త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తాం..: అచ్చెన్నాయుడు

ఏపీలో ఎన్నికల ప్రధాన అధికారిని టీడీపీ నేతలు కలిశారు.ఈ మేరకు రాష్ట్రంలో ఓట్ల అవకతవకలపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

 We Will Meet The Central Election Commission Soon..: Atchchennaidu-TeluguStop.com

వైసీపీని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు అన్నారు.వైసీపీ ప్రభుత్వానికి చివరి ఘడియలు వచ్చాయని తెలిపారు.

ప్రజలకు ఓట్లు లేకుండా చేయాలని అరాచకాలు మొదలుపెట్టారని పేర్కొన్నారు.వాలంటరీ వ్యవస్థను పెట్టి ఓట్లు తొలగించి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు.

ఇప్పటికే ఎన్నికల సంఘానికి 13 లేఖలు ఇచ్చామని తెలిపారు.అదేవిధంగా త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube