జగన్ - కరవు కవల పిల్లలు..: నారా లోకేశ్

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జగన్ – కరవు కవల పిల్లలని విమర్శించారు.

 Jagan - Famine Twin Children..: Nara Lokesh-TeluguStop.com

రెండింటిదీ విడదీయలేని బంధం అని ఎద్దేవా చేశారు.

జగన్ ఎక్కడుంటే కరవు అక్కడ ఉంటుందని లోకేశ్ ఎద్దేవా చేశారు.

రైతులను ఓడించిన జగన్ పని అయిపోయిందని తెలిపారు.జగన్ సర్కార్ వచ్చిన తరువాత రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.

ఈ క్రమంలో రైతులను ప్రజలు నమ్మేస్థితిలో లేరని చెప్పారు.వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube