తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిరుపేదల కు దుస్తులు, పండ్లు పంపిణీ

రాజన్న సిరిసిల్ల జిల్లా:తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil ) ఆదేశాల మేరకు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా (హెల్పింగ్ హాండ్స్ టూ డె్స్టిట్యూట్ లో భాగంగా)వేములవాడ రూరల్ మండలం లో నిరుపేద వ్యక్తులకు వేసుకోవడానికి బట్టలు, పండ్లు పంపిణీ చేయటం జరిగిందని వేములవాడ రూరల్ ఎస్ ఐ నాగరాజు తెలిపారు.ఈ సందర్బంగా ఎస్ ఐ నాగరాజు మాట్లాడుతూ రేపటి రోజున (04-06-2023) పోలీస్ సురక్ష దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో,మహిళ భద్రత షి టీమ్,పోలీస్టేషన్ గురించి తెలుసుకోనుట అలాగే పోలీస్ ఎగ్జిబిషన్ మేళ ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు దానికి రూరల్ మండల ప్రజలు హాజరు కావాలని కోరారు.

 Distribution Of Clothes And Fruits To The Poor As Part Of Telangana State Incarn-TeluguStop.com

పోలీస్ ల ఆధ్వర్యంలో జరిగే దశబ్ది ఉత్సవాలకు ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో సిబ్బంది ఏ ఎస్ ఐ లక్ పతి, కానిస్టేబుల్ రాజశేఖర్ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube