పంచాయతీల్లోనూ ... పట్టు పెంచుకుంటున్న 'కారు'

టీఆర్ఎస్ పార్టీ తెలంగాణాలో తమకు ఎదురే లేదన్న సంగతి మరోసారి నిరూపించుకుంటోంది.ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసిన ఆ పార్టీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనూ తమ సత్తా చాటుతోంది.మొదటివిడతగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో… అత్యధిక గ్రామ పంచాయతీలను కైవసం చేసుకుంది.900 గ్రామ పంచాయతీల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులే గెలిచారు.

 Frist Phase Telangana Eletions Trs Party Lead-TeluguStop.com

150కి పైగా గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు.తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతోంది.మధ్యాహ్నం రెండు గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది.2019, జనవరి 21 సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటవరకు సాగింది.మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కౌంటింగ్ జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube