విశాఖలో ఏటీఎం హర్యానా దొంగల ముఠాను అరెస్ట్ చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు

… విశాఖ సిటీ లో వేరువేరు ప్రాంతాల్లో ఏటీఎం సెంటర్ల వద్ద చోరీలకు పాల్పడుతున్న ఓ ముఠాను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు.హర్యానాకు చెందిన సందీప్ తో సహా నలుగురు వ్యక్తుల ముఠా విశాఖలో గత కొంత కాలంగా బస చేసింది.

 Crime Branch Police Arrest Gang Of Atm Haryana Robbers In Visakhapatnam-TeluguStop.com

వీరికి తెలంగాణ ప్రాంతానికి చెందిన షేక్ ఇఫ్రాయిల్ జైల్లో పరిచయమయ్యారు.వీరంతా కలిసి నగరంలోని వేర్వేరు ఏటీఎం కేంద్రాల వద్ద ఖాతాదారుల దృష్టి మరల్చి బ్యాంకులో నుంచి డబ్బు డ్రా చేశారు ఆ రకంగా పది మంది వ్యక్తుల వద్ద అ దాదాపు నాలుగు లక్షల రూపాయలను ఇరవై రోజుల వ్యవధిలో కాజేశారు.

దీనిపై ఫిర్యాదు రావడంతో పోలీసులు నిఘా పెట్టారు.చోరీలు అనంతరం తిరిగి హర్యానా వెళ్లి తాజాగా విశాఖ వచ్చింది ఈ సమాచారం తెలిసిన క్రైం బ్రాంచ్ పోలీసులు హర్యానా పాటు వారికి సహకరించిన తెలంగాణ వారిని అరెస్టు చేశారు.

వీరి వద్ద అ 125 ఏటీఎం కార్డులు.ఇరవై తొమ్మిది వేల నగదుతో పాటు ఒక కారు స్వైపింగ్ మిషన్ను సీజ్ చేసినట్టు క్రైమ్ ఏడిసిపి గంగాధరం తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube