితే ఓటర్ మాత్రం తాను ఎవరికి ఓటు వేసానో అన్న సంగతి చెప్పకుండా రాజకీయ పార్టీలను మరింత...

Read More..

ఏపీలో ఎవరు గెలిచినా ఈ చిక్కులు తప్పవా ?

ఏపీలో ఏ పార్టీ అధికారం దక్కించుకుంటుంది అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది.ఏ పార్టీ అధికారం దక్కించుకున్న ఆయా పార్టీలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే మాత్రం కత్తిమీద సామే.ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ ను మించిపోయేలా ఆయా పార్టీలు హామీలు...

Read More..

రఫేల్‌ వివాదం కారణంగా ఒక చిన్న గ్రామంకు పెద్ద తలనొప్పి... అదేంటో తెలుసా?

బీజేపీ అయిదు సంవత్సరాల పాలనలో ఎన్నో లోపాలు ఉన్నాయి.అయితే వారి ఆధ్వర్యంలో జరిగిన రఫేల్‌ యుద్ద విమానాల ఒప్పందం మాత్రం మాయని మచ్చగా మిగిలి పోనుంది.దేశ వ్యాప్తంగా బీజేపీపై వ్యతిరేక ప్రచారంకు కాంగ్రెస్‌ రఫేల్‌ను ప్రముఖంగా వాడుకుంటుంది.మోడీ ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేసేందుకు...

Read More..

జనసేన అభ్యర్థులకు అప్పుడే డిమాండ్ పెరిగిపోయిందా ?

ఆలూ లేదు సులూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్న సామెతను గుర్తు చేసేలా ఇప్పుడు ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రవర్తిస్తున్నాయి.ఎన్నికల ఫలితాలకు ఇంకా చాలా సమయం ఉంది.ఫలితాలు వస్తే కానీ ఏ పార్టీ ముందంజలో ఉంది ఏ పార్టీ...

Read More..

ఎలక్షన్ తర్వాత కూడా భయం నీడలో బాబు, జగన్! కారణం ఇదేనా

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిపోయాయి.ఇక ఎన్నికలు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మరో నెల రోజులలో క్లారిటీ వచ్చేస్తుంది.అయితే ఎన్నికల తర్వాత కూడా ప్రజల తీర్పు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఏపీలో రాజకీయ వేది తగ్గలేదనే చెప్పాలి.ముఖ్యంగా అధికార పార్టీ...

Read More..

చంద్రబాబుని లెక్క చేయని సుమలత!

ఏపీ రాజకీయాలలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంతటి రాజకీయ ఉద్దండుడు అయిన కావచ్చు.ప్రత్యర్ధి పార్టీలకి చెమటలు పట్టించి, ప్రజలని తమవైపు తిప్పుకునే నేర్పు ఉన్న వ్యక్తి కావచ్చు.కాని పక్క రాష్ట్రాలలో చంద్రబాబు ప్రచారం, మాటల గారడీ అసలు ఎంత వరకు...

Read More..

జయప్రదపై ఆజంఖాన్ వాఖ్యలు! ఎన్నికల సంఘం సీరియస్

ఉత్తరప్రదేశ్ రాంపూర నియోజకవర్గంలో మన తెలుగు నటి జయప్రద బీజేపీ పార్టీ తరుపున తరుపున పోటీ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.సమాజ్ వాది పార్టీ నుంచి ఆమె బయటకి వచ్చి అమిత్ షా నేతృత్వంలో బీజేపీ పార్టీ లో పని చేయడానికి...

Read More..

మోదీకి ముచ్చెమటలు పట్టిస్తున్న బాబు

టీడీపీ అధినేత చంద్రబాబు తీరు ఒకపట్టాన ఎవరికీ అర్ధం కాదు.కిందపడ్డ తనదే పై చేయి అన్నట్టుగా బాబు వ్యవహారశైలి ఉంటుంది.అందుకే రాజకీయంగా బాబు ని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు అనేది బాబు ని దగ్గరగా చూస్తున్నవారు చెప్పేమాట.ఇప్పడు ఆ విషయం...

Read More..

బాలయ్య అల్లుళ్ల మధ్య పొలిటికల్ వార్ ! లోకేష్ పై భరత్ గుర్రు ?

ఎన్నికల తంతు ఏపీలో ముగిసిపోయింది.రాజకీయ పార్టీలు నువ్వా నేనా అన్న రేంజ్ లో ఫైటింగ్ చేసుకున్నా మొత్తానికి కథ అయితే ముగిసింది.కానీ ఆ తాలూకా ప్రకంపనలు మాత్రం ఇంకా పెరుగుతూ పోతున్నాయి.ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియదు కానీ నాయకులు, కొన్ని...

Read More..

ఇంకా రాజకీయ సెగలు చల్లారలేదేమి ?

ఏపీలో ఎన్నికల హడావుడి మొత్తం మొన్న 11 వ తేదీన ముగిసిపోయింది.ఎన్నికల ఫలితాలకు ఇంకా 40 రోజుల సమయం ఉంది.ఇప్పటి వరకు ప్రచారంలో మునిగి తేలిన నాయకులంతా రిలాక్స్ అయిపోతారని, ఏపీలో కొంతకాలం ప్రశాంత వాతావరణం ఉంటుందని అంతా భావించారు.కానీ ఎన్నికల...

Read More..

మరీ ఇంత నటనా పవన్...?? ఎన్నికల కోసమేనా ఇదంతా..???

ఏపీలో ఎన్నికల ప్రక్రియ అయిపొయింది.రిజల్స్ రావడమే తరువాయి.చంద్రబాబు ఈ ఎన్నికల విషయంలో రచ్చ రచ్చ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఎంతో సైలెంట్ గా తమపని తాము చేసుకుంటూ పరిస్థితులని గమనిస్తున్నారు.ఈ క్రమంలోనే...

Read More..

బాబు కి హ్యాండ్...జగన్ కి మమతా ఫోన్..???

ఏపీ లో జరిగిన ఎన్నికలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నాయని, జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం తధ్యమని, ఇప్పటికే పలు సర్వేలు ప్రకటించిన విషయం విధితమే.ఎన్నికల ముందు నుంచి కూడా జాతీయస్థాయి సర్వేలు...

Read More..

ఆ రెండు పార్టీలు ద్రుష్టి జనసేన పైనే

ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు పూర్తయిపోయాయి.అధికార, ప్రతిపక్ష పార్టీలు బయటికి మేమే అధికారంలోకి వస్తామని బలంగా చెబుతున్న లోలోపల మాత్రం చాలా టెన్సన్ గా ఉన్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.కాస్తో కూస్తో వైసీపీ కొంత నమ్మికంగా ఉన్నా అధికారం ఏర్పాటు చేసేంత బలం...

Read More..

ఆ ఫలితాలను జనసేన తారుమారు చేసేస్తుందా ? వారి భయం అదేనా ?

ఏపీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామన్న ధీమాను కనబరిచిన జనసేన పార్టీ ప్రభావం అంతంతమాత్రమే అన్నట్టుగా పోలింగ్ అనంతరం తేలిపోయింది.ఆ పార్టీకి 30 – 40 సీట్లు వస్తాయన్న సంగతి అలా ఉంచితే కనీసం 5 – 6 సీట్లు వస్తే గొప్పే...

Read More..

కాస్కో నా రాజా : జోరందుకున్న పొలిటికల్ బెట్టింగ్స్

ఏపీలో ఎన్నికల తంతు కాస్త విజయవంతంగా ముగిసింది.అక్కడక్కడా చెదురుమదురు సంఘటనల మినహా అంతా ప్రశాంతంగానే జరిగిందనే చెప్పుకోవాలి.ఎన్నికల తంతు ముగిసినా ఫలితాల కోసం వచ్చే నెల 23 వ తేదీ వరకు నిరీక్షించడం మాత్రం అటు అభ్యర్థులకు, ఇటు సాధారణ జనాలకు...

Read More..

ప్రధానిపై పోటీకి సై అంటున్న ప్రియాంకా గాంధీ

దేశ రాజకీయాలలో ఊహించని సంచలనం జరగనుందా అంటే అవుననే మాట ఇప్పుడు రాజకీయాలలో వినిపిస్తుంది.కాంగ్రెస్ పార్టీని ఏకచత్రాధిపత్యంతో ఏలుతున్న నెహ్రు ఫ్యామిలీలోకి రాహుల్ గాంధీతో పాటు భవిష్యత్తు వారసురాలిగా, నాయనమ్మ ఇందిరా పోలికలతో ఉన్న ప్రియాంకా గాంధీ కూడా ఎంట్రీ ఇచ్చేసారు.ఆమె...

Read More..

ఎన్నికలలో గెలుపుపై మొదలైన బెట్టింగ్ లు

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు అంకం ముగిసిపోయింది.రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 77 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే.ఈ స్థాయిలో పోలింగ్ జరగడం ఏపీ చరిత్రలో మొదటిసారి అని తెలుస్తుంది.ఇది ప్రభుత్వ వ్యతిరేకతపై ప్రజలు తమ ఓటు ద్వారా సమాధానం చెప్పడం వలనే...

Read More..