శ్రీవారి సేవలో బిజెపి నాయకులు సృజనా చౌదరి..

తిరుమల శ్రీవారిని బిజెపి నాయకులు సృజనా చౌదరి దర్శించుకున్నారు.రాత్రి తిరుమలకు వెళ్లిన ఆయన స్వామివారికి జరిగే నైవేద్యం విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి మొక్కలు చెల్లించుకున్నారు.

 Bjp Leader Sujana Chowdary Darshans Tirumala Temple, Bjp ,sujana Chowdary ,tirum-TeluguStop.com

చాలా రోజుల తర్వాత శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు సృజనా చౌదరి.ప్రధాని మోడీ గారి నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.అవినీతి రహితంగా రాష్ట్ర ప్రభుత్వాలు పాలన నిర్వహిస్తే… దేశం మరింతగా ముందు కెళ్లుతుందని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube