మురికి నీటి గుంటను పరిశీలించిన మాజీ ఎంపీటీసీ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రము లో గల ఆదర్శ సంక్షేమ సంఘం దగ్గర ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీరు నిల్వ ఉండడం తో దోమల బాధ తీవ్రంగా ఉందని కాలనీ వాసులు పిర్యాదు చేయగా సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఆదేశాల మేరకు మురికి నీటి గుంటను మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ కాలనీ వాసుల తో కలిసి పరిశీలించారు.

 Former Mptc Inspected The Dirty Water Well, Former Mptc , Dirty Water Well, Sarp-TeluguStop.com

శనివారం పంచాయతీ కార్యదర్శి దేవరాజ్ ఆధ్వర్యంలో అయిల్ బాల్స్ వేసి దోమల లార్వా నిలవ ఉండకుండా చూస్తానని ఆయన కాలనీ వాసుల తో అన్నారు.

ఆయన వెంట ఆశా వర్కర్ రజిత, అంగన్వాడీ టీచర్ కృష్ణవేణి, యూత్ సభ్యులు రేసు గణేష్, మంగురపు రాజు,గుంటుక రవి,మంగురపు అశోక్,కొప్పెల్లి రమేష్ తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube