జూనియర్ డాక్టర్లతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు

నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన జూనియర్ డాక్టర్లతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.ఈ మేరకు సెక్రటేరియట్ లో జూడాలతో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సమావేశం అయ్యారు.

 Telangana Government Talks With Junior Doctors-TeluguStop.com

గత మూడు నెలలుగా స్టైఫండ్ పడలేదని జూనియర్ డాక్టర్లు మంత్రి దామోదరకు తెలిపారు.అలాగే తమ సమస్యలను వివరిస్తున్నారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో జూడాల సమస్యలపై స్పందించిన మంత్రి దామోదర పెండింగ్ క్లియర్ చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.అయితే మూడు నెలలుగా స్టైఫండ్ రాకపోవడంతో పాటు పలు సమస్యలతో బాధపడుతున్నామని జూనియర్ డాక్టర్లు ఇవాళ్టి నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube