App Breaking News

కెనడాలో మరో సంచలన హత్య

కెనడాలో మరో సంచలన హత్య జరిగిందని తెలుస్తోంది.పంజాబ్ గ్యాంగ్‎స్టర్ సుఖ్ దూల్ సింగ్ అకా హత్యకు గురవడం తీవ్ర కలకలం సృష్టిస్తుంది. గ్యాంగ్ స్టర్‎ల అంతర్గత పోరులో సుఖ్ దూల్ సింగ్ ను ప్రత్యర్థులు హతమార్చారని సమాచారం.కాగా సుఖాపై భారత్ లో...

Read More..

ఏపీ అసెంబ్లీలో గందరగోళం.. సభ వాయిదా

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొంది.టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, వైసీపీ మంత్రి అంబటి రాంబాబు మధ్య వివాదం తలెత్తింది. అసెంబ్లీలో బాలకృష్ణ మీసం తిప్పినట్లు సైగ చేయడంతో ఒక్కసారిగా వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.ఈ క్రమంలోనే పొడియం వద్దకు వెళ్లి...

Read More..

నారా బ్రాహ్మణితో పార్టీ నడిపిస్తాం..: అయ్యన్నపాత్రుడు

టీడీపీ సీనియర్ నాయకులు అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నారా లోకేశ్ ను పోలీసులు అరెస్ట్ చేస్తే ఆయన సతీమణి నారా బ్రాహ్మణిని ముందు పెట్టి పార్టీని నడిపిస్తామని తెలిపారు. ఢిల్లీలో పార్టీ నేతలు అందరూ సమావేశం అయిన సమయంలో ఈ అంశం...

Read More..

మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన ఎంఐఎం ఎంపీ ఒవైసీ..!

మహిళా రిజర్వేషన్ బిల్లుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే.అయితే ఈ బిల్లును ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకించడం చర్చనీయాంశంగా మారింది. మహిళా రిజర్వేషన్ బిల్లు యాంటీ బీసీ, యాంటీ ముస్లిం బిల్లు అని అసదుద్దీన్ అన్నారు.ధనవంతులు మాత్రమే...

Read More..

హైదరాబాద్ మాదాపూర్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్ లోని మాదాపూర్ డ్రగ్స్ కేసులో యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.విచారణలో భాగంగా మరో 14 మంది డ్రగ్స్ వినియోగదారులను గుర్తించారు. మాదాపూర్ లోని సర్వీస్ అపార్ట్ మెంట్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తూ పట్టుబడిన కేసులో...

Read More..

చంద్రబాబు అరెస్టుపై హీరో విశాల్ కీలక వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై సినీ హీరో విశాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.అరెస్టుకు ముందు కొంచెం ఆలోచించి ఉంటే బాగుండేదని తెలిపారు. చంద్రబాబు లాంటి వ్యక్తి అరెస్ట్ అయితే తమలాంటి సామాన్యులకు భయం ఉంటుందని విశాల్ పేర్కొన్నారు.పక్కా ఆధారాలతో అరెస్ట్...

Read More..

హైదరాబాద్ నాంపల్లి కోర్టులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం

హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టులో ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన కలకలం సృష్టించింది.మహ్మద్ సలీముద్దీన్ అనే వ్యక్తి కోర్టు భవనం నుంచి కిందకు దూకాడు.దీంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే గమనించిన పోలీసులు బాధిత వ్యక్తిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.అయితే గంజాయి...

Read More..

నల్గొండ జిల్లాలో రోడ్డుప్రమాదం.. నలుగురు దుర్మరణం

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.అదుపుతప్పిన కారు ఓ బైకును ఢీకొట్టింది.చింతపల్లి మండలం నర్సర్లపల్లి వద్ద చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి.గమనించిన స్థానికులు బాధితులను హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు.కాగా ప్రస్తుతం...

Read More..

విశాఖ ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి కేసుపై విచారణ వాయిదా

విశాఖపట్నంలోని ఎన్ఐఏ కోర్టులో కోడి కత్తి కేసుపై విచారణ వాయిదా పడింది.ఈ క్రమంలో విచారణను న్యాయస్థానం ఈనెల 29వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ పై రేపు కోర్టులో విచారణ జరగనుంది.విచారణ అనంతరం...

Read More..

చంద్రబాబు కస్టడీ పిటిషన్‎పై ఏసీబీ కోర్టులో వాదనలు

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.చంద్రబాబును ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా చంద్రబాబు తరపున...

Read More..

2027 నుంచి అమల్లోకి మహిళా రిజర్వేషన్ల బిల్లు..: పురంధేశ్వరి

మహిళా రిజర్వేషన్ల బిల్లు చరిత్రాత్మకమైనదని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అన్నారు.ఈ క్రమంలో మహిళా రిజర్వేషన్ల బిల్లు 2027 నుంచి అమల్లోకి వస్తుందని ఆమె తెలిపారు. అనంతరం ఏపీలో పొత్తులపై స్పందించిన పురంధేశ్వరి పొత్తులు ఎన్నికలకు రెండు, మూడు నెలల ముందు...

Read More..

33శాతం మహిళా రిజర్వేషన్ల బిల్లు చారిత్రాత్మకమైనది - పురందేశ్వరీ

ఏలూరు: పురందేశ్వరీ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పిసి కామెంట్స్.సెప్టంబర్ 17 ప్రదాని జన్మదినం ఆక్టోబర్ 2 గాంధీ జయంతి పక్షరోజులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.బీజేపీ సేవలను విశ్వసిస్తుంది.సేవలను చేస్తుంది.బీసీ కులానికి చెందిన పీయం మోదీ, వారి కష్టాలను తీర్చడానికి విశ్వకర్మ యోజన...

Read More..

ధోబి ఘాట్ లపై ప్రభుత్వం నిర్ణయం సరికాదు..: బండి సంజయ్

తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు.ముస్లిం ధోబి ఘాట్ లపై ప్రభుత్వం నిర్ణయం సరికాదని తెలిపారు. ముస్లిం ధోబి ఘాట్, లాండ్రీ షాపులపై 250 యూనిట్ల ఉచిత పథకాన్ని వర్తింప చేయాలన్న రాష్ట్ర...

Read More..

ఏపీ కేబినెట్ నిర్ణయాలు

ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.ఈ భేటీలో భాగంగా పలు బిల్లులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. సీఎం మరియు ఆయన కుటుంబ సభ్యుల భద్రత కోసం స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం...

Read More..

దసరా నుంచే విశాఖ నుండి ఏపీ ప్రభుత్వ పాలన

ఏపీ ప్రభుత్వ పాలన ఇకపై విశాఖ నుంచి జరగనుంది.ఈ మేరకు దసరా నుంచే విశాఖపట్నం నుంచి పరిపాలన కొనసాగనుందని తెలుస్తోంది. సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా విజయదశమి నుంచి విశాఖపట్నం...

Read More..

నా సీటు పోయినా ఫర్వాలేదు.. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై కేటీఆర్ కామెంట్స్

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్ మాదాపూర్ లోని ఇంటర్నేషనల్ పార్క్ ప్రారంభోత్సవానికి హాజరైన కేటీఆర్ మహిళా రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తాను సంపూర్ణంగా స్వాగతిస్తున్నానని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.ఈ క్రమంలోనే మహిళా రిజర్వేషన్లలో...

Read More..

అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని టీడీపీ శాసనసభాపక్షం నిర్ణయం

ఏపీలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో అసెంబ్లీ సెషన్స్ కు హాజరుకావాలని టీడీపీ శాసనసభా పక్షం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ నిర్వహించిన టీడీపీఎల్పీ సమావేశంలో పాల్గొన్న ఆ పార్టీ నేత లోకేశ్ మాట్లాడుతూ ప్రజల...

Read More..

ఆ ఉద్యోగులకు ఉచిత వసతి పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు..!

హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు ఉచిత వసతి పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మేరకు ఉద్యోగులకు ఉచిత వసతి మరో ఏడాదిపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. 2024 జూన్ వరకూ ఉచిత వసతితో పాటు ట్రాన్సిట్ వసతి కల్పిస్తూ...

Read More..

ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక బిల్లులపై చర్చ.. ఆమోదం

ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతోంది.ఇందులో భాగంగా పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చిస్తుంది.ఈ మేరకు మొత్తం 49 అంశాలపై కేబినెట్ లో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ భేటీలో ‘జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం’ పేరుతో కొత్త...

Read More..

యాదాద్రి జిల్లాలో రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.అడ్డగుడూర్ మండలంలోని బొద్దుగూడెం వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారని తెలుస్తోంది.దాంతో పాటు బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.వెంటనే గమనించిన స్థానికులు బాధితులను సమీప...

Read More..

దేశవ్యాప్తంగా నగరాల అభివృద్ధిపై కేంద్రం ఫోకస్

దేశ వ్యాప్తంగా నగరాల అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది.ఈ క్రమంలోనే దేశంలోని నాలుగు నగరాలను గ్రోత్ హబ్స్ గా మార్చాలని నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అయితే దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎంచుకున్న ఏకైక నగరంగా ఏపీలోని విశాఖపట్నం నిలిచింది.మిగతా వాటిలో...

Read More..

తెలంగాణలో దూకుడు పెంచిన కాంగ్రెస్..!!

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది.అధికారంలోకి రావడమే లక్ష్యంగా హస్తం పార్టీ నేతలు ఇప్పటికే తీవ్ర కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది.ఇందులో భాగంగా ఇవాళ,...

Read More..

ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.జిల్లాలోని అంగన్ వాడీలు కలెక్టర్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు.ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళన కారులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.అనంతరం ఆందోళనకారులను...

Read More..

చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ

టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది.స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో భాగంగా చంద్రబాబును ఐదు రోజులపాటు కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే సీఐడీ కస్టడీ...

Read More..

మహిళా బిల్లు కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నాం..: సోనియాగాంధీ

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరుగుతోంది.నారీశక్తి వందన్ పేరుతో రూపొందించిన బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ నిన్న లోక్ సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ మహిళా...

Read More..

హీరో నవదీప్ కు తెలంగాణ హైకోర్టు షాక్

డ్రగ్స్ కేసులో సినీ హీరో నవదీప్ కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.ఈ మేరకు నవదీప్ దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం డిస్పోజ్ చేసింది. తరువాత 41 ఏ కింద నవదీప్ కి నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ...

Read More..

తిరుమల నడక మార్గంలో ఎలుగుబంటి సంచారం కలకలం

తిరుమల అలిపిరి నడక మార్గంలో ఎలుగుబంటి సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.నరసింహస్వామి ఆలయం దగ్గర ఫుట్ పాత్ పై ఎలుగుబంటి కనిపించింది. ఆలయం దగ్గర రాత్రి ఒంటి గంట సమయంలో ఎలుగుబంటిని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు.చాలాసేపు నడక మార్గంలోనే ఎలుగుబంటి సంచరించినట్లు...

Read More..

తిరుమల నడకదారిలో చిక్కిన మరో చిరుత

తిరుమల నడకదారిలో ఆపరేషన్ చిరుత కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా ఇవాళ ఓ చిరుత బోనులో చిక్కింది.పట్టుబడిన చిరుతకు సమీపంలో మరో చిరుత కనిపించింది. దీంతో శ్రీవారి భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.శ్రీవారి ఆలయానికి వెళ్లే అలిపిరి నడక మార్గంలో తెల్లవారుజామున...

Read More..

విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు కేసులపై విచారణ

టీడీపీ అధినేత చంద్రబాబు కేసులపై విజయవాడ ఏసీబీ కోర్టులో ఇవాళ కీలక వాదనలు జరగనున్నాయి.ఈ మేరకు చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై ఏసీబీ న్యాయస్థానం విచారణ చేయనుంది. చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పై కోర్టులో విచారణ జరగనుంది.మరోవైపు చంద్రబాబును ఐదు రోజులపాటు...

Read More..

నడకమార్గంలో చిక్కిన ఆరో చిరుత

తిరుమల: నడకమార్గంలో చిక్కిన ఆరో చిరుత.చిరుత చిక్కిన ప్రాంతంలో టిటిడి చైర్మన్ భూమన.శ్రీవారి భక్తులు రక్షణార్ధం టిటిడి, అటవీశాఖ నిరంతరాయంగా పనిచేస్తుంది.చేతి కర్రలు ఇవ్వడం భక్తులకు ఆత్మవిశ్వాసం నిప్పడంలో భాగం.విమర్శకులకు మా పని తీరే సమాధానం. నడకమార్గంలో 24×7 మానిటరింగ్ కొనసాగిస్తాం.చైర్మన్...

Read More..

మరికాసేపటిలో ఏపీ కేబినెట్ సమావేశం

ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.ఈ మేరకు ఇవాళ ఉదయం 11 గంటలకు మంత్రివర్గం భేటీకానుంది.ఇందులో భాగంగా పలు కీలక బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రేపటి నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.ఈ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై...

Read More..

షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు..!

దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలపై చర్చ జోరుగా కొనసాగుతోంది.అయితే తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తెలంగాణలో జమిలి ఎన్నికలు లేనట్టేనని తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారమే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.రాజస్థాన్, ఛత్తీస్ గఢ్,...

Read More..

సినీ హీరో నవదీప్ పిటిషన్ పై టీఎస్ హైకోర్టు విచారణ

సినీ హీరో నవదీప్ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు నవదీప్ దాఖలు చేసిన పిటిషన్ పై నార్కోటిక్ బ్యూరో అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు దాఖలు చేసిన కౌంటర్ పై...

Read More..

తెలంగాణ ఏర్పాటుపై మోదీ వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు.ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన మోదీపై మండిపడ్డారు. తెలంగాణ అమరుల త్యాగాలను అవహేళన చేస్తూ ప్రధాని మోదీ మాట్లాడారని రాహుల్ గాంధీ...

Read More..

చంద్రబాబు పిటిషన్లపై ఏసీబీ కోర్టు విచారణ వాయిదా.. హైకోర్టులో తీర్పు రిజర్వ్

విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు పిటిషన్లపై విచారణ వాయిదా పడింది.ఈ మేరకు సీఐడీ కస్టడీ పిటిషన్ తో పాటు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ వాయిదా వేసింది. ఈ క్రమంలో రెండు పిటిషన్లపై విచారణను ఏసీబీ కోర్టు రేపటికి...

Read More..

టీఎస్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఫుడ్ పాయిజన్ పై హైకోర్టులో విచారణ

తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో ఉచిత, నిర్బంధ మరియు విద్యా హక్కు నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం పాటించడం లేదని పిటిషనర్ వాదనలు వినిపించారు.ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీ బాలికలు,...

Read More..

మేడ్చల్ జిల్లాలో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ

మేడ్చల్ జిల్లాలో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది.బోడుప్పల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసేందుకు మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ క్రమంలో మంత్రి మల్లారెడ్డిని స్థానిక బీజేపీ మహిళలు అడ్డుకున్నారు.స్థానికంగా ఉన్న వక్ఫ్ బోర్డు సమస్యలను పరిష్కరించాలని మంత్రిని...

Read More..

తెలంగాణలో కాంగ్రెస్ దే అధికారం..: ఎంపీ ఉత్తమ్

తెలంగాణలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగానే తుక్కుగూడ భారీ బహిరంగ సభా వేదికగా కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులో భాగంగా ఆరు హామీలను ప్రకటించిన సంగతి...

Read More..

2022 ఏడాదికి సంబంధించి 22వ నంది నాటకోత్సవంలో ప్రాథమిక స్థాయిలో ఎంపికైన నాటకాలు ప్రకటన..

విజయవాడ: 2022 ఏడాదికి సంబంధించి 22వ నంది నాటకోత్సవం లో ప్రాథమిక స్థాయిలో ఎంపికైన నాటకాలు ప్రకటన.వివరాలు ప్రకటించిన ఎపీ రాష్ట్ర చలన చిత్ర టి.వి.నాటకరంగ అభివృద్ది సంస్థ.వివరాలు ప్రకటించిన సంస్థ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి, ఎండీ విజయకుమార్, జ్యూరీ...

Read More..

హైదరాబాద్ లో నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా అరెస్ట్

హైదరాబాద్ నగరంలో నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ రబ్బర్ స్టాంపులు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది.ఈ కేసులో ఇప్పటివరకు 18 మందిని అరెస్ట్ చేశామని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ డిపార్ట్ మెంట్లకు సంబంధించిన నకిలీ రబ్బర్...

Read More..

నారీశక్తి వందన్ బిల్లుపై దేశవ్యాప్తంగా చర్చ

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన నారీశక్తి వందన్ బిల్లుపై దేశ వ్యాప్తంగా చర్చ జోరుగా సాగుతోంది.మహిళా రిజర్వేషన్ బిల్లును ఇప్పటికే లోక్ సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేపు లోక్ సభలో...

Read More..

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది.ఇందులో భాగంగా న్యాయస్థానంలో వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే, సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.అటు సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.ఈ క్రమంలోనే సెక్షన్ 17ఏపై వాదనలు...

Read More..

మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై రాజ్యసభలో గందరగోళం

రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై విపక్ష సభ్యులు మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2010 లోనే రాజ్యసభలో ఆమోదం పొందిందని ఖర్గే తెలిపారు.మహిళా బిల్లులో ఓబీసీ, ఎస్సీ రిజర్వేషన్లు చేర్చాలని డిమాండ్ చేశారు.మహిళా రిజర్వేషన్...

Read More..

మహిళా రిజర్వేషన్ ఎన్నికల మోసపూరిత హామీ..: జైరాం రమేశ్

మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది కేంద్రం యొక్క ఎన్నికల మోసపూరిత హామీ అని ఎంపీ జైరాం రమేశ్ ఆరోపించారు.కోట్లాది భారతీయ మహిళలు, బాలికల ఆశలకు చేస్తున్న భారీ ద్రోహం అని తెలిపారు. మోదీ ప్రభుత్వం 2021 జనాభా గణనను ఇంకా నిర్వహించలేదని...

Read More..

లోక్ సభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు

లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు.ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు సభా ఆమోదం పొందితే చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు.కాగా రేపు...

Read More..

మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం పని చేస్తోంది.. :మోదీ

మహిళా సాధికారత కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పని చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.కొత్త పార్లమెంట్ భవనంలో ప్రసంగించిన ఆయన లోక్ సభ ఎదుటకు మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే లోక్ సభ, అసెంబ్లీలో మహిళా...

Read More..

తిరుపతి జిల్లా ఆరే గ్రామంలో ఫుడ్ పాయిజన్ కలకలం

తిరుపతి జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.కేవీపీపురం మండలం ఆరే గ్రామంలో ప్రసాదం కలుషితం అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కలుషిత ప్రసాదం తిని పలువురు గ్రామస్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని సమాచారం.సుమారు వంద మంది వాంతులు, విరోచనాలతో...

Read More..

నూతన భవనంలో కొలువుదీరిన పార్లమెంట్ సభ్యులు

ఢిల్లీలోని నూతన పార్లమెంట్ భవనంలో ఎంపీలు కొలువుదీరారు.ఈ నేపథ్యంలో లోక్ సభ సభ్యులకు స్పీకర్ ఓం బిర్లా శుభాకాంక్షలు తెలిపారు. నూతన పార్లమెంట్ భవనంలో సమావేశాలకు సభ్యులు అందరూ సహకరిస్తారని భావిస్తున్నట్లు ఓం బిర్లా పేర్కొన్నారు.గణేశ్ చతుర్థి రోజున కొత్త పార్లమెంట్...

Read More..

జనసేనకు గ్లాసు గుర్తు కేటాయించిన ఈసీ..!

జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గ్లాసు గుర్తును కేటాయించింది.ఈ నేపథ్యంలో గ్లాసు గుర్తును కేటాయించిన ఈసీకి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేసిన సంగతి తెలిసిందే.ఈ...

Read More..

కాంగ్రెస్ ను నమ్మి మోసపోవద్దు.. మంత్రి హరీశ్ రావు

మెదక్ జిల్లాలోని శంకరంపేటలో నిర్వహించిన బహిరంగ సభకు మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తాగునీటి కరువు ఉండేదని మంత్రి హరీశ్ రావు తెలిపారు.గతంలో కాంగ్రెస్ కల్యాణలక్ష్మీ, రైతుబంధు...

Read More..

కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సాగునీటి కష్టాలకు చెక్ ..: సీఎం జగన్

కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా లక్కసాగరం పంప్ హౌస్ ను ఆయన ప్రారంభించారు.అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ 77 చెరువులకు నీరు అందించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు. లక్కసాగరం ఎత్తిపోతల పథకాన్ని దాదాపు రూ.250 కోట్లతో నిర్మించినట్లు...

Read More..

కొత్త సంకల్పంతో కొత్త భవనంలోకి అడుగు..: ప్రధాని మోదీ

కొత్త సంకల్పంతో కొత్త పార్లమెంట్ భవనంలోకి ప్రవేశిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.పాత పార్లమెంట్ భవనంలో చివరి సరిగా మోదీ ప్రసంగిస్తూ ఎన్నో చారిత్రక ఘట్టాలకు ఈ భవనం సాక్ష్యంగా నిలిచిందని తెలిపారు. 86సార్లు రాష్ట్రపతులు ఇక్కడి నుంచి ప్రసంగించారని మోదీ...

Read More..

చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి...

Read More..

ఎన్నికలున్నాయనే బీజేపీ కొత్త ఎత్తుగడలు..: మంత్రి కేటీఆర్

రజాకార్ సినిమా టీజర్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు.తెలంగాణలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ కొత్త ఎత్తుగడలు వేస్తోందని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో బీజేపీ ప్రభుత్వం కశ్మీర్ ఫైల్స్ సినిమాను తీసుకొచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు.కర్ణాటక...

Read More..

కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన

ఏపీ సీఎం జగన్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా లక్కసాగరం వద్ద పంప్ హౌస్ ను సీఎం జగన్ ప్రారంభించారు. సుమారు రూ.224 కోట్లతో ఏపీ ప్రభుత్వం 77 చెరువులను కృష్ణా జలలాతో నింపే ఈ పంప్ హౌస్ ను నిర్మించింది.ఈ...

Read More..

చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా విజయవాడలో టీడీపీ నిరసన

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా విజయవాడలో పార్టీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ మేరకు దుర్గగుడి కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు.ఇంద్రకీలాద్రి కొండ కింద ఉన్న వినాయకుడి ఆలయం నుంచి దుర్గగుడి వద్దకు పాదయాత్రగా...

Read More..

భారత్, కెనడా మధ్య ముదిరిన ఖలిస్థానీ చిచ్చు

భారత్, కెనడా మధ్య ఖలిస్థానీ చిచ్చు మరింత ముదిరింది.ఈ క్రమంలో కెనడా హై కమీషనర్ కెమరాన్ మెక్‎కేకు భారత్ సమన్లు జారీ చేసింది. కెనడా హై కమిషనర్ ను విదేశీ వ్యవహారాల కార్యలాయానికి పిలిపించిన భారత్ సమన్లు జారీ చేసింది.ఈ నేపథ్యంలో...

Read More..

చంద్రబాబు బెయిల్ పిటిషన్‎పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో ఇవాళ కీలక విచారణ జరగనుంది.స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్, జనరల్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరపు...

Read More..

మత విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ పని..: గుత్తా సుఖేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు.తెలంగాణపై ప్రధాని విషం చిమ్మారన్న ఆయన రాష్ట్రంపై మోదీ అర్ధరహితంగా మాట్లాడారని తెలిపారు. బీజేపీ చేసిన అన్యాయాలు, అక్రమాలు అన్ని ఇన్ని కావని...

Read More..

చంద్రబాబు కేసులపై ఏపీ హైకోర్టులో కీలక విచారణ

టీడీపీ అధినేత చంద్రబాబు కేసులపై ఏపీ హైకోర్టులో కీలక విచారణలు జరగనున్నాయి.స్కిల్ డెవలప్ మెంట్ కేసు కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరగనుంది. అదేవిధంగా చంద్రబాబును ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని...

Read More..

పార్లమెంట్ కొత్త భవనంపై కేంద్రం గెజిట్ విడుదల

పార్లమెంట్ నూతన భవనాన్ని నోటిఫై చేస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసింది.ప్రస్తుత పార్లమెంట్ కు తూర్పున కొత్తగా నిర్మించిన భవనమే ఇకపై పార్లమెంట్ హౌజ్ ఆఫ్ ఇండియాగా కొనసాగనుంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొంది.ఈ విషయాన్ని...

Read More..

తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదు.!: కిషన్ రెడ్డి

తెలంగాణ కోసం సమ్మె చేస్తే కాంగ్రెస్ స్పందించలేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు.తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని సాధించుకున్నారని కిషన్ రెడ్డి తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న...

Read More..

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తుంది..: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరీ బహిరంగ సభ విజయవంతం అయిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.70 ఏళ్ల తరువాత తెలంగాణలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరిగాయని తెలిపారు. ఈ క్రమంలో సమావేశాలను సక్సెస్ చేసిన పార్టీ శ్రేణులకు రేవంత్...

Read More..

తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని అవమానంగా మాట్లాడారు..: కేటీఆర్

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని అవమానంగా మాట్లాడారని తెలిపారు. చారిత్రక వాస్తవాల పట్ల ప్రధాని నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతోందని కేటీఆర్ అన్నారు.తెలంగాణ...

Read More..

పార్లమెంట్ లో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది.టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మధ్య వాగ్వివాదం చెలరేగింది. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించిన...

Read More..

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అస్వస్థత

ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు.కడుపునొప్పితో బాధపడుతున్న ఆయనను హుటాహుటిన మణిపాల్ ఆస్పత్రికి తరలించారని తెలుస్తోంది. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో ఆయనకు ఆపరేషన్ చేసే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారని...

Read More..

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్‎లో విభేదాలు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు మోహన్ ప్రకాశ్ తో కలిసి నాయకులు పొన్నం, ప్రవీణ్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు. తుక్కుగూడ సభా వేదికగా పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ప్రకటించిన...

Read More..

తిరుపతికి మణిహారంగా శ్రీనివాససేతు ఫ్లైఓవర్

తిరుపతి జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన శ్రీనివాస్ సేతు ఫ్లైఓవర్ ను ఆయన ప్రారంభించారు. తిరుపతికి మణిహారంగా నిలవనున్న ఈ శ్రీనివాససేతు ఫ్లైఓవర్ ను తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్, టీటీడీ సంయుక్తంగా ప్రాజెక్టును పూర్తి...

Read More..

తిరుపతికి సీఎం జగన్.. కాసేపట్లో శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ప్రారంభం

ఏపీ సీఎం జగన్ తిరుపతికి చేరుకున్నారు.జిల్లాలో పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో భాగంగా మరి కాసేపటిలో తిరుపతిలో నిర్మించిన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు.ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం తరువాత ఎస్వీ ఆర్ట్స్...

Read More..

జార్ఖండ్ సీఎం సోరెన్‎కు సుప్రీంలో దక్కని ఊరట

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‎కు సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది.ఈడీ అధికారులు జారీ చేసిన సమన్లుపై జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. మనీలాండరింగ్ కేసులో సీఎం హేమంత్ సోరెన్‎కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది.కాగా ఈడీ...

Read More..

ఇవాళ సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది.ఈ మేరకు సాయంత్రం 6.30 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇప్పటికే కసరత్తు చేస్తున్న కేంద్రం ఈనెల 20న పార్లమెంట్ ముందుకు ఈ బిల్లును తీసుకువచ్చే...

Read More..

తెలంగాణ బీజేపీ నేతల రహస్య సమావేశం..!!

తెలంగాణ బీజేపీ నేతలు రహాస్యంగా సమావేశం అయ్యారని తెలుస్తోంది.ఈ భేటీలో వివేక్, విజయశాంతి, సురేశ్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, ఏనుగు రవీందర్ తదితరులు పాల్గొన్నారని సమాచారం. రాష్ట్ర బీజేపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఈ సమావేశంలో...

Read More..

తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఖరారు

తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఖరారు అయింది.ఈ మేరకు వచ్చే నెల 3 వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఈసీ బృందం పర్యటించనుంది. పర్యటనలో భాగంగా రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు భేటీ కానున్నారు.ఈ...

Read More..

జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేశారు..: అయ్యన్నపాత్రుడు

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.రాష్ట్రంలో జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేశారని ఆరోపించారు. జగన్ అరాచక పాలనతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అయ్యన్నపాత్రుడు విమర్శించారు.స్కిల్ డెవలప్ మెంట్ పై మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్న...

Read More..

కాంగ్రెస్ హామీలన్నీ బోగస్..: మంత్రి జగదీశ్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలపై మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు.ఈ క్రమంలో హస్తం పార్టీ హామీలు అన్నీ బోగస్ అన్నారు.కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో రైతుబంధు ఎందుకు ఇవ్వడం లేదని మంత్రి జగదీశ్...

Read More..

కావాలనే చంద్రబాబుపై కేసు నమోదు..: యనమల

టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు అన్నారు.కావాలనే కుట్ర పూరితంగా చంద్రబాబుపై కేసు పెట్టారని పేర్కొన్నారు. తప్పుడు కేసులు బనాయించి చంద్రబాబును వేధిస్తున్నారని యనమల ఆరోపించారు.జైలులో ఉన్న కూడా చంద్రబాబు ప్రజల...

Read More..

ఉమ్మడి ఏపీ విభజనపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై లోక్ సభా వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.యూపీఏ ప్రభుత్వ హయాంలో విభజన సరిగా జరగలేదని తెలిపారు. విభజనతో విద్వేషాలు చెలరేగాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు భారీ ప్రయాసతో జరిగిందన్నారు.ఈ క్రమంలోనే...

Read More..

ఏపీలో మద్యం కుంభకోణం జరుగుతోంది..: పురంధేశ్వరి

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ ఏర్పాట్లపై వాకబు చేసినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు.చాలా సెంటర్లలో వంద కంప్యూటర్లు ఇచ్చారని తెలిసిందన్నారు.అయితే సీఐడీ ఆ సెంటర్లకు వెళ్లిందా అని ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం సరికాదని...

Read More..

ఆదిత్య -ఎల్1 మిషన్ పై ఇస్రో మరో ప్రకటన

ఆదిత్య -ఎల్1 మిషన్ భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం మరో ప్రకటన చేసింది.ఆదిత్య -ఎల్ 1 మిషన్ శాస్త్రీయ డేటాను సేకరించడం ప్రారంభించిందని తెలిపింది. స్టెప్స్ పరికరం సెన్సార్ లు భూమి నుంచి 50 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో...

Read More..

కాంగ్రెస్ అర్ధ శతాబ్దపు పాలన అంతా మోసం.. : మంత్రి కేటీఆర్

తుక్కుగూడ భారీ బహిరంగ సభా వేదికగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ అర్ధ శతాబ్దపు పాలన అంతా మోసం, వంచన, ద్రోహమని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.రాబందుల రాజ్యం...

Read More..

చంద్రబాబుతో మరోసారి కుటుంబ సభ్యుల ములాఖత్

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో కుటుంబ సభ్యులు మరోసారి ములాఖత్ అయ్యారు.ఈ మేరకు ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి చంద్రబాబును కలిశారు. అదేవిధంగా టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు కూడా చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు.దాదాపు...

Read More..

కాంగ్రెస్‎వి అమలుకు సాధ్యం కానీ హామీలు..: మంత్రి నిరంజన్ రెడ్డి

కాంగ్రెస్ పై మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్రం ఎవరి భిక్ష కాదన్నారు.పోరాడి సాధించుకున్నామన్న మంత్రి నిరంజన్ రెడ్డి తెలంగాణ పోరాటాలను కాంగ్రెస్ అవమానిస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో కాంగ్రెస్ కాలయాపన చేసిందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.ఈ...

Read More..

ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ చిహ్నం..: ప్రధాని మోదీ

ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ చిహ్నమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా ఆయన లోక్ సభలో ప్రసంగించారు. 75 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నామని ప్రధాని మోదీ తెలిపారు.మనం కొత్త భవనంలోకి వెళ్తున్నప్పటికీ పాత భవనం రానున్న తరాలకు...

Read More..

ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ తమిళిసై తొలిపూజ

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వినాయకుడు దశవిద్యా మహా గణపతిగా భక్తులకు దర్శనిమస్తున్నారు.దాదాపు 63 అడుగుల ఎత్తులో ఉన్న ఖైరతాబాద్ గణేశునికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తొలి పూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో...

Read More..

ప్రజాస్వామ్యాన్ని జోక్ చేయడం వైసీపీకి తగదు..: నారా బ్రాహ్మణి

టీడీపీ నేత నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రజాస్వామ్యాన్ని జోక్ చేయడం వైసీపీకి తగదని చెప్పారు.వైసీపీ పాలనలో అసమర్థులు మాత్రమే కాదు నిజాన్ని కూడా చూడలేని కపోదులని విమర్శించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసు నిరాధారమని,...

Read More..

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం

ఢిల్లీలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అయ్యాయి.పాత పార్లమెంట్ భవనంలో ఇవాళ్టి సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నారన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో జీ20 సమ్మిట్ విజయవంతంపై ఉభయసభల్లో ప్రకటన చేస్తున్నారు.ప్రధానమంత్రి మోదీ...

Read More..

పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీల ధర్నా

ఢిల్లీలోని పార్లమెంట్ భవనం ఆవరణలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు ధర్నాకు దిగారు.తమ పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు టీడీపీ ఎంపీల ఆందోళనలో నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు.ఏపీలో ప్రజాస్వామ్యాన్ని...

Read More..

కాసేపటిలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం

ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు మరి కాసేపటిలో ప్రారంభం కానున్నాయి.ఈ మేరకు ఇవాళ్టి నుంచి ఈనెల 22 వరకు పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. కాగా ఇవాళ్టి సమావేశాలను పాత పార్లమెంట్ భవనంలోనే నిర్వహించనున్నారని తెలుస్తోంది.రేపటి నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు జరగనున్నాయి.అయితే...

Read More..

కాణిపాకంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

చిత్తూరు కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఇప్పటికే ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబు అయింది.తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. చందన అలంకారంతో స్వామివారు దర్శనమిస్తున్నారు.ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పెద్దిరెడ్డి...

Read More..

రేపటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి.ఈ మేరకు ఇవాళ కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది.ఈ సమావేశానికి కేంద్ర మంత్రులతో పాటు వివిధ పార్టీలకు చెందిన పార్లమెంటరీ పక్ష నేతలు హాజరయ్యారు. మొత్తం ఐదు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక...

Read More..

టీడీపీకి ప్రాణం పోయడం పవన్ వల్ల కాదు..: మంత్రి అంబటి

టీడీపీ, జనసేనపై మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు.చంద్రబాబు అరెస్టుపై టీడీపీ గగ్గోలు పెడుతోందన్నారు.చంద్రబాబు కుటుంబం కంటే కూడా ఎక్కువగా పవన్ బాధపడుతున్నారని తెలిపారు. ప్రజలు, జనసేన క్యాడర్ ను పవన్ కల్యాణ్ మోసం చేస్తున్నారని మంత్రి అంబటి మండిపడ్డారు.టీడీపీ –...

Read More..

రజాకార్లపై పోరాటంలో బీజేపీ ఎక్కడుంది.?: సీపీఐ నేత డి. రాజా

హైదరాబాద్ లో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభ జరిగింది.ఈ సందర్భంగా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు. కమ్యూనిస్టులు ముందు నిలబడిన తరువాతే స్వాతంత్య్రం సిద్ధించిందని డి.రాజా తెలిపారు.రజాకార్ల నుంచి తెలంగాణకు విముక్తి...

Read More..

రేపు ఖైరతాబాద్ వినాయకుడికి టీఎస్ గవర్నర్ తొలిపూజ

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో దశమహా విద్యాగణపతి భక్తులకు దర్శనమివ్వనున్నారు.ఈ నేపథ్యంలో గణేశునికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తొలి పూజ చేయనున్నారు. ఈ మేరకు రేపు ఉదయం 9.30 గంటలకు గణనాథుడికి తొలి పూజ నిర్వహించనున్నారు.పూజా కార్యక్రమాల్లో గవర్నర్...

Read More..

కాసేపట్లో కేంద్ర అఖిలపక్ష సమావేశం

కేంద్ర అఖిలపక్ష సమావేశం మరి కాసేపటిలో జరగనుంది.రేపటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు కానుంది. అఖిలపక్ష భేటీకి కేంద్రమంత్రులతో పాటు వివిధ పార్టీలకు చెందిన పార్లమెంటరీ పక్ష నేతలు హాజరుకానున్నారు.ఇందులో భాగంగా పార్లమెంట్ ప్రత్యేక...

Read More..

ఇండియా కూటమిని పట్టించుకోను..: అసదుద్దీన్ ఒవైసీ

ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.విపక్ష పార్టీలన్నీ కలిసి ఏర్పాటు చేసిన ఇండియా కూటమిలోకి ఎంఐఎంను ఆహ్వానించకపోవడంపై స్పందించారు. దేశంలో ప్రస్తుతం రాజకీయ శూన్యత ఏర్పడిందన్న అసదుద్దీన్ ఒవైసీ దాన్ని ఇండియా కూటమి భర్తీ చేయలేదని చెప్పారు.ఈ...

Read More..

తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక వినతి

తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేకమైన వినతి చేసింది.రాష్ట్రంలో త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విన్నవించింది. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పాత్రను సీడబ్ల్యూసీ ఈ క్రమంలో గుర్తు చేసింది.సీఎం కేసీఆర్ ప్రజా సమస్యలను మర్చిపోయారన్న...

Read More..

ఆదిలాబాద్ జిల్లాలో విషాదం.. విహారయాత్రకు వెళ్లి నలుగురు దుర్మరణం

ఆదిలాబాద్ జిల్లాలోని దక్కన్ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల విహార యాత్రలో విషాదం నెలకొంది.అదుపుతప్పిన కారు లోయలో పడింది.ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మహారాష్ట్రలోని చిక్కల్ ధర వద్ద అటవీ ప్రాంతంలో సుమారు రెండు...

Read More..

సిఎం పట్టువస్త్రాలను ఒంటరిగా ఇవ్వాలని చూస్తే అడ్డుకుంటాం - జనసేన కిరణ్ రాయల్

తిరుపతి: జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ కామెంట్స్.కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారికి సిఎం పట్టువస్త్రాలు ఎందుకు ఇవ్వరు.? రేపు ప్రారంభమయ్యే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సిఎం ఒంటరిగా రాకూడదు.సిఎం హిందూ మతాన్ని గౌరవిస్తే భారతి రెడ్డితో కలిసి పట్టు...

Read More..

ఆరు హామీలతో కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు.. ప్రకటించనున్న సోనియా

తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తుంది.ఇందులో భాగంగా ఆరు హామీలతో గ్యారెంటీ కార్డును విడుదల చేయనుంది. ఈ మేరకు హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో నిర్వహిస్తున్న విజయభేరీ భారీ బహిరంగ సభా వేదికగా ఈ...

Read More..

జనసేన - టీడీపీ పొత్తు హిట్ అయిందట..: మంత్రి రోజా

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి రోజా తీవ్రంగా మండిపడ్డారు.తన స్థాయిని మించి పవన్ మాట్లాడొద్దని సూచించారు.దేనిలోనైనా పవన్ సక్సెస్ అయ్యారా అని ప్రశ్నించారు. జనసేన- టీడీపీ పొత్తు హిట్ అయిందనడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి రోజా అన్నారు.ప్యాకేజీ విషయంలో...

Read More..

తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తే అభ్యంతరాలు ఏంటి..?: బండి సంజయ్

తెలంగాణ సీఎం కేసీఆర్, ఎంఐఎం పార్టీపై ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు.రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవ ఉత్సవాలు నిర్వహించలేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను గుర్తించి కేంద్రం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని...

Read More..

సాయంత్రం తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ

హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ విజయభేరీ పేరిట భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.ఈ సభకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు హాజరుకానున్నారు. అదేవిధంగా కాంగ్రెస్...

Read More..

నీకంటే పిచ్చివాడు ఎవరైనా ఉన్నారా..?: పవన్ పై మంత్రి జోగి రమేశ్ ఫైర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి జోగి రమేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినా నువ్వా సీఎం జగన్ గురించి మాట్లాడేదని మండిపడ్డారు. పనికి మాలిన సన్నాసి అంటూ పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి...

Read More..

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం అయింది.ఈ మేరకు ఇవాళ రాత్రి అంకురార్పణ చేసేందుకు టీటీడీ ఏర్పాట్లను పూర్తి చేసింది. స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈనెల 26వ తేదీ వరకు కొనసాగనున్నాయి.తొమ్మిది రోజులపాటు శ్రీవారికి తిరుమల తిరువీధుల్లో ఉదయం, రాత్రి సమయాల్లో...

Read More..

వైసీపీ ప్రభుత్వమే దోపిడీ చేస్తోంది..: యనమల

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ మంచి స్కీమ్ అని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు.ఇది విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడిందన్నారు. ఏపీలో యువతకు అవకాశాలు లేకుండా చేయాలని సీఎం జగన్ చూస్తున్నారని యనమల ఆరోపించారు.వైసీపీ ప్రభుత్వం దోపిడీ వ్యవస్థగా తయారైందని విమర్శించారు.జగన్...

Read More..

విజయవాడలో ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు వేడుకలు..

విజయవాడ:విజయవాడ వన్ టౌన్ కోమల విలాస్ సెంటర్ లో ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు వేడుకలు.ముఖ్య అతిధిగా హాజరైన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి.పాల్గొన్న మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, బిజెపి మీడియా ఇంఛార్జి పాతూరి...

Read More..

టీడీపీ రాజ్యాంగ వ్యవస్థలను అవమానిస్తోంది..: మంత్రి కాకాణి

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో భారీగా అవినీతికి పాల్పడినందుకే చంద్రబాబు అరెస్ట్ అయ్యారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ ను కనీసం టీడీపీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నారని తెలిపారు. టీడీపీ రాజ్యాంగ వ్యవస్థలను అవమానిస్తోందని మంత్రి కాకాణి పేర్కొన్నారు.గతంలో...

Read More..

స్కిల్ డెవలప్ మెంట్ కేసు నిరాధారం..: సీమన్స్ మాజీ ఎండీ సుమన్

స్కిల్ డెవలప్ మెంట్ కేసు నిరాధారమైనదని సీమన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ చెప్పారు.2021 నాటికి 2.32 లక్షల మంది శిక్షణ పొందారని తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ బాగా జరిగిందని 2021లో ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లేఖ...

Read More..

దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే సీడబ్ల్యూసీ ఎజెండా..: డీకే శివకుమార్

భారత దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే సీడబ్ల్యూసీ సమావేశాల ఎజెండా అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు.విద్వేష రాజకీయాలను దేశం నుంచి పారద్రోలడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. సరైన ఎజెండా చెప్పకుండా కేంద్రం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెడుతుందని డీకే శివకుమార్...

Read More..

తెలంగాణ కాంగ్రెస్ లో చేరికల జోష్

తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ పెరిగింది.పలు పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.చేరికలు పెరుగుతున్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో సైతం ఉత్సాహం పెరిగింది. యెన్నం శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు నేతలు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో హస్తం...

Read More..

తెలంగాణలో తలసరి ఆదాయం పెరిగింది..: సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ లో ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకలకు హాజరైన కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 17 సెప్టెంబర్ 1948న తెలంగాణ భారత్ లో అంతర్భాగమైందని...

Read More..

వచ్చే ఆరు నెలల్లో అధికారంలోకి వస్తాం..: పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.సమయం వచ్చినప్పుడు పవర్ షేరింగ్ పై మాట్లాడతానన్నారు.ఎన్నికల్లో గెలిచిన తరువాతనే రాజు ఎవరో, మంత్రి ఎవరో తెలుస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా టీడీపీతో జనసేన పొత్తు కుదుర్చుకుంటుందని పవన్...

Read More..

హైదరాబాద్ లో పోస్టర్ల కలకలం

హైదరాబాద్ నగరంలో పోస్టర్ల కలకలం చెలరేగింది.కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వెలిసిన ఈ పోస్టర్లలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారని తెలుస్తోంది. హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు...

Read More..

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం

తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.ఇందులో భాగంగా పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహిస్తున్న ఉత్సవాలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఇప్పటికే నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ కు చేరుకున్న కేసీఆర్ ముందుగా గన్ పార్కులో...

Read More..

పవన్ వ్యాఖ్యలను తప్పుగా చూడటం లేదు..: పురంధేశ్వరి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను తాము తప్పుగా చూడటం లేదని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు.తమ అధిష్టానానికి అన్నీ వివరిస్తామని పవన్ చెప్పారని తెలిపారు. జనసేన బీజేపీతో పొత్తులోనే ఉందని పురంధేశ్వరి పేర్కొన్నారు.ఏపీలో పరిస్థితులను తమ...

Read More..

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

వరంగల్ జిల్లాలోని కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం చెలరేగింది.ఈ మేరకు మెడికో విద్యార్థిని సీనియర్లు విచక్షణారహితంగా కొట్టారని తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన మట్వాడ పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.సుమారు పది మంది విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడినట్లు...

Read More..

బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే..: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్, బీజేపీలపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.ఆ రెండు పార్టీలు ఒక్కటేనని చెప్పారు.సాయంత్రం తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరీ సభ ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ సభకు నిబంధనలు పెట్టడం అన్యాయమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా...

Read More..

ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ దే విజయం..: మంత్రి పువ్వాడ

తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీనే గెలుపు సాధిస్తుందని అన్నారు. బీఆర్ఎస్ లో పదవులు అనుభవించి జారి పోయిన వాళ్లను చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో...

Read More..

ఏపీ ఆరోగ్యశాఖలో విప్లవాత్మక మార్పులు..: మంత్రి విడదల రజినీ

ఏపీ ఆరోగ్యశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని మంత్రి విడదల రజినీ తెలిపారు.ఈ క్రమంలోనే జగనన్న సురక్ష అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్న ఆమె ఫ్యామిలీ డాక్టర్ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. ప్రతి వ్యక్తికి వైద్యం అందించడమే జగనన్న సురక్ష లక్ష్యమని...

Read More..

ఈనెల 21 నుంచి జనసేన నాలుగో విడత వారాహి యాత్ర

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వారాహి యాత్ర విడత వారీగా కొనసాగుతోంది.ఇప్పటికే మూడు దశల్లో చేపట్టిన వారాహి యాత్ర విజయవంతం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నాలుగో విడత వారాహి యాత్రకు జనసేనాని సిద్ధం అయ్యారని తెలుస్తోంది.ఈ...

Read More..

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ముగ్గురు సీఐలపై బదిలీ వేటు

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ముగ్గురు సీఐలపై బదిలీ వేటు పడింది.ఈ మేరకు సైదాబాద్ సీఐ రవి, హుస్సేనిఆలం సీఐ నాగేశ్వర్ రెడ్డి, మీర్ చౌక్ సీఐ ఆనంద్ ను బదిలీ చేస్తై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ...

Read More..

నారా లోకేష్ అధ్యక్షతన ప్రారంభమైన టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం..

ఢిల్లీ: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన ప్రారంభమైన టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం.ఎంపి గల్లా జయదేవ్ నివాసంలో భేటి అయిన ఎంపిలు.పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చ. పార్లమెంట్ సమావేశాల్లో రాబోయే బిల్లులు, టిడిపి అనుసరించాల్సిన...

Read More..

ఢిల్లీలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

ఢిల్లీలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది.ఆ పార్టీకి చెందిన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. చంద్రబాబు అరెస్ట్, అరెస్ట్ తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో పాటు ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ప్రధానంగా...

Read More..

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభమైంది.ఈ మేరకు నార్లాపూర్ దగ్గర తొలి పంపు మోటార్ స్విచ్ ఆన్ చేశారు సీఎం కేసీఆర్. ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం కొల్లాపూర్ కు వెళ్లనున్న సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ...

Read More..

హైదరాబాద్ లిబరేషన్ పై వర్చువల్ ఎగ్జిబిషన్..: కిషన్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ మేరకు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాట్లను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ లిబరేషన్ పై...

Read More..

ఉగ్రవాదుల భారీ కుట్రను భగ్నం చేసిన ఎన్ఐఏ..!

ఉగ్రవాదులు పన్నిన భారీ కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ భగ్నం చేసింది.సౌత్ రాష్ట్రాల్లో సుమారు 31 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు అరబిక్ భాషలో ఉన్న పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా...

Read More..

కాంగ్రెస్ గూటికి తుమ్మల నాగేశ్వర రావు

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ మేరకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ఈ క్రమంలో ఆయనను పార్టీలోకి ఖర్గే ఆహ్వానించారు. అయితే ఇవాళ ఉదయమే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన...

Read More..

రంగారెడ్డి జిల్లా టీచర్ల పదోన్నతులపై టీఎస్ హైకోర్టు స్టే

రంగారెడ్డి జిల్లా టీచర్ల పదోన్నతులపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది.ఈ మేరకు ఈనెల 19 వ తేదీ వరకు స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల పదోన్నతులపై న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.కాగా రంగారెడ్డి జిల్లాలో...

Read More..

వైసీపీ నేతలు భయపడుతున్నారు..: అచ్చెన్నాయుడు

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైసీపీ నేతలు భయపడుతున్నారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు.తమ పార్టీ అధినేత చంద్రబాబును పవన్ కల్యాణ్ పరామర్శిస్తే వైసీపీ నాయకులకు భయం పట్టుకుందని విమర్శించారు. పొత్తు ప్రకటన తరువాత వైసీపీ నేతలకు నిద్ర పట్టడం లేదని...

Read More..

హైదరాబాద్ అభివృద్ధి కోసం బహుముఖ వ్యూహాం..: మంత్రి కేటీఆర్

తెలంగాణలో విద్యుత్, తాగునీటి సంక్షోభాలను అరికట్టామని మంత్రి కేటీఆర్ తెలిపారు.హైదరాబాద్ అభివృద్ధి కోసం బహుముఖ వ్యూహాంతో పని చేస్తున్నామని పేర్కొన్నారు. ఐటీ ఎగుమతులతో పాటు ధాన్యం ఉత్పత్తిలోనూ అగ్రస్థానంలో ఉన్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.రాష్ట్రంలో మౌలిక వసతులతో పాటు పరిపాలన సంస్కరణలపై...

Read More..

కేసీఆర్ మాటలను నమ్మి మోసపోవద్దు.. : ఎంపీ లక్ష్మణ్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించనున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.వెనుకబడిన వర్గాలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 30 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుందని ఎంపీ లక్ష్మణ్ వెల్లడించారు.బీఆర్ఎస్...

Read More..

సాయంత్రం హైదరాబాద్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాక

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు రానున్నారు.ఇందులో భాగంగా రేపు పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవాల్లో అమిత్ షా పాల్గొననున్నారు. అదేవిధంగా రేపు తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలతో అమిత్ షా కీలక...

Read More..

హైదరాబాద్ కు కాంగ్రెస్ అగ్రనేతలు.. కాసేపటిలో సీడబ్ల్యూసీ మీటింగ్

కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు హైదరాబాద్ కు చేరుకున్నారు.ఈ క్రమంలోనే ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జునఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ తాజ్ కృష్ణకు చేరుకున్నారు. కాగా తాజ్ కృష్ణ వేదికగా రెండు రోజులపాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరగనున్న...

Read More..

ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డుప్రమాదం..నలుగురు మృతి

ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.ఆగి ఉన్న ట్రక్కును ఓ కారు ఢీకొట్టింది.మథురలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారని తెలుస్తోంది. కోకిలావన్ శని దేవుని ఆలయాన్ని సందర్శించి అలిఘర్ కు తిరిగి వెళ్తుండగా...

Read More..

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రేపు అంకురార్పణ

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం అయింది.ఈనెల 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించనుండగా రేపు అంకురార్పణ జరగనుంది. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది.ఈ క్రమంలోనే ఎల్లుండి...

Read More..

ఖమ్మం- కోదాడ రహదారిపై బీజేపీ నిరసన..ఉద్రిక్తత

ఖమ్మం – కోదాడ రహదారిపై బీజేపీ నేతలు నిరసనకు దిగారు.బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ మేరకు ఖమ్మం -కోదాడ రహదారిపై బైటాయించి ఆందోళన నిర్వహించారు. జిల్లా సరిహద్దు గ్రామం అయిన పైనంపల్లి...

Read More..

చట్టం ఎవరికైనా ఒకటే..: సీఎం జగన్

తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పర్యటనలో భాగంగా సీఎం జగన్ వైఎస్ఆర్ కాపు నేస్తం నిధులను విడుదల కార్యక్రమానికి హాజరయ్యారు.అనంతరం చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి కేసులో ఆధారాలతో చంద్రబాబు అరెస్ట్ అయ్యారని సీఎం జగన్...

Read More..

నిడదవోలులో వైఎస్ఆర్ కాపు నేస్తం నిధులు విడుదల

ఏపీలో కాపులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు.ఈ క్రమంలో ఇవాళ వైఎస్ఆర్ కాపు నేస్తం నిధులను విడుదల చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అక్కాచెల్లెమ్మలకు రూ.536.77 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నారు. అర్హులైన సుమారు 3,57,844...

Read More..

నేడు నిడదవోలులో వైయస్ఆర్ కాపునేస్తం నిధులు జమ చేయనున్న సీఎం జగన్‌..

నిడదవోలు చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి. హెలిప్యాడ్ వద్ద పెద్ద ఎత్తున మంత్రులు, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు సిఎం కు ఘనస్వాగతం పలికారు.రోడ్ షో ద్వారా ప్రజలకు అభివాదం చేస్తూ సభా వేదికకు చేరుకున్న ముఖ్యమంత్రి.నేడు నిడదవోలు...

Read More..

కర్నూలు జిల్లా జొన్నగిరిలో వజ్రం లభ్యం

కర్నూలు జిల్లాలో వజ్రాల వేట కొనసాగుతూ ఉంటుందన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తాజాగా ఓ రైతుకు వజ్రం లభించింది. తుగ్గలి మండలం జొన్నగిరిలోని వ్యవసాయ భూమిలో పనులు చేస్తుండగా రైతుకు వజ్రం దొరికిందని తెలుస్తోంది.దీన్ని రైతు వద్ద నుంచి స్థానిక వ్యాపారులు...

Read More..

బెంగళూరులో తెదేపా అధినేత చంద్రబాబుకు మద్దతుగా ఐటి ఉద్యోగస్థులు, స్థానిక ప్రజలు నిరసన..

తేదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా కర్ణాటక రాష్ట్రం, బెంగళూరులోని ఫ్రీడం పార్కు వద్ద ఐటి ఉద్యోగస్థులు భారీగా చేరుకొని నిరసన తెలిపారు.ఐటీ ఉద్యోగులతో పాటూ బెంగళూరు, జయనగర్ లో స్థిరపడిన తెలుగు ప్రజలు చేరుకొని నిరసన తెలిపారు. అనంతరం...

Read More..

హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు

తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.సుమారు 30 ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ పాతబస్తీలో నాలుగు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు అధికారులు.అదేవిధంగా కోయంబత్తూరులో 21 చోట్ల, చెన్నైలో మూడు చోట్ల దాడులు కొనసాగుతున్నాయని సమాచారం.అయితే...

Read More..

బీఆర్ఎస్ పార్టీకి తుమ్మల రాజీనామా

ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.ఈ మేరకు రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ కు పంపారని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీపై తుమ్మల నాగేశ్వర రావు...

Read More..

ఐదు రాష్ట్రాల ఎన్నికలే ఎజెండాగా సీడబ్ల్యూసీ భేటీ..: కేసీ వేణుగోపాల్

ఐదు రాష్ట్రాల ఎన్నికలే ఎజెండాగా సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయని కాంగ్రెస్ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు.మణిపుర్ అంశంపై కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ గేమ్ చేంజర్ గా సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంటుందని కేసీ స్పష్టం...

Read More..

హైదరాబాద్‎లో నేటి నుంచి సీడబ్ల్యూసీ సమావేశాలు

హైదరాబాద్ లో ఇవాళ్టి నుంచి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి.ఇవాళ, రేపు రెండు రోజుల పాటు తాజ్ కృష్ణ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలను నిర్వహించనున్నారు. కాగా మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభం కానుండగా తెలంగాణ పీసీసీ ఇప్పటికే...

Read More..

పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ప్రారంభానికి సర్వం సిద్ధం

పాలమూరు ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతుంది.బీడు బారిన నేలపై కృష్ణమ్మ పరవళ్లు తొక్కనుంది.ఈ మేరకు పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్దం అయింది. ఈ క్రమంలో మధ్యాహ్నం నార్లాపూర్ వద్ద ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ వద్ద నుంచి...

Read More..

చంద్రబాబు, పవన్ తోడు దొంగలు..: మంత్రి రోజా

చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై మంత్రి రోజా తీవ్రంగా మండిపడ్డారు.ఇద్దరూ తోడు దొంగలని పేర్కొన్నారు.చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ కోసం పని చేసే దత్తపుత్రుడు పవన్ అని విమర్శించారు. పొత్తులో ఉన్న బీజేపీతో చర్చించకుండా టీడీపీతో కలిసి పని చేస్తామని పవన్ కల్యాణ్...

Read More..

చంద్రబాబు అవినీతిలో పవన్ వాటా ఎంత?: మంత్రి జోగి రమేశ్

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు పాల్పడిన అవినీతిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఎంత వాటా ఇచ్చారని మంత్రి జోగి రమేశ్ ప్రశ్నించారు. అవినీతి కేసులో అరెస్ట్ అయి చంద్రబాబు జైలులో ఉన్నారని మంత్రి జోగి రమేశ్...

Read More..

జనసేన, టీడీపీ పొత్తుతో డిపాజిట్లు మాత్రమే వస్తాయి..: మంత్రి పెద్దిరెడ్డి

ఏపీలో టీడీపీ, జనసేన పొత్తుపై మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ మేరకు టీడీపీ, జనసేన పొత్తు కొత్త కాదని పేర్కొన్నారు.బీజేపీని కలుపుకోవాలని పైకి టీడీపీతో పొత్తు లేనట్లు వ్యవహారించారని తెలిపారు. టీడీపీతో పొత్తుకు బీజేపీ కలిసిరాకపోవడంతో బయటపడ్డారని మంత్రి పెద్దిరెడ్డి...

Read More..

గుంటూరులో ఎస్ఐ ఎంపిక రన్నింగ్ టెస్టులో అపశృతి

గుంటూరు జిల్లాలో నిర్వహించిన ఎస్ఐ ఎంపిక రన్నింగ్ టెస్టులో అపశృతి నెలకొంది.టెస్టులో భాగంగా పరిగెత్తుకుంటూ ఓ యువకుడు సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే గమనించిన సిబ్బంది అపస్మారక స్థితికి వెళ్లిన యువకుడిని జీజీహెచ్ కు తరలించారు.అయితే అప్పటికే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు...

Read More..

రేపు హైదరాబాద్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు.ఈ మేరకు రేపు సాయంత్రం ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరుకోనున్నారు. తరువాత సీఆర్పీఎఫ్ ఆఫీసర్ మెస్సెస్ లో బీజేపీ ముఖ్యనేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు.ఈ భేటీలో రాష్ట్ర...

Read More..

హీరో నవదీప్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట..!

హైదరాబాద్ లోని మాదాపూర్ డ్రగ్స్ పార్టీ కేసులో యాంటీ నార్కోటిక్ బృందం అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగానే హీరో నవదీప్ కు డ్రగ్స్ కేసులోని డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయంటూ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. అయితే...

Read More..

గన్నవరం రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న నందమూరి రామకృష్ణ..

కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గం: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పై పెట్టిన అక్రమ కేసు లో రిమాండ్ కు పంపిన విధానంపై నిరసన.గన్నవరం లో చేస్తున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న నందమూరి తారక రామారావు గారి తనయుడు...

Read More..

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలకు సర్వం సిద్ధం

హైదరాబాద్ లో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది.ఈ మేరకు రేపు, ఎల్లుండి హోటల్ తాజ్ కృష్ణలో సీడబ్ల్యూసీ సమావేశాలను నిర్వహించనున్నారు. సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యే సభ్యుల కోసం తాజ్ డెక్కన్, తాజ్ బంజారాలలో బస ఏర్పాట్లు చేశారు.రెండు...

Read More..

హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది.సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ సమావేశానికి బీఆర్ఎస్ లోక్ సభ, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. ఈ మేరకు ఈనెలలో జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై ఎంపీలకు...

Read More..

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో హెచ్సీఏ ఎన్నికలకు మార్గం సుగమం అయింది. ఈ మేరకు హెచ్ సీఏ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.అయితే హెచ్ సీఏ వ్యవహారాలపై గతంలో సుప్రీంకోర్టు...

Read More..

సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ

కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో విచారణ జరిగింది.పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టగా ఇరు పక్షాల వాదనలు ముగిశాయి. అనారోగ్య కారణాల నేపథ్యంలో పదిహేను...

Read More..

పవన్ ప్యాకేజీ మాట్లాడటానికి వెళ్లారా.?: హోంమంత్రి తానేటి వనిత

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ హోంమంత్రి తానేటి వనిత మండిపడ్డారు.నిన్న పవన్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబుతో మాట్లాడటానికి వెళ్లారా లేక ప్యాకేజీ మాట్లాడటానికి వెళ్లారా అని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్తేనే పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేస్తున్నారని...

Read More..

జోగి రమేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ

ఎన్టీఆర్ జిల్లా నందిగామ: జోగి రమేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ.జోగి రమేష్ కు రాజకీయాలు ఏమీ తెలుసు నిన్న కాక మొన్న రాజకీయాల్లో కి వచ్చిన వ్యక్తి జోగి రమేష్.చంద్రబాబు అరెస్ట్ సమస్య జాతీయ నాయకులు...

Read More..

ఆధారాలతోనే చంద్రబాబుపై సీఐడీ కేసు..: మాజీమంత్రి అనిల్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జనసేన, టీడీపీ పొత్తు ఉందని ఎప్పుడో చెప్పామని తెలిపారు. పొత్తును జన సైనికులే జీర్ణించుకోలేకపోతున్నారని అనిల్ కుమార్ పేర్కొన్నారు.పక్కా ఆధారాలతోనే చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసిందని...

Read More..

ఏపీలో ఎన్నికలు అవకాశవాదం వర్సెస్ నిజాయితీ..: విజయసాయిరెడ్డి

ఏపీలో 2024 అసెంబ్లీ ఎన్నికలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.రాష్ట్రంలో రానున్న ఎన్నికలు ప్రతిపక్షం వర్సెస్ వైసీపీ మధ్య ఉంటుందని తెలిపారు. ఈ పోటీని తోడేళ్ల గుంపు, సింహంతో పోల్చవచ్చని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.అధికారం కోసం దురాశకు, ప్రజా సంక్షేమానికి మధ్య...

Read More..

వెనుకబడిన ప్రాంతాల్లోనూ మెడికల్ కాలేజీలు..: సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఆయన ప్రారంభించారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను సీఎం జగన్ వర్చువల్ గా ప్రారంభించారు.ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ ప్రస్తుతం 17...

Read More..

సుప్రీంలో మహిళల దర్యాప్తు సంస్థల విచారణ కేసు విచారణ వాయిదా

మహిళల దర్యాప్తు సంస్థల విచారణ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.ఈ క్రమంలో నళిని చిదంబరం తరపు న్యాయవాది సమయం కోరడంతో కేసు విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది. ఈ మేరకు ధర్మాసనం తదుపరి విచారణను సెప్టెంబర్ 26వ తేదీకి వాయిదా...

Read More..

హెయిర్ క్రీమ్ బాక్సుల్లో ఫ్యాన్ బేరింగ్ లో బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీలలో భాగంగా ఇద్దరు వేరు వేరు విమానాల్లో వచ్చిన ప్రయాణికుల వద్ద అక్రమంగా తరలిస్తున్న బంగారంను గుర్తించారు.అధికారులు శంషాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రతిరోజు తనిఖీలు చేస్తుండగా బంగారం పట్టుబడుతూనే ఉంది.అధికారులు...

Read More..

తెలంగాణలో వైద్య విప్లవం.. 9 మెడికల్ కాలేజీలు ప్రారంభం

తెలంగాణలో వైద్య విప్లవం వచ్చింది.ఈ మేరకు రాష్ట్రంలో ఒకేసారి తొమ్మిది మెడికల్ కాలేజీలు ప్రారంభం అయ్యాయి.ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో వైద్య వ్యవస్థను పటిష్టంగా తయారు చేశామన్నారు.రాష్ట్రంలో ప్రస్తుతం...

Read More..

హీరో నవదీప్‎కు యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారుల నోటీసులు..!

హైదరాబాద్ లోని మాదాపూర్ డ్రగ్స్ పార్టీ కేసులో యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారుల విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా సినీ హీరో నవదీప్ కు యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారుల ముందు హాజరు...

Read More..

రేపు జనసేన విస్తృత స్థాయి సమావేశం

రేపు జనసేన విస్తృతస్థాయి సమావేశం జరగనుంది.ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగే సమావేశానికి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అధ్యక్షత వహించనున్నారు. కాగా ఈ సమావేశానికి రాష్ట్ర, జిల్లాస్థాయి నేతలు హాజరుకానున్నారు.ఇందులో ప్రధానంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణపై పవన్...

Read More..

సిసోడియా బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ

మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.తన భార్యకు అనారోగ్యం కారణంగా బెయిల్ ఇవ్వాలని కోరుతూ సిసోడియా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ ను విచారించేందుకు అనుమతించిన ధర్మాసనం తదుపరి విచారణ అక్టోబర్...

Read More..

జైలు వేదికగా పొత్తు.. కాపు యువతను బలి చేస్తున్న జనసేనాని..!!

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ కావడం ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిందని చెప్పుకోవచ్చు.టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.వేల కోట్లలో అవినీతి చేశారని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ప్రస్తుతం...

Read More..

టాలీవుడ్ లో మాదాపూర్ డ్రగ్స్ కేసు ప్రకంపనలు..!

హైదరాబాద్ లోని మాదాపూర్ డ్రగ్స్ కేసు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది.ఈ కేసులో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు నిందితులుగా ఉన్నారని తెలుస్తోంది. డ్రగ్స్ పార్టీ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేసిన యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు నిన్న...

Read More..

అవినీతి కేసులో ఎవరు మద్ధతు ఇస్తారు..: మంత్రి కారుమూరి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి కారుమూరి నాగేశ్వర రావు విమర్శలు గుప్పించారు.ఎప్పటినుంచో ఉన్న పొత్తుకు పవన్ ఎట్టకేలకు ముసుగు తీశారని పేర్కొన్నారు. అయితే ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా తమకు భయం లేదని మంత్రి కారుమూరి తెలిపారు.వచ్చే ఎన్నికల్లో తాము...

Read More..

నేటి ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత దూరం

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ విచారణకు హాజరు కావడం లేదు.ఈ మేరకు ఈడీ అధికారులకు ఆమె సమాచారం అందించారు. నిజామాబాద్ జిల్లా పర్యటనను ముగించుకున్న ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ కు చేరుకున్నారు.ఈ క్రమంలోనే పార్టీ లీగల్ టీమ్ తో చర్చించిన...

Read More..

అన్నమయ్య జిల్లాలో రోడ్డుప్రమాదం.. ఐదుగురు మృతి

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.కేవీ పల్లి మండలం మఠంపల్లి వద్ద లారీ – తుఫాన్ వాహనం ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత పడగా మరో పదకొండు మంది గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి...

Read More..

చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది. ఈ కేసులో చంద్రబాబుకు జనరల్ మరియు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టులో...

Read More..

ఎమ్మెల్సీ కవిత పిటిషన్‎పై సుప్రీంకోర్టులో విచారణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసులపై కవిత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. కేసు పెండింగ్ లో ఉండగా నోటీసులు ఇవ్వడంపై కవిత పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది.కాగా గతంలోనూ కవిత సుప్రీం ధర్మాసనంలో...

Read More..

న్యాయవాదులతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక భేటీ

హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత న్యాయవాదులతో మరి కాసేపటిలో కీలక భేటీ నిర్వహించనున్నారు.ఈడీ నోటీసులపై ఆమె లాయర్లతో చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం న్యాయవాదులను కవిత ఢిల్లీకి పంపే అవకాశం ఉందని తెలుస్తోంది.అటు లాయర్లతో భేటీ అనంతరం కవిత ప్రగతిభవన్...

Read More..

నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన

అమరావతి: నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన.విజయనగరం మెడికల్‌ కాలేజ్‌ ప్రాంగణం నుంచి 5 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు (విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల) వర్చువల్‌ ప్రారంభోత్సవం.ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయనగరం...

Read More..

తెలంగాణ నేతల విమర్శలపై కేవీపీ క్లారిటీ..!!

తెలంగాణలోని నాయకుల నుంచి వస్తున్న పలు విమర్శలపై సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు స్పందించారు.ఈ మేరకు త్వరలోనే తనపై వచ్చిన ప్రతి విమర్శకు సమాధానం చెప్తానని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి రాబోతుందని కేవీపీ ధీమా వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే...

Read More..

ఎన్ని జెండాలు కలిసి వచ్చినా మాది ఒకటే జెండా..: మంత్రి పెద్దిరెడ్డి

పొత్తులపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.నిన్నటి వరకు బీజేపీతో ఉన్న జనసేనాని ఇవాళ టీడీపీతో ఉంటానని తేల్చి చెప్పారని తెలిపారు. ఉమ్మడి పొత్తుపై బీజేపీ నాయకత్వం సరిగా స్పందించకపోవడంతోనే...

Read More..

రాజకీయ కక్షతోనే నోటీసులు..: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఈడీ నోటీసులపై స్పందించారు.ఈడీ నోటీసులు అందాయన్న ఆమె రాజకీయ కక్షతోనే నోటీసులు ఇచ్చారన్నారు.నోటీసులను లీగల్ టీమ్ చూసుకుంటుందని తెలిపారు. ఏడాది కాలంగా ముగింపు లేని టీవీ సీరియల్ తరహాలో నడుస్తోందని విమర్శించారు.ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు అన్న ఎమ్మెల్సీ...

Read More..

చంద్రబాబుతో పవన్‎ ‘మిలాఖత్’..: పేర్ని నాని

ఏపీలో పొత్తులపై జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అవినీతి చేసి దొరికారని తెలిపారు. పవన్ కల్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి చంద్రబాబును పరామర్శించడానికి...

Read More..

హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం

హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది.నగరంలోని పలు ప్రాంతాల్లో వాన పడుతోంది.ఈ మేరకు నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ లో వర్షం కురుస్తోంది. అదేవిధంగా యూసుఫ్ గూడ, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతంలోనూ వర్షం పడుతోంది.దీంతో రోడ్లపైకి వర్షపు...

Read More..

రాజకీయాల్లో చంద్రబాబుకు పవన్ డూప్..: సజ్జల

ఏపీలో టీడీపీ, జనసేన పొత్తుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు.బీజేపీని తీసుకొచ్చే బాధ్యత పవన్ కు బాబు అప్పగించారేమోనని తెలిపారు. విడివిడిగా ఉన్నట్లు ఇంతకాలం పవన్ కల్యాణ్ నటించారని సజ్జల పేర్కొన్నారు.ఏపీలో అధికార పార్టీ వైసీపీ పట్ల ప్రజలకు...

Read More..

వైసీపీ నేతలపై ఎటువంటి కేసులు లేవు..: నారా లోకేశ్

వైసీపీ నేతలపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ప్రజలను వేధిస్తున్న వైసీపీ నేతలపై ఎటువంటి కేసులు లేవన్న ఆయన గంజాయి స్మగ్లర్లపైన కేసులు లేవని తెలిపారు. వైసీపీ నేతల వేధింపులు భరించలేక ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని లోకేశ్ ఆరోపించారు.అంతేకాకుండా...

Read More..

చంద్రబాబు బెయిల్ పిటిషన్ల విచారణకు ఏసీబీ కోర్టు అనుమతి

టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్లను విచారించేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్, జనరల్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు రెండు పిటిషన్లు దాఖలు...

Read More..

ఎక్కడైనా సరే కక్షపూరిత రాజకీయాలు సరికాదు..: కిషన్ రెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు.కవితకు ఈడీ నోటీసులు వచ్చిన విషయం తనకు తెలియదని చెప్పారు. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కాం కాబట్టి తెలంగాణ బీజేపీకి ఏం సంబంధమని కిషన్ రెడ్డి...

Read More..

ఏపీలో టీడీపీ, జనసేనతో పొత్తుపై బీజేపీ రియాక్షన్

ఏపీలో పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ స్పందించింది.రాష్ట్రంలో జనసేన, టీడీపీతో బీజేపీ కలిసి వస్తుందని భావిస్తున్నట్లు పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుతో వచ్చే ఎన్నికల్లో...

Read More..

పవన్ టీడీపీ నేతలా మాట్లాడుతున్నారు..: మాజీ మంత్రి అనిల్ కుమార్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.పవన్ కల్యాణ్ టీడీపీ నేతలా మాట్లాడుతున్నారని విమర్శించారు. రూ.371 కోట్ల స్కాంలో చంద్రబాబు జైలుకు వెళ్తే స్వాతంత్య్ర ఉద్యమం చేసి అరెస్ట్ అయినట్లు చేస్తున్నారని మాజీ మంత్రి...

Read More..

టీడీపీ, జనసేన పొత్తుపై వైసీపీ రియాక్షన్

ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తుతో కలిసి పోటీ చేయనున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.దీనిపై స్పందించిన అధికార పార్టీ వైసీపీ ఓ ట్వీట్ చేసింది. ప్యాకేజీ బంధం బయటపడిందని వైసీపీ ట్వీట్ లో పేర్కొంది.టీడీపీతో...

Read More..

విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ దాఖలు

విజయవాడ ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ దాఖలైంది.ఈ మేరకు ఆయన తరపు న్యాయవాది సుబ్బారావు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టులో రేపు విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.కాగా...

Read More..

జగన్‎కు ఇంకా ఉన్నది ఆరు నెలలే..: పవన్ కల్యాణ్

ఏపీలో అరాచక పాలన కొనసాగుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు.రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ములాఖత్ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి వెళ్తాయని పవన్ కల్యాణ్ తెలిపారు.అదేవిధంగా బీజేపీ కూడా కలిపి...

Read More..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు..!

తెలంగాణలోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చిందని తెలుస్తోంది.దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భాగంగా నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా రేపు విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొందని సమాచారం.కాగా ఇప్పటికే...

Read More..

చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకే వచ్చా...: పవన్ కల్యాణ్

రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ , బాలకృష్ణ, లోకేశ్ ములాఖత్ ముగిసింది.ఈ క్రమంలో చంద్రబాబు ఆరోగ్యం, భద్రతపై జనసేనాని వివరాలు అడిగి తెలుసుకున్నారని తెలుస్తోంది. ఏపీలో నాలుగున్నరేళ్లుగా అరాచక పాలన కొనసాగుతుందన్న పవన్...

Read More..

హైదరాబాద్ మాదాపూర్ డ్రగ్స్ కేసులో పురోగతి

హైదరాబాద్ లోని మాదాపూర్ డ్రగ్స్ పార్టీ కేసులో పురోగతి లభించింది.విచారణలో భాగంగా యాంటీనార్కోటిక్ టీమ్ పలువురు డ్రగ్స్ కస్టమర్లను అదుపులోకి తీసుకుంది.అదేవిధంగా సినీ ఫైనాన్షియర్ వెంకట్ కు డ్రగ్స్ సరఫరా చేసిన నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఇటీవలే నిందితులను...

Read More..

రాజకీయ కక్షతోనే చంద్రబాబు అరెస్ట్..: తెలంగాణ ఎంపీ బండి సంజయ్

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ స్పందించారు.రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని తెలిపారు. తప్పు చేస్తే అరెస్ట్ చేయడాన్ని ఎవరూ కాదనరన్న బండి సంజయ్ ఎఫ్ఐఆర్ లో పేరు లేని వ్యక్తిని ఎందుకు...

Read More..

టీఎస్ ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ ఆమోదం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆర్టీసీ విలీనం బిల్లుకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదం తెలిపారు.ఆర్టీసీ ఉన్నతాధికారులతో భేటీ అనంతరం బిల్లును ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. న్యాయశాఖ పరిశీలన అనంతరం బిల్లులోని పలు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది.ఈ...

Read More..

తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి నిరాహార దీక్ష విరమణ

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిరాహార దీక్ష విరమించారు.హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద కిషన్ రెడ్డి 24 గంటల నిరాహార దీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ నిమ్మరసం ఇచ్చి కిషన్ రెడ్డి...

Read More..

రేపు విజయనగరం జిల్లాలో సీఎం జగన్ పర్యటన

ఏపీ సీఎం జగన్ రేపు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు.విజయనగరం మెడికల్ కాలేజీ ప్రాంగణం నుంచి ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఆయన వర్చువల్ గా ప్రారంభించనున్నారు. విజయనగరంతో పాటు రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు.పర్యటనలో...

Read More..

జమిలి ఎన్నికలకు సైతం బీఆర్ఎస్ సిద్ధం..: మంత్రి తలసాని

కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కర్ణాటకలో ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ చేతులెత్తేస్తోందని పేర్కొన్నారు. అక్కడ హామీలను నెరవేర్చలేకపోతున్న కాంగ్రెస్ తెలంగాణలో ఇస్తున్న హామీలను ఏ విధంగా అమలు చేయగలదని మంత్రి తలసాని ప్రశ్నించారు.అటు కేంద్రం నుంచి ఒక్క...

Read More..

నిర్మల్ జిల్లా తానూరు మండలంలో చిరుత సంచారం

నిర్మల్ జిల్లా తానూరు మండలంలో చిరుత పులి సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.ఝరి(బి) ప్రాంతం సమీపంలో చిరుత సంచరిస్తుందని స్థానికులు చెబుతున్నారు. తాజాగా ఝరి (బి) సమీపంలో మేకపై దాడి చేసిన చిరుత దాన్ని చంపేసింది.దీంతో స్థానిక గ్రామాలకు చెందిన ప్రజలు...

Read More..