అధికారం ఉంటే రాష్ట్రాన్ని ఎలా దోచేయవచ్చొ జగన్ నిరూపించారు ‌- కన్నా లక్ష్మీనారాయణ

గుంటూరు: టిడిపి నేత కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్.అధికారం ఉంటే రాష్ట్రాన్ని ఎలా దోచేయవచ్చొ జగన్ నిరూపించారు.

 Tdp Leader Kanna Lakshmi Narayana Shocking Comments On Cm Jagan Govt, Tdp ,kanna-TeluguStop.com

‌పదహారు నెలల పాటు జైల్లో ఉండి ఎలా దోచుకోవచ్చు రీసెర్చి చేశారు‌.ఏపిని సర్వనాశనం చేశారు.

ఏపికి జగన్ కు ఎందుకు అవసరం లేదో వంద కారణాలు చెబుతాం.వంద కారణాలతో పుస్తకం వేస్తాం.

పోలవరం కట్టలేదు, రాజధాని లేకుండా చేశారు.ఒకసారి అవకాశం ఇస్తే ఏపిని తెలంగాణకు తాకట్టు పెట్టారు.

మరోసారి అవకాశం ఇస్తే బ్రిటీష్ వాడికి అమ్మేస్తాడు.

అధికారంలోకి వచ్చిన తర్వాత నాసిరకం సారా అమ్ముకుంటూ తాగుబోతులను పెంచాడు.

దళితులకు జగన్ చేసినంత ద్రోహం ఇంకే ముఖ్యమంత్రి చేయలేదు.విశాఖలో భూములు కొట్టేయడానికే కొత్త అసైన్మెంట్ చట్టం చేశారు‌.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను భయపెట్టి బానిసలుగా చేస్తున్నారు.మీడియా సమావేశం పెడితే పోలీసులను కాపలా పెట్టారు.

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి.ఈ రాష్ట్రంలో స్వేచ్ఛగా బ్రతకాలన్నా రాష్ట్రపతి పాలన కావాలి.

ఒక్క తడి నీళ్ళు ఇవ్వటం చేతకాని మంత్రి పోసుకోలు మాటలు చెబుతాడు‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube