అయోధ్యలో విగ్రహ ప్రాణప్రతిష్టకు ముహుర్తం ఖరారు

The Time Has Been Finalized For The Life Of The Statue In Ayodhya

అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్టకు ముహుర్తం ఖరారు అయింది.ఈ మేరకు జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12.20 గంటలకు స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు.

 The Time Has Been Finalized For The Life Of The Statue In Ayodhya-TeluguStop.com

కాగా శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది.

కాగా మృగశిర నక్షత్రం అభిజిత్ ముహుర్తంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.అదే రోజున దీపోత్సవాన్ని కూడా నిర్వహించనున్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube