సరస్వతీ విగ్రహం సభ వేదిక వద్ద పెట్టాలని సూచించిన మాజీ ఎంపీటీసీ, వార్డు సభ్యులు..

రాజన్న సిరిసిల్ల జిల్లా :రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla )ఎల్లారెడ్డిపేట మండల కేంద్రము లో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పూర్వ విద్యార్ధుల సహకారం తో చదువుల తల్లి సరస్వతి విగ్రహం పెట్టారు.కాగా ఇట్టి పెద్ద బడిలో ఉన్న సరస్వతీ విగ్రహం( Saraswati statue ) అక్కడే ఉంచాలని కొందరు,మరి కొందరు మార్చాలని ఆలోచన చేశారు.

 Former Mptc And Ward Members Suggested That The Statue Of Saraswati Should Be Pl-TeluguStop.com

పెద్ద బడి నిర్మాణ సమయంలో సరస్వతీ విగ్రహం సభా వేదిక మీద పెట్టాలని పెద్దబడి పనులను పర్యవేక్షిస్తున్న సాకేత్ రావు దృష్టికి మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్( oggu Balaraju Yadav ),వార్డు సభ్యులు పందిర్ల శ్రీనివాస్ గౌడ్ తో కలిసి తీసుకెళ్లగా నిన్న జరిగిన పెద్ద బడి ప్రారంభోత్సవ కార్యక్రమంలో సరస్వతీ విగ్రహం సభ వేదిక పై పెట్టారు.దీనికి సహకరించిన సాకేత్ రావు గారికి ధన్యవాదాలు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube