రాజన్న ఆలయం లో తలనీలాలలు పొగుచేసుకొనే హక్కు టెండర్ రూ.19 కోట్ల, 8 వేలు

తలనీలాలు పోగు చేసుకొనే హక్కు టెండర్ కాలపరిమితి 2023-2025 రెండు సంవత్సరాలు రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం తలనీలాల టెండర్ ప్రక్రియను బహిరంగ వేలం వేశారు.తలనీలాలు పొగుచేసుకొనే హక్కు ను బహిరంగ వేలం లో 11 మంది పాల్గొనగా కడప జిల్లా ప్రొద్దుటూరు వాస్తవ్యులు కే వి ఎంటర్ ప్రెజన్ ప్రోప్రయటర్ కే.

 The Tender For The Right To Boast Of Talanilalas In The Rajanna Temple Is Rs.19-TeluguStop.com

రామాంజనేయులు 16 కోట్ల,86 లక్షల,10 వెయిలు పాట పాడగా సీల్డ్ టెండర్ లో 7 గురు పాల్గొనిన వారిలో అనంతపురం జిల్లా హిందూపురం వాస్తవ్యులు సుమిత్ ఎంటర్ ప్రెజస్ ప్రోప్రయటర్ కే.నాగరాజు 19 కోట్ల,8వేల రూపాయలకు టెండర్ కైవసం చేసుకున్నారు.ఈ టెండర్ ప్రక్రియ లో ఈఓ కృష్ణ ప్రసాద్ ,దేవాదాయ శాఖ పరిశీలకుడు సత్యనారాయణ , ఏ ఈ ఓ సంకేపల్లి హరికిషన్, ప్రతాప నవీన్, పర్యవేక్షకులు గోలి శ్రీనివాస్, సిరిగిరి శ్రీరాములు, ఉద్యోగులు కూరగాయల శ్రీనివాస్, ఎం రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube