రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులను పరిశీలించిన పురందేశ్వరి..

నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి. ఇవాళ నెల్లూరు రైల్వే స్టేషన్లో జరుగుతున్న పనులను ఆమె పరిశీలించారు.

 Ap Bjp Chief Purandheswari Visits Developmental Works Of Nellore Railway Station-TeluguStop.com

అధికారులను అడిగి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు.కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను ప్రత్యక్షంగా పరిశీలించి ప్రజలకు వివరిస్తున్నామని పురందేశ్వరి అన్నారు.

ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదని బిజెపి పై దుష్ప్రచారం చేయడం తగదన్నారు.

నెల్లూరు రైల్వే స్టేషన్ ను 102 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం ఆధునికరిస్తుందని, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఏపీ అభివృద్ధికి బిజెపి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని చెప్పారు.

నీటిపారుదల, రహదారుల నిర్మాణాల తో పాటు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు బిజెపి శ్రీకారం చెప్పిందని పురందరేశ్వరి అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube