గూడూరు ప్రభుత్వ ఆస్పత్రిలో అంబులెన్స్ డ్రైవర్ల మాఫియా..!

తిరుపతి జిల్లా గూడూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల మాఫియా వెలుగులోకి వచ్చింది.ఆస్పత్రి నుంచి ఓ యువకుని మృతదేహాన్ని తీసుకుని వెళ్లనివ్వకుండా డ్రైవర్లు అడ్డుకున్నారు.మృతదేహాన్ని తీసుకెళ్లాలంటే తాము చెప్పిన నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు.17 కిలోమీటర్ల దూరం మృతదేహాన్ని తరలించడం కోసం రూ.4 వేలు డిమాండ్ చేశారు.వేరే వాహనాన్ని బయట నుంచి తెచ్చుకునేందుకు ప్రయత్నించగా.

 A Mafia Of Private Ambulance Drivers Is Raging In The Gudur Government Hospital-TeluguStop.com

అనుమతి లేదంటూ గొడవకు దిగారు.దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.

సమాచారం అందుకున్న పోలీసులు.పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

అయితే, అంబులెన్స్ డ్రైవర్ల తీరుపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube