ప్రజలకు బాండ్ రాసిచ్చిన ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి..!

YellaReddy Constituency Congress Candidate Wrote A Bond To The People..!

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ మేరకు ఆయన ప్రజలకు వంద రూపాయల బాండ్ పేపర్ రాసిచ్చారని తెలుస్తోంది.

 Yellareddy Constituency Congress Candidate Wrote A Bond To The People..!-TeluguStop.com

తాను గెలిచిన తరువాత కేవలం ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటానని మదన్ మోహన్ బాండ్ పేపర్ మీద రాసిచ్చారు.ఎటువంటి అవినీతి, అక్రమాలకు పాల్పడకుండా పనులు జరిపిస్తానని హామీ ఇచ్చారు.

అలాగే తన వేతనాన్ని పేదవారి ఇళ్ల నిర్మాణం కోసమే ఖర్చు చేస్తానని బాండ్ పేపర్ లో పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ప్రజలు తనకు సహకరించి, తనపై నమ్మకం ఉంచి ఓటు వేయాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube