ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి ఉమ్మడి మండలాల ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ఎన్నిక

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి ఉమ్మడి మండలాల ముదిరాజ్ సంఘం నూతన కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షులుగా జజ్జరి నాగరాజ్, ఉపాధ్యక్షులుగా ఇమ్మడి బాబు, నిమ్మల అశోక్, నారాయణ, ప్రధాన కార్యదర్శిగా దండు శ్రీనివాసులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

 Mudiraj Society New Committee Elected For Yellareddy Peta Veernapalli Mandals, M-TeluguStop.com

క్యాషియర్ గా బాల నర్సు,రైటర్ గా కనకరాజు, కార్యవర్గ సభ్యులుగా దేవయ్య, ముత్యం, అంజయ్య,కృష్ణ, దేవయ్య,కృష్ణ,సతీష్ లను కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.అనంతరం వారిని జిల్లా అధ్యక్షులు రణవేణి లక్ష్మణ్ ఘనంగా సన్మానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube