కాంగ్రెస్ కు దమ్ముంటే కర్ణాటక పేరు చెప్పి ఓటు అడగాలి..: మంత్రి హరీశ్ రావు

తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఆయన కాంగ్రెస్ పాలనలో కర్ణాటక దివాళా తీసిందని తెలిపారు.

 If Congress Dares, They Should Name Karnataka And Ask For Votes..: Minister Hari-TeluguStop.com

కాంగ్రెస్ నేతలు కేవలం ప్రచారంలోనే కనిపిస్తారని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.కర్ణాటకలో ఉన్న పథకాలకు కోత పెడుతున్నారన్నారు.

కాంగ్రెస్ నేతలు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విమర్శించారు.ఈ క్రమంలో తెలంగాణలో మళ్లీ రైతు ఆత్మహత్యలు కావాలా అని ప్రశ్నించారు.

కర్ణాటక కు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ మనకు అవసరమా అని ప్రశ్నించారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు దమ్ముంటే కర్ణాటక పేరు చెప్పి ఇక్కడ ఓటు అడగాలని సవాల్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube