విశాఖ డైరీ సొసైటీలో పాలు పోస్తున్నా రైతులకు మోసం రెండు సంవత్సరాలుగా బోనస్ ఎగవేత

చోడవరం మండలం జి.జగన్నాధ పురం లో విశాఖ డైరీ సొసైటీలో పాలు పోస్తున్నా రైతులకు మోసం జరుగుతుందని అలాగే గత రెండు సంవత్సరాలుగా పాలు రైతులకు బోనస్ లు ఎవ్వకుండా పిఎస్ తది తరులు కుమ్మక్కు అయి బోనస్ అమౌంట్ ను స్వాహా చేశారని ఆరోపణ చేశారు రైతులు అలాగే సుఖీభవ కార్డును తీసేస్తామని ఆవులకు ఇన్సూరెన్స్ కట్ చేస్తామని బెదిరింపులు, న్యాయం కోసం పాడి రైతులు విశాఖ డైరీ అధికారులకు, స్థానిక శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ దగ్గరకు వెళ్లి చెప్పినా న్యాయం జరగలేదని విసుగు చెందిన పాడి రైతులు విశాఖ డైరీ లో పాలు పోసిన 50 మంది పాడి రైతులు హెరిటేజ్ సంస్థ కు మారిపోయారు సుమారుగా రోజుకు 600 లీటర్లు హెరిటేజ్ డెయిరీ కి వెళుతున్నాయి విశాఖ డెయిరీ పిఎస్ సూపర్వైజర్, మేనేజర్ తది తరులు ఓర్వలేక రైతులను మానసి కంగా ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు.

 Bonus Evasion For Two Years By Cheating Farmers While Milking At Visakha Dairy S-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube