ఏలూరు: ఏలూరులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ హల్ ఛల్.ఏలూరులో సందడి చేసిన కేఏ పాల్.
టీ దుకాణంలో టీ తాగుతూ అందరిని ప్రజాశాంతి పార్టీ వైపు రావాలంటూ కోరిన KA పాల్.తమ్ముడు పవన్ కళ్యాణ్ తనతో వస్తే సీఎం అవుతాడు బిజెపితో ఉంటే సియం అవలేడన్న KA పాల్.
చంద్రబాబుకు వయసు అయిపోతుందని ఇక కుటుంబ పాలనను అంతమోందించాలంటున్న పాల్.అందరూ కలిసి ప్రజాశాంతిని ప్రజాశాంతి పార్టీని ఆదరించాలని కోరుతున్న కేఏ పాల్.త్వరలో అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని కలిసి ప్రజాశాంతి పార్టీతో కలసి పనిబచేయాలని ఆహ్వానిస్తానంటున్న కేఏ పాల్.