ప్రజలకు మెరుగైన పథకాలను అందించడమే జగన్ లక్ష్యం..: విజయసాయి రెడ్డి

వైసీపీ మ్యానిఫెస్టో-2024 ( YCP Manifesto-2024 )పై ఆ పార్టీ నేత విజయసాయి రెడ్డి( Vijaysai Reddy) స్పందించారు.2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99 శాతం పూర్తి చేశామని తెలిపారు.గతంలో కంటే మెరుగైన పథకాలను అందించేలా మ్యానిఫెస్టో రూపొందించామని విజయసాయి రెడ్డి తెలిపారు.రాష్ట్ర ప్రజలకు మెరుగైన పథకాలను అందించడమే జగన్ ( CM YS JAGAN )లక్ష్యమని పేర్కొన్నారు.

 Jagan's Aim Is To Provide Better Schemes To The People..: Vijayasai Reddy ,ycp-TeluguStop.com

తొమ్మిది కీలక అంశాలతో మ్యానిఫెస్టోను రూపకల్పన చేశామని పేర్కొన్నారు.ఉన్న పథకాలను కొనసాగిస్తూ ఇచ్చే నిధుల పెంపుతో పాటు సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసే విధంగా మ్యానిఫెస్టో ( YCP Manifesto-2024 )ఉందని తెలిపారు.

ఈ క్రమంలోనే విద్య, వైద్యం, వ్యవసాయం, అభివృద్ధి, సామాజిక భద్రతతో పాటు మహిళా సాధికారిత, నాడు-నేడు వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube