ఈటెల రాజకీయ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూ రకరకాల మలుపులు తిరుగుతూ రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది.ఇప్పటివరకు ఈటెల కాంగ్రెస్ లో చేరతాడనుకున్న కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా బీజేపీలో చేరనున్నాడనే ఊహగానాల నేపథ్యంలో ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలు నిరాశ చెందినట్టు తెలుస్తుంది.కాంగ్రెస్ ను...
Read More..దేశంలో మనుషులకు ఉచితంగా అందవలసింది, కావలసింది, విద్య, వైద్యం.వీటిని మాత్రం అందనంత దూరం పెట్టి, అనవసరం అయిన వాటిని ప్రజలకు ఉచితంగా అందిస్తూ జనాన్ని సోమరులుగా మారుస్తున్నారు పాలకులు అనే అపవాదు మనదేశ రాజకీయ నేతలకు ఎప్పుడో అంటుకుంది. ఏదైన కష్టం...
Read More..మలయాళ సూపర్ హిట్ దృశ్యం ను తెలుగులో వెంకటేష్ రీమేక్ చేసి సూపర్ హిట్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే.దృశ్యంకు సీక్వెల్ గా దృశ్యం 2 వచ్చి సెన్షేషనల్ సక్సెస్ అయ్యింది.ఓటీటీ లో విడుదల అయిన దృశ్యం 2 కూడా మంచి...
Read More..కరోనా సెకండ్ వేవ్ టాలీవుడ్ లో మళ్లీ సైలెంట్ ను నింపేసింది.ఈ ఏడాది ఆరంభంలో తెలుగు సినిమా ల జోరు చూసి మునుపటి రోజులు వచ్చాయి అనుకుంటున్న సమయంలో సెకండ్ వేవ్ మొదలు అయ్యింది.మొదటి వేవ్ తో పోల్చితే సెకండ్ వేవ్...
Read More..ఏపీ ప్రభుత్వం విద్యార్ధుల విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు.ఎందుకంటే కరోనా నేపధ్యంలో దాదాపుగా మిగతా రాష్ట్రాలు పదో తరగతి, ఇంటర్ విద్యార్ధులతో పాటుగా మిగతా తరగతుల వారిని ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే.కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం పదో...
Read More..బలహీనమైన క్షణాల్లో బలవంతున్ని భయపెడితే లొంగుతాడు అని అంటారు.జూనియర్ డాక్టర్ల ను చూస్తే అది నిజమే అనిపిస్తుంది.ఎందుకంటే ఎప్పటి నుండో జుడాల సమస్యకు పరిష్కారం దొరకడం లేదు.గతంలో వీరి విషయంలో ఎన్నో చర్చలు జరిగాయి.కానీ అవి సంతృప్తికరంగా ముగియలేదు.అందుకే సమయం చూసి...
Read More..కరోనా సెకండ్ వేవ్ లో దేశ వ్యాప్తంగా ఆక్సీజన్ కొరత అధికంగా ఉంది.ఆక్సీజన్ లేక మృతి చెందుతున్న వారి సంఖ్య వందల్లో ఉంటుంది.ఈమద్య కాస్త ఆ సంఖ్య తగ్గినా ముందు ముందు మళ్లీ ఆక్సీజన్ కొరత ఏర్పడే అవకాశం ఉంది.సెకండ్ వేవ్...
Read More..సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలకు, స్టార్ హీరోయిన్లకు అభిమానులు ఉంటారనే సంగతి తెలిసిందే.అయితే కొంతమంది సెలబ్రిటీలకు మాత్రం వీరాభిమానులు ఉంటారు.అయితే ఆ వీరాభిమానం వల్ల కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీలు ఇబ్బందులు పడక తప్పదు.సీనియర్ నటి భానుమతిని చూసి ఆమె అభిమాని...
Read More..ప్రజల శ్రేయస్సు, కోరి రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే.కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.అయితే ఈ లాక్డౌన్ వల్ల కరోనా వ్యాప్తి కాస్త తగ్గుతుంది.కానీ పేదవారు పడే కష్టాలు మాత్రం అంతా ఇంతా కాదు.ఇక...
Read More..టాలీవుడ్ జక్కన్న సినిమా అంటే రికార్డులు పక్కా అంటూ సింహాద్రి నుండి అభిమానులు గట్టి నమ్మకంతో ఎదురు చూస్తూ ఉన్నారు.ఒక్క బాహుబలి సినిమాకు పదుల కొద్ది రికార్డులు బ్రేక్ అయ్యాయి.ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా తో మరెన్ని రికార్డులను బద్దలు...
Read More..కరోనా వైరస్ను అంతం చేయడానికి ప్రపంచ దేశాలు చేస్తున్న కృషి అందరికి తెలిసిందే.ఇప్పటికే ఈ వైరస్ కోసం కొన్ని వ్యాక్సిన్స్ కూడా వచ్చాయి.అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కంటే ఆయుర్వేద మెడిసిన్ ఈ కరోనాకు చక్కగా పని చేస్తుందని కృష్ణపట్నం ఆనందయ్య నిరూపించినట్లుగా...
Read More..వెండితెరపై వందల సంఖ్యలో సినిమాల్లో నటించి తన కామెడీతో మెప్పించిన నటుడు ఎమ్మెస్ నారాయణ అనే సంగతి తెలిసిందే.ఎమ్మెస్ నారాయణ అసలు పేరు మైలవరపు సూర్యనారాయణ కాగా మా నాన్నకు పెళ్లి సినిమాతో ఎమ్మెస్ నారాయణ గుర్తింపును సొంతం చేసుకున్నారు.తాగుబోతు పాత్రల్లో...
Read More..స్టార్ హీరో ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి, బాహుబలి2 సినిమాలతో మార్కెట్ పెరిగిన తరువాత తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మార్కెట్ ను పెంచుకోవడంపై దృష్టి పెట్టారు.ప్రభాస్ వరుసగా సినిమాల్లో నటిస్తుండగా మొదట రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కానుంది.ప్రభాస్...
Read More..దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా యోగా గురువుగా పేరుగాంచడమే కాకుండా, పతంజలి ఆయుర్వేదం ద్వార ప్రజలందరికి కూడా సుపరిచితుడైన బాబా రాందేవ్, కృష్ణపట్నం ఆనందయ్య మందు పై వివాదస్పద వాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ప్రాచీన కాలం నుండి అందుబాటులో ఉన్న ఆయుర్వేదాన్ని కాదని...
Read More..మెగా స్టార్ చిరంజీవి పవర్ ఫుల్ మూవీ ఇంద్ర లో నేనున్నాను నాయన్నమ్మ అంటూ వచ్చి దుమ్ము రేపిన బుడ్డ ఇంద్ర సేనా రెడ్డి తేజ సజ్జ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో ఈయన హీరోగా రూపొందిన చిత్రం...
Read More..కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా అనధికారిక లాక్ డౌన్ అమలు అవుతోంది.కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను అమలు చేస్తుంటే మరి కొన్ని మాత్రం ఆంక్షలు కర్ఫ్యూ అంటూ జనాలను కరోనా బారి నుండి కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ సమయంలో ఇండస్ట్రీ...
Read More..పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అన్నింటిపై కూడా ఓ రేంజ్ అంచనాలు ఉన్నాయి.కాని తెలుగు ప్రేక్షకులు మాత్రం ఎక్కువగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.ఎందుకంటే ఆయన మహానటి దర్శకుడు.ఆ సినిమాను...
Read More..ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్న సంగతి తెలిసిందే.గత కొన్ని రోజులుగా 2 లక్షలకు అటూఇటుగా కొత్త కేసులు నమోదవుతుండగా ప్రజలు కరోనా కంటే కరోనా సోకిన వాళ్లలో కొంతమందికి బ్లాక్ ఫంగస్ సోకుతుండటంతో భయాందోళనకు...
Read More..జీ తెలుగు ఛానల్ బ్రాండ్ ఫిలాసఫీ ‘ఆరంభం ఒక్క అడుగుతోనే’.ఈ సూత్రాన్ని అనునిత్యం ఆచరిస్తూ అద్భుతమైన కార్యక్రమాలు రూపొందిస్తోంది.ఇప్పుడు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తూ ‘వైదేహి పరిణయం‘ సీరియల్తో మీ ముందుకు వస్తోంది మే 31 నుంచి ప్రతి సోమవారం నుండి...
Read More..సోషల్ మీడియా ఇంత పరిధి లేనప్పటి నుండే బాలయ్య పై విమర్శలు వస్తూనే ఉండేవి.దాదాపు పుష్కర కాలం క్రితం బాలయ్య ను విమర్శించేందుకు కొందరు యాంటీ ఫ్యాన్స్ ఒక ప్లాట్ ఫామ్ నే ఏర్పాటు చేశారు.అంతటి యాంటీ ఫ్యాన్స్ ఉన్న బాలయ్య...
Read More..భారతదేశంలో కరోనా రోగుల ప్రాణాలను కాపాడేందుకు గాను యాంటీబాడీ కాక్టెయిల్కు కేంద్రం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.దీనిని రోచ్ ఇండియా, సిప్లా సంస్థలు భారత మార్కెట్లో విడుదల చేశాయి.ఈ క్రమంలో హర్యానాలో కోవిడ్ బారినపడిన 82 ఏళ్ల వ్యక్తికి రెండు రోజుల క్రితం...
Read More..తెలుగుదేశం పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా , ఆ పార్టీని ఏదోరకంగా అధికారంలోకి తెచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ,ఆయన తనయుడు టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.ముఖ్యంగా లోకేష్ ను టిడిపిలో కీలకం...
Read More..బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న అరియానా గ్లోరీ కామెడీ స్టార్స్ షోలో కొన్ని వారాల పాటు సందడి చేసినా కొన్ని కారణాల వల్ల ఆ షోకు దూరమయ్యారు.ప్రస్తుతం అరియానా సినిమాలతోనే బిజీగా ఉన్నారని...
Read More..ఏ పార్టీ సంగతి ఎలా ఉన్నా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు గా మారింది.చెప్పుకునేందుకు బలమైన పేరున్న నేతలు చాలామంది ఉన్నారు. రాజకీయాల్లో తలలు పండిన సీనియర్లు ఎంతోమంది తెలంగాణ కాంగ్రెస్...
Read More..కరోనా ఎలా పుట్టింది.? జంతువు నుంచా.? చైనా జీవయుధమా.? శాస్త్రవేత్తల పొరపాటు వల్ల ల్యాబ్ నుంచి లీకైందా.? దాదాపు ఏడాదిన్నరగా ప్రపంచాన్ని వేధిస్తున్న ప్రశ్నలు ఇవే.ఇప్పటికే కోట్లాది మందిని ప్రభావితం చేసి.35 లక్షల మందిని పొట్టనబెట్టుకున్న కరోనా మహమ్మారి పుట్టినిల్లు ఎక్కడ...
Read More..The Andhra Pradesh state government has decided to postpone the Tenth standard board examinations in the state.The Andhra Pradesh High Court directed the AP government to give them a written...
Read More..టాలీవుడ్ బ్యూటీ స్టార్ హీరోయిన్ సమంత పరిచయం గురించి అందరికీ తెలిసిందే.ప్రస్తుతం వరుస అవకాశాలను అందుకుంటున్న ఈ బ్యూటీ.ఇటీవలే ఓ వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే.ఇక ఆ సిరీస్ విడుదల కావడానికి సిద్ధంగా ఉండగా.ఇటీవలే సిరీస్ ట్రైలర్ కొందరిని...
Read More..1.కఠినంగా లాక్ డౌన్ అమలు హైదరాబాద్ నగరంలో లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నామని నగర కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. 2.టిడిపి డిజిటల్ మహానాడు ప్రారంభం తెలుగుదేశం పార్టీ డిజిటల్ మహానాడు గురువారం ఉదయం ప్రారంభమైంది. 3.ఈటెలతో కొండా విశ్వేశ్వర్...
Read More..టాలీవుడ్ బ్యూటీ సమంత అక్కినేని పెళ్లి తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతోంది.ఇప్పటికే పలు బ్లాక్ బస్టర్ మూవీల్లో నటించిన ఈ బ్యూటీ, తాజాగా డిజిటల్ డెబ్యూకు సిద్ధమైంది.బ్లాక్ బస్టర్ అయిన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’కు...
Read More..ఉప్పెన సినిమాతో బేబమ్మా పాత్రతో మెప్పించి ఓవర్ నైట్ లో స్టార్డమ్ అందుకున్న బ్యూటీ కృతి శెట్టి.తొలిసారి నటనతో మంచి సక్సెస్ అందుకుంది కృతి.తన అందంతో, నటనతో ఎంతో మంది యువత మనసులని దోచుకుంది.ఇక ప్రస్తుతం వరుస ఆఫర్ లతో తెగ...
Read More..కరోనాతో తీవ్రంగా నష్టపోయిన అమెరికా .తన పౌరులను రక్షించుకునేందుకు గాను వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.తొలుత కొన్ని అవాంతరాలు ఏదురైనా పెద్దన్న ఈ కార్యక్రమాన్ని సాఫీగా నిర్వహించింది.ఈ క్రమంలో అగ్రరాజ్యం అరుదైన మైలురాయిని అందుకుంది.దేశంలో కనీసం సగం మందికి టీకాలు...
Read More..ప్రస్తుత కాలంలో విద్యార్థుల నుంచి ప్రపంచ స్థాయి సంస్థల యజమానుల వరకు అందరూ వాడేది “జీమెయిల్“.జీమేయిల్ ఇప్పుడు అందరూ కలిగి ఉంటున్నారు.ఫోన్ లో ఎలాంటి యాప్ యూజ్ చేయాలన్నా, ఏవైనా వెబ్ సైట్ చూడాలన్నా జీమేయిల్ ద్వారానే ఎక్కువగా లాగిన్ అవుతుంటాం.ఇంటర్వ్యూ...
Read More..అమెరికాలో మరోసారి తుపాకీ గర్జించింది.ఈ ఘటనలో నిందితుడు సహా 8 మంది మరణించారు.కాలిఫోర్నియా రాష్ట్రం శాన్జోస్లోని శాంటా క్లారా వ్యాలీ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీకి చెందిన మెయింటెనెన్స్ యార్డ్లో ఈ ఘటన జరిగింది.సాయుధుడైన దుండగుడు వీటీఏ రైల్ యార్డ్లో స్థానిక కాలమానం ప్రకారం...
Read More..తమ ప్రభుత్వం పై తరచుగా విమర్శిస్తూ, అదే పనిగా జనాల్లో పార్టీ పరువు పోయే విధంగా వ్యవహరిస్తున్న వారిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు , కేంద్రం రాజద్రోహం కేసు లు నమోదు చేస్తున్నాయి.దీనికి తగ్గట్టుగానే ఈ కేసుల సంఖ్య పెరుగుతూ...
Read More..జనరల్గా విమానంలో ఎంత మంది ఎక్కుతారు.హా ఎన్ని సీట్లు ఉంటే అన్ని అంటారా.అంతే లేండి కాకపోతే విమానం సైజును బట్టి ఎన్ని సీట్లు ఉంటే అంత మంది ఎక్కుతారు.కొన్ని విమానల్లో ఎక్కువ సీట్లు ఉంటే కొన్నింటిలో తక్కువ ఉంటాయి.అయితే ఎప్పడైనా ఒక...
Read More..మొసలిని సముద్రపు అలెగ్జాండర్ అని పిలుస్తారు.మొసలి ఒక్క పట్టు పడితే అంత సులువుగా విడిచిపెట్టదు.భారీ ఏనుగునైనా సరే తన నోటితో కట్టిపడేస్తుంది.అంతటి బలం ఉన్న మొసలి నోటికి చిక్కిన ఓ చిరుత అదృష్టవశాత్తూ తప్పించుకుని పారిపోయింది.ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం...
Read More..జబర్దస్త్ ద్వారా సెలబ్రేటీగా మారిన కమెడియన్ కెవ్వు కార్తిక్.తన కామెడీతో మంచి గుర్తింపు అందుకున్నాడు.ఒక సాధారణ టీమ్ మెంబర్ గా పరిచయమైన కెవ్వు కార్తిక్ ఆ తర్వాత తన టాలెంట్ తో టీమ్ లీడర్ గా నిలిచాడు.మొదట్లో కొన్ని టీమ్ లల్లో...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవతరగతి పరీక్షల విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని విపక్షాలు ఎప్పటినుండో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.మరోపక్క ఏపీ ప్రభుత్వం మాత్రం పదవతరగతి పరీక్షలు అనేది విద్యార్థి భవిష్యత్తును నిర్దేశించేవి అని ఎట్టి పరిస్థితుల్లో కరోనా తీవ్రత ఉన్నాగాని అన్ని...
Read More..సోనూసూద్ అనే పేరు దేశంలో విననివాళ్లు ఎవరూ లేరనే చెప్పవచ్చు.దేశం మొత్తం ప్రజలకు దేవుడుగా నిలిచాడు.గత ఏడాది విజృంభించిన కరోనా వైరస్ ఇప్పటికి రెండవ దశ తో మళ్లీ ప్రజలను వణికిస్తుంది.ఎంతోమంది కూలీలు, నిరుపేదలు ఈ సమయంలో ఏమి చేయలేక దిక్కు...
Read More..The Andhra Pradesh state government lead by Chief Minister YS Jaganmohan Reddy took a crucial decision.Dr.G.Somasekharam, former Director, State Animal Husbandry, has been appointed as the Special Officer (Officer on...
Read More..ఓ మహిళ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 పెళ్లిల్లు చేసుకుంది.అది కూడా కేవలం 21 ఏళ్లలోపే ఇలా పెళ్లిళ్లు చేసుకుంది.మరో ట్విస్ట్ ఏటంటే ఆమెకు తల్లి, సోదరుడు కూడా సహకరించారు.వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా అదే నిజం.ఆ కిలాడీ యువతి...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి కృష్ణా జిల్లాలో అధిక రీతిలో కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే.గత ఏడాది అదే విధంగా ఈ ఏడాది సెకండ్ వేవ్ లో కూడా కరోనా వ్యాప్తి కృష్ణా జిల్లాలో అధికంగా...
Read More..చాలా మందికి టాయిలెట్ వెళ్లడం మద్దకంతో కూడిన పనిగా ఉంది.సరైన టైంలో సరైన విధంగా టాయిలెట్ కు వెళ్లకపోతే అనారోగ్యబారిన పడే అవకాశం ఉంటుంది.అందుకే ఆరోగ్య నిపుణులు టాయిలెట్ కు వెళ్లేటప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు.టాయిలెట్ నిలబడి వస్తున్నారా ?...
Read More..రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేయలేని పనులు ఇప్పుడు వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం చేయటం వల్లే టీడీపీ నేతలు ఓర్వ లేక పోతున్నారు అంటూ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మండిపడ్డారు.రెండు సంవత్సరాల పరిపాలన కాలంలో దాదాపు రాష్ట్రంలో...
Read More..చాలా మంది హీజీగా డబ్బులు సంపాదించడం కోసం అడ్డదారుల్లో ప్రయాణం చేస్తున్నారు.టెక్నాలజీని వాడుకుని దోపిడీలు, దొంగతనాలు చేసేస్తున్నారు.కరోనా టైంలోొ దొంగతనాలు ఎక్కువగా జరగడం గమనార్హం.దేశంలో సైబర్ నేరాల హవా పట్టాపగ్గాల్లేకుండా కొనసాగుతోంది.కర్ణాటక, ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్రల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సైబర్ దాడులు...
Read More..కరోనా లాంటి మహమ్మారులు మనుషుల ఆరోగ్యాలపై నేరుగా చూపించే ప్రభావం కంటే యావత్ మానవాళిపై మానసికంగా చూపించే ఎఫెక్ట్ తీవ్రమైనది.అందుకే కొవిడ్ విలయాన్ని ఎదుర్కోడానికి మానసిక బలం ఎంతో అవసరమని డాక్టర్లు చెబుతుంటారు.కాబట్టి నేటి రోజులలో చాలా మంది తమ టైంని...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి మరెన్నో మరుపురాని చిత్రాలను టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేసాడు.ఆయన సినిమాలు వేరే స్టైల్ లో ఉంటాయి.ఆయన సినిమాలో పాటలను చాలా డిఫరెంట్ గా తెరకెక్కిస్తారు.ఇప్పటి వరకు...
Read More..ప్రస్తుతం ఇండస్ట్రీలో చిన్న హీరోయిన్స్ ల నుండి స్టార్ హీరోయిన్స్ వరకు ఫోటో షూట్ లంటూ తెగ బిజీగా మారారు.ఈ సోషల్ మీడియా వచ్చాక సెలబ్రెటీల షేర్లకు అంతే లేకుండా పోయింది.ఇలా సెలబ్రేటిలందరు ఎప్పటికప్పుడు ఫోటో షూట్ లు చేయించుకుంటూ.మరిన్ని అవకాశాల...
Read More..ప్రస్తుతం దేశంలో ఎటు చూసిన కరోనా తప్ప మరేమీ కనిపించడం లేదు.ఇక ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.అన్ని రంగాలు మూతపడ్డాయి.సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇంటికే అంకితమయ్యారు.ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా...
Read More..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట‘ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాను పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ దుబాయ్ లో పూర్తి చేసుకుంది.అక్కడ భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కించాడు డైరెక్టర్.రీసెంట్ గా రెండవ...
Read More..మనం ఎప్పుడూ ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదు.ఎందుకంటే ఎవరి బలం ఏంటో మనకేం తెలుస్తుంది.పరిస్థితులను బట్టి ఎవరి బలం ఏంటనేది తెలుస్తుంది.అందుకే పిట్ట కొంచెం కూత ఘనం అంటారు కదా.అందుకు అందుకు చక్కని ఉదాహరణగా మనం చీమలను చెప్పుకుంటాం.చీమలు చిన్నవిగా ఉన్నా...
Read More..A lot of speculations are rife regarding the political future of the former Minister of Telangana Etela Rajender, who has been sacked from the ministry due to land grab allegations.Etela...
Read More..బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ షో గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.ఎందుకంటే బిగ్ బాస్ అనేది బుల్లితెర ప్రేక్షకులకు అతి పెద్ద ఎంటర్ టైన్ మెంట్ అని చెప్పవచ్చు.కరోనా మొదటి వేవ్ సమయంలో అందరూ లాక్ డౌన్ లో...
Read More..కెజిఎఫ్ సినిమాతో కన్నడ పరిశ్రమలో సంచలనం సృష్టించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.యష్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కెజిఎఫ్ తెరకెక్కింది.ఈ సినిమాతో యష్, ప్రశాంత్ నీల్ ఒక్కసారిగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని స్టార్ సెలెబ్రిటీల లిస్టులో చేరిపోయారు.కెజిఎఫ్ హిట్...
Read More..రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ అజయ్ దేవగన్ లాంటి స్టార్స్ తో తెరకెక్కుతున్న భారీ మల్టీ స్టారర్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్.ఈ మూవీ మీద దేశ వ్యాప్తంగా ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే.బాహుబలి తర్వాత...
Read More..ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది.నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి.ఈ క్రమంలో అంతటా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది.అయితే ప్రపంచంలోనే తొలిసారిగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న పురుషుడిగా రికార్డు నెలకొల్పిన బ్రిటన్కు చెందిన విలియం షేక్స్పియర్ (81) మంగళవారం...
Read More..సింహం ఒక కౄర జంతువు.సింహాన్ని మృగాలకు రాజుగా చెబుతారు.సింహాలు ఎక్కువగా అటవీ ప్రాంతాల్లోని మైదానాలలో నివసిస్తుంటాయి.5 నుంచి 10 సింహాలు గుంపుగా ఉంటాయి.సింహాల పొడవు సాధారణంగా పొడవు 5 నుంచి 8 అడుగులు ఉంటుంది.వాటి బరువు 150 నుంచి 250 కిలోల...
Read More..బోయపాటి శ్రీను అంటే అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన తీసే యాక్షన్ సినిమాలు.భద్ర సినిమా తో తన జర్నీ మొదలుపెట్టి తన కెరీర్ లో చాలా సూపర్ హిట్ సినిమాలు తీసాడు.ఆయన కెరీర్ లో సూపర్ హిట్ సినిమాలు మాత్రమే...
Read More..రాజద్రోహం కేసులో అరెస్టయిన నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కు బెయిల్ లభించినా కొద్ది రోజుల పాటు ఆయన సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ వచ్చారు.మరికొద్ది రోజులపాటు ఆయన అక్కడే ఉంటారనే ప్రచారం జరిగినా, ఆయన అకస్మాత్తుగా డిశ్చార్జ్ కావడం...
Read More..బుల్లితెర సీరియల్ కార్తీకదీపంకు ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.గత కొన్నిరోజులుగా ఆసక్తికర మలుపులతో కార్తీకదీపం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.వంటలక్క ఆరోగ్యం విషయంలో డాక్టర్ బాబు టెన్షన్ పడుతుండగా ఈ సీరియల్ క్లైమాక్స్ కు వచ్చిందని ప్రచారం జరుగుతోంది.అయితే ఎప్పుడూ పద్ధతిగా...
Read More..అమ్మాయిలు అందం విషయంలో ఎంతో జాగ్రత్త పడుతుంటారు.తమ శరీరాకృతి నుండి తమ చర్మం వరకు ప్రతి ఒక్క విషయంలో అందంగా ఉండాలనుకుంటూ ఎన్నో ప్రోడక్ట్స్ వాడుతుంటారు.ప్రత్యేకంగా అందం కోసం స్పెషలిస్టుల దగ్గరికి కూడా వెళుతూ ఉంటారు.కానీ కొంతమందికి పలు సందర్భాలలో అందం...
Read More..తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఆనందయ్య మందు గురించి జోరుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.ప్రజల నుంచి ఈ మందు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కొంతమంది ఆనందయ్య మందు పంపిణీని వెంటనే మొదలుపెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతుంటే మరి కొందరు మాత్రం ఆనందయ్య...
Read More..ప్రస్తుతం కరోనా వేళ పెద్ద ఎత్తున మానసికంగా ఆందోళన చెందుతున్న వారే ఎక్కువగా ఉన్న పరిస్థితి నెలకొంది.ఈరోజు తమతో మాట్లాడిన వారు రేపు మాట్లాడుతారో లేదో అన్నంతలా కరోనా విజృంభణ కొనసాగింది.కళ్ల ముందే ప్రాణాలు పోతున్నా ఏమీ చేయలేని పరిస్థితి.కుటుంబ సభ్యులు...
Read More..మనకు ఏదైనా దక్కాలంటే కష్టంతో పాటు కొంత అదృష్టం కూడా ఉండాలంటారు.కొంతమందికి అనుకోకుండా అదృష్టం కలిసొస్తూ ఉంటుంది.ఇక కొందరికైతే వద్దన్నా దురదృష్టం వెంటాడుతుంది.ఇక లాటరీలు కొని తమ అదృష్టాన్ని పరీక్షించుకునే వారికి అప్పుడప్పుడు అదృష్టం కలిసొస్తుంది.లాటరీ తగిలితే వారి జీవితమే మారిపోతుంది.ఏమీ...
Read More..లోకేష్ కనగరాజ్, కార్తి కాంబినేషన్ లో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఖైది సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఒక రోజు జరిగిన కథతో ఈ మూవీని దర్శకుడు తెరపై యాక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఆవిష్కరించారు.ఎలాంటి అంచనాలు...
Read More..విశాఖపట్నం జిల్లాలో వరుసగా భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి.మూడు రోజుల క్రితం HPCL లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా తాజాగా సింహాచలం ప్రాంతంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది.సింహాచలం ఆర్ఆర్ వెంకటాపురం ఏపీ ట్రాన్స్ కో...
Read More..మహమ్మారి కరోనా విరుగుడు కి నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య నాటు మందు బాగా పని చేస్తుందని ఇటీవల వరుసపెట్టి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.అంతేకాకుండా ఆక్సిజన్ ఫాల్స్ దాదాపు పడిపోయిన స్థితిలో ఆనందయ్య మందు కంటిలో వేసుకుని యధావిధిగా...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీ ముందుకన్నా చాలా అభివృద్ధి చెందింది.ఇంతకు ముందు బాలీవుడ్ హీరోయిన్స్ టాలీవుడ్ పై చిన్న చూపు చూసేవారు.కానీ బాహుబలి అంత పెద్ద హిట్ అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ద్రుష్టి అంతా టాలీవుడ్ ఇండస్ట్రీ పై పడడంతో ఇప్పుడు హీరోయిన్స్ తెలుగు...
Read More..కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ వాయిదా పడ్డాయి.ఏప్రిల్ నుంచి జూన్ వరకు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసుకొని రెడీగా ఉన్న సినిమాలు అన్ని కూడా ఒక్కొక్కటిగా వాయిదా పడుతున్నాయి.కరోనా పరిస్థితులు చూస్తూ ఉంటే...
Read More..తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ పొలిటికల్ వ్యవహారం రోజు రోజుకి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతుంది.వివిధ పార్టీల రాజకీయ నేతలను కలుస్తూ టిఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తూ ఈటల టిఆర్ఎస్ పార్టీ తో అమీతుమీ తేల్చుకోవడానికి రెడీ అయిపోయారు.ఈ...
Read More..ఒక వైపు బిజెపిలో చేరిక దాదాపు ఖాయమైపోయింది అనుకుంటున్న సమయంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఆలోచనలో పడినట్లు కనిపిస్తున్నారు.ప్రస్తుతం టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్న రాజేందర్ త్వరలోనే తన ఎమ్మెల్యే పదవికి , పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు.అయితే...
Read More..కోలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో అనికా సురేంద్రన్ ఒకరు.బాలనటిగా పలు సినిమాల్లో నటించిన అనికా సురేంద్రన్ విశ్వాసం సినిమాలో అజిత్ కు కూతురిగా నటించి పాపులారిటీని సంపాదించుకున్నారు.చిన్న వయస్సులోనే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా అడుగు పెట్టినప్పటికీ తన టాలెంట్ తో ఇప్పుడు టాప్ హీరోల లిస్టులో ఒకరిగా ఉన్నారు ఎన్టీఆర్.ఎన్టీఆర్ అంత ఈజీగా టాప్ హీరో అయిపోలేదు.మొదట్లో ఆయనను చాలా విమర్శించారు.ఎన్ని విమర్శలు చేసిన ఎన్టీఆర్ పట్టించుకోలేదు.ఆయన సినిమాలతోనే...
Read More..మాస్ మహారాజ్ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ మూవీ కంప్లీట్ చేశాడు.ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది.యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని తెలుస్తుంది.ఇదిలా ఉంటే...
Read More..ప్రస్తుతం కరోనా వైరస్ ఎంతలా విజ్రుంభిస్తుందో మనం చూస్తున్నాం.కంటికి కనబడని ఈ అదృశ్య వైరస్ ఎన్నో వేల మంది కుటుంబాలను కబలిస్తోంది.కరోనా దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.అయితే కరోనా నివారణకు ఎంత మంది ప్రయత్నిస్తున్నా సరైన నివారణ ఫార్ములా...
Read More..హాలీవుడ్ యాక్షన్ అడ్వంచర్ మూవీ, ప్రపంచ వ్యాప్తంగా విశేషంగా అభిమానులని కలిగి ఉన్న టామ్ క్రూజ్ మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో ఏడో భాగం ప్రస్తుతం రెడీ అవుతుంది.అయితే ఈ మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ కీలక పాత్రలో...
Read More..సాహో సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన యంగ్ డైరెక్టర్ సుజిత్.ఈ టాలెంటెడ్ డైరెక్టర్ సాహో మూవీ తర్వాత నెక్స్ట్ సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు.ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి పిలిచి లూసీఫర్ రీమేక్ బాద్యతలని అతనికి అప్పగించాడు.అయితే ఏవో...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 05.31 సూర్యాస్తమయం: సాయంత్రం 06.21 రాహుకాలం: మ.01.30 నుంచి 03.00 వరకు అమృత ఘడియలు: జేష్ఠ సామాన్య నక్షత్రము వరకు దుర్ముహూర్తం: ఉ.10.00 నుంచి 10.48 వరకు ఈ రోజు...
Read More..ఇళయదళపతి విజయ్ తో దిల్ రాజు పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది.ప్రస్తుతం దిలీప్ దర్శకత్వంలో విజయ్ చేస్తున్న మూవీ కంప్లీట్ అయిన తర్వాత ఈ కాంబినేషన్ మూవీ సెట్స్ పైకి...
Read More..తెలంగాణ రాజకీయాలలోకి సడెన్ గా ఎంట్రీ ఇచ్చిన వై.ఎస్.షర్మిల రాజకీయ వ్యూహం, రాజకీయం గాని ఎవరికీ అంతుపట్టకుండా అంతా గందరగోళంగా ఉన్న పరిస్థితి ఉంది.అసలు నిజంగా రాజకీయం చేద్దామని వచ్చిందా లేక ఎవరి చేతుల్లో అయినా అస్త్రంగా మారి వచ్చిందా అన్నది...
Read More..సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా 18 పేజెస్ అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.రొమాంటిక్ లవ్ స్టొరీగా దీనిని దర్శకుడు ఆవిష్కరిస్తున్నాడు.సుకుమార్ ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే...
Read More..మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.బాక్సింగ్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కన్నడ సూపర్...
Read More..నా పేరు మీనాక్షి, ఆమెకథ సీరియళ్ల ద్వారా నవ్యస్వామి బుల్లితెరపై భారీ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారు.మొదట కన్నడ సీరియళ్లలో నటించిన నవ్యస్వామి ఆ తరువాత తెలుగు సీరియళ్లలోకి ఎంట్రీ ఇచ్చి వరుస ఆఫర్లతో బిజీ అవుతున్నారు.తాజాగా అలీ హోస్ట్ చేస్తున్న అలీతో...
Read More..బాలీవుడ్ సినిమాల్లో నటించడం ద్వారా నటిగా పాపులారిటీని సొంతం చేసుకున్న వారిలో మల్లికా శెరావత్ ఒకరు.మల్లికా శెరావత్ అసలు పేరు రీమా లంబా కాగా అప్పటికే ఆ పేరుతో ఇండస్ట్రీలో హీరోయిన్లు ఉండటంతో మల్లికా శెరావత్ గా తన పేరును మార్చుకున్నారు.తల్లిపై...
Read More..ప్రస్తుతం దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం.కరోనా ప్రపంచ మొత్తాన్ని గడగడలాడించిది.అంతేకాకుండా ప్రతి విషయంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చింది.సామాజిక దూరం, మాస్కులు ధరించడం, శానిటైజ్ చేసుకోవడం వంటివి ఇలా ప్రతి ఒక్కటి నేర్పించింది.అంతేకాకుండా అన్ని రంగాలు మూతపడగా పాఠశాలలు మాత్రం...
Read More..కరోనాని నియంత్రించాలంటే మాస్క్ కంపల్సరీ అయ్యింది.మాస్క్ లేకుండా బయటకు వెళ్తే మాత్రం కష్టమని చెప్పొచ్చు.కరోనా ఎప్పుడు పోతుంది మాస్క్ లు లేని ప్రపంచం ఎప్పుడు చూస్తామని అందరు అనుకుంటున్నారు.కాని కరోనా తీవ్రత రోజు రోజుకి పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు.వ్యాక్సిన్ డోస్ తీస్కున్నా...
Read More..రైతుల డిమాండ్లను కేంద్రం తప్పకుండా అంగీకరించాలని అంటున్నారు తమిళనాడు సిఎం ఎం.కే స్టాలిన్.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలంటూ రైతులు చేపట్టిన నిరస కార్యక్రమాలు 6 నెలలు పూర్తి చేసుకున్నాయి.ఇప్పటికే రైతులకు పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాల నుండి...
Read More..We are including journalists of Telangana in the frontline warriors list, said Telangana Medical Health Director G Srinivasa Rao.He said that the vaccination of journalists will continue on May 28...
Read More..Telangana former minister Etela Rajender gave clarity over ongoing speculations in Telangana politics regarding his political future.There is speculation that former minister Etela Rajender, who was sacked from the Telangana...
Read More..తెలంగాణాలో జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్లు సమ్మెకు దిగారని తెలిసిందే.కరోనా ఉదృతంగా ఉన్న ఇలాంటి టైం లో జూడాలు సమ్మెకు దిగడం షాక్ ఇచ్చింది.జూనియర్ డాక్టర్లకు మద్ధతుగా కే.సి.ఆర్ పై రాష్ట్రం బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు.సరైన టైం...
Read More..నిజమో కాదో తెలియదు గానీ కొన్ని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారడం అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి.ప్రస్తుతం ఒక వార్త వినడానికే భయంగా అనిపించేలా ఉంది.ఇక పూర్తి వివరాల్లోకి వెళ్లితే. కరోనా సమయంలో బయటకు వెళ్లేటప్పుడు తప్పని సరిగా మాస్క్ పెట్టుకోవాలనే...
Read More..తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన ఈ టీవీలో ప్రసారమయ్యే “నాలుగు స్తంభాలాట” అనే ధారావాహిక ద్వారా బుల్లి తెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ సీరియల్ నటి “సునీత” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన...
Read More..తెలుగులో పలు ధారావాహికలు మరియు వెబ్ సిరీస్ లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సీరియల్ ఆర్టిస్ట్ “శ్వేత” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే నటి శ్వేత సినిమా పరిశ్రమకి రాక ముందు...
Read More..తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దాదాపుగా 100కి పైగా చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించి బాగానే గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ “అభిషేక్ నామా” గురించి చలన చిత్ర పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే తాజాగా అభిషేక్ నామా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్...
Read More..ప్రజలకు ఉచితంగా ఇవ్వవలసిన రేషన్ దుకాణాల్లో లెక్కలేనంత అవినీతి జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.సమయానికి రేషన్ సరుకులు అందించక.ఇవ్వవలసిన సరకుల విషయంలో కోతలు పెడుతూ, తక్కువ కొలతలో రేషన్ సరకులు ఇస్తూ మొత్తానికి జనాన్ని మోసగించే రేషన్ దుకాణ దారులు ఎక్కువైయ్యారు....
Read More..తెలుగు బుల్లితెరలో తన గలగల మాటలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ బ్యూటిఫుల్ యాంకర్ “శ్రీముఖి” గురించి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే శ్రీముఖి సినిమా పరిశ్రమకి వచ్చిన మొదట్లో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన “జులాయి”...
Read More..ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం అంటే ప్రస్తుతం తెలియని వారుండరు.ఒక్క సారిగా కృష్ణపట్నం వార్తల్లోకి ఎక్కడానికి కారణం ఆనందయ్య అనే వ్యక్తి కరోనాకు ఆయుర్వేద మందు తన దగ్గర ఉందని చెప్పడమే.ప్రపంచాన్ని ఊపిరి తీసుకోనీయకుండా చేస్తున్న ఈ మహమ్మారి అంతానికి మందు...
Read More..Anandayya corona medicine has become a hot topic across the country.Research on the natural corona medicine made by Anandayya is being carried out at Vijayawada and Tirupati Ayurvedic Universities.On the...
Read More..సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కొంత కాలంగా కొత్త పుంతలు తొక్కుతుంది.వేరే భాషలో విజయం సాధించిన సినిమాలను ఆయా భాషల్లోకి వెంటనే రీమేక్ చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్.అటు గత కొన్నేళ్లుగా తెలుగులో సూపర్ హిట్ అయినా పాత సినిమా టైటిల్స్ ను...
Read More..సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు ఎంతో కామన్.పలువురు హీరోలు, హీరోయిన్లు తాము నటించిన సినిమాల ద్వారా దగ్గరై మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన సందర్భాలు కోకొల్లలుగా చూశాం.ఇక సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ మాత్రమే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, సింగర్స్, మ్యూజిక్...
Read More..బేసిక్ గా మన హీరోలు సీజన్ చూసుకుని ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేస్తారు.ఈ కరోనా దెబ్బకు ఏడాదికి ఒకసారి కనిపించే స్టార్స్ ని ఇంకా ఎప్పుడు చూస్తామో అనిపించేలా పరిస్థితి నెలకొంది.కానీ ఒకప్పుడు అన్ని బాగున్న సందర్భంలో ఒకే హీరో...
Read More..కొందరు హీరో, హీరోయిన్ పెయిర్ స్క్రీన్ మీద చూడ్డానికి చక్కగా కనిపిస్తాయి.ఈ జంటలు తెరమీద ఎంత రొమాన్స్ చేసినా.ఆఫ్ స్ర్కీన్ లో మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్ లా కొనసాగుతున్నారు.కొంచెం క్లోజ్ గా ఉంటే ఇద్దరికీ లింక్ పెట్టే గ్లామర్ ఫీల్డ్ లో...
Read More..ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వచ్చే నెలలో ఈ రాష్ట్రంలో అమలయ్యే పధకాల వివరాలు వెల్లడించారు.కాగా స్పందన కార్యక్రమం పై సమీక్షలో భాగంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం జగన్, జూన్ 8న జగనన్న తోడు,...
Read More..ఒక రాజ్యాన్ని పాలించే రాజు సరిగ్గా వ్యవహరిస్తే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని చిన్నప్పటి నుండి చదువుకున్న విషయం తెలిసిందే.అలాగే ఒక దేశాన్ని గానీ, రాష్టాన్ని గానీ పాలించే నేతలు కూడా నీతివంతులై సరైన పాలన అందిస్తే ఆ ప్రజల కంట...
Read More..ఉత్తరాది ప్రేక్షకులు ది ఫ్యామిలీ మ్యాన్ మొదటి సీజన్ ను సూపర్ హిట్ చేశారు.దాంతో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 తెరకెక్కింది.ఈసారి ఈ వెబ్ సిరీస్ కోసం హిందీ ఆడియన్స్ తో పాటు తెలుగు మరియు తమిళ ఇతర సౌత్...
Read More..తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే నీళ్లు, నిధులు మనవే అన్నారు కానీ ఇవన్నీ దొరల సొంత చేసుకున్నారు అంటూ మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి పై వైఎస్ షర్మిళ విరుచుకుపడ్డారు. ఇక ప్రస్తుతం కరోనా నేపధ్యంలో అన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నర్సింగ్ స్టాఫ్...
Read More..రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా వచ్చిన పెళ్లి సందడి సూపర్ డూపర్ సక్సెస్ అయ్యింది.ఆ సినిమా అప్పటికి ఇప్పటికి ఒక సెన్షేషన్ అనడంలో సందేహం లేదు.రాఘవేంద్ర రావు మార్క్ రొమాన్స్ మరియు పాటలు సినిమా గురించి ఇప్పటికి మాట్లాడుకునేలా చేస్తున్నాయి.ఇప్పుడు...
Read More..మానవులు తన పైపై మెరుగులు చూసి మురిసిపోతారు.కానీ ఈ శరీరం ఒక రోగాల పుట్ట అన్న విషయాన్ని సాధారణంగా చాలా మంది అంగీకరించరు.దేహంలోని అవయవాలు అన్నీ సక్రమంగా పని చేసేటంతటి వరకే మనిషిని ఆరోగ్యవంతుడని అంటారు. ఒక్క సారి తీవ్రమైన అనారోగ్యం...
Read More..లోకంలో మషుల రూపంలో దోపిడి దారులు తిరుగుతున్నారు.వీరు రాబందువుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు.ఒక మనిషి చావు బ్రతుకుల మధ్య పోరాడుతుంటే ఆ కష్టాన్ని అవకాశంగా మార్చుకుని అందిన కాడికి దండుకుంటున్నారు. ఈ సమస్య వల్ల రెండు రాష్ట్రాల ప్రజలు ఎంతగా మొత్తుకుంటున్న...
Read More..ప్రపంచాన్ని పెను విషాదంలోకి నెట్టిన కోవిడ్ వైరస్ను నియంత్రించేందుకు వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని ప్రజలు ఎదురుచూశారు.నిద్రాహారాలు మాని, రాత్రిపగలు శాస్త్రవేత్తలు పడిన కృషికి ప్రతిఫలంగా కొన్ని దేశాల్లో టీకా అందుబాటులోకి వచ్చింది.పలుదేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాయి కూడా.ఇంత జరుగుతున్నా...
Read More..కరోనా సమయంలో నిజమైన వారియర్స్ ఎవరంటే వైద్య సిబ్బంది అని ఒప్పుకోక తప్పదు.ఎందుకంటే కోవిడ్ సోకిన పేషెంట్స్తో ప్రత్యక్షంగా పోరాడుతున్న వారు వీరే.మిగతా శాఖల సిబ్బంది పరోక్షంగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తుండగా, వైద్యులు, నర్సింగ్ డిపార్ట్ మెంట్ వారు రోగుల దగ్గరకు...
Read More..బుల్లితెర యాంకర్లు, నటీనటులు లాక్ డౌన్ వల్ల టీవీ షోల షూటింగ్ లు ఆగిపోవడంతో ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.గత కొన్ని నెలలుగా మళ్లీ వరుస షోలతో బిజీ అవుతున్న శ్రీముఖి తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్ల తో ముచ్చటించారు.పలు...
Read More..మంచి ఎవరైనా చేస్తే అభినందించాలి లేదంటే తమ వంతు సహకారం అందించాలి అదీ చేతనవ్వకుంటే నోరు మూసుకుని ఉండాలి.అంతే తప్ప వాడు చేస్తున్న మంచి పని ఎందుకు చేస్తున్నాడు.ఎలా చేస్తున్నాడు.అసలు మంచి పనిని మంచి ఉద్దేశ్యంతోనే చేస్తున్నాడా అనే విషయాలను తెలుసుకోవాలనే...
Read More..సంతోష్ శోభన్ హీరోగా రూపొందిన ఏక్ మినీ కథ సినిమా ఈ వారం ప్రైమ్ ద్వారా నేరుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమాకు ప్రభాస్ మరియు చరణ్ లు మద్దతుగా నిలిచారు.సోషల్ మీడియాలో ఈ సినిమా కోసం పబ్లిసిటీ చేశారు.దాంతో ఈ...
Read More..ఆహా లో మరో ఇంట్రెస్టింగ్ సినిమా స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యింది.గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్లే బ్యాక్ సినిమా కు మంచి రివ్యూలు వచ్చాయి.మరో వైపు ఆహా లో వరుసగా మరిన్ని సినిమాలు రాబోతున్నాయి.ఈ వారంలో మలయాళం మూవీ...
Read More..టిఆర్ఎస్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటెల రాజేందర్ కేంద్ర అధికార పార్టీ బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైపోయింది అనే ప్రచారం జరుగుతోంది.ఆయనతో బిజెపి జాతీయ నాయకులతో పాటు , తెలంగాణ బిజెపి నాయకులు చర్చలు జరిపారు.తమ ఉమ్మడి శత్రువైన కేసీఆర్...
Read More..తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల సినిమాల్లో కూడా నటించి నటిగా మనోరమ పాపులారిటీని సొంతం చేసుకున్నారు.1500కు పైగా సినిమాల్లో నటించిన మనోరమ తన సినీ కెరీర్ లో ఎన్నో ఘనవిజయాలను సొంతం చేసుకున్నారు.ఇతర భాషలతో పోలిస్తే మనోరమ తమిళంలో ఎక్కువగా...
Read More..తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ఫినాలే ఎపిసోడ్ చాలా ప్రత్యేకంగా సాగింది.మెగా స్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చిన ఆ షో లో చిరంజీవి చేసిన సందడి అంతా ఇంతా కాదు.మూడవ స్థానంలో నిలిచిన సోహెల్ కు పెద్ద మొత్తంలో...
Read More..తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఆగస్టు లేదా సెప్టెంబర్ లో పట్టాలు ఎక్కి ఉండేది.కాని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బిగ్ బాస్ ను నిర్వహించలేము అంటూ మేకర్స్ అనధికారికంగా క్లారిటీ ఇచ్చారు.ఆ మద్య కంటెస్టెంట్స్...
Read More..బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న మోనాల్ గజ్జర్ చిన్నచిన్న విషయాలకు ఎమోషనల్ అవుతారనే సంగతి తెలిసిందే.బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో మోనాల్ చాలా సందర్భాల్లో ఏడవడంతో ఆమెకు నర్మద...
Read More..ఫలితం ఎలా ఉంటుంది అనేది పక్కనపెట్టి, తాను ఏం చేయాలి అనుకుంటున్నానో అది చేసి చూపించి తన సత్తా ఏంటో నిరూపించుకునే వ్యక్తి ఏపీ సీఎం జగన్.పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ, పార్టీ పెట్టకముందు జగన్ ఇదే వైఖరితో ఉండేవారు.ఎవరికి భయపడకుండా...
Read More..ఇండియన్ 2 సినిమా ను మద్యలో వదిలేసిన దర్శకుడు శంకర్ నిర్మాణ సంస్థ లైకా వారి నుండి లీగల్ చర్యలను ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే.అనుకున్న సమయానికి సినిమా ను పూర్తి చేయాలేక పోయిన కారణంగా శంకర్ పై చర్యలకు సిద్దం అయిన...
Read More..ఈటెల రాజేందర్ వ్యవహారంలో టిఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోంది.ఇప్పటికే మంత్రివర్గం నుంచి ఈటెల రాజేందర్ ను బర్తరఫ్ చేయడంతో , ఆయన త్వరలోనే పార్టీకి రాజీనామా చేసే అవకాశం కనిపిస్తోంది.అలా కాని పక్షంలో టిఆర్ఎస్ నుంచి బహిష్కరణ వేటు...
Read More..మనుషులు పోలిన మనుషులు ఏడుమంది ఉంటారని పెద్దలు చెప్పిన విధంగానే స్టార్ హీరోయిన్ సమంతను పోలి ఆత్మిక అనే యువతి ఉన్నారు.సమంతలా ఈ యువతి కూడా హీరోయిన్ గా సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు.సమంత తెలుగు, తమిళ భాషల్లో సినిమాలతో సత్తా...
Read More..తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు రావడంతో టిఆర్ఎస్ హైకమాండ్ ఆయన మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం తెలిసిందే.ఈ క్రమంలో తనని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసుకుని టిఆర్ఎస్ పార్టీ కీలక నేతలు .ఇబ్బందులపాలు చేస్తున్నారని...
Read More..ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ న్యాయస్థానంలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేయటం తెలిసిందే.ఈ నేపథ్యంలో విచారణకు స్వీకరించిన నాంపల్లి సీబీఐ న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తో పాటు సీబీఐ దర్యాప్తు...
Read More..The revocation of Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy’s bail has become hot in AP politics.Narsapuram YSRCP Rebel MP Raghurama Krishnamaraju has filed a petition in the AP High...
Read More..యుగానికి ఒక్కడు అనే డబ్బింగ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కార్తీ సుపరిచితమయ్యారు.తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్న కార్తీ ఆ సినిమా తరువాత నా పేరు శివ, ఆవారా సినిమాలతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.సూర్య తమ్ముడిగా కార్తీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ...
Read More..లక్షలాది కేసులు, వేలల్లో మరణాలు, ఆసుపత్రుల ముందు అంబులెన్స్ల వరుసలు, అంత్యక్రియల కోసం జాగా లేక ఎదురుచూపులు.ఏడాది క్రితం వరకు అమెరికాలో పరిస్థతి ఇలా వుండేది.ఈ దృశ్యాలను ప్రత్యక్షంగా చూసినవారికి అమెరికా ఇప్పట్లో కోలుకుంటుందా అన్న అనుమానం కలిగింది.కానీ అగ్రరాజ్యం తన...
Read More..రోడ్డు మీద రూ.10 నోటు కనిపిస్తేనే దానిని ఎవరైనా గమనిస్తున్నారా లేదోనని చూసి చటుక్కున జేబులో పెట్టుకుని సైలంట్గా అక్కడి నుంచి వెళ్లిపోతాం.అలాంటిది ఏకంగా రూ.7.3 కోట్ల విలువైన లాటరీ తమ చేతుల్లోనే వున్నా.కోటీశ్వరులయ్యే ఛాన్స్ కళ్లెదుటే వున్నా, పరుల సొమ్ము...
Read More..1.నేటి నుంచి జూనియర్ డాక్టర్ల విధుల బహిష్కరణ చాలా రోజులుగా తమ సమస్యలను పరిష్కరించే వలసిందిగా కోరుతున్నాము అధికారులు పట్టించుకోకపోవడంతో ఈరోజు నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. 2.ఈతెల భూ వివాదంపై తాసిల్దార్ విచారణ మెదక్...
Read More..ఇప్పుడు ఎండలు ఎలా కొడుతున్నాయో చూస్తూనే ఉన్నాం.ఈ ఎండలకు ఎక్కడి వాళ్లు అక్కడే ఉంటున్నారు.అసలే కరోనా కారణంగా ఎవరూ బయటకు రావట్లేదు.దీంతో మూగ జీవాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది.వాటికి నీళ్లు ఇచ్చేవారు లేరు.చాలా మూగజీవాలు చనిపోతున్నాయి.అయితే కొంత మంది జంతు...
Read More..తెలుగు సినీ నటి మోనాల్ గజ్జర్ కంటే బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ అంటేనే ప్రేక్షకులు ఎక్కువగా గుర్తుపడతారు.ఎందుకంటే బిగ్ బాస్ తర్వాతనే మరింత గుర్తింపు అందుకుంది.అంతేకాకుండా మరో కంటెస్టెంట్స్ అఖిల్, అభిజిత్ తో కలిసి ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో...
Read More..టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లేటు వయసులో కూడా యంగ్ హీరోలకంటే మరింత వేగంగా దూసుకుపోతున్నాడు.ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించిన మెగాస్టార్.మొత్తానికి టాలీవుడ్ స్టార్ హీరో గా నిలిచాడు.అంతేకాకుండా యంగ్ హీరోలతో సహా వరుస అవకాశాలు అందుకుంటున్నాడు.ఇక ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో ఆచార్య...
Read More..ప్రపంచ క్రికెట్ చరిత్రలో తమ బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించే ఆటగాళ్లలో ముందు వరుసలో ఉంటాడు వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్.అతడు తన బ్యాటింగ్ తోనే కాకుండా అప్పుడప్పుడు తన వేషాధారణ, డ్యాన్స్ లు, వింత చేష్టలతో కూడా తన అభిమానులను...
Read More..చిన్న పిల్లలు ఒక్క చోట కుదురుగా ఉండరు.ఇంట్లో వారిని పట్టుకోవడం, వారి అల్లరిని అదుపు చేయడం కొన్నిసార్లు కష్టంగా అనిపిస్తుంది.అయితే వారిని ఆటలు, కొన్ని పనుల్లో భాగం చేస్తే శారీరకంగా, మానసికంగా చురుకుగా ఎదుగుతారు.వేళకు చక్కగా నిద్రపోతారు.చిన్నపిల్లలు తడబడుతూ నడిచినా, అటూ...
Read More..సమాజంలో దోపిడీలు ఉన్న కొద్ది పెరిగిపోతున్నాయి.ఒకానొక సమయంలో మగవాళ్ళు ఎక్కువగా ఈ తరహ దోపిడీలకు పాల్పడుతు ఉంటే కాలక్రమేణా సమాజంలో పరిస్థితులు మారటంతో ఆడవాళ్ళు కూడా కిలాడీ లేడీ లగా మారిపోతున్నారు.ఈ తరహాలోనే విజయవాడకు చెందిన రమాదేవి అనే ఆవిడ ప్రభుత్వ...
Read More..వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేయటం తెలిసిందే.ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తీయడానికి రఘురామకృష్ణంరాజు కొన్ని మీడియా సంస్థలతో కు ట్ర పన్నిన్నట్లు సిఐడి ఆయనను అరెస్టు చేయడంతో...
Read More..చేపలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సముద్ర గర్భంలో రెండు చేపలు ఒక దానితో ఒకటి గొడవపడుతున్నాయి.సముద్రపు నీటి కోసం దేశాలు, రాష్ట్రాలు కొట్టుకోవడం చూశాం కానీ ఇలా చేపలు నీటిలో గొడవ పడటం ఇప్పుడే చూస్తున్నామని పలువురు...
Read More..కరోనా సెకండ్ వేవ్ భారత్ ను ఒక కుదుపు కుదిపింది.ఇప్పటికీ దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతూనే వస్తున్నాయి.కాకపోతే గతంతో పోలిస్తే ఈ కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పట్టడం కాస్త ఊరటనిచ్చే అంశం.మొదటిదశ కరోనా విలయతాండవం చేసినా, ప్రాణ...
Read More..నేటి సమాజంలో టెక్నాలజీ రోజురోజుకూ డెవలప్ అవుతూ వస్తోంది.చాలా మంది ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ చేయడానికి కంప్యూటర్ ను వినియోగించేవారు.ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లో గూగుల్ పే, ఫోన్ పేను, ఇలా రకరకాల పేమెంట్ యాప్స్ ను వాడుతూ వస్తున్నారు.తాజాగా టచ్...
Read More..పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ ఉపయోగించే యాప్.వాట్సప్.ఇది చాలా ప్రత్యేకమైనది.అయితే వాట్సాప్ వల్ల ప్రైవసీ విషయంలో అనేక ఇబ్బందులనేవి తలెత్తుతున్నాయి.కొందరు వాట్సాప్ ను మిస్ యూజ్ చేస్తున్నారు.అందుకే వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లను తెస్తూ యూజర్ల భద్రతకు...
Read More..క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ మైదానంలో అడుగుపెడితే పరుగుల వరద పారాల్సిందే.ఆయన ఉంటే చాలు ఇండియా గెలుస్తుందనేది అభిమానుల నమ్మకం.ఏ ఫార్మాట్లో అయినా తనదైన దూకుడుతో జట్టును విజయతీరాలకు చేరుస్తుంటారు కోహ్లీ.అయితే క్రికెట్లోనే కాదు.మనోడు బయట కూడా అంతే స్టైలిష్గా ఉంటాడు.ఇప్పటికే...
Read More..పలు అమెరికన్ షోలలో వ్యాఖ్యాతగా వ్యవహరించి యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ ప్రముఖ నటి మరియు యాంకర్ “కెల్లీ జోనర్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు సినిమా పరిశ్రమలో పని చేయడానికి...
Read More..అసలు ఏపీలో తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోతుంది అన్నట్లుగా పరిస్థితులు ఏర్పడ్డాయి.2019 ఎన్నికల ఫలితాల అనంతరం టిడిపి ఎదుర్కొన్న ఇబ్బందులు ఆ విధంగా ఉన్నాయి.అధికార పార్టీ వైసిపి దూకుడుగా ఉండడం , 151 సీట్లతో అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో, ...
Read More..ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అనేది మనందిరి జీవితాల్లో నిత్య భాగం అయిపోయింది.లేచిన దగ్గరి నుంచి రాత్రి మళ్లీ పడుకునే వరకు ఒక్క పది నిముషాలు కూడా ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నాం.మనుషులతో కంటే ఫోన్లోనే ఎక్కువగా గడిపేస్తున్నాం.అంతలా స్మార్ట్ ఫోన్లు మనల్ని కట్టి...
Read More..ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మరి ఎంతగా కలకలం సృష్టిస్తుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇప్పటికే పలు చోట్ల కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినటువంటి రోగులు సరైన వైద్య చికిత్సలు మరియు ఆక్సిజన్ అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.ఇప్పటికే కరోనా...
Read More..తెలుగులో 2005వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు తేజ మరియు హీరో నితిన్ కాంబినేషన్ లో తెరకెక్కిన “ధైర్యం” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ “రైమా సేన్” సుపరిచితమే.అయితే మొదటగా రైమా సేన్ బాలీవుడ్లో...
Read More..సీబీఐ కొత్త చీఫ్ డైరెక్టర్ గా మహారాష్ట్ర కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి సుబోధ్ కుమార్ జైస్వాల్ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, లోక్సభలో విపక్ష నేత అధీర్ రంజన్ చౌధురి ప్రధాని మోడీ లతో...
Read More..బాలీవుడ్లో ఒకప్పుడు ఆషికి, సాథి, మర్డర్, సడక్, క్రిమినల్ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే మహేష్ భట్ వైవిద్య భరితమైన ప్రేమ కథా చిత్రాలతో...
Read More..మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తాము అనే ధీమా కేంద్ర అధికార పార్టీ బిజెపి కి బాగా తగ్గిపోయినట్లు గా కనిపిస్తోంది.దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం పెరగడం, ఎన్డీయే నుంచి అనేక మిత్రపక్ష పార్టీలు దూరం కావడం, రాష్ట్రం పై పట్టు కోల్పోతూ ఉండడం, కరోనా...
Read More..ఈమధ్య కాలంలో కొందరు అవగహన లేమి కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.కాగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం ఆమె చెప్పినట్లు చేసే క్రమంలో ఏకంగా ప్రియుడు విషం తాగి మృతి చెందిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో వెలుగు...
Read More..పెళ్లికి ముందు ఫోటో షూట్ చేయించుకోవడం ఇప్పుడిదొక కొత్త ట్రెండ్.యువ జంట తమ ప్రేమని పెళ్లికి ముందే ఫోటోల్లో పదిలంగా దాచుకునే ఈ కొత్త పోకడ పెద్ద పెద్ద సిటీలను దాటి మామూలు నగరాల్లోకి ప్రవేశించింది.ఒకప్పుడు సెలబ్రిటీ జంటలే ఇలా ఫోటోలకు...
Read More..సైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప.ఈ మధ్యనే పుష్ప నుండి విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.ఈ...
Read More..తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి లెటర్ రాశారు.రాష్ట్రంలో కరోనా బారిన పడి మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరుతూ కెసిఆర్ కి లెటర్ రాయడం...
Read More..తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్ తో పాటు ఆకట్టుకునే అందం కూడా ఉన్న నటుల్లో శర్వానంద్ ఒకరు.ఈయన కెరీర్ మొదటి నుండి తనకు తగిన పాత్రలను ఎంచుకుంటూ డీసెంట్ హిట్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఎప్పుడూ కొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాడు.అయితే...
Read More..బీజేపీ, కాంగ్రెస్, కొత్త పార్టీ ! ఇటీవల మంత్రివర్గం నుంచి బర్తరఫ్ ఫైనల్ ఈటెల రాజేందర్ కు సంబంధించి మూడు ఆప్షన్లు కొద్దిరోజులుగా హైలెట్ అవుతున్నాయి.ఆయన క్లారిటీ గా ఏ పార్టీలో చేరేది చెప్పడం లేదు.అలాగే సొంత పార్టీ ఏర్పాటుపైనా స్పందించడం...
Read More..ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలకు సంబంధించిన ఏదైనా ఓ వార్త బయటకు పొక్కింది అంటే చాలు నిమిషాల్లో ఇట్టే వైరల్ అయిపోతోంది.దీంతో కొందరు నిజానిజాలు ఏమాత్రం తెలుసుకోకుండా పనిగట్టుకుని మరీ ప్రచారాలు చేస్తుంటారు అప్పుడప్పుడు.అయితే తెలుగులో ప్రముఖ హీరో రౌడీ విజయ్...
Read More..ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలలో సెలబ్రిటీలు బాగానే యాక్టివ్ గా ఉంటున్నారు.ఈ క్రమంలో కొందరు సెలబ్రెటీలు తన అభిమానులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతో పాటు తమకు సంబంధించిన సినిమా సమాచారాలను మరియు ఇతర సమాచారాన్ని కూడా నెటిజన్లలో...
Read More..టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన “బద్రి” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా కోసం హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ “అమీషా పటేల్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.వచ్చీ...
Read More..టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో థమన్ ఒకరుగా సత్తా చాటుతున్నాడు.ఆయన చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి.థమన్ మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.అటు మాస్ ఆడియెన్స్ ను ఇటు క్లాస్ ఆడియెన్స్...
Read More..గూగుల్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటుంది.అయితే ఇటీవల సోషల్ మీడియాలో అసత్యపు వార్తలు ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి.ఫేక్ న్యూస్ వల్ల ప్రజలు భయాందోళలనకు గురవుతున్నారు.దీంతో ఫేక్ న్యూస్ ప్రచారాన్ని ఆపేందుకు, ఫేక్ న్యూస్ ఏంటో...
Read More..బుల్లితెర సీరియళ్లలో నటించి ప్రేక్షకుల్లో తనకంటూ హరితేజ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.సాధారణంగా చాలామంది యాక్టర్లు సినిమాల్లో ఆఫర్లు తగ్గిన తరువాత సీరియళ్ల వైపు చూస్తారు.కానీ హరితేజకు మాత్రం సీరియళ్ల ద్వారా వచ్చిన గుర్తింపు వల్ల సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి.బుల్లితెర రియాలిటీ...
Read More..బాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ స్టార్ స్టార్ హీరోయిన్ “ప్రియాంక చోప్రా” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు మొదట్లో ఎలాంటి సినిమా కుటుంబ బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమకు వచ్చి స్టార్...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల ప్రస్తుతం బంగార్రాజు అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తుండగా హీరోయిన్ గా రమ్య కృష్ణ నటిస్తోంది.అలాగే ఈ...
Read More..తెలుగు ఇండస్ట్రీలో యాంకర్స్ హవా బాగానే సాగుతుంది.బుల్లితెర హాట్ యాంకర్లలో ముద్దుగుమ్మ రష్మీ ఒకరు.ఈమె జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.తన అందంతో, తన వచ్చి రాని తెలుగుతో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.యాంకర్ గా మంచి గుర్తింపు తెచుకున్నాక సినిమాలతో...
Read More..కేజిఎఫ్ సినిమా ఏ స్థాయిలో హిట్ అయ్యిందో అందరికి తెలుసు.ఈ సినిమాతో యష్ ఒక్కసారిగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు.యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందిన సినిమా కేజీఎఫ్.కెజిఎఫ్ హిట్ అవ్వడంతో ప్రశాంత్...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన తాప్సీ ఎక్కువగా గ్లామర్ పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే.యంగ్, మిడిల్ రేంజ్ హీరోల సినిమాల్లో గ్లామర్ రోల్స్ లో ఎక్కువగా నటించిన తాప్సీ నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ సాధించకపోవడంతో ఆమె బాలీవుడ్...
Read More..తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలయ్య అంటే ఆ క్రేజే వేరు.తెలుగు ఇండస్ట్రీలో బాలయ్య కు ఉన్న అభిమానులు అంతా ఇంతా కాదు.ఆయన సినిమాలంటే ఎదురు చూడకుండా ఉండరు.అంతేకాకుండా ఆయన వ్యక్తిత్వం పట్ల కూడా ఆయనతో కలిసి నటించిన వాళ్ళు చాలా సార్లు...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నటి సౌందర్యలా అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించి స్నేహ గుర్తింపును సొంతం చేసుకున్నారు.తెలుగులో నటించింది తక్కువ సినిమాలే అయినా స్నేహను అభిమానించే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. స్నేహ తాజాగా చిన్నప్పటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్...
Read More..టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనపై ఉన్న ముద్రను పూర్తిగా తొలగించుకునే పనిలో ఉన్నారు.పదే పదే తనపై నెగటివ్ కామెంట్స్ చేస్తూ , తాను రాజకీయ అసమర్డుడుని అని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న వైసీపీ కి గట్టి చెక్...
Read More..బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 4 తెలుగులో కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియపై ప్రేక్షకుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.ఏ మాత్రం ఫేమ్ లేని కంటెస్టెంట్లను సీజన్ 4కు ఎంపిక చేశారని ప్రేక్షకుల నుంచి...
Read More..సాయి పల్లవి, రానా కాంబినేషన్ లో వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం.దశాబ్ద కాలం తర్వాత మళ్ళీ నక్షల్స్ పోరాటం నేపధ్యంలో తెలుగులో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.ఆర్ నారాయణమూర్తి, దాసరి నారాయణరావు కొంతకాలం నక్సల్స్ బ్యాక్ డ్రాప్...
Read More..దర్శక దిగ్గజం రాజమౌళి మరో పాన్ ఇండియా మూవీగా ఆర్ఆర్ఆర్ ని తెరపై ఆవిష్కరిస్తున్నారు.ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్ లాంటి స్టార్ క్యాస్టింగ్ తో భారీ మల్టీ స్టారర్ చిత్రంగా ఇది తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఇక హాలీవుడ్ నటులు కూడా...
Read More..స్టార్ రైటర్ గా విజయేంద్ర ప్రసాద్ ఇమేజ్ ఇప్పుడు ఇండియన్ వైడ్ అయ్యింది.ఈ నేపధ్యంలో బాలీవుడ్ దర్శక, నిర్మాతలు కూడా భారీ బడ్జెట్ తో కూడిన కొత్త కథల కోసం అతని వద్దకే వస్తున్నారు.బజరంగీ భాయ్ జాన్, మణికర్ణిక సినిమాలకి విజయేంద్ర...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం:ఉదయం 05.31 సూర్యాస్తమయం:సాయంత్రం 06.21 రాహుకాలం:మ.12.00 నుంచి 01.30 వరకు అమృత ఘడియలు:ఉ.09.00 నుంచి 11.00 వరకు దుర్ముహూర్తం:ఉ.11.36 నుంచి 12.24 వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):...
Read More..విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలని లైన్ లో పెట్టేశాడు.రెండు రీమేక్ సినిమాలతో పాటు ఒక సీక్వెల్ లైన్ గా ఉన్నాయి.అసురన్ రీమేక్ గా తెరకెక్కిన నారప్ప మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అయ్యింది.శ్రీకాంత్ అడ్డాల ఈ...
Read More..బాలీవుడ్ లో బడా ప్రొడ్యూసర్ గా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి దిల్ రాజు.డిస్టిబ్యూటర్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమని సాశించే స్థాయిలో దిల్ రాజు తన స్టామినా పెంచుకుంటూ పోయాడు.ప్రతి...
Read More..పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో మల్టీ స్టారర్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.మలయాళీ సూపర్ హిట్ మూవీ అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ గా ఈ మూవీని ఆవిష్కరిస్తున్నారు.సాగర్ కె చంద్ర...
Read More..టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి అందరికీ తెలిసిందే.ప్రస్తుతం టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు అందుకుంది. అలా వైకుంఠపురంలో సినిమా తర్వాత తన నటనకు మంచి పేరు అందుకొని బుట్ట బొమ్మ పేరును సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం...
Read More..అతిలోక సుందరి శ్రీదేవి ముందుగా సౌత్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొని తరువాత బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ కూడా జెండా పాతింది.ఆమె వారసురాలిగా జాన్వీ కపూర్ బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకుంది.అయితే...
Read More..కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా ఇండియన్ వైడ్ గా స్టార్ దర్శకుడుగా మారిపోయిన వ్యక్తి ప్రశాంత్ నీల్.ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది.దీని తర్వాత ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న సలార్ మూవీ షూటింగ్...
Read More..బాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో సంజయ్ లీలా బన్సాలీ మెయిన్ ఛాయస్ అంటే దీపికా పదుకునే పేరు వినిపిస్తుంది.ఆమెతో ఏకంగా మూడు సినిమాలు తెరకెక్కించే సూపర్ హిట్ కొట్టారు.మూడు సినిమాలు కూడా ప్రేమకథలతోనే తెరకెక్కినవి కావడం, అలాగే పీరియాడిక్ టచ్ ఉన్నవి...
Read More..ఇండియన్ వైడ్ మోస్ట్ పాపులర్ హీరోగా ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇమేజ్ ఆకాశం అంత ఎత్తులో ఉంది.ప్రస్తుతం అతని చేతిలో ఏకంగా ఐదు పాన్ ఇండియా మూవీలు ఉన్నాయి.అన్ని కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతూ ప్రభాస్ రేంజ్...
Read More..మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి నెలా వచ్చే పౌర్ణమి, అమావాస్యలను ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు.ఈ రెండు రోజులు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.ఈ క్రమంలోనే మే 26న బుధవారం వచ్చేటటువంటి వైశాఖ పౌర్ణమికి ఎంతో విశిష్టత కలిగి...
Read More..Rajanna Sircilla Additional District Collector R.Anjayya died due to Corona.He succumbed to corona and was receiving treatment at a private hospital in Hyderabad.Many district officials and political leaders of the...
Read More..తెలంగాణలో మరో తలనొప్పి తెచ్చే సమస్య మెదలవుతుంది.అసలే కరోన వైరస్ ఒక్కటే కాకుండా, దీని ఫ్యామిలీ మొత్తం ప్రజల మీద దండయాత్ర ప్రకటించినట్లుగా దాడి చేస్తున్న నేపధ్యంలో హెల్త్ సిబ్బంది గనుక అందుబాటులో లేకుంటే ఎదురయ్యే కష్టాలను ఊహించుకుంటే, ఊహకు కూడా...
Read More..ఈ ప్రపంచంలో మనిషి స్వేచ్చగా బ్రతుకుతున్నానని ఆనందపడుతున్నాడు.అంతు లేని విజ్ఞానాన్ని శోధిస్తున్నానని గర్వ పడుతున్నాడు.కానీ ఇదంతా ఒట్టి భ్రమ అని గుర్తించలేకున్నాడు.స్వేచ్చ చాటునా అంతులేని అగాధాలను ఏర్పరచుకుని అందులో కూరుకు పోతూనే జ్ఞానినని మిడిసి పడుతున్నాడు. ఎందుకంటే మనిషి సృష్టించిన అన్ని...
Read More..The former chief minister and TDP national president Nara Chandrababu Naidu has accused the YCP government of harassing the Telugu Desam Party leaders in Andhra Pradesh by filing illegal cases...
Read More..తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంలో పుంఖాలు పుంఖాలుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ వార్తల పై ఇప్పటి వరకు ఈటల నుండి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈటల కాంగ్రెస్లో చేరుతున్నారని, బీజేపీలో చేరుతున్నారని వస్తున్న ఊహాగానాలకు ఎప్పుడు...
Read More..రెబల్ స్టార్ కృష్ణం రాజు.తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు.ఎన్ని సినిమాల్లో నటించి మెప్పించిన టాప్ హీరో.కత్తి అందుకో జానకీ అంటూ ఆయన పలికిన మాటలు ఇప్పటికీ జనాలు మరువలేరు అంటే ఆయన డైలాగుల పవరేంటో తెలుసుకోవచ్చు.ఈయన నటించిన పలు...
Read More..చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి తెలియని వారంటూ ఉండరు.ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.రజినీకాంత్ తమిళంతో పాటు ఇతర భాషల్లో అభిమానులను సంపాదించుకున్నారు.ఇక విజయ, పరాజయలతో సంబంధం లేకుండా నిమా సినిమాకు క్రేజ్ ను...
Read More..చిత్ర పరిశ్రమకి చాలా మంది నటులు పరిచయం అవుతుంటారు.అందులో కొందరు అనుకోకుండా సినిమాలోకి వస్తే.మరికొంత మంది సినిమాపై మక్కువతో ఇండస్ట్రీకి వస్తుంటారు.ఇక ఇండస్ట్రీకి వచ్చిన నటుల్లో కొంత మంది వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రేక్షకులకు అలరిస్తూ ఉంటారు.అలాంటి నటుల్లో ఒక్కరు...
Read More..