టీ20 వరల్డ్ కప్ కు భారత జట్టు ప్రకటన..!

టీ20 వరల్డ్ కప్ కు భారత జట్టును బీసీసీఐ ( BCCI ) ప్రకటించింది.ఈ మేరకు భారత జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా వ్యవహరించనున్నారు.

 Indian Team Announcement For T20 World Cup , T20 World Cup, Indian Team Announce-TeluguStop.com

రోహిత్ శర్మ, హార్డిక్ పాండ్యాతో పాటు భారత జట్టులో విరాట్ కోహ్లి, సంజు శాంసన్, రిషబ్ పంత్, శివమ్ దూబె, జడేజా, సూర్యకుమార్, జై స్వాల్, కుల్దీప్ యాదవ్, చాహల్, బుమ్రా, సిరాజ్, అర్షదీప్ సింగ్ ఉన్నారని బీసీసీఐ తెలిపింది.అదేవిధంగా స్టాండ్ బై ప్లేయర్లుగా శుభ్ మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్ ఉన్నారు.

కాగా కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్ కు టీ20 టీమ్ లో చోటు దక్కలేదు.అయితే జూన్ 2వ తేదీ నుంచి టీ20 వరల్డ్ కప్( T20 World Cup ) ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

ఈ మేరకు అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు జరగనున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube