ధాన్యం కొనుగోలు పై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి : పౌరసరఫరాల శాఖ మంత్రి. నాగేశ్వర రావు

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు పై ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేస్తున్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి నాగేశ్వరరావు పేర్కొన్నారు విశాఖ కలెక్టరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.ధాన్యం కొనుగోలుపై వచ్చిన వార్తలు వాస్తవం కాదన్నారు.

 Opposition Is Politicizing The Purchase Of Grain: Minister Of Civil Supplies. Na-TeluguStop.com

ఆర్.బీ.కే ల ద్వారా రైతుల దగ్గర ఉన్న ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు.చంద్రబాబు జాకీ వేసి లేపే ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కొన్ని పత్రికలను ఉద్దేశించి అన్నారు సివిల్ సప్లై విధంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా చూస్తున్నామని బియ్యం కొనుగోలు పై తాను చేసిన వ్యాఖ్యలకు ఎంపీ సుభాష్ చంద్రబోస్ వివరణ ఇచ్చారని… ఆయన చెప్పిందొకటి పత్రికల్లో దుష్ప్రచారం చేసింది మరొకటి అని పౌరసరఫరాల శాఖ మంత్రి నాగేశ్వరావు అన్నారు.

ప్రతి గింజ కొనుగోలు చేయాలన్నది సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశమని రైతులకు బిల్లింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైందని వివరించారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube