రాజమండ్రి ఆజాద్ చౌక్ లో దాడి ఘటనపై ఫిర్యాదు

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లోని ఆజాద్ చౌక్ లో దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.నిన్న ఓవైపు అమరావతి రైతులు పాదయాత్ర నిర్వహిస్తుండగా.

 Complaint About Attack Incident In Rajahmundry Azad Chowk-TeluguStop.com

మరోవైపు ఈ కేంద్రీకరణ మద్దతుదారులు నిరసన చేపట్టారు.దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి వాగ్వివాదం చోటుచేసుకుంది.

దీనిపై అమరావతి జేఏసీ 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు .తమపై వైసీపీ నేతలు రాళ్లతో దాడులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.పోలీసు యంత్రాంగం స్పందించి వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని అమరావతి జేఏసీ సభ్యులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube