ప్రజా ఆశీర్వాద సభను విజయ వంతం చేద్దాం

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla )లో 17వ తేదీన జరగనున్న ప్రజా ఆశీర్వాద సభకు తెలంగాణ అభివృద్ధి ప్రదాత కెసిఆర్ విచ్చేస్తున్నారు.సభను విజయవంతం చేయుట కొరకు వీర్నపల్లి మండలం భూక్య తండా గ్రామంలో సమావేశం బిఆర్ఎస్( BRS party ) నాయకులు సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు శ్రీ రామ్ నాయక్ మాట్లాడుతూ గ్రామం లోని యువకులు, మహిళలు, నాయకులు ,కార్యకర్తలు, అందరూ కూడా ప్రతి ఇంటికి తాళం వేసి సభకు భారీ ఎత్తున తరలి వెళ్లాలని సూచించారు.

 Lets Make Praja Ashirvada Sabha A Success , Praja Ashirvada Sabha , Rajanna Sir-TeluguStop.com

ప్రజలందరూ కూడా సంతోషంతో భారీ ఎత్తున సభకు తరలివెళ్లి కేటీఆర్, కేసీఆర్( CM KCR ) లకు ధన్యవాదాలు తెలియజేసి సభను విజయవంతం చేస్తామని తెలిపారు .ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు , సర్పంచ్, ఉప సర్పంచ్ ,ప్రజాప్రతినిధులు, గ్రామ సీనియర్ నాయకులు , యువకులు, కార్యకర్తలు , పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube