జనాభా ప్రాతిపదిక పద్మశాలిలకు 10-12 స్థానాలు:పెండెం ధనుంజయ్ నేత

నల్లగొండ జిల్లా:జనాభా దామాషా ప్రాతిపదిక రాష్ట్రంలో పద్మశాలిలకు 10 నుండి12 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి బీఎస్పీ సిద్దంగా ఉన్నదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చారని బీఎస్పీ మునుగోడు నియోజకవర్గ ఇంచార్జీ పెండం ధనుంజయ్ నేత తెలిపారు.

 Population Basis 10-12 Seats For Padmasali Pendem Dhanunjay Neta , Pendem Dhanun-TeluguStop.com

హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో బీఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి జక్కని సంజయ్ కుమార్ అధ్వర్యంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను కలిసి జనాభా ప్రాతిపదిక పద్మశాలిలకు 10-12 స్థానాలు కేటాయించాలని విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు.సెప్టెంబర్ మూడో వారంలో పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, తప్పకుండా పద్మశాలిలకు 10-12 స్థానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని హామీ స్పష్టం చేశారని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube