సిసోడియా బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ

మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.తన భార్యకు అనారోగ్యం కారణంగా బెయిల్ ఇవ్వాలని కోరుతూ సిసోడియా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

 Hearing On Sisodia's Bail Petition In Supreme Court-TeluguStop.com

బెయిల్ పిటిషన్ ను విచారించేందుకు అనుమతించిన ధర్మాసనం తదుపరి విచారణ అక్టోబర్ 4కి వాయిదా వేసింది.కాగా మనీ లాండరింగ్ కేసులో మనీశ్ సిసోడియా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.లిక్కర్ పాలసీ రూపకల్పనలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో సీబీఐ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు.

ఈ క్రమంలోనే బెయిల్ కోసం ఎన్ని సార్లు కోర్టు మెట్లు ఎక్కినా సిసోడియాకు ఊరట లభించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube