కేసీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదు..: రేవంత్ రెడ్డి

వనపర్తిలో కాంగ్రెస్ నిర్వహించిన సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

 It Is Not Right For Kcr To Speak According To His Will..: Revanth Reddy-TeluguStop.com

ఇందిరమ్మ రాజ్యంపై కేసీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.వనపర్తిలో పాఠశాలలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు.

ఇందిరమ్మ రాజ్యంలోనే నాగార్జునసాగర్ కట్టారన్నారు.అలాగే ఇందిరమ్మ రాజ్యంలోనే శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులను కూడా కట్టారన్న విషయాన్ని గుర్తు చేశారు.

ఈ క్రమంలోనే పాలమూరు అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube