నేడు తెలంగాణలో అమిత్ షా పర్యటన.. మ్యానిఫెస్టో విడుదల

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు.ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే సభలకు హాజరుకానున్నారు.

 Amit Shah's Visit To Telangana Today.. Manifesto Released-TeluguStop.com

ముందుగా మధ్యాహ్నం 12 గంటలకు అమిత్ షా బేగంపేట ఎయిర్ పోర్టుకు రానున్నారు.అక్కడి నుంచి నేరుగా గద్వాల్ కు వెళ్లనున్న ఆయన మధ్యాహ్నం ఒంటి గంటకు బీజేపీ సకల జనుల సంకల్ప సభకు హాజరుకానున్నారు.తరువాత మధ్యాహ్నం 2.55 గంటలకు నల్గొండలో నిర్వహించే సభలో పాల్గొననున్నారు.సాయంత్రం 4.25 గంటలకు వరంగల్ లోని సభకు అమిత్ షా హాజరవుతారు.వరంగల్ సభ ముగిసిన అనంతరం హైదరాబాద్ కు రానున్నారు.ఈ క్రమంలోనే సాయంత్రం 6.10 గంటలకు బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.తరువాత ఎమ్మార్పీఎస్ నేతలతో షా సమావేశం అవుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube