జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో కాంగ్రెస్ విజయభేరి సభ జరిగింది.ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పదేళ్ల పాలనతో కేసీఆర్ ప్రభుత్వం చేసిందేమీ లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో...
Read More..బీఆర్ఎస్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రేషన్ కార్డులు ఇవ్వకుండా ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసిందని ఆరోపించారు. ప్రగతిభవన్ లో పడుకునే కేసీఆర్ కావాలా? ప్రజల కోసం పని చేసే బీజేపీ కావాలా అని ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు.అదేవిధంగా కాంగ్రెస్...
Read More..ఏపీలోని టీడీపీకి సీఐడీ నోటీసులు ఇచ్చింది.ఈ మేరకు అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ కానిస్టేబుల్ వచ్చారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబును కలిసిన సీఐడీ కానిస్టేబుల్ నోటీసులు అందజేశారు.స్కిల్ డెవలప్ మెంట్ కేసు నేపథ్యంలో పార్టీ...
Read More..మెదక్ జిల్లా చేగుంట మండలంలోని రుక్మాపూర్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య చెలరేగిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రుక్మాపూర్ లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రసంగిస్తుండగా ఓ యువకుడు అడ్డుకునే ప్రయత్నం...
Read More..బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ పై మంత్రి గంగుల కమలాకర్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.నాలుగున్నర ఏళ్లుగా ఎంపీ బండి సంజయ్ నియోజకవర్గంలో కనిపించలేదని విమర్శించారు. ఎంపీగా ఉన్న బండి సంజయ్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి ఒక్క...
Read More..తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరి చేతుల్లో పెట్టాలన్నది ప్రజలు ఆలోచించాలని మంత్రి కేటీఆర్ అన్నారు.కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. కర్ణాటక ప్రజల పరిస్థితి పెనం పై నుంచి పొయ్యిలో పడినట్లైందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.40 శాతం కమిషన్ అడుగుతున్నారని...
Read More..వికారాబాద్ జిల్లాలో చిరుత పులి సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.పరిగి మండలం జైదుపల్లిలో చిరుత కనిపించిందని తెలుస్తోంది. తాజాగా జైదుపల్లి రోడ్డులో ఓ వాహనదారుడికి చిరుత పులి అడ్డువచ్చింది.అయితే చిరుత సంచారం నేపథ్యంలో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.పదిహేను రోజుల...
Read More..అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ వేసిన రెబల్స్ పార్టీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది.ఈ మేరకు హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏఐసీసీ నేతలు భేటీ అయ్యారు. తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్, టీపీసీసీ...
Read More..హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నియోజకవర్గానికి చెందిన స్వతంత్ర అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ తో బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు.దాదాపు 40 నిమిషాల పాటు వీరి సమావేశం కొనసాగింది.అయితే...
Read More..ఏపీలో టీడీపీ – జనసేన అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.ఈ మేరకు ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో ఈ సమావేశాలను నిర్వహించనున్నారు.భవిష్యత్ కు గ్యారెంటీతో పాటు ఓటర్ లిస్టు వెరిఫికేషన్ పై...
Read More..తిరుమలలో మరోసారి చిరుత సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత కనిపించిందని స్థానికులు తెలిపారు. మెట్టు మార్గంలో రోడ్డు దాటుతూ చిరుత కనిపించింది.ఈ క్రమంలో చిరుత సంచారంపై టీటీడీ సిబ్బందికి భక్తులు సమాచారం అందించారు.అయితే ఇటీవల తిరుమల నడకమార్గంలో...
Read More..తెలంగాణలో నామినేషన్ల పరిశీలన పూర్తయింది.రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు 4,798 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. అయితే వీరిలో అసంతృప్తిగా ఉన్న 608 మంది అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల సంఘం అధికారులు తిరస్కరించారు.ఈ క్రమంలో నామినేషన్ల పరిశీలన పూర్తయిన తరువాత...
Read More..సీఎం వైఎస్ జగన్ పాలనలో ఏపీ అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తుంది.పేద ప్రజల కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఒకటి రెండూ కాదు.తాజాగా పల్నాడు ప్రజల అరవై ఏళ్ల కలను సాకారం చేయనున్నారు సీఎం వైఎస్ జగన్.అటవీ శాఖ అనుమతి లేకపోవడంతో గత...
Read More..హైదరాబాద్ నాంపల్లిలోని బజార్ ఘాట్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన అపార్ట్ మెంట్ భవనం క్వాలిటీని ఇవాళ జేఎన్టీయూ బృందం పరిశీలించనుంది.ఈ క్రమంలోనే భవనం పిల్లర్ల నాణ్యతను నిపుణులు పరిశీలించనున్నారు.ఇప్పటికే...
Read More..ఏపీలో టీడీపీ నేతలపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.గతంలో ఇసుక పేరుతో టీడీపీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు. వైసీపీ అమలు చేస్తున్న ఇసుక విధానం చాలా మెరుగ్గా ఉందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.అదేవిధంగా జిల్లాలో సీట్ల ప్రకటనపై సీఎం...
Read More..ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ప్రచారంలో దూకుడు పెంచారు.ఇందులో భాగంగా నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ప్రచారాన్ని నిర్వహించనున్నారు.పాలకుర్తి, నాగార్జున...
Read More..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తుంది.ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు మూడు నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టనున్నారు.స్టేషన్ ఘన్ పూర్, వర్ధన్నపేట, కామారెడ్డి నియోజకవర్గాల్లో...
Read More..దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత మరింత క్షీణించింది.సుప్రీంకోర్టు ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఢిల్లీ వాసులు దీపావళి పండుగను నిర్వహించారు. బాణాసంచాను ఎక్కువగా కాల్చడంతో ఢిల్లీలో వాయు నాణ్యత మరింత పడిపోయింది.దీంతో ఢిల్లీ అంతటా పొగమంచు...
Read More..వికారాబాద్ జిల్లాలోని కుల్కచర్లలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా ఓట్లు అడిగే ముందు గతంలో ఏం చేశారో, గెలిస్తే ఏం చేస్తారో చెప్పాలన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ కు పట్టం కడితే...
Read More..వరంగల్ జిల్లా నర్సంపేటలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు వచ్చాయని ప్రజలు ఆందోళన చెందవద్దని చెప్పారు. ఎన్నికల్లో పార్టీకి ఒకరు నిలబడతారన్న సీఎం కేసీఆర్ అభ్యర్థితో పాటు పార్టీల...
Read More..తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.రాష్ట్రంలోని ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి కావాలని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కేంద్రంలో మోదీని గద్దె దించేందుకు పునాదని రేవంత్ రెడ్డి తెలిపారు.ఈ క్రమంలో తెలంగాణలో గెలిచి...
Read More..కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.ఇటుకల లోడుతో ఆగి ఉన్న ట్రాక్టరును బైక్ ఢీకొట్టింది. తాళ్లరేవు మండలం లచ్చిపాలెంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.మరొకరికి తీవ్రగాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.వెంటనే గమనించిన స్థానికులు బాధితుడిని...
Read More..తెలంగాణకు మోదీ హామీలపై ప్రజలు ఆలోచిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.దశాబ్దాల నాటి సమస్యలను మోదీ పరిష్కరిస్తున్నారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై గతంలో ఎన్నో కమిటీలు వేశారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.ఎస్సీ వర్గీకరణపై గతంలో ఏ ప్రధాని సీరియస్ గా తీసుకోలేదన్నారు.వర్గీకరణకు...
Read More..బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై మంత్రి గంగుల కమలాకర్ తీవ్రంగా మండిపడ్డారు.కరీంనగర్ కు ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఏం చేశారని ప్రశ్నించారు. ఎంపీగా గెలిచిన తరువాత నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని మంత్రి గంగుల ఆరోపించారు.కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేస్తే ఢిల్లీలో...
Read More..ఏపీలోని టీడీపీ – జనసేన మ్యానిఫెస్టో కమిటీ భేటీ అయింది.మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో తొలిసారిగా కమిటీ సభ్యులు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మ్యానిఫెస్టోపై కమిటీ చర్చించనుంది.ఇందులో భాగంగానే టీడీపీ ప్రతిపాదిత సూపర్...
Read More..తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో వివిధ పార్టీలకు చెందిన అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా మరోసారి తెలంగాణకు రానున్నారు.ఈనెల 17వ...
Read More..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ అభ్యర్థుల స్క్రూట్నీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.ఈ మేరకు నామినేషన్ వేసిన అభ్యర్థులపై ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు జలగం వెంకటరావు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్ ను అధికారులు...
Read More..తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల అధ్యక్షులను మార్చాలని నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల బరిలో 14 జిల్లాల డీసీసీ అధ్యక్షులు ఉన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో వారికి ప్రత్యామ్నాయంగా వేరే వారిని అధ్యక్షులుగా...
Read More..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా ప్రజల్లో పరిణితి రాలేదని కేసీఆర్ అన్నారు.ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయని తెలిపారు.ఎన్నికల్లో...
Read More..కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణకు రానున్నారు.ఈ మేరకు ఈనెల 17వ తేదీన ఆయన రాష్ట్రానికి విచ్చేయనున్నారు. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ మొత్తం ఆరు రోజుల పాటు తెలంగాణలోనే మకాం వేయనున్నారు.పర్యటనలో భాగంగా ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.ఈ...
Read More..కాంగ్రెస్ పై మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు దిగజారి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. రైతుబంధు దండగ అని కాంగ్రెస్ నేతలు అంటున్నారన్న మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పథకాలు రావని చెప్పారు.ఈ క్రమంలోనే...
Read More..హైదరాబాద్ నాంపల్లి అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని మంత్రి కేటీఆర్ పరిశీలించారు.ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.ఈ క్రమంలోనే బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్...
Read More..హైదరాబాద్ నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతోంది.బజార్ ఘాట్ లోని కెమికల్ గోదాంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారని తెలుస్తోంది.గ్రౌండ్ ఫ్లోర్ లో చెలరేగిన మంటలు భారీగా...
Read More..అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.ఈ క్రమంలోనే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వర రావు మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా మంత్రి పువ్వాడ...
Read More..హైదరాబాద్ లోని నాంపల్లిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.ఈ మేరకు నాంపల్లికి వచ్చిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ను ఎంఐఎం నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఫిరోజ్ ఖాన్ అనుచరులు, ఎంఐఎం కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం చెలరేగింది.దీంతో రంగంలోకి దిగిన...
Read More..హైదరాబాద్ నాంపల్లిలో చోటు చేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.ఈ క్రమంలో మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని రేవంత్ రెడ్డి తెలిపారు.హైదరాబాద్...
Read More..హైదరాబాద్ నాంపల్లిలో చోటు చేసుకున్న అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని ఫైర్ డీజీ నాగిరెడ్డి పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఉదయం 8.30 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్లో చిక్కుకున్న 21 మందిని...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీజేపీకి షాక్ తగిలింది.ఆ పార్టీకి తుల ఉమ రాజీనామా చేశారని తెలుస్తోంది.ఈ క్రమంలో బీజేపీకి గుడ్ బై చెప్పిన ఆమె గులాబీ గూటికి చేరనున్నారని సమాచారం. సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకునే అవకాశం...
Read More..తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో కేసీఆర్ కారు టైర్లు పంక్చర్ అయ్యాయని భట్టి విక్రమార్క విమర్శించారు.బీఆర్ఎస్...
Read More..ఎన్నికల ప్రచారంలో భాగంగా గులాబీ బాస్ జిల్లాల్లో విస్తృత పర్యటనలు చేస్తూ సభలకు హాజరవుతున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా తాజాగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచారం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇవాళ మూడు ప్రజా...
Read More..హైదరాబాద్ నాంపల్లిలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది.బజార్ ఘాట్ లోని కెమికల్ గోదాంలో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మంటల్లో చిక్కుకుని ఆరుగురు సజీవదహనం అయ్యారు.అదేవిధంగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు...
Read More..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కొనసాగనుంది.ఈ మేరకు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉన్న సంగతి తెలిసిందే.అయితే ఒక్కో అభ్యర్థి రెండు,...
Read More..హైదరాబాద్ లోని నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.బజార్ ఘాట్ లోని ఓ కెమికల్ గోదాంలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా చెలరేగిన మంటలు గోదాంలోని నాలుగో ఫ్లోర్ వరకు వ్యాపించడంతో భారీగా ఎగిసిపడుతున్నాయి.కాగా మంటలలో ఒకరు మృత్యువాత పడగా పలువురు కార్మికులు చిక్కుకుపోయారని...
Read More..దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి పెరిగింది.ఓ వైపు కాలుష్యం పెరిగిపోవడంతో ఇబ్బందులు పడుతూనే మరోవైపు దీపావళి పండుగను జరుపుకున్నారు. దీపావళి పండుగపై నిషేధాజ్ఞలు విధించినా పెడచెవిన పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఢిల్లీ వాసులు.పక్క రాష్ట్రాల నుంచి టపాసులు కొనుక్కొచ్చి...
Read More..ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ కు షాక్ తగిలింది.మాజీ డీసీసీబీ ఛైర్మన్ జంగా రాఘవ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే జంగా రాఘవ రెడ్డి బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని తెలుస్తోంది.ఇందులో...
Read More..తెలంగాణలోని బీఆర్ఎస్ పై బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శలు చేశారు.గజ్వేల్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన ఆయన కేసీఆర్ పై ధ్వజమెత్తారు. కేసీఆర్ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదని ఈటల విమర్శించారు.అంతేకాకుండా ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కేసీఆర్...
Read More..ఉత్తరాఖండ్ లో పెను ప్రమాదం సంభవించింది.ఉత్తర కాశీలోని యమునోత్రి జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న టన్నెల్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో సుమారు 35 మంది కార్మికులు చిక్కుకుపోయారని తెలుస్తోంది.దాదాపు ఎనిమిది వందల మీటర్ల అడుగులో కార్మికులు చిక్కుకున్నారు.సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు...
Read More..వన్డే ప్రపంచ కప్ 2023లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డును సాధించారు.ఏడాదిలో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్ గా రోహిత్ శర్మ నిలిచారు. ప్రస్తుత సంవత్సరం 2023లో 59 సిక్సర్లు కొట్టిన రోహిత్ శర్మ దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు...
Read More..దీపావళి పండుగ వేళ విషాదం నెలకొంది.మెదక్ జిల్లాలోని ఆటోనగర్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. పండుగ సందర్భంగా పటాకులు కొనేందుకు తల్లితో కలిసి ఇద్దరు చిన్నారులు స్కూటీపై బయలు దేరారు.అయితే వెళ్తున్న సమయంలో స్కూటీని...
Read More..మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ బీఆర్ఎస్ గూటికి చేరారు.కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఏళ్లుగా సేవలు అందించిన తనను పార్టీ అనాథను చేసిందని వాపోయారు. ఎవరో తెలియని వ్యక్తులకు సీట్లు కట్టబెట్టారని మాజీమంత్రి సంభాని తెలిపారు.జిల్లా నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా...
Read More..ఉత్తరప్రదేశ్ లోని మథురలోని భారీ అగ్నిప్రమాదం సంభవించింది.బాణసంచా మార్కెట్ లో భారీగా మంటలు ఎగిసి పడ్డాయి.ఒక షాపు నుంచి మరొక షాపుకు వేగంగా మంటలు వ్యాపించడంతో భారీ నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారని తెలుస్తోంది.అదేవిధంగా మంటలు భారీగా ఎగిసి...
Read More..హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రి నుంచి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు డిశ్చార్జ్ అయ్యారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తనపై 15 మంది దాడికి పాల్పడ్డారని తెలిపారు. అచ్చంపేట ప్రజల దీవెనతో ప్రాణాలతో బయటపడ్డానని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు.కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ...
Read More..తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.తెలంగాణ కోసం రాజీనామా చేయని వ్యక్తి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. ఉస్మానియా వర్సిటీ విద్యార్థులను రేవంత్ రెడ్డి అవమానించారని, రైతులను బిచ్చగాళ్లతో పోల్చారని మంత్రి హరీశ్ రావు...
Read More..కర్ణాటకలో కాంగ్రెస్ పై జేడీఎస్ నేత కుమారస్వామి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మండిపడ్డారు. కర్ణాటకలో కనీసం రెండు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదని కుమారస్వామి ఆరోపించారు.ఎన్నికలకు ఐదు గంటలు కరెంట్ ఇస్తామని హామీ...
Read More..బిగ్ బాస్ ఫేమ్ హిమజ ఇంటిలో నిర్వహించిన బర్త్ డే వేడుకలపై ఫిర్యాదు వచ్చిందని తెలుస్తోంది.పుట్టిన రోజు వేడుకల పేరుతో న్యూసెన్స్ చేశారని స్థానికులు కంప్లైంట్ చేశారు. కాగా హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నంలో బర్త్ డే వేడుకలు జరిగాయి.ఈ క్రమంలో స్థానికుల...
Read More..నల్గొండ జిల్లా అర్జాలబావి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇటీవల పార్టీలో చేరిన కౌన్సిలర్ తో కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారానికి వచ్చారు.ఈ క్రమంలో కౌన్సిలర్ ను స్థానికులు...
Read More..కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీశ్ రావు విమర్శలు చేశారు.ఓటమి భయంతో కాంగ్రెస్ తప్పు మీద తప్పు చేస్తోందని చెప్పారు.హార్స్ పవర్ అంటే కనీస జ్ఞానం లేని వ్యక్తి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో రైతులకు రెండు...
Read More..ఏపీ సీఎం జగన్ పై మాజీ మంత్రి కేఎస్ జవహర్ తీవ్రంగా విమర్శలు చేశారు.ఎస్సీ వర్గీకరణకు సీఎం జగన్ వ్యతిరేకమని ఆయన ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముందుకు వచ్చినా సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని మాజీమంత్రి...
Read More..కరీంనగర్ లో బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.తాను ప్రశ్నించే గొంతుకనని చెప్పారు.ఈ క్రమంలో కాపాడుకుంటారా? పిసికేస్తారా? అని ప్రశ్నించారు. అంతిమ నిర్ణయం ప్రజలదేనని బండి సంజయ్ తెలిపారు.ప్రజా సమస్యలపై సీఎం కేసీఆర్ తో యుద్ధం చేస్తున్నానని...
Read More..కాంగ్రెస్ కు మంత్రి కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు.అచ్చంపేట ఘటనలో గాయపడిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజును పరామర్శించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఓటమి ఫ్రస్టేషన్ తో దాడులకు పాల్పడుతుందని కేటీఆర్ ఆరోపించారు.రేపు ఇదే పరిస్థితి వాళ్లకు కూడా రావచ్చన్నారు.రౌడీ...
Read More..ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేటలో చోటు చేసుకున్న ఘటనపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను అచ్చంపేట సీఐ అనుదీప్ బెదిరించిన వీడియోను కాంగ్రెస్ నేత నిరంజన్ తన ఫిర్యాదు కాపీతో జత...
Read More..బీఆర్ఎస్ నేతలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.అధికార పార్టీ నేతలు బ్రోకర్లుగా మారారని విమర్శించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో భూములు గుంజుకున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు.ధరణి పోర్టల్ తెచ్చి భూములపై హక్కులు లేకుండా చేశారని ప్రజలు అంటున్నారని తెలిపారు.మళ్లీ...
Read More..తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.సమర్థవంతమైన నాయకుడు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఈ క్రమంలోనే తాను అప్ డేట్ వర్షన్ లాంటి వాడినన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాత వర్షన్ మనకెందుకు అని ప్రశ్నించారు.అలాగే...
Read More..తెలంగాణలోని కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కాంగ్రెస్, బీజేపీ కొత్త కుట్రలకు తెరలేపాయని విమర్శించారు. దేశంలో కేసీఆర్ చక్రం తిప్పకుండా కొత్త కుట్రలు చేస్తారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.ఈ క్రమంలో రానున్న పదిహేను రోజుల్లో సరికొత్త కుట్రలు వెలుగులోకి రాబోతున్నాయని...
Read More..ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఘటనలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ క్రమంలో ఆయనను మరికాసేపటిలో మంత్రి...
Read More..మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.వేమనపల్లి మండలం నీల్వాయి సమీపంలోని కల్మలపేట అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుంది. ఈ క్రమంలోనే ఓ ఎద్దుపై పెద్దపులి దాడికి పాల్పడింది.దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అనంతరం అటవీ శాఖ అధికారులకు...
Read More..మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఘటనపై కాంగ్రెస్ పార్టీ నేత మల్లు రవి స్పందించారు.అచ్చంపేటలో ఎమ్మెల్యే గువ్వల అరాచక శక్తిగా మారారని విమర్శించారు. సానుభూతి కోసమే ఎమ్మెల్యే బాలరాజు ఆస్పత్రిలో చేరారని మల్లు రవి అన్నారు.ఎన్నికల్లో డబ్బుల...
Read More..బీఆర్ఎస్ పార్టీలోకి పాల్వాయి స్రవంతిని స్వాగతిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో మంచి పరిపాలన కోసం పాల్వాయి స్రవంతి పార్టీలో చేరారని పేర్కొన్నారు. గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి ఎందుకెళ్లారో.? తిరిగి కాంగ్రెస్ లోకి ఎందుకు వెళ్లారో తెలియడం లేదని...
Read More..ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి ఫైర్ అయ్యారు.లిక్కర్ స్కామ్ పై పురంధేశ్వరి తన దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారన్న ఆయన ఆధారాలు ఉంటే సీఐడీకి అందజేయాలని తెలిపారు. కేవలం ప్రజల దృష్టి మరల్చడానికి...
Read More..మునుగోడు నియోజకవర్గ కీలక నాయకురాలు పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్ గూటికి చేరారు.ఈ మేరకు మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆమె గులాబీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ లో జరిగిన పరిణామాల వల్లే పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్నట్లు పాల్వాయి స్రవంతి తెలిపారు.కాంగ్రెస్ పార్టీలో...
Read More..మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేటలో ఉద్రిక్తత కొనసాగుతోంది.నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య చెలరేగిన ఘర్షణ వివాదానికి దారి తీసింది. ఈ ఘర్షణలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో పాటు పార్టీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి.వెంటనే గమనించిన కార్యకర్తలు ఆయనను చికిత్స నిమిత్తం...
Read More..గుంటూరు: టిడిపి నేత కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్.అధికారం ఉంటే రాష్ట్రాన్ని ఎలా దోచేయవచ్చొ జగన్ నిరూపించారు.పదహారు నెలల పాటు జైల్లో ఉండి ఎలా దోచుకోవచ్చు రీసెర్చి చేశారు.ఏపిని సర్వనాశనం చేశారు.ఏపికి జగన్ కు ఎందుకు అవసరం లేదో వంద కారణాలు చెబుతాం.వంద...
Read More..ఏలూరు జిల్లా: తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం.ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి, పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు. ప్రజా స్వామ్యంలో ఎక్కువ జనాభా ఎవరు ఉంటే వారే అగ్రవర్ణాలు.ఓటు అనే ఆయుదానికి పేద,ధనిక...
Read More..ఈ మధ్య వరుసగా విషాద వార్తలు అన్ని ఇండస్ట్రీలను కుదిపేస్తున్నాయి.సీనియర్ స్టార్స్ అంత ఒకరి తర్వాత ఒకరు కన్నుమూయడం సినీ ఇండస్ట్రీలకు తీరని లోటుగా మిగులుతుంది.మరి ఈ రోజు ఉదయాన్నే టాలీవుడ్( Tollywood ) లో మరో విషాదకరమైన వార్త అందింది....
Read More..తెలంగాణలో కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా అని మంత్రి హరీశ్ రావు అన్నారు.ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా బీఆర్ఎస్ ప్రభుత్వమే మరోసారి అధికారంలోకి వస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే ప్రజలకే లాభమని మంత్రి హరీశ్ రావు అన్నారు.కాంగ్రెస్ లో టికెట్లకే దిక్కులేదన్న...
Read More..కామారెడ్డి ప్రజలు ఇవ్వనున్న తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.కేసీఆర్ పాలనకు చరమగీతం పాడటానికి కామారెడ్డి సిద్ధమైందని తెలిపారు. తెలంగాణ భవిష్యత్ ను కామారెడ్డి ప్రజలు నిర్ణయించబోతున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్నేళ్ల పాలనలో రైతులను...
Read More..తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించిన మైనార్టీ డిక్లరేషన్ పై మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు.మైనారిటీలను బీసీల్లో చేర్చుతామనడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. మైనార్టీలకు కుల గణన అవసరం లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ డిక్లరేషన్...
Read More..కామారెడ్డిలో కాంగ్రెస్ నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభ జరిగింది.ఈ సభలో పాల్గొన్న సీనియర్ నేత వీ.హనుమంతరావు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో ప్రస్తుతం ఎవరికి వారే తానే సీఎం అంటున్నారని వీహెచ్ అన్నారు.అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యమంత్రి...
Read More..తెలంగాణ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఆయన కాంగ్రెస్ లో అరాచక రాజకీయం జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ లో ఆర్థిక తీవ్రవాదం నడుస్తోందని కేటీఆర్ విమర్శించారు.కాంగ్రెస్ నేతలు టికెట్లు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు.తెలంగాణలో కేసీఆర్ ను...
Read More..కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బీసీ డిక్లరేషన్ సభకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రెండు నియోజకవర్గాల్లోనూ కేసీఆర్ ను ఓడిస్తారని సిద్ధరామయ్య ధీమా వ్యక్తం...
Read More..కామారెడ్డిలో తెలంగాణ కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది.ఈ సందర్భంగా బీసీలకు కాంగ్రెస్ హామీల వర్షం కురిపించింది. తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఐదేళ్ల కాల వ్యవధిలో బీసీల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.50 ఏళ్లు దాటిన...
Read More..ఏపీలోని టీడీపీపై మంత్రి సిదిరి అప్పలరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ప్రభుత్వ డెయిరీని టీడీపీ నేత ధూళిపాళ్ల కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టడంలో టీడీపీ వారిని మించిన వారు లేరని మంత్రి సిదిరి విమర్శించారు.ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బుదరజల్లుతున్నాయన్నారు.పశు సంవర్ధక శాఖలో...
Read More..ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఐటీ దాడులు ముగిశాయి.దాదాపు 33 గంటల పాటు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఖమ్మంలోని పొంగులేటి నివాసంతో పాటు హైదరాబాద్ లోని ఇంటిలోనూ అధికారులు విస్తృతంగా తనిఖీలు...
Read More..సంగారెడ్డి రిటర్నింగ్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.బీజేపీ నేత దేశ్ పాండే రాజేశ్వర రావు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. వెంటనే గమనించిన కార్యకర్తలు అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.అయితే సంగారెడ్డి బీజేపీ అభ్యర్థి కేటాయింపు వ్యవహారంలో అనూహ్యా పరిణామాలు...
Read More..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పర్వం ముగిసింది.ఈ మేరకు ఇవాళ్టితో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకు 800 నామినేషన్లు దాఖలు అయ్యాయి.నిన్న ఒక్కరోజు 1,133 నామినేషన్లు దాఖలైన సంగతి తెలిసిందే.అఫిడవిట్...
Read More..ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.తన నివాసంలో ఐటీ దాడులపై ఆయన స్పందించారు. ఐటీ అధికారులు నిర్వహిస్తున్న దాడుల వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయని పొంగులేటి ఆరోపించారు.ఎన్ని ఇబ్బందులు పెడుతున్న...
Read More..అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఖమ్మంలో బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడపై...
Read More..సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ అభ్యర్థిని తెలంగాణ కాంగ్రెస్ చివరి నిమిషంలో మార్చివేసింది.ఈ మేరకు నారాయణఖేడ్ నియోజకవర్గ అభ్యర్థిగా సంజీవరెడ్డిని ప్రకటించింది. ముందుగా సురేశ్ షెట్కార్ కు టికెట్ ను ఖరారు చేసిన కాంగ్రెస్ తాజాగా సంజీవ రెడ్డికి ఇస్తున్నట్లు ప్రకటించింది.ఈ క్రమంలో...
Read More..అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం: నెల రోజులుగా కోనసీమ వాసులను హడలెత్తించిన మొసలి ఎట్టకేలకు చిక్కింది.అమలాపురం మండలం సమనస పంట కాలువలో దర్శనమిచ్చిన మొసలిని విశాఖ జూ అధికారులు బంధించారు. విశాఖ జూ కేంద్రం నుంచి వచ్చిన డాక్టర్ ఫణీంద్ర నేతృత్వంలో...
Read More..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పోటీకి దిగనున్న సంగతి తెలిసిందే.అయితే రాష్ట్రంలో జనసేనకు పార్టీ గుర్తు కష్టమేనని తెలుస్తోంది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రాంతీయ పార్టీగా జనసేనకు గుర్తింపు లేదు.ఈ క్రమంలో జనసేన నుంచి పోటీకి దిగనున్న అభ్యర్థులను...
Read More..ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతుండటంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.ఈ మేరకు కాలుష్యంపై ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలను హెచ్చరించింది. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు...
Read More..ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ నేత రామకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.రాష్ట్రంలో 18 జిల్లాల్లో కరవు నెలకొందని తెలిపారు. సుమారు 440 మండలాల్లో దుర్బరమైన పరిస్థితి ఉందని రామకృష్ణ పేర్కొన్నారు.అలాగే రాష్ట్రంలోని రైతులు పంటలు వేయలేని దుస్థితిలో ఉన్నారని తెలిపారు.ఈ క్రమంలోనే వ్యవసాయ...
Read More..తెలంగాణలో నామినేషన్ల దరఖాస్తు ప్రక్రియ మరికొన్ని గంటల్లో ముగియనుంది.ఈ మేరకు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల స్వీకరణ ముగియనుంది. దీంతో నామినేషన్ వేసేందుకు పార్టీల అభ్యర్థులు క్యూ కడుతున్నారు.ఈ క్రమంలోనే నిన్న ఒక్కరోజే సుమారు 1,129 నామినేషన్లు దాఖలు కాగా తెలంగాణ...
Read More..నల్గొండ జిల్లా మునుగోడులో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది.ఈ మేరకు మున్సిపల్ ఛైర్మన్లు, ఎంపీపీలతో పాటు జెడ్పీటీసీలు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో హస్తం గూటికి చేరారని తెలుస్తోంది.చేరికల అనంతరం...
Read More..తెలంగాణ బీజేపీ తాజాగా విడుదల చేసిన చివరి జాబితాలో మరోసారి మార్పులు చోటు చేసుకున్నాయి.ఈ క్రమంలోనే బెల్లంపల్లి అభ్యర్థిని బీజేపీ మళ్లీ మార్చిందని తెలుస్తోంది. చివరి జాబితాలో బెల్లంపల్లి నియోజకవర్గ టికెట్ ను కొయ్యాల ఎమాజీకి కేటాయించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో...
Read More..తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా విడుదలైన నేపథ్యంలో మరోసారి నేతల నుంచి అసంతృప్తి గళాలు వినిపిస్తున్నాయి.టికెట్ రాని నేతలు బరిలో ఉంటామని చెబుతున్నారు. తాజాగా విడుదలైన తుది జాబితాలో సూర్యాపేట నియోజకవర్గం అభ్యర్థిగా దామోదర్ రెడ్డిని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ.అయితే...
Read More..సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ మేరకు మాజీ మంత్రి నారాయణ, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉన్న అమరావతి అసైన్డ్ భూముల అక్రమాల కేసును రీఓపెన్ చేయాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన...
Read More..రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకున్న ఘర్షణపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.నిన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వివాదం చెలరేగడంతో పరస్పర దాడులు చేసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో మొత్తం ఐదుగురు కాంగ్రెస్...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది. సీఐడీ విజ్ఞప్తి మేరకు ఏపీ హైకోర్టు కేసు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బీజేపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.ఆ పార్టీకి చెందిన కీలక నేత వికాస్ రావు నామినేషన్ వేసేందుకు సిద్ధం అయ్యారు. అయితే వేములవాడ నియోజకవర్గ టికెట్ ను పార్టీ అధిష్టానం తుల ఉమకు కేటాయించింది.ఈ క్రమంలో టికెట్...
Read More..విజయవాడ: సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన సినీ నటుడు పద్మ భూషణ్ కమల్ హాసన్.గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీ దేవినేని అవినాష్ తో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్.దేవినేని అవినాష్ కామెంట్స్…తెలుగు...
Read More..ఖమ్మం జిల్లాకు చెందిన కీలక కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాల్లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో ఉన్న పొంగులేటి కార్యాలయంలో ఐటీ అధికారులు...
Read More..తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది.ఈ మేరకు 14 మంది అభ్యర్థులతో తెలంగాణ బీజేపీ చివరి లిస్టును ప్రకటించింది. ఇందులో భాగంగా బెల్లంపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా కొయ్యాల ఎమాజి, పెద్దపల్లి – ప్రదీప్, సంగారెడ్డి – రాజేశ్వర్ రావు, నర్సంపేట...
Read More..తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జన్నారంలో బీజేపీ సింహగర్జన సభలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెల 3వ తేదీ తరువాత సీఎం కేసీఆర్ మాజీ కావడం ఖాయమని బండి...
Read More..పాలకుర్తి అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనని తెలిపారు. పాలకుర్తి అంటేనే పౌరషాలకు కేరాఫ్ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కు వేల ఎకరాలు ఎలా వచ్చాయని...
Read More..కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్ లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కర్ణాటకలో కాంగ్రెస్ ను గెలిపించినందుకు అక్కడి ప్రజలు చెంపలేసుకుంటున్నారని కేటీఆర్ అన్నారు.కాంగ్రెస్ వచ్చింది కర్ణాటకలో కరెంట్ పోయిందని...
Read More..తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తోందని ఆ పార్టీ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి, దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి...
Read More..రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మరోసారి హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య చెలరేగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే...
Read More..విజయవాడలో ఏర్పాటైన టీడీపీ – జనసేన జేఏసీ సమావేశం ముగిసింది.ఈ సమావేశంలో భాగంగా జేఏసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే రైతులకు అండగా నిలవాలని జేఏసీ తీర్మానించింది.కరవు మండలాల్లో పర్యటించాలని నిర్ణయించిన జేఏసీ రైతులకు అందాల్సిన సాయం సక్రమంగా...
Read More..ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు గులాబీ బాస్, సీఎం కేసీఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డితో తనకు పుట్టుకతోనే అనుబంధం ఉందని తెలిపారు. జలసాధన ఉద్యమ సమయంలో కామారెడ్డి నుంచే పని చేశానని కేసీఆర్...
Read More..తెలంగాణ పీసీసీ రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కౌంటర్ ఇచ్చారు.ఈ మేరకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ అని ఆరోపించారు. కాంగ్రెస్ కు ఓటు అడిగే హక్కు లేదని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.మోసాలు చేయడం...
Read More..రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ర్యాలీలు ఒకేసారి నిర్వహించడంతో ఇరుపార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది.దీంతో రెండు పార్టీల శ్రేణులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.ఘర్షణ నేపథ్యంలో...
Read More..నిజామాబాద్ జిల్లా ఆర్మూరు బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో పెను ప్రమాదం తప్పింది.బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి ర్యాలీలో ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో బీఆర్ఎస్ ప్రచార రథం గ్రిల్ విరిగింది.దీంతో ప్రచార రథం నుంచి మంత్రి...
Read More..కామారెడ్డి బీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది.ఈ మేరకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నివాసంలో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఇటీవల పార్టీలో జరిగిన పరిణామాలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.ఈ...
Read More..తెలంగాణ బీజేపీ ఐదో విడత అభ్యర్థుల జాబితాపై ఉత్కంఠ నెలకొంది.ఇప్పటివరకు నాలుగు జాబితాల్లో భాగంగా బీజేపీ వంద నియోజకవర్గ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ క్రమంలోనే పొత్తులో భాగంగా జనసేనకు ఎనిమిది స్థానాలను కేటాయించిన బీజేపీ మిగిలిన పదకొండు స్థానాలకు అభ్యర్థులను...
Read More..ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు.ఈ మేరకు పెండింగ్ లో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లోని అసంతృప్తి నేతలతో సమావేశం కానున్నారు. ఈ క్రమంలో సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడతో పాటు చార్మినార్ అభ్యర్థుల ఎంపికపై ఇవాళ కాంగ్రెస్ తుది...
Read More..ఖమ్మం రూరల్ నామినేషన్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ వేసేందుకు కేంద్రం వద్దకు వచ్చారు. ఈ క్రమంలో పొంగులేటిని పోలీసులు ఆపారు.దీంతో ఆగ్రహానికి గురైన కాంగ్రెస్...
Read More..సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటించారు.సిరిసిల్ల నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. పదిహేనేళ్లు నిష్పక్షపాతంగా, అవినీతి రహితంగా పని చేశానని కేటీఆర్ అన్నారు.ఏనాడు సిరిసిల్ల ప్రజలకు తలవంపులు తెచ్చే పనులు చేయలేదన్నారు.అన్ని రంగాల్లో సిరిసిల్ల ముందుందన్న కేటీఆర్...
Read More..ప్రజాప్రతినిధులపై దాఖలైన పిల్ పై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది.తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎన్నికల నుంచి జీవితకాల నిషేధం విధించాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వెలువరించనుంది.ఈ...
Read More..కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించకపోయినా ఓ నేత నామినేషన్ దాఖలు చేశారు.సూర్యాపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాంరెడ్డి దామోదర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందని దామోదర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.పార్టీ...
Read More..ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు.ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఆయన లేఖ రాశారు. తాను నామినేషన్ వేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు లో పేర్కొన్నారు.ఐటీ దాడులు జరుగుతాయని ముందే...
Read More..ఏపీ ఫైబర్ నెట్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈనెల 30కి వాయిదా వేసింది.స్కిల్ డెవలప్ మెంట్ కేసులో...
Read More..ఐటీ దాడులపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.దాదాపు ఎనిమిది గంటలకు పైగా ఆయన ఇంటితో పాటు పార్టీ కార్యాలయంలో ఐటీ సోదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఐటీ దాడులు జరుగుతాయని తనకు ముందే...
Read More..టీడీపీ నేత కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.ఈ మేరకు మద్యం కేసులో ఆయన ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై...
Read More..తెలంగాణలో కాంగ్రెస్ నేతలపై ఐటీ అధికారులు చేపట్టిన తనిఖీలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.ఈ మేరకు తమ పార్టీ నేతలపై ఐటీ దాడులను ఖండిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు దేనికీ సంకేతమని రేవంత్...
Read More..ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.ఐటీ దాడులను నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ మేరకు ఐటీ అధికారుల వాహనాలను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.పొంగులేటి నామినేషన్...
Read More..విజయవాడలో ఇవాళ టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ రెండోసారి సమావేశం కానుంది.ఈ భేటీలో రెండు పార్టీలకు చెందిన సమన్వయ కమిటీ సభ్యులు హాజరుకానున్నారు. ఇందులో భాగంగా పూర్తి స్థాయి ఉమ్మడి మ్యానిఫెస్టో రూపకల్పనపై రెండు పార్టీలు దృష్టి సారించనున్నాయి.మ్యానిఫెస్టో ప్రకటనలోపు...
Read More..ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.సుమారు ఏడు గంటలుగా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పొంగులేటి నివాసంతో పాటు పాలేరులోని క్యాంపు కార్యాలయంలో అధికారులు ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి.ఎనిమిది...
Read More..ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు వచ్చాయని ఆగమాగం కావొద్దని సూచించారు. అభ్యర్థిని, పార్టీని చూసి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ అన్నారు.పేదలకు...
Read More..ఏపీలో ఎన్నికల ప్రధాన అధికారిని టీడీపీ నేతలు కలిశారు.ఈ మేరకు రాష్ట్రంలో ఓట్ల అవకతవకలపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వైసీపీని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు అన్నారు.వైసీపీ ప్రభుత్వానికి చివరి ఘడియలు వచ్చాయని...
Read More..సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారాన్ని సీఐడీ తీవ్రంగా పరిగణిస్తోంది.ఈ క్రమంలో ఎవరి మీద పోస్టులు చేసినా వదలబోమని తాజాగా హెచ్చరించింది.సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల అంశంపై దృష్టి సారించామని, నిబంధనల్ని ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవని ఏపీ సీఐడీ చీఫ్...
Read More..తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంపై బీజేపీ ఫోకస్ పెంచింది.ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ఈ మేరకు మోదీ హైదరాబాద్ పర్యటనకు షెడ్యూల్ ఖరారు అయింది.ఇందులో భాగంగా ఈనెల 11వ తేదీ...
Read More..హైదరాబాద్ లో జరగాల్సిన భారత్ – ఆసీస్ టీ20 మ్యాచ్ రద్దు అయింది.వచ్చే నెల మూడో తేదీన ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న టీ20 మ్యాచ్ వేదిక మారింది. ఈ మేరకు మ్యాచ్ వేదికను మారుస్తున్నట్లు బీసీసీఐ ప్రకటన చేసింది.నవంబర్ 30వ...
Read More..హైదరాబాద్ లో పారిశ్రామిక వేత్తలతో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తొలి రోజుల్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నామని తెలిపారు. ఉద్యమ పార్టీకి పాలన చేతనైతదా అని గతంలో ప్రశ్నించారన్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.తక్కువ సమయంలోనే...
Read More..తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.టికెట్లు అమ్ముకున్న వ్యక్తి సీఎం అయితే ఏం చేస్తారో ప్రజలు గమనించాలని తెలిపారు. బ్రోకర్ పనులు చేసి వచ్చిన వ్యక్తులు పీసీసీ చీఫ్ అయితే ఇలాగే ఉంటుందని మంత్రి...
Read More..కామారెడ్డి జిల్లా బాన్సువాడ కాంగ్రెస్ లో తీవ్ర కలకలం చెలరేగింది.టికెట్ రాలేదని నియోజకవర్గ నేత కాసుల బాలరాజు బలవన్మరణానికి యత్నించారు. బాన్సువాడ స్థానం నుంచి టికెట్ ఆశించిన బాలరాజు పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.అయినా పార్టీ అధిష్టానం...
Read More..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖానాపూర్ ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దొరల పాలన పోవాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ కు అండగా ఉండాలన్న రేవంత్ రెడ్డి ప్రజా...
Read More..పశ్చిమ గోదావరి జిల్లా: దళితులను, బీసీలను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికి సామాజిక సాధికారత బస్సు యాత్ర చేసే నైతిక అర్హత లేదని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీవ్రంగా దుయ్యపట్టారు.పాలకొల్లులో ఆయన మీడియాతో మాట్లాడుతూ 27 దళిత పథకాలను రద్దు...
Read More..వర్షం కురుస్తున్నా లెక్కచెయ్యకుండా ప్రజలు వేలాదిగా తరలివచ్చారు.జన ప్రభంజనంతో సభా స్థలి సంద్రాన్ని తలపించింది.స్థానిక ఎమ్మెల్యే బ్రిజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సాగిన సామాజిక సాధికారక యాత్రలో డిప్యూటీ సీఎంలు అజాంద్ బాషా, నారాయణస్వామి, మాజీమంత్రి అనిల్కుమార్యాదవ్, ఎంపీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొని...
Read More..ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఎంపీ నామా నాగేశ్వర రావు ధీమా వ్యక్తం చేశారు.పాలేరులో ఉపేందర్ రెడ్డి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని తెలిపారు. అలాగే సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశారని ఎంపీ...
Read More..ఏపీలో రేపటి నుంచి వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం జరుగుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.రాష్ట్రంలో అర్హులు అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. సంక్షేమమే అభివృద్ధి అని ప్రభుత్వం భావిస్తోందని సజ్జల పేర్కొన్నారు.టీడీపీ హయాంలో తలసరి ఆదాయంలో...
Read More..తెలంగాణ సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది.కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ లో సీఎం హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య ఏర్పడింది. హెలికాప్టర్ పైకి ఎగరక పోవడంతో సీఎం కేసీఆర్ నేతలతో కలిసి బస్సులో రోడ్డు...
Read More..రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్ర నగర్ లో నకిలీ చాక్లెట్స్ తయారీ దందా జోరుగా కొనసాగుతోంది.ప్రమాదకరమైన రసాయనాలతో చాక్లెట్స్ తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హైదర్ గూడలో ఈ దందా సాగుతుందని తెలుస్తోంది.పరిశ్రమలో ఎక్కడా నాణ్యతా ప్రమాణాలు కనిపించడం లేదు.కుళ్లిన చింతపండు...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదైన ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుపై విజయవాడలోని ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలకు పాల్పడ్డారని చంద్రబాబుపై నమోదైన కేసులో పీటీ వారెంట్ పిటిషన్ ను న్యాయస్థానం విచారించింది.అనంతరం తదుపరి విచారణను ఈనెల...
Read More..టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ మేరకు మద్యం కేసులో ఆయన బెయిల్ ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే టీడీపీ హయాంలో మద్యం కంపెనీలకు చట్ట విరుద్దంగా అనుమతి...
Read More..తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.ఈ మేరకు మూడు, నాలుగు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ కూడా కేసీఆర్ మూడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఏర్పాటు చేస్తున్న...
Read More..ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ నేతలపై కుట్రపూరితంగా...
Read More..ఏపీ సీఎం వైఎస్ జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.జగన్ ఆస్తుల కేసులో మాజీ ఎంపీ హరిరామజోగయ్య న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో హరిరామజోగయ్య పిటిషన్ ను పిల్ గా పరిగణించేందుకు రిజిస్ట్రీ అభ్యంతరాలు తెలపగా...
Read More..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ ఫ్రం హోమ్ తో పాటు పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది.ఎన్నికల్లో దివ్యాంగులు, వృద్ధులు ఇంటి నుంచి ఓటు వేసే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించిన సంగతి తెలిసిందే. విధుల్లో ఉన్న ఉద్యోగులు...
Read More..ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఇంటిలో పోలీసులు సోదాలు నిర్వహించారు.ఈ మేరకు ఉదయమే తుమ్మల ఇంటికి సిటీ పోలీసులు వెళ్లారు. పోలీసుల తనిఖీలకు తుమ్మల సతీమణి భ్రమరాంబ సహకరించారు.ఈ నేపథ్యంలో పోలీసులు ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారని...
Read More..దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి.ఈ మేరకు దాదాపు పది రాష్ట్రాల్లోని 50 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మానవ అక్రమ రవాణా కేసులపై దృష్టి సారించిన ఎన్ఐఏ విస్తృతంగా సోదాలు చేస్తుంది.తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, అసోం, పశ్చిమబెంగాల్...
Read More..కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.మాండ్యా జిల్లాలో అదుపుతప్పిన ఓ కారు ప్రమాదవశాత్తు కెనాల్ లో పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృత్యువాతపడ్డారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ మృతదేహాలను వెలికితీశారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు...
Read More..విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన ఉక్కు ఉద్యమం వెయ్యి రోజులకు చేరింది.ఈ ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ విద్యాసంఘాలు మద్ధతు తెలిపాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ కు విద్యా సంఘాలు పిలుపునిచ్చాయి.విశాఖ ఉక్కు...
Read More..తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ పై వేసిన ఎన్నికల పిటిషన్ డిస్మిస్ అయింది.ఈ మేరకు పొన్నం ప్రభాకర్ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అయితే మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ 2018వ సంవత్సరంలో పొన్నం ప్రభాకర్...
Read More..బీసీ, దళితులను సీఎం అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించగలదా అని బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు.పేదల గురించి మొదటి నుంచి పోరాడుతుంది కేవలం బీజేపీ పార్టీనేనని తెలిపారు. కేంద్రం తెలంగాణకు ఇస్తున్న నిధులను బీఆర్ఎస్ దారి మళ్లిస్తోందని బండి సంజయ్...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.ఇసుక పాలసీ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న ఇసుక పాలసీ కారణంగా...
Read More..దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గడం లేదు.దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.తీవ్ర స్థాయికి వాయు కాలుష్యం చేరుకోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 460 పాయింట్లుగా ఉంది.ఈ క్రమంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఢిల్లీ...
Read More..ఏపీ సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత టీడీపీ నేత నారా లోకేశ్ కు లేదని మంత్రి జోగి రమేశ్ అన్నారు.అధికారంలో ఉన్నప్పుడు లోకేశ్ కు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను...
Read More..ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ కు చేరుకున్నారు.ఈ మేరకు బేగంపేట ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన అక్కడి నుంచి ఎల్బీ స్టేడియానికి చేరుకున్నారు. ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఏర్పాటు చేసిన బీసీ ఆత్మగౌరవ సభలో మోదీ పాల్గొననున్నారు.మరోవైపు పొత్తు...
Read More..తెలంగాణలో పెండింగ్ స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది.ఈ మేరకు అభ్యర్థులకు బీ-ఫామ్స్ ను అందజేసింది. ఇందులో భాగంగా గోషామహల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా నంద కిశోర్ వ్యాస్ బిలాల్ ను బీఆర్ఎస్ ప్రకటించింది.అనంతరం ఆయనకు బీ-ఫామ్ అందించింది.అటు నాంపల్లి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బీజేపీలో అసమ్మతి రాగం వినిపిస్తోంది.వేములవాడ నియోజకవర్గ టికెట్ విషయంలో వివాదం రాజుకుంది. నియోజకవర్గ స్థానాన్ని పార్టీ తుల ఉమకు కేటాయించడంపై పార్టీలో ముసలం మొదలైంది.ఈ క్రమంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెన్నమనేని వికాస్ తెలిపారు.కానీ వికాస్...
Read More..తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తుంది.ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అలంపూర్ లో ఏర్పాటు చేసిన ప్రజాగర్జన సభలో పాల్గొన్నారు. అలంపూర్ కాంగ్రెస్ అడ్డా అని రేవంత్ రెడ్డి తెలిపారు.జోగులాంబ ఆలయ అభివృద్ధిని కేసీఆర్...
Read More..తెలంగాణలోని వైఎస్ఆర్ టీపీ నుంచి వైఎస్ షర్మిలను బహిష్కరిస్తున్నామని ఆ పార్టీ ముఖ్యనేత గట్టు రామచంద్రరావు అన్నారు.ఇకపై వైఎస్ఆర్ టీపీకి షర్మిలకు ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అంశంలో షర్మిల ఏకపక్ష నిర్ణయం తీసుకోవడాన్ని వైఎస్ఆర్ టీపీ...
Read More..ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై వైసీపీ మంత్రి రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.పురంధేశ్వరికి పదవులే ముఖ్యమని విమర్శించారు. తన కేసులు త్వరగా తేల్చండని జగన్ స్వయంగా పిటిషన్ వేసుకున్నారన్న మంత్రి రోజా కోర్టు స్టేలతో ఉన్న చంద్రబాబుపై పురంధేశ్వరి సీబీఐకి లేఖ రాయాలని...
Read More..ఎన్నికల ప్రచారంలో భాగంగా గులాబీ బాస్ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లా చెన్నూరులో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. బీఆర్ఎస్ కు బాస్ తెలంగాణ ప్రజలేనన్న కేసీఆర్ తమ పార్టీ చరిత్ర ప్రజల ముందే...
Read More..నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లిన కోమటిరెడ్డి నామినేషన్ వేశారు. అనంతరం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడిన ఆయన కేసీఆర్ ఒక్క రేషన్...
Read More..టీడీపీ నేత నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీ సౌత్ ఇండియా బీహార్ గా మారుతోందన్నారు.టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని తెలిపారు. ప్రజల పక్షాన పోరాడుతున్న టీడీపీపై అక్రమ కేసులు పెడుతున్నారని నారా లోకేశ్ ఆరోపించారు.ఈ...
Read More..ఇసుక పాలసీ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ మేరకు ఏపీ హైకోర్టులో ఆయన తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక పాలసీలో అక్రమాలు జరిగాయని సీఐడీ చంద్రబాబుపై కేసు...
Read More..విజయవాడ: నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ బృందం గవర్నర్ ని కలిసింది.నారా లోకేష్ కామెంట్స్.టీడీపీ నాయకుల పై పెట్టిన అక్రమ కేసుల వివరాలు గవర్నర్ కి అందించాను.ఇప్పటి వరకు 60 వేల కేసులు పెట్టారని తెలియజేసాను.జేసీ ప్రభాకర్ పై 100 కేసులు...
Read More..దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరడంపై అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయింది.ఈ క్రమంలో పంజాబ్ ప్రభుత్వం తీరుపై ఘాటుగా స్పందించింది. రాష్ట్రంలో పంట వ్యర్థాల దహనాన్ని ఎందుకు ఆపడం లేదని పంజాబ్ సర్కార్ ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది.కాలుష్య అంశాన్ని రాజకీయం...
Read More..హైదరాబాద్ లోని గాంధీభవన్ గేటు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టికెట్లు రాని నేతల అనుచరులు ఆందోళనకు దిగారు. తమ నేతలకు టికెట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని కార్యకర్తలు, అనుచరులు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ క్రమంలోనే...
Read More..ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను టీడీపీ నేత నారా లోకేశ్ బృందం కలిసింది.ఈ మేరకు రాజ్ భవన్ కు వెళ్లిన లోకేశ్ టీమ్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని గవర్నర్ ను...
Read More..ఏపీలో దొంగ ఓట్ల కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి తప్పుకున్నారని తెలుస్తోంది.ఈ మేరకు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా విచారణ నుంచి తప్పుకున్నారు. ఓటర్ల నమోదులో ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని సుప్రీంకోర్టులో సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ పిటిషన్ దాఖలైన...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.ఈ మేరకు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బెయిల్ పిటిషన్ పై విచారణను ఈనెల 22వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు.14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రైతులకు చేసిందేమీ లేదని తెలిపారు. చంద్రబాబు హయాంలో అన్నీ స్కాములేనని సీఎం జగన్ విమర్శించారు.రాష్ట్రాన్ని దోచుకోవడానికే చంద్రబాబుకు అధికారం కావాలని పేర్కొన్నారు.చంద్రబాబు పేరు...
Read More..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితాను విడుదల చేసింది.ఈ మేరకు 12 మందితో లిస్టును ప్రకటించింది. ఈ క్రమంలో చెన్నూర్ నియోజకవర్గం అభ్యర్థిగా దుర్గం అశోక్, ఎల్లారెడ్డి – సుభాష్ రెడ్డి, వేములవాడ – తుల ఉమ,...
Read More..బాణసంచా విక్రయాలు, వినియోగంపై నిషేధం విధించలేమని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.బాణసంచా కాల్చడంపై ప్రజలే బాధ్యతగా ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది. పర్యావరణ పరిరక్షణపై కేవలం కోర్టులకే బాధ్యత ఉందన్న తప్పుడు భావన ప్రజల్లో ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ బాధ్యతగా...
Read More..విజయవాడ బస్టాండ్ లో చోటు చేసుకున్న ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది.ఈ మేరకు ప్రమాదంపై ముగ్గురు సభ్యుల కమిటీ విచారణ జరుపుతోంది. ఘటనపై ఇప్పటికే బస్ డ్రైవర్ ను కమిటీ విచారించింది.ఈ క్రమంలోనే విచారణ అనంతరం ప్రమాదంపై పూర్తి నివేదిక ఇవ్వనుంది.కాగా ప్రమాదానికి...
Read More..తిరుమల శేషాచల అడవులలో ఉన్న అతి పురాతమైన పార్వేట మండపంపై వివాదం చెలరేగుతోంది.టీటీడీ ఈవో ధర్మారెడ్డి సవాల్ ను బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి స్వీకరించారు. ఈ మేరకు పక్కా ఆధారాలతో మండపానికి వస్తానని భాను ప్రకాశ్ రెడ్డి తెలిపారు.ఈ నేపథ్యంలోనే...
Read More..తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ నేత, ఎంపీ బండి సంజయ్ కోరారు.బీజేపీ ప్రభుత్వంతోను రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు.ఈ క్రమంలోనే...
Read More..తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఇప్పటివరకు మూడు విడతల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.అయితే ఈ మూడో లిస్ట్ తరువాత అసంతృప్తుల ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇందులో భాగంగానే పటాన్ చెరు కాంగ్రెస్ నేతలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నివాసం...
Read More..ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు.ఈ మేరకు ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించనున్న బీసీ ఆత్మగౌరవ సభకు ఆయన హాజరుకానున్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని చెబుతున్న బీజేపీ ఇవాళ భారీ బహిరంగ సభను నిర్వహిస్తుండటం...
Read More..సిద్దిపేట జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.ఈ మేరకు సిద్దిపేట సీపీ శ్వేత పేరుతో కేటుగాళ్లు ఫేక్ ఐడీని క్రియేట్ చేశారు. సీపీ శ్వేతా డీపీ పెట్టి ఫేక్ ఐడీ సృష్టించిన నేరగాళ్లు 9934941611 నెంబర్ తో వాట్సాప్ చాట్ చేశారని తెలుస్తోంది.ఈ...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసులో చంద్రబాబు తరపు లాయర్లు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో చంద్రబాబును ఇవాళ్టి వరకు...
Read More..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒంటరిగా పోటీ చేయనున్న సీపీఎం మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు హుజూర్ నగర్ అభ్యర్థిగా మల్లు లక్ష్మీ, నల్గొండ సీపీఎం అభ్యర్థిగా ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి బరిలో దిగనున్నట్లు వెల్లడించింది.రేపు కోదాడ...
Read More..హైదరాబాద్ లో సీపీఐ నేతలతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది.ఈ మేరకు సీపీఐ నేతలు కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ తో సీపీఐ పొత్తు ఖాయమైందని...
Read More..తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేసింది.ఈ మేరకు ప్రకాశ్ జవదేకర్, కిషన్ రెడ్డి, మురళీధర్ రావు ఈ ఛార్జ్ షీట్ ను విడుదల చేశారు. అనంతరం ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు.ఇటువంటి...
Read More..తెలంగాణలో ఎన్నో ప్రాజెక్టులు కట్టిన ఘనత బీఆర్ఎస్ దని మంత్రి హరీశ్ రావు అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా తాగు, సాగునీటిని అందిస్తున్నామన్నారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలంటే భయపడేవాళ్లన్న మంత్రి హరీశ్ రావు ఇప్పుడు పోదాం పద బిడ్డ సర్కార్ ఆస్పత్రికి అన్న...
Read More..వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి బరిలో ఉంటారని ఆ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ అన్నారు. రెట్టింపు స్థాయిలో కష్టపడి రేవంత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని షబ్బీర్ అలీ పిలుపునిచ్చారు.ఈనెల 10వ...
Read More..ఎన్నికల ప్రచారంలో భాగంగా గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా దేవరకద్రలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. మనం ఆశించిన ప్రగతి దేశంలో రావడం లేదన్న కేసీఆర్ అభ్యర్థి గుణగణాలు, పార్టీల...
Read More..ఏపీలోని కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.అనంతరం జగన్ మాట్లాడుతూ నవంబర్ 9 నుంచి వై ఏపీ నీడ్స్ జగన్ పేరిట కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. మన ప్రభుత్వం ద్వారా జరుగుతున్న మంచి గురించి అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని...
Read More..తెలంగాణవాదుల పాలనతోనే అభివృద్ధి సాధ్యమని మంత్రి కేటీఆర్ అన్నారు.గతంలో సోనియాగాంధీని రేవంత్ రెడ్డి బలిదేవత అన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణను ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ ను నమ్మాలా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.ఓయూ విద్యార్థులను రేవంత్...
Read More..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఫోకస్ పెట్టింది.ఈ మేరకు డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ అజయ్ బాడో అండ్ టీమ్ రాష్ట్రానికి వచ్చింది. ఈ క్రమంలో ముగ్గురు సభ్యుల బృందం ఎన్నికల వ్యయ పరిశీలకులు, అబ్జర్వర్లతో సమావేశం నిర్వహించారు.ఈ భేటీలో...
Read More..ప్రశ్నిస్తే ప్రతిపక్షాల గొంతు నొక్కుతారా అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు.విధానపరమైన లోపాలను ఎత్తి చూపతే టీడీపీ కోవర్టా అని ప్రశ్నించారు. ఏపీలో బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయని పురంధేశ్వరి తెలిపారు.అనంతరం ఏపీలో మద్యం అక్రమాలపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు...
Read More..ఏపీ ఫైబర్ నెట్ కేసులో ఆస్తుల అటాచ్ మెంట్ కు సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.ఈ మేరకు విజయవాడలోని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసింది. వేమూరి హరికృష్ణ, టెరాసాప్ట్ కు చెందిన ఏడు ఆస్తుల అటాచ్ మెంట్ కు సీఐడీ ప్రతిపాదించింది.ఈ...
Read More..వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ బాక్సులు బద్దలవ్వాలని బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ తెలిపారు.కరీంనగర్ లో భారీ ర్యాలీ నిర్వహించిన ఆయన ధర్మం కోసమే బీజేపీ పని చేస్తుందని పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తలు ఒక్కొక్కరు పది ఓట్లు వేయించాలని బండి...
Read More..తెలంగాణ బీజేపీలో రాములమ్మను నేతలు పక్కన పెట్టారని తెలుస్తోంది.పార్టీ వీడతారన్న ప్రచారం జరిగినా విజయశాంతిని పార్టీ నేతలు పట్టించుకోవడం లేదని సమాచారం. కనీసం విజయశాంతితో మాట్లాడేందుకు కూడా నాయకులు ప్రయత్నించలేదని తెలుస్తోంది.తాజాగా బీజేపీ ప్రచార జాబితాలో విజయశాంతికి నిరాశే ఎదురైంది.స్టార్ క్యాంపెయినర్...
Read More..తెలంగాణ సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది.వెంటనే గమనించిన ఫైలట్ అప్రమత్తమై ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ల్యాండింగ్ చేశారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు.ఈ క్రమంలో ఆయన మొత్తం...
Read More..హైదరాబాద్ లోని కొంపల్లిలో గ్యాస్ పైప్ లైన్ లీకేజీ తీవ్ర కలకలం సృష్టించింది.కొంపల్లి – సుచిత్ర ప్రధాన రహదారిపై గ్యాస్ పైప్ లైన్ లీక్ అవుతుంది. గ్యాస్ భారీ స్థాయిలో లీక్ అవుతుండటంతో మంటలు భారీగా ఎగిసి పడుతున్నాయి.దీంతో తీవ్ర భయాందోళనకు...
Read More..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాల్సిన బాధ్యత యువతదేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పై తీవ్రంగా మండిపడ్డారు. కొడంగల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామని బీఆర్ఎస్ నేతలు చెప్పారన్న రేవంత్ రెడ్డి ఏ రోజు కొడంగల్...
Read More..