బీసీసీఐ సంచలన నిర్ణయం..!

బీసీసీఐ సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలో మహిళా క్రికెటర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది.

 Bcci Sensational Decision..!-TeluguStop.com

మహిళా క్రికెటర్లపై ఉన్న వివక్షను పారద్రోలేలా.వారి చెల్లింపుల్లో ఈక్విటీ విధానాన్ని అమలు చేయనుంది.

ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ట్వీట్ చేశారు.ఇకపై మెన్స్ టీమ్ తో సమానంగా ఉమెన్స్ టీమ్ కు మ్యాచ్ ఫీజు చెల్లింపులు ఉండనున్నాయి.దీనిలో భాగంగా టెస్టులకు రూ.15 లక్షలు, వన్డేలకు రూ.6 లక్షలు, టీ20 లకు రూ.3 లక్షలు మ్యాచ్ ఫీజును చెల్లించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube