సీఎం వైయస్ జగన్ పై బోండా ఉమా హాట్ కామెంట్స్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు, జగన్ సైకోపాలనతో రాష్ట్రంలో రక్తపాతం సృష్టిస్తున్నారంటూ విమర్శలు వర్షం కురిపించారు, వైసీపీ పార్టీలో కాపు ఎమ్మెల్యేలు,మంత్రులు… జగన్మోహన్ రెడ్డికి పెంపుడు కుక్కల్లా తయారయ్యారని, ఏపీలో కుల మత ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నది వైసీపీ ప్రభుత్వమేనని, విశాఖలో పవన్ ను ఎందుకు నిర్బంధించారో చెప్పాలంటూ… ఘాటు అయిన వ్యాఖ్యలు చేశారు.టిడిపి ఆఫీస్ పై దాడికి పాల్పడి నేటికీ ఏడాది అయినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదు అని బోండా ఉమా ప్రశ్నించారు.

 Bonda Uma Hot Comments On Cm Ys Jagan-TeluguStop.com

ప్రశ్నించిన ప్రతి ఒక్క బాధితులపై తిరిగి కేసులు పెడతారా అంటూ పలు విమర్శలు చేశారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube