అభివృద్ధి పేరుతో భూములను గుంజుకున్నారు..: ఎమ్మెల్యే ఈటల

సిద్దిపేట జిల్లాలోని వర్గల్ లో బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పై తీవ్రంగా విమర్శలు చేశారు.

 Lands Were Grabbed In The Name Of Development..: Mla Etala-TeluguStop.com

కేసీఆర్ మరోసారి గెలిస్తే తెలంగాణలోని ఆలయ భూములను కూడా అమ్మేస్తారని ఈటల రాజేందర్ ఆరోపించారు.అభివృద్ధి పేరుతో భూములను గుంజుకోవడం తప్ప చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు.

కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపిస్తారని ఆయన ఎద్దేవా చేశారు.కేసీఆర్ పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్న ఈటల రాజేందర్ మరోసారి కేసీఆర్ ను నమ్మేందుకు ఎవరూ సిద్దంగా లేరని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube