ఎవరి భూమిని ఎవరు తీసుకుంటున్నారు.. చంద్రబాబుపై మంత్రి బొత్స ఫైర్

ఏపీలో విపక్షాలపై మంత్రి బొత్స సత్యనారాయణ( Minister Botsa Satyanarayana ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై( Land Titling Act ) దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

 Who Is Taking Whose Land Minister Botsa Fire On Chandrababu Details, Ap State Po-TeluguStop.com

ఈ క్రమంలోనే ఎవరి భూమిని ఎవరు తీసుకుంటున్నారో చెప్పాలని మంత్రి బొత్స ప్రశ్నించారు.చంద్రబాబు( Chandrababu ) తమకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

కావాలనే తప్పుడు ప్రచారాలతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు.అంతేకాకుండా అబద్దాలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.ఇప్పటికైనా విలువలు, నైతికతతో రాజకీయాలు చేయాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube