కాంగ్రెస్ పై జేడీఎస్ నేత కుమారస్వామి విమర్శలు

కర్ణాటకలో కాంగ్రెస్ పై జేడీఎస్ నేత కుమారస్వామి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మండిపడ్డారు.

కర్ణాటకలో కనీసం రెండు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదని కుమారస్వామి ఆరోపించారు.ఎన్నికలకు ఐదు గంటలు కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత చేతులెత్తేసిందని విమర్శించారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ ను ఎవరూ నమ్మొద్దని సూచించారు.

సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని
Advertisement

తాజా వార్తలు