నాగర్ కర్నూల్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.పాలమూరును కేసీఆర్ పట్టించుకోలేదన్న ఆయన కేసీఆర్ కరీంనగర్ నుంచి పారిపోయి పాలమూరు వచ్చారని ఆరోపించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదని రేవంత్ రెడ్డి...
Read More..ఏపీలోని టీడీపీ నేతలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.పచ్చ దొంగల ముఠా గ్రామాల్లోకి చొరబడుతోందని విమర్శించారు. దొంగల ముఠా అధికారంలోకి వస్తే ఇంకెన్ని ఘోరాలు జరుగుతాయోనని సజ్జల అన్నారు.ఇళ్లల్లోకి చొరబడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.ప్రజలను మోసం చేయడం...
Read More..ఏపీ ఫైబర్ నెట్ కేసులో ఆస్తుల అటాచ్మెంట్కు విజయవాడలోని ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.ఈ మేరకు టెరాసాఫ్ట్, ఎండీ వేమూరి హరిప్రసాద్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తుల అటాచ్మెంట్కు కోర్టు అంగీకారం తెలిపింది. కేసులో మొత్తం ఏడుగురి...
Read More..స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు సాధారణ బెయిల్ రావడంతో పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగి తేలుతున్నారు.స్కాం కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న చంద్రబాబు ఈ మధ్యనే అనారోగ్య కారణాలతో బయటకు వచ్చారు.ఈ క్రమంలోనే సాధారణ...
Read More..ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ దుబ్బాకలో రోడ్ షో నిర్వహించారు.విద్యుత్ మీద కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కరెంట్ రావడం లేదనే నేతలు కరెంట్ తీగలు పట్టుకుంటే తెలుస్తుందని కేటీఆర్ అన్నారు.రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందే కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు.పదకొండు...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ పై ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.ఈ మేరకు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్...
Read More..బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా మధిరలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు ఆయన హాజరయ్యారు. తెలంగాణ ప్రజల కోసమే బీఆర్ఎస్ పుట్టిందని సీఎం కేసీఆర్ తెలిపారు.ఎన్నికలపై గ్రామాల్లో చర్చ జరగాలన్నారు.అలాగే ఎన్నికల్లో పోటీ...
Read More..వనపర్తిలో కాంగ్రెస్ నిర్వహించిన సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇందిరమ్మ రాజ్యంపై కేసీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.వనపర్తిలో పాఠశాలలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా...
Read More..ఖమ్మం జిల్లాలోని మధిరలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ క్రమంలో ఆయన బీఆర్ఎస్ పై తీవ్రంగా మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని భట్టి విక్రమార్క ఆరోపించారు.తాము కేసీఆర్ లా గాలి మాటలు చెప్పడం లేదన్నారు.ఉచిత...
Read More..ఖమ్మం జిల్లా మధిరలో బీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే ప్రసక్తే లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఈసారి 20 కంటే ఎక్కువ సీట్లు రావాని సీఎం కేసీఆర్...
Read More..శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ: ఈరోజు ఇంగ్లాండ్ యొక్క అండర్ -19 క్రికెట్ బృందం 19 మంది శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేయగా ఆలయ పాలకమండలి వారు, ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి...
Read More..హుస్నాబాద్ లో మంత్రి హరీశ్ రావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. మళ్లీ కాంగ్రెస్ ను నమ్మితే ప్రజలు ఆగం కావాల్సిందేనని మంత్రి హరీశ్ రావు తెలిపారు.ఆరు గ్యారెంటీల సంగతి ఏంటో...
Read More..తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ పై బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ మరోసారి తీవ్రంగా మండిపడ్డారు.ఈ క్రమంలో గంగులను ఎందుకు గెలిపించాలని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా అని ప్రశ్నించిన బండి సంజయ్ ఎంతమందికి...
Read More..న్యాయమూర్తులను దూషించిన కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ అయ్యాయి.ఈ మేరకు టీడీపీ నాయకులు గోరంట్ల, బుద్దా వెంకన్నతో పాటు ఫేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ కు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టిన...
Read More..అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.ఈ మేరకు విచారణను ఏపీ హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. అటు మద్యం కంపెనీలకు అనుమతుల కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్...
Read More..విభజన చట్టం అంశాలపై కేంద్ర హోంశాఖ సమీక్ష నిర్వహించింది.ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో ఏపీ విభజన చట్టం అమలుపై సమావేశం జరుగుతోంది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి...
Read More..విశాఖ ఫిషింగ్ హార్బర్ లో చోటు చేసుకున్న ఘటనా స్థలాన్ని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు పరిశీలించారు.ఫిషింగ్ హార్బర్ కు ప్రభుత్వం భద్రత కల్పించలేదని ఆరోపించారు. ఈ క్రమంలో ప్రమాదంపై విచారణ జరిపి వివరాలను బయటపెట్టాలని ఎంపీ జీవీఎల్ డిమాండ్...
Read More..ఏపీలో మత్స్యకార కుటుంబాలకు సీఎం జగన్ నిధులను విడుదల చేశారు.ఈ మేరకు ఓఎన్జీసీ పైప్ లైన్ వలన నష్టపోయిన మత్స్యకారులకు ఆర్థిక సాయం అందించారు. క్యాంప్ ఆఫీస్ నుంచి నిధులను సీఎం జగన్ వర్చువల్ గా విడుదల చేశారు.ఈ క్రమంలో డాక్టర్...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించి మరో రెండు కేసులు ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణకు రానున్నాయి.అటు ఫైబర్ గ్రిడ్ కేసు విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణకు రానుంది. ఈ మేరకు ఇవాళ చంద్రబాబు మూడు కేసులపై రెండు కోర్టుల్లో విచారణ జరగనుంది.స్కిల్...
Read More..హీరోయిన్ త్రిషకు మెగాస్టార్ చిరంజీవి మద్ధతు తెలిపారు.ఈ మేరకు త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలను చిరంజీవి ఖండించారు. మన్సూర్ వ్యాఖ్యలు కేవలం ఆర్టిస్ట్ కే కాకుండా ఏ స్త్రీకైనా అసహ్యాన్ని కలిగించేలా ఉన్నాయని చిరంజీవి మండిపడ్డారు.మన్సూర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని...
Read More..ఏపీ టీడీపీ నేతలు ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలవనున్నారు.ఈ మేరకు హస్తినకు వెళ్లనున్న టీడీపీ నేతలు వైసీపీపై ఫిర్యాదు చేయనున్నారు. ఓటర్ల జాబితాలో వైసీపీ అక్రమాలకు పాల్పడుతుందని ఈసీకి అచ్చెన్నాయుడు నేతృత్వంలోని టీడీపీ నేతల బృందం ఫిర్యాదు చేయనుంది.రాష్ట్ర...
Read More..ఉత్తరాఖండ్ టన్నెల్ సహాయక కార్యక్రమాలు పదో రోజు కొనసాగుతున్నాయి.ఈ మేరకు టన్నెల్ లోపల చిక్కుకున్న కార్మికుల దృశ్యాలను తొలిసారి విడుదల చేశారు. పైప్ లైన్ ద్వారా ఎండోస్కోపిక్ ఫ్లెక్సీ కెమెరాను అధికారులు పంపారు.ఈ క్రమంలో టన్నెల్ లోపల చిక్కుకున్న కార్మికులతో సహాయక...
Read More..తెలంగాణలో రైతులకు, ఉద్యోగులకు నిరాశ ఎదురైంది.ఈ మేరకు ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని రైతులకు రైతుబంధు, రుణమాఫీ నిధులతో పాటు ఉద్యోగులకు డీఏ కూడా ఆపాలంటూ ఈసీ ఆదేశాలు ఇచ్చింది.అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ తరువాత...
Read More..అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.రోజుకు నాలుగు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేస్తూ ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కూడా నాలుగు నియోజకవర్గాల్లో కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు.ముందుగా ఖమ్మం...
Read More..ఏపీలోని టీడీపీ నేతల బృందం రేపు ఢిల్లీకి పయనం కానున్నారు.ఈ మేరకు హస్తినకు వెళ్లనున్న టీడీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలవనున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ఓటర్ల జాబితాలో అక్రమాలపై సీఈసీకి టీడీపీ ఫిర్యాదు చేయనుంది.కాగా ఓటర్ల జాబితాలో...
Read More..తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉండటంతో బీజేపీ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తుంది.ఇందులో భాగంగా బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎల్లుండి మరోసారి తెలంగాణకు రానున్నారు.ముథోల్,...
Read More..షెల్ కంపెనీల పేరుతో అవినీతి జరిగిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అన్ని ఆధారాలను కోర్టు ముందు ఉంచామని తెలిపారు. ఫేక్ ఇన్వాయిస్ లతో రూ.241 కోట్లు దోచేశారని సజ్జల ఆరోపించారు.ఐటీ శాఖ నోటీసుల్లో...
Read More..కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ మేరకు ఆయన ప్రజలకు వంద రూపాయల బాండ్ పేపర్ రాసిచ్చారని తెలుస్తోంది. తాను గెలిచిన తరువాత కేవలం ఒక్క రూపాయి మాత్రమే...
Read More..సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్ లో మంత్రి హరీశ్ రావు రోడ్ షో నిర్వహించారు.బీఆర్ఎస్ పాలనలో ప్రతి ఇంటికి తాగునీరు అందించామని తెలిపారు. రూ.200 పెన్షన్ ను రూ.2 వేలు చేసిన ఘనత కేసీఆర్ దేనని మంత్రి హరీశ్ రావు...
Read More..అక్రమ కేసులపై టీడీపీ పోరాటం ఫలించిందని ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు అన్నారు.తప్పుడు కేసులు న్యాయస్థానాల్లో నిలబడవని నిరూపితమైందని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.దీనిపై స్పందించిన అచ్చెన్నాయుడు ఇకనైనా ప్రభుత్వం...
Read More..జగిత్యాల జిల్లా కోరుట్లలో బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి తెలంగాణలో మూడుసార్లు దీపావళి ఉందని తెలిపారు. ఇప్పటికే ఒకసారి దీపావళి జరుపుకున్నారన్న అమిత్ షా డిసెంబర్ 3న...
Read More..హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది.ఈ క్రమంలో ఆయనను చికిత్స నిమిత్తం హైదర్ గూడ అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో సీపీ సందీప్ శాండిల్యకు చికిత్స కొనసాగుతుందని సమాచారం.కాగా బషీర్ బాగ్ పాత...
Read More..జనగాం జిల్లాలో ఏసీబీ వలకు అవినీతి చేప చిక్కింది.జనగాం మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. రూ.40 వేలు లంచం తీసుకుంటూ జంపాల రజిత ఏసీబీ అధికారులకు చిక్కారు.జనగామ పట్టణంలో కొత్తగా ఇల్లు కట్టుకునేందుకు లింగాల గణపురంకు చెందిన...
Read More..ఏపీలోని వైసీపీ ప్రభుత్వపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. సామాజిక సాధికార యాత్రలు చేసే హక్కు వైసీపీకి లేదని పురంధేశ్వరి విమర్శించారు.వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులను ఏ మాత్రం పట్టించుకోవడం...
Read More..స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ లభించింది.చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం మధ్యంతర బెయిల్ పై ఉన్న షరతులు ఈనెల 28 వరకే వర్తిస్తాయని...
Read More..తెలంగాణ ప్రజల హక్కుల కోసమే బీఆర్ఎస్ పుట్టిందని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పై తీవ్రంగా విమర్శలు చేశారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారన్న కేసీఆర్ ఇందిరమ్మ రాజ్యంలో అన్నీ ఆకలి...
Read More..అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్టకు ముహుర్తం ఖరారు అయింది.ఈ మేరకు జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12.20 గంటలకు స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. కాగా శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది.కాగా మృగశిర...
Read More..కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సంచలన ఆరోపణలు చేశారు.కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం తనపై దాడులు చేయిస్తున్నారని అన్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆరోపణలు చేశారని...
Read More..తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి అన్నారు.కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ప్రజల్లోకి వెళ్లాయని తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారని రేణుకాచౌదరి ఆరోపించారు.మైనార్టీలు కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉన్నారన్న ఆమె గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న...
Read More..తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.ఇందులో భాగంగా పార్టీ అగ్రనేతలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈనెల 24వ తేదీన తెలంగాణకు రానున్నారు.పాలకుర్తి,...
Read More..ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ బోయినపల్లి పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు ఆయన బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీ లిక్కర్, మనీలాండరింగ్ కేసులో అభిషేక్...
Read More..ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలది కబ్జాల ఆరాటమన్న ఆయన తమది పేదల పోరాటమని తెలిపారు. ఈ క్రమంలో ప్రజలు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని బండి సంజయ్ సూచించారు.అబద్ధాలు, మోసాలు,...
Read More..టీడీపీ నేత కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.ఈ మేరకు విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. కాగా మద్యం కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కొల్లు రవీంద్ర కోర్టులో...
Read More..చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో గజరాజుల గుంపు బీభత్సం సృష్టించింది.తోట కనుమ, గోనమాకులపల్లి, నాగిరెడ్డిపల్లి, బోయకొండలో పలు పంట పొలాలను ఏనుగులు ధ్వంసం చేశాయి. గజరాజుల సంచారం నేపథ్యంలో స్థానిక గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అదేవిధంగా ఇప్పటివరకు ఏనుగుల సృష్టించిన...
Read More..విశాఖ ఫిషింగ్ హార్బర్ లో బోట్లు దగ్ధమైన ఘటన మత్స్యకారుల కంట కన్నీరు మిగిల్చింది.ఎన్నడూ లేని విధంగా బోట్లు అగ్నికి అహుతి అయ్యాయని తెలుస్తోంది. ప్రమాదంలో మొత్తం ఎన్ని పడవలు, బోట్లు దగ్ధం అయ్యాయనే దానిపై అధికారిక వివరాలు ఇంకా వెల్లడి...
Read More..విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు.మత్స్యకారుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. ప్రమాద ఘటనను కేంద్ర మత్స్యశాఖ మంత్రికి వివరించినట్లు ఎంపీ జీవీఎల్ పేర్కొన్నారు.ఈ క్రమంలోనే బాధిత మత్స్యకారులను ఆదుకోవాలని కోరినట్లు...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ ఏపీ హైకోర్టు ఇవాళ మధ్యాహ్నం తీర్పును వెలువరించనుంది.ఈ మేరకు మధ్యాహ్నం 2.15 గంటలకు న్యాయస్థానం తీర్పును ప్రకటించనుంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి...
Read More..తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.చెప్పిందే చేస్తాం.చేసేదే చెప్తామనేది తమ నినాదమని తెలిపారు. తెలంగాణలో ప్రజలు నిశ్శబ్ద విప్లవంలా బీజేపీకి మద్ధతు పలకబోతున్నారని కిషన్ రెడ్డి తెలిపారు.అన్ని వర్గాలకు అవసరమైన న్యాయాన్ని చేసే విధంగా తమ ఎన్నికల...
Read More..బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ మరోసారి తెలంగాణకు రానున్నారు.మూడు రోజుల కిందటే రాష్ట్రానికి వచ్చిన ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇవాళ్టి పర్యటనలో భాగంగా రెండు బహిరంగ సభలతో పాటు రోడ్ షోలో...
Read More..విశాఖ ఫిషింగ్ హార్బర్ లో బోట్లు దగ్ధమైన ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.బాధితులను ఆదుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలను వెలికి తీయాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.ఈ క్రమంలోనే...
Read More..ఏపీలో టీడీపీ నేత నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది.ఈ మేరకు ఈనెల 24 నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ కావడంతో లోకేశ్ యువగళం పాదయాత్రకు బ్రేక్ పడిన...
Read More..విశాఖ: ఫిషింగ్ హార్బర్ లో భారీగా అగ్నిప్రమాదం.35 పైగా బొట్లు అగ్నికి ఆహుతి.ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు.భారీ మంటలు, దట్టమైన పొగ తో ఆళ్ళుకున్న ఫిషింగ్ హార్బర్.ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం.ఎవరికి ఎటువంటి...
Read More..బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరోసారి తెలంగాణకు రానున్నారు.ఈ మేరకు రేపు రాష్ట్రానికి రానున్న ఆయన బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ముందుగా రేపు మధ్యాహ్నం 12.35 గంటలకు అమిత్ షా బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు.అక్కడి...
Read More..తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.కాంగ్రెస్ పై కుట్ర పూరితంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదని తమపై వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం...
Read More..మంగళగిరి బైపాస్ రోడ్డు కొండపనేని టవర్స్ వద్ద భారత చైతన్య యువజన పార్టీ నూతన కేంద్ర కార్యాలయాన్ని ఆదివారం ఆ పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ప్రారంభించారు.రాజకీయ అవినీతిపై నా మొదటి పోరాటం జరుగుతుందని అందులో భాగంగా ముఖ్యమంత్రి జగన్...
Read More..ఎన్నికల ప్రచారంలో భాగంగా గులాబీ బాస్, సీఎం కేసీఆర్ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్న విషయం తెలిసిందే.ఈ మేరకు నాగర్ కర్నూల్ లో ప్రజా ఆశీర్వాద సభకు ఆయన హాజరయ్యారు. ప్రజల్లో పరిణితి వస్తే దేశం, రాష్ట్రం బాగుపడుతుందని కేసీఆర్ తెలిపారు.మంచి...
Read More..తెలంగాణలో బీజేపీ జాతీయ నేత జేపీ నడ్డా ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది.ఇందులో భాగంగా చేవెళ్లలో బీజేపీ ఏర్పాటు చేసిన సభకు ఆయన హాజరయ్యారు. వారసత్వ రాజకీయాలను బీజేపీ అంతం చేస్తుందని జేపీ నడ్డా తెలిపారు.కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ ప్రజాధనం లూఠీ చేశారని...
Read More..ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు.ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడం జిల్లా భద్రాచలంలో రోడ్ షోలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల తలరాతను మార్చే ఎన్నికలు ఇవని మంత్రి కేటీఆర్ అన్నారు.ఈ క్రమంలో తెలంగాణ...
Read More..తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డికి వింత అనుభవం ఎదురైంది.ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట జిల్లాలోని రామలింగేశ్వర థియేటర్ ప్రాంతం మీదుగా మంత్రి కాన్వాయ్ వెళ్తోంది. మంత్రి జగదీశ్ రెడ్డిని చూసిన ఓ టైలర్ పరుగున వెళ్లి కాన్వాయ్ ను ఆపాలని కోరారు.టైలర్...
Read More..బీజేపీ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో ‘రంగస్థలం’ మొదలైందని తెలిపారు. మూడు ఎకరాల సామాన్యుడికి, మూడు వేల ఎకరాల ఆసామికి మధ్య యుద్ధమని బండి సంజయ్ వ్యాఖ్యనించారు.కేసీఆర్ పై కొట్లాడినందుకు తనపై 74 కేసులు...
Read More..కొల్లాపూర్ లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.తాను మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్న సమయంలోనే తెలంగాణ ఏర్పడిందని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారన్న కేసీఆర్ ఇందిరమ్మ రాజ్యంలో దరిద్రం తప్ప ఏం లేదని...
Read More..అలంపూర్ లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.మళ్లీ అధికారంలోకి వస్తే వాల్మీకి బోయలను గిరిజనులుగా ప్రకటిస్తామని తెలిపారు. బోయలను బీసీల్లో కలిపింది కాంగ్రెస్ పార్టీనేనని కేసీఆర్ పేర్కొన్నారు.గతంలో పాలమూరు నుంచి అధికంగా వలసలు...
Read More..తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామానికి చెందిన దళిత యువకుడు మహేంద్ర ఆత్మహత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.మహేంద్ర మృతిని రాజకీయం చేయొద్దని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. మహేంద్ర మృతి ఘటనపై...
Read More..తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తుంది.ఈ మేరకు జాతీయ నేతలు రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నారాయణపేటలో బీజేపీ నిర్వహించిన సకల జనుల సంకల్ప సభలో జేపీ నడ్డా...
Read More..ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూసిన సమయం వచ్చేసింది.దాదాపు పుష్కరకాలం తరువాత సొంతగడ్డపై ట్రోఫీ అందుకోవాలనే పట్టుదలతో ఉంది టీమిండియా. ఈ క్రమంలో ఇండియా – ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ ఫైనల్ వార్ మొదలైంది.అహ్మాదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది.ఈ మ్యాచ్...
Read More..కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఆమె ఖానాపూర్ లో కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణను ఏ విధంగా ముందుకు నడిపించాలో కాంగ్రెస్ కు తెలుసని ప్రియాంక గాంధీ తెలిపారు.సిద్ధాంతాల ఆధారంగా నడిచే...
Read More..హైదరాబాద్ బేగంపేటలోని ఐటీసీ కాకతీయలో ఫ్యూచర్ ఫార్వర్డ్ తెలంగాణలో భాగంగా ఉమెన్ ఆస్క్ కేటీఆర్ కార్యక్రమం జరిగింది.ఈ సదస్సుకు హాజరైన మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి కుటుంబాల్లో మహిళలది ప్రధాన పాత్ర అని మంత్రి కేటీఆర్ తెలిపారు.తన చిన్నతనం...
Read More..జగిత్యాల జిల్లా ధర్మపురిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ ది పేగు బంధమని తెలిపారు. కాంగ్రెస్ కు పెట్టే గుణం లేదన్న ఎమ్మెల్సీ కవిత అధికారకాంక్ష మాత్రమే ఉందని విమర్శించారు.బీఆర్ఎస్...
Read More..బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ పై మంత్రి గంగుల కమలాకర్ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.అవినీతికి పాల్పడినందుకే బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తొలగించారని ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని బండి సంజయ్ డబ్బులు దండుకున్నారని...
Read More..సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.నాగర్ కర్నూల్ జిల్లా కొల్లపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె పోటీ చేయనున్నారు. కర్నె శిరీషకు నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు అండగా...
Read More..తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ సమాజం నిరంకుశత్వాన్ని సహించదని తెలిపారు. స్వరాష్ట్రంలోనూ ప్రజలకు న్యాయం జరగలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.కేసీఆర్ పాలనలో ప్రజలకు స్వేచ్ఛతో పాటు సమన్యాయం కూడా లేదని చెప్పారు.ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం...
Read More..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉండటంతో బీఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తుంది.ఇందులో భాగంగా బీఆర్ఎస్ నేతలు, మంత్రులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు.ఇవాళ ఐదు చోట్ల మంత్రి కేటీఆర్...
Read More..బీజేపీ నేత బాబుమోహన్ కుమారుడు ఉదయ్ భాస్కర్ బీఆర్ఎస్ గూటికి చేరారని తెలుస్తోంది.అందోల్ బీజేపీ టికెట్ ఆశించిన ఉదయ్ భాస్కర్ భంగపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఉదయ్ భాస్కర్ బీజేపీని వీడారు.ఈ క్రమంలోనే...
Read More..బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాన్వాయ్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.ఎన్నికల ప్రచారానికి గానూ ధర్మపురి వెళ్తుండగా చల్ గల్ చెక్ పోస్ట్ వద్ద సోదాలు చేశారు. కవిత వాహనంతో పాటు ఇతర వాహనాలు అన్నింటినీ పోలీసులు చెక్ చేశారు.కాగా అసెంబ్లీ ఎన్నికలకు...
Read More..అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉండటంతో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ప్రచారంలో స్పీడ్ పెంచారు.ఈ మేరకు ఇవాళ నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో కేసీఆర్ సుడిగాలి పర్యటించిన సంగతి తెలిసిందే.ఈ...
Read More..విజయవాడలో కార్ రేసింగ్ కలకలం సృష్టించింది.జాతీయ రహదారి రమేశ్ ఆస్పత్రికి సమీపంలో రామవరప్పాడు వైపు వెళ్తున్న రెండు స్కూటీలను ఢీకొట్టింది. కారు ఢీకొట్టిన దాటికి స్కూటీలు రెండు ముక్కలుగా విరిగిపోయాయని తెలుస్తోంది.ఈ ఘటనలో స్కూటీలపై ఉన్న నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.వెంటనే...
Read More..తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఇవాళ తెలంగాణకు రానున్నారు. ఈ మేరకు ఆసిఫాబాద్, ఖానాపూర్ లో ప్రియాంక గాంధీ...
Read More..చింతమనేని ప్రభాకర్…టీడీపీ కీలక నేత.ఏలూరు జిల్లా దెందులూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే.వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఆయన ఇప్పటికీ తీరు మార్చుకోలేదని తెలుస్తోంది.సామాన్యులను భయభ్రాంతులకు గురి చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా చింతమనేని ప్రభాకర్ మరోసారి...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి సిదిరి అప్పలరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలను చంద్రబాబు పట్టించుకోలేదని ఆయన తెలిపారు. గతంలో చంద్రబాబు మత్స్యకారులను సైతం అవమానించారని మంత్రి సిదిరి మండిపడ్డారు.కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత జిల్లాకో హార్బర్ ఏర్పాటు...
Read More..చేర్యాలలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు.తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ రెడ్డి రైఫిల్ పట్టుకుని తిరిగాడని తెలిపారు. ఈ క్రమంలోనే రేవంత్ ను రైఫిల్ రెడ్డి అని...
Read More..వరంగల్ లో విజయసంకల్ప సభలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రసంగించారు.ఈ క్రమంలో ఆయన బీఆర్ఎస్, కాంగ్రెస్ పై తీవ్రంగా విమర్శలు చేశారు. తెలంగాణలో మద్యం ఏరులై పారుతోందని అమిత్ షా అన్నారు.కేసీఆర్ రాష్ట్రాన్ని అవినీతికి అడ్డాగా...
Read More..జనగాం జిల్లా చేర్యాలలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల కోసమని తెలిపారు. ప్రజల చేతిలో ఉండే ఆయుధం ఓటన్న కేసీఆర్ ఓటు ప్రజల తలరాతను మార్చుతుందని...
Read More..ఎన్టీఆర్ జిల్లా: “గుంతల ఆంధ్రప్రదేశ్కు దారేది” పేరుతో గడ్డమనుగులో నిరసన కార్యక్రమం.దెబ్బతిన్న రహదారులకు నిరసనగా టీడీపీ-జనసేన ఆందోళన.గడ్డమనుగు నుండి జి కొండూరు వరకు పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించిన తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమా, జనసేన ఇంఛార్జి అక్కల రామ్మోహన్...
Read More..హైదరాబాద్ లో భారీగా నగదు పట్టుబడింది.బండ్లగూడ అప్పా జంక్షన్ వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీలలో సుమారు రూ.6.5 కోట్లు పట్టుబడ్డాయి. ఆరు కార్లలో డబ్బును అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు సీజ్ చేశారని తెలుస్తోంది.అయితే ఈ మొత్తం నగదు ఖమ్మం జిల్లాకు చెందిన...
Read More..నిజామాబాద్ లో మంత్రి హరీశ్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పేదల కోసం బీజేపీ ఒక్క మంచి పనైనా చేసిందా అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.రైతుబీమా లాగా కోటి కుటుంబాలకు...
Read More..తెలంగాణ మంత్రి మల్లారెడ్డి అఫిడవిట్ పై దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.ఈ మేరకు అఫిడవిట్ లో తప్పులను ఆర్వో దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. మంత్రి మల్లారెడ్డి నామినేషన్ తిరస్కరించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు.ఈ...
Read More..తెలంగాణలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది.ఈ మేరకు గద్వాలలో బీజేపీ సకల జనుల సంకల్ప సభకు ఆయన హాజరయ్యారు. జోగులాంబ ఆలయ అభివృద్ధికి కేంద్రం రూ.70 కోట్లు కేటాయించిందని అమిత్ షా తెలిపారు.జోగులాంబ...
Read More..విశాఖపట్నంలో వైసీపీ నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతోంది.ఈ సందర్భంగా మంత్రి గుడివాడ్ అమర్నాథ్ మాట్లాడుతూ బస్సు యాత్రకు విశేషమైన ఆదరణ లభిస్తోందని తెలిపారు. వైసీపీ చేసిన మంచిని ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి చెప్తున్నామని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు.టీడీపీ హయాంలో...
Read More..ఖమ్మం జిల్లాలోని మధిరలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పై ధ్వజమెత్తారు. తెలంగాణ సంపదను ప్రజలకు పంచలేదని భట్టి విక్రమార్క విమర్శించారు.నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదన్న ఆయన అన్ని రంగాల వారికి కేసీఆర్...
Read More..తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన మ్యానిఫెస్టోపై బీజేపీ నేత బండి సంజయ్ సెటైర్లు వేశారు.పెద్దపల్లి జిల్లాలోని కమాన్ పూర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు ఇస్తున్న హామీలను అమలు చేయడానికి కేంద్రంలోని బడ్జెట్ కూడా...
Read More..వైసీపీ నేతలపై టీడీపీ నేత సోమిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ప్రజా ధనాన్ని వైసీపీ నేతలు దోచేస్తున్నారని ఆయన ఆరోపించారు. అక్రమాలపై పోరాడుతున్న టీడీపీ నేతలపై కేసులు పెట్టారని సోమిరెడ్డి మండిపడ్డారు.అంతేకాకుండా తిరుపతి జిల్లాలో దొంగ ఓటర్లను సృష్టించారని పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై జిల్లా...
Read More..ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలలో ఈ ఘటన జరిగింది.ఎండలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఆమె కళ్లు తిరిగి పడిపోయారు. గమనించిన భారాస శ్రేణులు కవితను వెంటనే చెట్టు నీడకు తీసుకెళ్లి సపర్యలు...
Read More..ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో రెండో రోజు ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.ఈ మేరకు ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ సింగ్ నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సింగ్ పై అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.నిన్న ఉదయం...
Read More..కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలతో పాటు అభయహస్తం మ్యానిఫెస్టోను అమలు చేస్తామని ఎంపీ ఉత్తమ్...
Read More..బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.జగిత్యాల జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె స్వల్ప అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న కవిత ఒక్కసారిగా సృహ తప్పి పడిపోయారు.పక్కనే ఉన్న స్థానిక...
Read More..తూర్పుగోదావరి జిల్లా: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతంలోని బుర్రిలంక- వేమగిరి ఇసుకర్యాంపు పరిశీలించారు.ఇసుక ర్యాంపు కు వచ్చే వాహనాల రద్దీ వల్ల తమ పంట పొలాలు, నర్సరీలు నాశనమైపోతున్నాయని పలువురు రైతులు మొరపెట్టుకున్నారు.రైతుల...
Read More..తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ( BRS , BJP ) రెండూ ఒక్కటేనని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి అన్నారు.కేసీఆర్ కు ప్రజలను మోసం చేయడమే తెలుసని పేర్కొన్నారు.కేసీఆర్ అవినీతిపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విజయశాంతి ప్రశ్నించారు.కేసీఆర్( CM kcr )...
Read More..తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ కీలక సమావేశం అయ్యారు.ఈ మేరకు హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో భేటీ జరిగింది. ఇందులో ప్రధానంగా ఎస్సీ వర్గీకరణపై ఇద్దరు నేతలు చర్చిస్తున్నారు.ఈ క్రమంలోనే వర్గీకరణ అంశాన్ని మరింతగా ప్రజల్లోకి...
Read More..శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం మండలంలో మరోసారి పెద్దపులి సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.పులి సంచారంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పెద్దపులి సంచారం నేపథ్యంలో అటవీ శాఖ సిబ్బంది అప్రమత్తం అయ్యారు.ఈ క్రమంలోనే చీడిపేటలో పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు.అనంతరం...
Read More..కృష్ణాజిల్లా: మచిలీపట్నం ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై కలెక్టరేట్ లో కలెక్టర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం.సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు పేర్ని నాని, పార్థ సారథి, సింహాద్రి రమేష్.ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని అధికారులకు ఆదేశం.పేర్ని నాని మీడియా పాయింట్స్…రైతు పండించిన...
Read More..ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం అడ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామానికి వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్నను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి ఏం జరగలేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ...
Read More..ఏపీలో ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరుకు టీడీపీ – జనసేన శ్రీకారం చుట్టాయి.ఐక్య కార్యాచరణలో భాగంగా రెండు రోజులపాటు ఆందోళన చేపట్టనున్నాయి. ఇవాళ, రేపు రెండు పార్టీలు ప్రజా ఉద్యమ పేరిట నిరసన కార్యక్రమం చేపట్టనున్నాయి.ఏపీలో రోడ్ల పరిస్థితిపై ఇప్పటికే వివిధ...
Read More..నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఐటీ అధికారులు నిర్వహించిన తనిఖీలు ముగిశాయి.రైస్ మిల్లర్లు, కాంట్రాక్టర్ ఇళ్లల్లో రెండు రోజుల పాటు సోదాలు కొనసాగాయి. సుమారు 48 గంటల పాటు దాడులు నిర్వహించిన ఐటీ అధికారులు భారీగా నగదుతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను...
Read More..తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు.ఇందులో భాగంగా సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ రేపు తెలంగాణకు రానున్నారు. ఆసిఫాబాద్, ఖానాపూర్ లో కాంగ్రెస్ నిర్వహించే ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు.ఇప్పటికే...
Read More..తెలంగాణలో ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉండటంతో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే యాభైకి పైగా నియోజకవర్గాలను చుట్టేసిన కేసీఆర్ ఇవాళ జనగామ జిల్లాలో పర్యటించనున్నారు.ఈ...
Read More..బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు.ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే సభలకు హాజరుకానున్నారు. ముందుగా మధ్యాహ్నం 12 గంటలకు అమిత్ షా బేగంపేట ఎయిర్ పోర్టుకు రానున్నారు.అక్కడి నుంచి నేరుగా గద్వాల్...
Read More..తెలంగాణ కాంగ్రెస్ లో విజయశాంతికి పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది.ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్ గా ఆమెను నియమించింది. ఈ క్రమంలో విజయశాంతికి బాధ్యతలు అప్పగిస్తూ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.ఇటీవల...
Read More..ధరణి పోర్టల్ తప్పులపై బీజేపీ అనేక పోరాటాలు చేసిందని ఆ పార్టీ నేత, ఎంపీ లక్ష్మణ్ అన్నారు.ఈ క్రమంలో ధరణి వ్యవహారంపై విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. అదేవిధంగా తెలంగాణలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామని ఎంపీ లక్ష్మణ్ చెప్పారు.రైతులకు,...
Read More..ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలనలో ప్రగతి పథంలో దూసుకెళ్తుంది.వైసీపీ ప్రభుత్వం వచ్చాక పరిశ్రమలు రాలేదంటూ ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలకు చెక్ పడింది.వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లోనే కాకుండా సేవా రంగంలోనూ అద్భుతమైన వృద్ధి సాధించింది.ఉత్పత్తి రంగంలో గణనీయమైన ప్రగతి సాధించడమే కాకుండా...
Read More..వరంగల్ జిల్లాలోని రుద్రమదేవి కూడలిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.ప్రజల కోసం సోనియా తెలంగాణ ఇచ్చారని తెలిపారు. తెలంగాణ సంపద అంతా ఒక కుటుంబం చేతిలో చేరిందని రాహుల్ గాంధీ ఆరోపించారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి...
Read More..తెలంగాణలో బీఆర్ఎస్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ పెద్ద కుంభకోణమని బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ అన్నారు.ధరణి పోర్టల్ లో అనేక లోపాలు ఉన్నాయని తెలిపారు. ధరణి పోర్టల్ నిర్వహణ ప్రైవేట్ కంపెనీకి ఎందుకు ఇచ్చారని ప్రకాశ్ జవదేకర్ ప్రశ్నించారు.ధరణి వ్యవహారంపై పూర్తి...
Read More..ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసుపై విజయవాడలోని ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది.అక్రమాలకు పాల్పడిన వారి ఆస్తులు అటాచ్ చేయాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఐడీ పిటిషన్ ను ఏసీబీ కోర్టు విచారించింది.ఇరు పక్షాల వాదనలు...
Read More..సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో మంత్రి హరీశ్ రావు ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ మ్యానిఫెస్టోపై స్పందించారు. కాంగ్రెస్ ది 420 మ్యానిఫెస్టో అని మంత్రి హరీశ్ రావు అన్నారు.కాంగ్రెస్ ఆచరణకు సాధ్యం కానీ హామీలను ఇస్తోందన్నారు.మ్యానిఫెస్టోతో...
Read More..బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.ముందు తెలిపిన ప్రకారం ఇవాళ రాత్రికి ఆయన హైదరాబాద్ రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వలన అమిత్ షా రేపు హైదరాబాద్ కు...
Read More..చొప్పదండిలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.ఎన్నికలు వచ్చాయని ప్రజలు ఆగమాగం కావొద్దని చెప్పారు. అభ్యర్థితో పాటు పార్టీ గుణగణాలను చూసి ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ సూచించారు.తెలంగాణలో గతంలో ఎలా ఉంది.బీఆర్ఎస్ పాలనలో ఎలా...
Read More..కొడంగల్ నియోజకవర్గంలోని బొంరాస్ పేటలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది.తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే కొడంగల్ లో అభివృద్ధి జరిగిందని తెలిపారు. ఐదేళ్లలో కొడంగల్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ చేసిందేమీ లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.ఈ క్రమంలో...
Read More..మహబూబ్ నగర్ లో బీజేపీ నేత బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ క్రమంలో బీఆర్ఎస్ పై తీవ్రంగా విమర్శలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ అమలు చేయలేదని బండి సంజయ్ ఆరోపించారు.అర్హులకు పథకాలు ఇవ్వడం లేదన్న ఆయన నిరుద్యోగులను...
Read More..కరీంనగర్ లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు గులాబీ బాస్, సీఎం కేసీఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పై మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ పాత్ర పోషించిందని కేసీఆర్ గుర్తు చేశారు.ఈ క్రమంలోనే కరీంనగర్ మట్టికి శిరస్సు వంచి...
Read More..ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పినపాకలో రోడ్ షో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ, కేసీఆర్ ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలతో పాటు మ్యానిఫెస్టోను అమలు చేస్తామని...
Read More..తిరుమల శ్రీవారిని బిజెపి నాయకులు సృజనా చౌదరి దర్శించుకున్నారు.రాత్రి తిరుమలకు వెళ్లిన ఆయన స్వామివారికి జరిగే నైవేద్యం విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి మొక్కలు చెల్లించుకున్నారు. చాలా రోజుల తర్వాత శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు సృజనా చౌదరి.ప్రధాని మోడీ గారి...
Read More..తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి అంబటి రాంబాబు దర్శించుకున్నారు.కుటుంబ సభ్యులతో కలసి రాతి తిరుమలకు వెళ్లిన ఆయన ఇవాళ స్వామి వారికి జరిగే నైవేద్యం విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి మొక్కలు చెల్లించుకున్నారు.తిరుమల కొండపైన తాను ఎప్పుడూ రాజకీయాలు మాట్లాడనని అన్నారు....
Read More..ఇవాళ మంత్రి రోజా పుట్టినరోజు కావడంతో… తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఉదయం శ్రీ వారికి జరిగే నైవేద్యం విరామం సమయంలో ఆలయంలోకి వెళ్లి ముక్కులు చెల్లించుకున్నారు.మంత్రి రోజాకు టిటిడి అధికారులు దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది. రంగనాయకుల మండపంలో వేద పండితులచే...
Read More..తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఆయన కాంగ్రెస్ పాలనలో కర్ణాటక దివాళా తీసిందని తెలిపారు. కాంగ్రెస్ నేతలు కేవలం ప్రచారంలోనే కనిపిస్తారని మంత్రి హరీశ్ రావు...
Read More..తెలంగాణలో అధికారంలోకి రాగానే మ్యానిఫెస్టోను తప్పకుండా అమలు చేస్తామని ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే తెలిపారు.మ్యానిఫెస్టోను విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు అధికారం ఇవ్వాలని ఓటర్లు నిర్ణయించుకున్నారని మల్లికార్జున ఖర్గే తెలిపారు.బీజేపీ నేతలు...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్రంగా విమర్శలు చేశారు.ప్రజలకు మంచి చేసి చంద్రబాబు ఎప్పుడూ సీఎం కాలేదని తెలిపారు. తొలిసారి వెన్నుపోటుతో రెండోసారి కార్గిల్ యుద్ధం పుణ్యమా అని మూడో సారి రుణమాఫీతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని సీఎం జగన్...
Read More..తెలంగాణ కాంగ్రెస్ మ్యానిఫెస్టోను విడుదల చేసింది.ఈ మేరకు మ్యానిఫెస్టోను ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ వేదికగా అభయహస్తం పేరుతో తెలంగాణ కాంగ్రెస్ మ్యానిఫెస్టోను విడుదల చేసింది.కాగా మొత్తం 42 పేజీలతో మ్యానిఫెస్టోను రూపొందించింది.ఇప్పటికే ఆరు...
Read More..తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.ఈ మేరకు శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ పై రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి రిట్ పిటిషన్ వేశారు. నామినేషన్ పై అభ్యంతరం వ్యక్తం...
Read More..కేంద్రం నిధులతోనే ఏపీలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు.రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. నెల్లూరులో రూ.102 కోట్లతో రైల్వేస్టేషన్ ను కేంద్రం నవీకరిస్తోందని పురంధేశ్వరి వెల్లడించారు.ఈ క్రమంలో రైల్వేస్టేషన్ రూపు రేఖలు పూర్తిగా...
Read More..నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి. ఇవాళ నెల్లూరు రైల్వే స్టేషన్లో జరుగుతున్న పనులను ఆమె పరిశీలించారు.అధికారులను అడిగి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు.కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను ప్రత్యక్షంగా పరిశీలించి ప్రజలకు వివరిస్తున్నామని...
Read More..ఏపీలో భూ పంపిణీ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు.ఈ మేరకు ఏలూరు జిల్లాలోని నూజివీడులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.2003 నాటి అసైన్డ్ భూములకు హక్కు కల్పిస్తున్నామన్నారు.కొత్తగా...
Read More..ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే 2024 ఎన్నికల్లో తమ పార్టీ 175 స్థానాల్లోనూ పోటీ చేస్తుంది అని ప్రజా శాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే ఏ పాల్ పేర్కొన్నారు.ఆయన ఆశిల మెట్టలో గల పార్టీ కార్యాలయంలో ఆయన గురువారం...
Read More..ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జగన్ – కరవు కవల పిల్లలని విమర్శించారు.రెండింటిదీ విడదీయలేని బంధం అని ఎద్దేవా చేశారు. జగన్ ఎక్కడుంటే కరవు అక్కడ ఉంటుందని లోకేశ్ ఎద్దేవా చేశారు.రైతులను ఓడించిన జగన్...
Read More..కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా విమర్శలు చేశారు.గ్యారంటీలకు గాంధీలు, క్షమాపణలకు బంట్రోతులా అని ప్రశ్నించారు. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణను మోసం చేసిన గాంధీలు కనీసం స్వయంగా క్షమాపణ చెప్పలేరా అని కవిత నిలదీశారు.ఈ పదేళ్లలో ఒక్కసారి కూడా...
Read More..ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులతో వేధిస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతలు కేసులకు భయపడరని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.వైసీపీకి ఇంకా ఐదు నెలలే ఉందన్న ఆయన తమపై ఎన్ని కేసులు పెడతారో పెట్టండని చెప్పారు.రానున్న...
Read More..ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే ఉండటంతో గులాబీ బాస్ కేసీఆర్ విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా ఇవాళ కూడా నాలుగు నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఇవాళ నాలుగు ప్రాంతాల్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలు జరగనున్నాయి.కరీంనగర్, చొప్పదండి,...
Read More..తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేయనుంది.ఈ మేరకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని గాంధీభవన్ లో మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల కానుంది.కాగా ఈ మ్యానిఫెస్టోలో...
Read More..నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.సుమారు 40 మంది అధికారులు బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రైస్ మిల్లర్లతో పాటు పలువురు కాంట్రాక్టర్ల ఇళ్లల్లో అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు.కాగా నిన్న తెల్లవారుజామున ప్రారంభమైన...
Read More..ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పై తీవ్రంగా ధ్వజమెత్తారు.తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసే పని చేస్తున్నాయని తెలిపారు. ఆరు గ్యారెంటీలు కాదు.అమ్ముడుపోరని గ్యారంటీ ఇవ్వగలరా అని బండి సంజయ్ కాంగ్రెస్ ను ప్రశ్నించారు.ఈ...
Read More..సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్రంగా మండిపడ్డారు.కేసీఆర్ ప్రజలను మభ్య పెడుతున్నారని తెలిపారు. తెలంగాణకు కేసీఆర్ చేసిందేమీ లేదన్న ఎంపీ లక్ష్మణ్ బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు.పది జిల్లాలను 33 జిల్లాలు చేశారన్నారు.కానీ కొత్త వ్యవస్థకు...
Read More..తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో ఉద్రిక్తత నెలకొంది.దొమ్మేరుకు చెందిన బొంత మహేంద్ర కుటుంబాన్ని పరామర్శించేందుకు హోంమంత్రి తానేటి వనిత, మంత్రి మేరుగ నాగార్జున వెళ్లారు. అయితే హోంమంత్రి తానేటి వనిత వాహనాన్ని దొమ్మేరు గ్రామస్తులు అడ్డుకున్నారు.బాధిత కుటుంబానికి సరైన న్యాయం...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి. విచారణలో భాగంగా సీఐడీ తరపున ఏఏజీ...
Read More..తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం మరింత దగ్గర పడిన నేపథ్యంలో బీజేపీ ప్రచారాన్ని హోరెత్తిస్తుంది.ఈ క్రమంలోనే బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. ఇందులో భాగంగా ఈనెల 18న అమిత్ షా తెలంగాణ పర్యటనకు రానున్నారు.బీజేపీ...
Read More..ఏపీలోని గృహ నిర్మాణశాఖపై అధికారులతో సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ క్రమంలో ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా కాలనీల్లో మౌలిక సదుపాయాలపై అధికారులు పర్యవేక్షణ నిరంతరం కొనసాగాలని సీఎం జగన్ తెలిపారు.ఈ...
Read More..వికారాబాద్ లో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కరెంట్, మంచినీటి సమస్య పరిష్కరించామని కేటీఆర్ తెలిపారు.24 గంటల కరెంట్ పై అనుమానం...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.చంద్రబాబు రెగ్యులర్ పిటిషన్ విచారణలో భాగంగా కోర్టుకు హెల్త్ రిపోర్టును సమర్పించారని తెలిపారు. అయితే దాన్ని తప్పుబట్టడం లేదన్న సజ్జల ఎవరైనా జబ్బుతో ఉన్నప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని పేర్కొన్నారు.ఈ...
Read More..ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.ప్రజాస్వామ్యంలో రావాల్సినంత పరిణితి రాలేదని తెలిపారు. ఎన్నికల్లో ప్రజల గెలుపే నిజమైన ప్రజాస్వామ్యం అని కేసీఆర్ పేర్కొన్నారు.అభ్యర్థి, పార్టీల చరిత్ర ఏంటో చూడాలని తెలిపారు.ఈ క్రమంలో...
Read More..ఖమ్మం జిల్లాలోని పైనంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెండు సార్లు కేసీఆర్ సీఎం అయినా తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారని పొంగులేటి ప్రశ్నించారు.నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇళ్లు,...
Read More..అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు.ఈ మేరకు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని తెలిపారు. ఆరు గ్యారెంటీలలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకు ప్రతినెలా రూ.2500...
Read More..కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు.గ్యాస్ సిలిండర్ ధరలపై మాట్లాడిన ఆయన తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉందని చిదంబరం తెలిపారు.తెలంగాణలో నిరుద్యోగం దేశ సగటు కంటే ఎక్కువగా ఉందని...
Read More..సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో మొబైల్ ఛార్జింగ్ పెట్టడానికి కూడా కరెంట్ ఉండటం లేదని మంత్రి హరీశ్...
Read More..అసెంబ్లీ ఎన్నికలకు సమయం మరింత దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రచారంపై మరింత దృష్టి సారించింది.ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ తాజాగా గ్రేటర్ హైదరాబాద్...
Read More..ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు.కేంద్ర నిధులతోనే ఏపీలో అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు లేవన్న పురంధేశ్వరి రోడ్లు కూడా అధ్వాన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు.కేంద్ర నిధులను సీఎం జగన్ దారి మళ్లించారని ఆరోపించారు.రాజధాని అమరావతి పరిస్థితి...
Read More..సిద్దిపేట జిల్లాలోని వర్గల్ లో బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పై తీవ్రంగా విమర్శలు చేశారు. కేసీఆర్ మరోసారి గెలిస్తే తెలంగాణలోని ఆలయ భూములను కూడా అమ్మేస్తారని ఈటల రాజేందర్...
Read More..తెలంగాణ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలపై బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.కేసీఆర్ మళ్లీ సీఎం అయితే ఆర్టీసీ ఆస్తులు మిగలవని తెలిపారు. ప్రజల పక్షాన యుద్ధం చేస్తున్న తనను ఓడించేందుకు కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని బండి...
Read More..ఏపీలో ప్రతిపక్షాలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.పారిశ్రామిక అభివృద్ధిని ఓర్వలేకే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. పెట్టుబడుల అంశంలో గుజరాత్ తరువాత స్థానంలో ఏపీ ఉందని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.ప్రపంచ పారిశ్రామిక వేత్తలు ఏపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు.అలాగే...
Read More..తెలంగాణలో రేపు కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల కానుంది.ఈ మేరకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే మ్యానిఫెస్టోను ప్రకటించనున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ కు రానున్న మల్లికార్జున ఖర్గే రేపు మధ్యాహ్నం తాజ్ కృష్ణ హోటల్ లో మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారని...
Read More..హిందూపురంలో టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ భేటీ అయింది.ఈ సందర్భంగా టీడీపీ నేత, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన కలవడం కొత్త శకానికి నాంది అని బాలకృష్ణ అన్నారు.ఏపీ అభివృద్ధి కోసం రెండు...
Read More..బీజేపీకి నాయకురాలు విజయశాంతి రాజీనామా చేశారు.ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా విజయశాంతి కాంగ్రెస్ గూటికి చేరనున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలో రేపు ఆ పార్టీ అగ్రనేత రాహుల్...
Read More..బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది.విశాఖకు ఆగ్నేయంగా 470 కిలోమీటర్లు, ఒడిశాకు దక్షిణ ఆగ్నేయంగా 620 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు వర్షాలు పడే అవకాశం...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబు తరపు న్యాయవాదుల...
Read More..తెలంగాణలో మరోసారి ఐటీ అధికారుల సోదాలు తీవ్ర కలకలం సృష్టించాయి.నల్గొండ జిల్లా మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి భాస్కరరావు అనుచరుల ఇళ్లల్లో దాడులు కొనసాగుతున్నాయి. భాస్కరరావు ముఖ్య అనుచరుడు శ్రీధర్ నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి.ఈ మేరకు తెల్లవారుజామున 4 గంటల...
Read More..ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది.పార్టీపై అసంతృప్తితో ఉన్న పలువురు నేతలు ఇప్పటికే బీఆర్ఎస్ ను వీడుతున్నారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఖమ్మంకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మందడపు మనోహర్...
Read More..తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కలిశారు.ఈ మేరకు రాజాసింగ్ ఆయనకు వినతిపత్రం అందజేశారు. గోషామహల్ నియోజకవర్గంలో పలు బూత్ లలో గతంలో లాగా రిగ్గింగ్ జరగకుండా చూడాలని వినతిపత్రంలో రాజాసింగ్ పేర్కొన్నారు.ప్రతి పోలింగ్...
Read More..ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో ఉందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ నేతలు అందరికీ తెలుసని పొంగులేటి పేర్కొన్నారు.అందుకే బీఆర్ఎస్ నాయకులందరూ ఫ్రస్టేషన్ లో...
Read More..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికలో సమన్యాయం పాటించామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.ఈ క్రమంలోనే మహిళలకు అత్యధిక సీట్లు ఇచ్చామని తెలిపారు. బీసీ అభ్యర్థులను అధిక సంఖ్యలో బీజేపీ బరిలోకి దింపిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.గజ్వేల్...
Read More..ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.జగన్ తన ఎస్సీలు అంటూనే రోజుకో ఎస్సీని చంపేస్తున్నారని ఆరోపించారు. దళిత హోంమంత్రి ఇలాకాలో పోలీసుల వేధింపులతో దళిత యువకుడు మహేందర్ బలవన్మరణం చెందాడని లోకేశ్ విమర్శించారు.ఎస్సీలపై దాడులను...
Read More..ఏలూరు: ప.గో జిల్లా పెనుగొండ పోలిస్ స్టేషన్ వద్దకు బారిగా చేరుకుంటున్న టిడిపి శ్రేణులు.టిడ్కొ గృహాల లబ్దిదారుల కోసం పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో చేపట్టిన పాలకొల్లు చూడు వంటా వార్పు కార్యక్రమానికి అనుమతి లేదని ఎమ్మెల్యే అదుపులోకి తీసుకున్న...
Read More..నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ విజయభేరీ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రమాదంలో పడిందని తెలిపారు. కొందరి చేతిలో రాష్ట్రం బందీ అయిందన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాల్సిన సమయం వచ్చిందని...
Read More..తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది.ఈ క్రమంలోనే రెబల్ అభ్యర్థులను బుజ్జగించడంలో హస్తం పార్టీ సక్సెస్ సాధించింది. బుజ్జగింపులు సక్సెస్ కావడంతో పలువురు అభ్యర్థులు తమ తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు.బరిలో నుంచి తప్పుకున్న నేతలకు తరువాత పార్టీలో సముచిత...
Read More..స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.ఈ మేరకు చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. విచారణలో భాగంగా సీఐడీ తరపున ఏఏజీ...
Read More..తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.బాన్సువాడలో సభలో కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఎన్నికల ప్రసంగంలో కేసీఆర్ విద్వేష పూరితమైన వ్యాఖ్యలు చేశారని పిటిషనర్ తెలిపారు.కేసీఆర్ వ్యాఖ్యల...
Read More..వేములవాడ నియోజకవర్గం చందుర్తిలో మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.కాంగ్రెస్, బీజేపీ వాళ్లు గంగిరెద్దుల్లా వస్తున్నారని తెలిపారు. ఈ ఎన్నికలు మన తలరాతను మార్చే ఎన్నికలని మంత్రి కేటీఆర్ అన్నారు.గతంలో కాంగ్రెస్ ఏం చేసిందన్న కేటీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేసిందో...
Read More..తెలంగాణలో తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది.ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 3,26,02,799 మంది ఓటర్లు ఉన్నారని తెలిపింది. వీరిలో పురుష ఓటర్లు 1,63,13,268 మంది ఉండగా 1,63,02,261 మంది మహిళా ఓటర్లు ఉన్నారని ఈసీ వెల్లడించింది.అదేవిధంగా 18...
Read More..సూర్యాపేటలో హస్తం పార్టీ నేతలు చేసిన బుజ్జగింపులు ఫలించాయి.ఈ మేరకు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నిలిచిన పటేల్ రమేశ్ రెడ్డి వెనక్కి తగ్గారని తెలుస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీటు ఇస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇవ్వడంతో పటేల్ రమేశ్...
Read More..జమ్మూకాశ్మీర్ లో ఘోర ప్రమాదం జరిగింది.దోడా జిల్లాలో అదుపుతప్పి ఓ బస్సు లోయలో పడింది.ఈ ప్రమాదంలో 30 మంది మృత్యువాత పడ్డారు. అదేవిధంగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుల కోసం సహాయక చర్యలు చేపట్టారు.అయితే...
Read More..తిరుమల శ్రీవారిని దేవినేని అవినాష్ రెడ్డి దర్శించుకున్నారు.స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చినాయన ఇవాళ స్వామికి జరిగే నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి మ్రొక్కులు చెల్లించుకున్నారు.మరో సారి వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, జగన్మోహన్ రెడ్డి పరిపాలనను ప్రజలు స్వాగతి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని కథలాపూర్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయకపోతే మళ్లీ పాత రోజులే వస్తాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.నీళ్లు,...
Read More..విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందని తెలిపారు. అలాగే విశాఖకు రూ.300 కోట్లతో ఈఎస్ఐ ఆస్పత్రిని కేంద్రం మంజూరు చేసిందని ఎంపీ జీవీఎల్ పేర్కొన్నారు.ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.చంద్రబాబు చేసిన మోసాలకు గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని తెలిపారు. టీడీపీని 23 సీట్లకే పరిమితం చేస్తూ ప్రజలు తీర్పు ఇచ్చిన విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు.రాబోయే...
Read More..భారత్ – పాక్ సరిహద్దులో డ్రగ్స్ అక్రమ రవాణా గుట్టు రట్టైంది.పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్ జిల్లాలో డ్రోన్స్ ద్వారా డ్రగ్స్ తరలిస్తున్నారు. డ్రోన్ల సంచారాన్ని గుర్తించిన బీఎస్ఎఫ్ అక్రమ డ్రగ్స్ రవాణాకు చెక్ పెట్టింది.ఈ నేపథ్యంలో రోరన్ వాలా ఖుర్ద్ గ్రామంలో...
Read More..పల్నాడు జిల్లా మాచర్లలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా రూ.340 కోట్లతో వరికపుడిశెల ఎత్తిపోతల పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ రూ.340 కోట్లతో వరికపుడిశెల ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.దీని ద్వారా పల్నాడుకు కృష్ణమ్మ...
Read More..వైసీపీ మంత్రి రోజాపై వ్యాఖ్యల కేసులో ఏపీ హైకోర్టు విచారణ వాయిదా పడింది.ఈ మేరకు టీడీపీ నేత బండారు సత్యనారాయణ అరెస్టుపై దాఖలైన హెబియస్ కార్బస్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పిటిషన్ విచారణలో భాగంగా సీసీ టీవీ ఫుటేజ్...
Read More..తెలంగాణ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.24 గంటల ఉచిత విద్యుత్ పై కామారెడ్డి చౌరస్తాలో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్...
Read More..ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.వైసీపీ సర్కార్ బీసీలను మోసం చేసిందని ఆరోపించారు. జనాలు లేక బస్సు యాత్రను వాయిదా వేసుకున్నారని బుద్దా వెంకన్న విమర్శించారు.తమ పార్టీకి చెందిన నేత బీటెక్ రవిని చంపేందుకు...
Read More..సూర్యాపేటలోని కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పటేల్ రమేశ్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.పటేల్ రమేశ్ రెడ్డితో చర్చలు జరిపేందుకు హస్తం నేతలు వెళ్లారు. ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మల్లు రవి కలిసి పటేల్ రమేశ్...
Read More..తెలంగాణలో ఎన్నికల సంఘానికి భారీగా ఫిర్యాదులు వచ్చాయి.ఈ మేరకు ఫిర్యాదుల కోసం ఈసీ ప్రత్యేక కాల్ సెంటర్లను ఏర్పాటు చేసిందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా కాల్ సెంటర్ కు ఐదు వేలకు పైగా ఫిర్యాదులు నమోదు అయ్యాయి.వీటిలో...
Read More..తెలంగాణ అభివృద్ధితో ఏ రాష్ట్రం కూడా పోటీ పడలేదని మంత్రి హరీశ్ రావు అన్నారు.తాము ఉద్యమంలో రాజీపడలేదన్న ఆయన రాష్ట్ర అభివృద్ధిలోనూ రాజీ పడలేదని తెలిపారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణకు అవార్డులు వచ్చాయని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.మ్యానిఫెస్టోలో చెప్పిన వాటిలో...
Read More..తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.ఇందులో భాగంగా గులాబీ బాస్, సీఎం కేసీఆర్ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ నాలుగు నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచారాన్ని నిర్వహించనున్నారు.బోధన్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డితో...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అడిషనల్ అఫిడవిట్ ఫైల్ చేస్తామని సీఐడీ న్యాయస్థానానికి తెలిపింది.సీఐడీ...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది.స్కిల్ డెవలప్ మెంట్ కేసులో భాగంగా బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ పిటిషన్ పై ఇప్పటికే...
Read More..అన్ని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు అందించింది.తమకు వచ్చిన ఎలక్ట్రోరల్ బాండ్స్ వివరాలు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ మేరకు ఇవాళ సాయంత్రం 5 గంటల లోపు సీల్డ్ కవర్ లో వివరాలు ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ...
Read More..తెలంగాణలో ఇవాళ్టితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది.ఈ మేరకు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఛాన్స్ ఉంది. నామినేషన్ల పరిశీలన అనంతరం అసెంబ్లీ ఎన్నికల బరిలో 2,898 మంది అభ్యర్థులు మిగిలారు.మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4,798 మంది...
Read More..ఏపీలోని ప్రతిపక్షాలపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు.టీడీపీ అధినేత చంద్రబాబు మేలు కోసమే జనసేన, సీపీఐ, కాంగ్రెస్ పని చేస్తున్నాయని విమర్శించారు. బీజేపీ అప్పుడప్పుడు వచ్చి వెళ్తుందని పేర్ని నాని ఎద్దేవా చేశారు.జగన్ మళ్లీ గెలవబోరని చెప్పుకుంటూ వీళ్లు...
Read More..తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలని మంత్రి హరీశ్ రావు అన్నారు.కార్మికులు, చిరు ఉద్యోగులను పట్టించుకోని చరిత్ర కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. మహిళలని చూడకుండా అర్ధరాత్రి స్టేషన్లలో పెట్టించిన చరిత్ర కూడా కాంగ్రెస్ దేనని మంత్రి హరీశ్ రావు దుయ్యబట్టారు.ప్రభుత్వ...
Read More..ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పై మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో రావాల్సినంత పరిణితి రాలేదని కేసీఆర్ చెప్పారు.ఎన్నికలు వచ్చాయని అబద్ధాలు చెప్పడం, నెరవేర్చకపోవడం జరుగుతోందన్నారు.ఎన్నికల్లో ప్రజలు...
Read More..కృష్ణా జిల్లాలో ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మాజీ మంత్రి పేర్నినాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సమావేశానికి గ్రామీణ నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో పాటు ఏలూరు జిల్లా కలెక్టర్ గైర్హాజరు కావడంపై పేర్ని నాని మండిపడ్డారు.వ్యవస్థలు అంటే లెక్కలేనితనంతో కలెక్టర్ వ్యవహరిస్తున్నారన్నారు.గతంలోనూ...
Read More..ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది.ఖమ్మం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహ్రా పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఫాతిమా దంపతులు కాంగ్రెస్ గూటికి చేరారు.ఈ మేరకు కీలక నేత, మాజీ మంత్రి...
Read More..హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ నేతలు సమావేశం అయ్యారు.ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డితో పాటు...
Read More..ఓట్లు చేర్చడం, తొలగించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేయదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.ఓటర్ల నమోదు కానీ తొలగింపు కానీ ఈసీ చేస్తుందని తెలిపారు. దొంగ ఓట్లతో అధికారంలోకి రావాల్సిన అవసరం వైసీపీకి లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.గ్లోబల్...
Read More..కృష్ణా జిల్లా: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి గైర్హాజరైన ఏలూరు జిల్లా కలెక్టర్ పై మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.చైర్ పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన మచిలీపట్నంలో జడ్పీ సర్వసభ్య సమావేశం జరగాగ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని...
Read More..