ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ చిహ్నం..: ప్రధాని మోదీ

ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ చిహ్నమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా ఆయన లోక్ సభలో ప్రసంగించారు.

 Parliament Is A Symbol Of Democracy..: Pm Modi-TeluguStop.com

75 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నామని ప్రధాని మోదీ తెలిపారు.మనం కొత్త భవనంలోకి వెళ్తున్నప్పటికీ పాత భవనం రానున్న తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు.

చారిత్రక విజయాలను ఎన్నింటినో మనం స్మరించుకోవాలని పేర్కొన్నారు.భారత్ నిర్మాణాన్ని గొప్పగా చెప్పుకోవాలన్న మోదీ ప్రపంచం నలుమూలలా భారతీయుల ప్రతిభా పాటవాలకు ప్రశంసలు అందుతున్నాయని చెప్పారు.

చారిత్రక పార్లమెంట్ భవనానికి వీడ్కోలు చెబుతున్నామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube