డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 11 మందికి జరిమానా

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు లో పట్టుబడిన వారిలో వేములవాడ కోర్టు లో హాజరుపర్చగా జడ్జి 11 మందికి ఒక రోజు జైలు శిక్ష, 500/- రూపాయల జరిమానా విధించారు.ఈ సందర్భంగా వేములవాడ రూరల్ ఎస్ ఐ మారుతీ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అని,

 11 People Fined In Drunk And Drive Cases-TeluguStop.com

మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల మీకు, ఎదురుగ వున్నవారికి ప్రమాదం అని, ఏదైనా ప్రమాదం జరిగితే మీకు మీ కుటుంబం కి తీరని లోటు అని, హెల్మెట్ కచ్చితంగా ధరించాలని ట్రాఫిక్ రూల్స్ పాటించి వారి గమ్యాస్థానానికి సురక్షితంగా చేరాలని అన్నారు.

ట్రాఫిక్ నియమాలు పాటించని వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం అని ఎస్ ఐ మారుతీ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube