కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

Kollu Ravindra's Bail Plea Hearing Adjourned

టీడీపీ నేత కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.ఈ మేరకు విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.

 Kollu Ravindra's Bail Plea Hearing Adjourned-TeluguStop.com

కాగా మద్యం కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కొల్లు రవీంద్ర కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.అయితే టీడీపీ హయాంలో కొల్లు రవీంద్ర ఎక్సైజ్ మినిస్టర్ గా పని చేశారు.

ఆ సమయంలోనే మద్యం కంపెనీలకు చట్ట విరుద్ధంగా అనుమతి ఇచ్చారని సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే కేసులో కొల్లు రవీంద్రను ఏ2గా సీఐడీ అధికారులు పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube