తప్పుడు ప్రచారం కేసీఆర్ దిగజారుడుతనానికి పరాకాష్ట..: సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ( Telangana CM Revanth Reddy )కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోందని విమర్శించారు.

 False Propaganda Is The Pinnacle Of Kcr's Degradation..: Cm Revanth ,telangana-TeluguStop.com

ఓయూకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.గత సంవత్సరంలో కూడా నెల రోజుల పాటు ఓయూ హాస్టళ్లు, మెస్ లను మూసివేశారని పేర్కొన్నారు.

అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాతే యూనివర్సిటీని మూసివేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేయడం కేసీఆర్( KCR ) దిగజారుడుతనానికి పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు.కావాలనే తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలను చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube