బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డుల పంపిణి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గ్రామపంచాయతీ ఆవరణలో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రజలందరికీ అందుబాటులో వైద్యం అందాలని ఈ ఆయుష్మాన్ భారత్ ను ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు.

 Ayushman Bharat Health Card Dispenser Under Bjp , Bjp, Ayushman Bharat Health Ca-TeluguStop.com

వెంకటాపూర్ గ్రామ ప్రజలందరికీ ఆయుష్మాన్ భారత్ కార్డులను అందజేయడం జరిగిందని, అదేవిధంగా ఎల్లారెడ్డిపేట మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో కూడా ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డును ప్రజలందరూ తీసుకోగలరని ఈ సందర్భంగా వారు కోరారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి, ఉప సర్పంచ్ మేడిశెట్టి బాలయ్య, మల్లారపు మహేష్, గడ్డం రవి,గుర్రాల రాజిరెడ్డి,పవుడాల పూర్ణచందర్,బిఆర్ఎస్ నాయకులు కోల నరసయ్య, తోట రాజేందర్,కార్యదర్శి ఆరేందర్ రెడ్డి,పాలకవర్గ సభ్యులు ప్రజలు అందరూ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube