ఈనెల 24 నుంచి లోకేశ్ యువగళం పాదయాత్ర

Lokesh Yuvagalam Padayatra From 24th Of This Month

ఏపీలో టీడీపీ నేత నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది.ఈ మేరకు ఈనెల 24 నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు.

 Lokesh Yuvagalam Padayatra From 24th Of This Month-TeluguStop.com

అయితే టీడీపీ అధినేత చంద్రబాబు సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ కావడంతో లోకేశ్ యువగళం పాదయాత్రకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.ఇప్పటివరకు సుమారు 2852.4 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు.చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పొదలాడ, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం వద్ద పాదయాత్ర ఆగిపోయింది.

అయితే యువగళం పాదయాత్రను విశాఖలో ముగించాలని లోకేశ్ భావిస్తున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే విశాఖలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడితో పాదయాత్రను ముగించే అవకాశం ఉందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube