కర్ణాటకలో ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురు మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.మాండ్యా జిల్లాలో అదుపుతప్పిన ఓ కారు ప్రమాదవశాత్తు కెనాల్ లో పడింది.

 Fatal Road Accident In Karnataka.. Five People Died-TeluguStop.com

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృత్యువాతపడ్డారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ మృతదేహాలను వెలికితీశారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతులు కర్ణాటకలోని తుమకూరు జిల్లా తిప్తూరు వాసులుగా గుర్తించారు.మైసూరులో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube