యాదగిరిగుట్టలో ఘోర ప్రమాదం

యాదాద్రి జిల్లా:యాదగిరిగుట్టలో శుక్రవారం సాయంత్రం ఘోరం జరిగింది.పురాతన రెండస్థుల భవనం ఫోర్ట్ కో ఒక్కసారిగా కుప్పకూలడంతో నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు.

 Terrible Accident In Yadagirigutta-TeluguStop.com

ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు గుండ్లపల్లి దశరథ(80),సుంచు శ్రీను(40),అంగటి ఉపేందర్ (45),శ్రీను(45)లుగా గుర్తించారు.ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గిరి అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో భువనగిరి ఆసుపత్రికి తరలించారు.

ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు.మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube